ఆంధ్రప్రదేశ్

పెన్షనర్లకు షాక్: సచివాలయాల దగ్గరే పెన్షన్ పంపిణీ

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రం రాజకీయ రణరంగంగా మారింది. అధికార ప్రతిపక్షాలు పరచారాన్ని ముమ్మరం చేసి జనాల్లో తిరుగుతున్న నేపథ్యంలో

Read More

ఈసీ సంచలన నిర్ణయం, ముగ్గురు కలెక్టర్లు,ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజీపై బదిలీ వేటు...

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈసీ దూకుడు పెంచింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐ

Read More

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల... పులివెందులపై సస్పెన్స్

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల జాబితా

Read More

జనసేనకు ఈసీ షాక్... గాజు గ్లాసు గుర్తు లేనట్లేనా...!

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ జనసేనకు ఎన్నికల కమిషన్ ఊహించని షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల

Read More

ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు సమ్మర్ సెలవులను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏప్రిల్ 24 వ తేదీ నుంచి జూన్ 11 వరకు బడులకు వేసవి సెలవుల

Read More

కడప నుంచి షర్మిల పోటీ!: ఇవాళ ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్

న్యూఢిల్లీ, వెలుగు :  కడప అసెంబ్లీ స్థానం నుంచి షర్మిలను బరిలో నిలపాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తున్నట్లు సమాచారం. సోమవారం ఢిల్లీలో పార్టీ అధ్యక

Read More

చంద్రబాబు పేదల ఉసురుపోసుకుంటారు: మాజీ మంత్రి పేర్ని నాని

టీడీపీ అధినేత చంద్రబాబు మాట మార్చి మాట్లాడే నేర్పరి అని, దిగజారి మాట్లాడతారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబ

Read More

టీడీపీకి షాక్.. : వైసీపీలో చేరిన పుట్టపర్తి టీడీపీ ఇంచార్జి వేణుగోపాల్

అనంతపురం జిల్లాలో  టీడీపీకి షాక్ తగిలింది.   కీలక నేతలు  సైకిల్​ దిగి ఫ్యాన్​ కింద సేద తీరుతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గ కీలక నేతలు వ

Read More

ఏపీలో మహిళా వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మహిళా  వాలంటీర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పోస్టులకు వారు రాజీనామా చేశారు. నియొజకవర్గంలో సంక్షేమపథకాలను లబ్ధిదారుల

Read More

ఏపీ తాడిపత్రిలో రూ. కోటి 30 లక్షలు పట్టివేత

అనంతపురం జిల్లాలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి బస్ స్టాప్ దగ్గర అనుమానస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకోగా.. వ

Read More

ఏపీ టీడీపీ నేత ఇంటికెళ్లిన తెలంగాణ పోలీసులు.. నోటీసులిచ్చే లోపే పరార్

భూ వివాదం కేసులో  నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత, మాజీ  ఐపీఎస్  అధికారి మాండ్ర శివానందరెడ్డి ఇంటికి వెళ్లారు తె

Read More

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 15 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 2024 ఏప్రిల్ 1 సోమవారం రోజున 21 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.

Read More

పింఛన్లపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ .. సచివాలయాల్లో పంపిణీ..

ఏపీలో పింఛన్ల పంపిణీపై కొనసాగుతున్న సందిగ్ధతపై ఎట్టకేలకు క్లారిటీ లభించింది. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ పింఛన్ల పంప

Read More