ఆంధ్రప్రదేశ్

తెలంగాణ చేతికి సాగర్ డ్యామ్.. డిసెంబర్ 31 వరకు మనదే బాధ్యత

హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్​ ప్రాజెక్ట్​మన చేతికి వచ్చింది. డ్యామ్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కోసం తాత్కాలికంగా ప్రాజెక్టును తెలంగాణ చేతికిస్తూ కృ

Read More

తిరుమలలో 5 పెద్ద హోటళ్లకు టీటీడీ టెండర్లు.. ఏయే హోటళ్లకు కేటాయించారంటే..

తిరుమలలో శ్రీవారి భక్తులకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించే దిశగా ఐదు పెద్ద హోటళ్ల టెండర్లను ఖరారు చేసింది టీటీడీ. మంగళవారం ( జులై 29 ) ఖరారు చేసిన

Read More

వైజాగ్ లో పార్ట్నర్ షిప్ సమ్మిట్... ఆరుగురు మంత్రుల బృందంతో కమిటీ..

ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమలే లక్ష్యంగా కూటమి సర్కార్ వేగంగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో పార్ట్నర్ షిప్ సమ్మిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.

Read More

తెలంగాణలోని ఏపీ హోంగార్డులను రాష్ట్రానికి తీసుకురండి : హోంమంత్రితో సీపీఐ నేత భేటీ

తెలంగాణాలో ఉంటున్న 400 మంది హోమ్ గార్డులను ఏపీకి తీసుకురావాలని, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హోమ్ మంత్రి అనితను కోరారు సీపీఐ రాష్ట్ర క

Read More

కార్యకర్తల కోసం యాప్.. జగన్ సంచలన నిర్ణయం..

వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. త్వరలోనే పార్టీ తరపున యాప్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు జగన్. మంగళవారం ( జులై 29 ) వైసీపీ పొలిటికల్

Read More

ఏపీలో మోగిన ఎన్నికల నగారా.. మాజీ సీఎం జగన్ ఇలాఖాలో కూడా !

విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల నగారా మోగింది. అయితే రాష్ట్రంలోని అన్ని స్థానాలకు కాదు. పలు కారణాల రీత్యా ఖాళీ అయిన 3 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ,

Read More

ఆగస్టులో సెలవులే సెలవులు.. నాలుగు పండుగలతో కలిసి10రోజులు హాలిడేస్

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు నెలలో ఆదివారాలతో కలుపుకుని ఏకంగా 10 రోజులు సెలవులు వచ్చాయి. ఇందులో ఐదు ఆదివారాలు ఉండటం విశేషం.. మిగిలిన ఐదు రోజులు

Read More

షేర్ల బదిలీ కేసులో షర్మిలకు షాక్.. జగన్ కు బిగ్ రిలీఫ్

వైఎస్సార్​సీపీ అధినేత జగన్​ కు   సరస్వతి పవర్​ అండ్​ ఇండస్ట్రీస్​ షేర్ల వ్యవహారంలో భారీ ఊరట దక్కింది. షేర్ల బదిలీని నిలిపివేయాలని నేషనల్‌ కం

Read More

శ్రీవారికి విరాళంగా రెండున్నర కేజీల బంగారం శంకుచక్రాలు : వెంకయ్యచౌదరికి అందించిన చెన్నై భక్తులు

తిరుమల శ్రీవారికి అరుదైన బంగారు ఆభరణాలు విరాళం అందాయి. శ్రీవారి బంఢాగారంలో మరిన్ని అద్బుతమైన స్వర్ణాభరణాలు చేరాయి.చెన్నై కి చెందిన  ఓ కుటుంబం స్వ

Read More

బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ కీలక ప్రకటన

తెలంగాణ అభ్యంతరాలు అందినయ్​ ఎలాంటి పనులు చేపట్టలేదని ఏపీ చెప్పింది రాజ్యసభలో ఎంపీ అనిల్​ ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజ్ భూషణ్​ రిప్లై న్యూఢిల

Read More

గవర్నర్ అబ్దుల్ నజీర్ తో జగన్ దంపతుల భేటీ... ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్..

వైసీపీ అధినేత జగన్ సతీసమేతంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ తో  భేటీ అయ్యారు. సోమవారం ( జులై 28 ) ఏపీ రాజ్ భవన్ లో గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు జగన

Read More

వీఐపీలు ఏడాదికోసారి మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలి : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

సోమవారం ( జులై 28 ) కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వీఐ

Read More

శ్రీశైలానికి రండి.. ప్రధాని మోడీకి ఎంపీ బైరెడ్డి శబరి ఆహ్వానం..

నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రధాని మోడీని కలిశారు. సోమవారం ( జులై 28 ) భర్త  శివచరణ్ తో కలిసి మోడీని మర్యదపూర్వకంగా కలిసిన ఎంపీ శబరి ప్రధానికి ఆం

Read More