ఆంధ్రప్రదేశ్
తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. గురువారం (సెప్టెంబర్ 25) అమ్మవారి సేవలో పాల్గొని మొక్కు
Read Moreసినిమా వాళ్లు ఆ సైకో గాడిని కలవటానికి వెళ్లినప్పుడు : జగన్ను ఉద్దేశించి అసెంబ్లీలో బాలయ్య సంచలన వ్యాఖ్యలు
ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీలో చర్చల సందర్భంగా ఆ సైకోగాడు అంటూ కామెంట్స్ చేశారు. గతంలో చ
Read Moreపోలీసుల అత్యుత్సాహం.. దుర్గగుడి టోల్ గేట్ దగ్గర భక్తులను అడ్డుకున్న పోలీసులు..
దసరా నవరాత్రి ఉత్సవాల్లో విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దుర్గగుడి టోల్ గేట్ దగ్గర భక్తులు ఆందోళన చేశారు. ఈ రోజు( సెప్టెంబర్ 25) అ
Read Moreచిలకలూరిపేటలో రోడ్ యాక్సిడెంట్ : తిరుపతిలోని ప్రముఖ డాక్టర్, ఆయన కుమార్తె మృతి
ఏపీలోని చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి గుంటూరు వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన డాక్టర్, అతని కుమార్తె మరణించగా
Read Moreతిరుమల బ్రహ్మోత్సవాలు: చిన్నశేషవాహనంపై మలయప్ప స్వామి..
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు గురువారం ( సెప్టెంబర్ 25) శ్రీ మలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై.. శ్ర
Read Moreతిరుమలలో నూతన వసతి సముదాయాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, సీఎం చంద్రబాబు
తిరుమలలో నూతన పీఏసీ-5 వసతి సముదాయాన్ని ప్రారంభించారు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ, సీఎం చంద్రబాబు. గురువారం ( సెప్టెంబర్ 25 ) తిరుమల చేరుకున్న ఉపరాష్ట్రపతి
Read Moreతిరుమలలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పెద్ద శేషవాహన సేవలో సీఎం చంద్రబాబు..
తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.. బుధవారం ( సెప్టెంబర్ 24 ) సాయంత్రం 5.43 నిమిషాల నుంచి 6.15 మధ్య మీన లగ్నంలో ధ్వజస
Read Moreతిరుమల శ్రీవారికి రూ. 3 కోట్ల 86 లక్షల స్వర్ణ యజ్ఞోపవీతం విరాళం ఇచ్చిన భక్తులు
దేవదేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి రూ. 3 కోట్ల 86 లక్షల స్వర్ణ యజ్ఞోపవీతాన్ని విరాళం సమర్పించారు భక్తులు. బుధవారం ( సెప్టెంబర్ 24 ) విశాఖపట్నానికి చ
Read Moreతిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..
తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం చంద్రబాబు భువనేశ్వరి దంపతులు. బుధవారం ( సెప్టెంబర్ 24 ) తిరుమలకు చేరుకున్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం తర
Read Moreడిజిటల్ బుక్ లాంచ్ చేసిన జగన్.. కార్యకర్తలకు అండగా..
కార్యకర్తల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ అధినేత జగన్. కూటమి పాలనలో అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలబడటం కోసం డిజిటల్ బుక్ లాంచ్ చేశారు
Read Moreబంగాళాఖాతంలో వాయుగుండం : సముద్రంలో చేపల వేటపై నిషేధం
రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుందని తెలిపింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ఆదివారం ( సెప్టెంబర్ 27 ) ద
Read Moreతిరుమలకు బ్రహ్మోత్సవాల శోభ.. శ్రీవారికి 60 టన్నుల పూలతో అలంకరణ
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూసేందుకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలక
Read Moreతిరుమల శ్రీవారికి రూ. 60 లక్షల బంగారు కానుక ఇచ్చిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
తిరుమల శ్రీవారికి బంగారు కానుక సమర్పించారు తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇవాళ ఉదయం (సెప్టెంబర్ 23) తిరుమల శ్రీవారికి రూ.60
Read More












