ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా: పెన్నా నదిలో బయటపడిన పురాతన అమ్మవారి విగ్రహం

నెల్లూరు జిల్లా జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి, కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సమయంలో అక్కడ ఉన్న పెన్నానదిలో

Read More

AP News: మాజీ మంత్రి కాకాణి గోవర్దన్​ రెడ్డి అరెస్ట్​

ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్​ రెడ్డిని నెల్లూరు పోలీసులు బెంగళూరులో ఈరోజు ( మే 25) అరెస్ట్​ చేశారు. అక్రమ  మైన్స్​ కేసులో ఎ 4 గా... ఇంకా నెల్ల

Read More

AP News: కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

 కడప జిల్లాలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొనడంతో   ఐదుగురు మృతి చెందారు. చింతకొమ్మదిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్​ ల

Read More

విజయవాడలో బాంబు కలకలం... ఎల్ఐసీ బిల్డింగ్ ను పేల్చేస్తామంటూ ఫోన్‌కాల్‌

విజయవాడలో బాంబు బెదిరింపులు కలకలం రేపింది. శనివారం ( మే 24 ) విజయవాడ బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసీ భవనానికి బాంబు బెదిరింపుల ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం.

Read More

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, కారు ఢీకొని ఐదుగురు స్పాట్ డెడ్

అమరావతి: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీకే దిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ మలుపు వద్ద లారీ కారు పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే

Read More

తిరుమలలో మద్యం మత్తులో పోలీసుల హాల్ చల్.. బ్రీత్ అనలైజర్ టెస్ట్‎లో 300 దాటిన మీటర్

తిరుమల: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే సామాన్య ప్రజలను పట్టుకునే పోలీసులే మద్యం మత్తులో హల్ చల్ చేశారు. ఈ ఘటన కలియుగ దైవం శ్రీవారి సన్నిధి తిరుమలలో చోటు చే

Read More

బనకచర్లకుసహకరించండి.. 200 టీఎంసీలకు అనుమతివ్వండి: చంద్రబాబు

కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్​కుఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి   రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు విన్నపం 

Read More

జూన్ 1 నుంచి 44 సమ్మర్​ వీక్లీ స్పెషల్​ రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటన

వచ్చే నెల 1 నుంచి జులై 31 వరకు సర్వీసులు హైదరాబాద్​సిటీ, వెలుగు: వేసవి సెలవుల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వివిధ ప్రాంతాలను సందర్శిం

Read More

ఏపీలో డీఎస్సీ, టెట్‌కు లైన్‌ క్లియర్‌..వాయిదా పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో  డీఎస్సీ నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. డీఎస్సీ షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. టెట్, డీఎస్సీ

Read More

AP News: మహానంది వెళ్లి వస్తూ.. ఆరుగురి మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ... కొమరోలు మండలం తాటిచెర్ల ముత్తు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. &nbs

Read More

2 వారాల్లో సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్ ఖాయమా : ముందస్తు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

ఏపీ రాజకీయాల్లోనే కీలక మలుపు. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్ కు లైన్ క్లియర్ అయ్యిందా.. సుప్రీంకోర్టు ఆదేశాలతో అరెస్ట్ ఖా

Read More

ఏపీలో కరోనా కలకలం.. కడప రిమ్స్‎లో పాజిటివ్ కేసు నమోదు..!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‎లో కరోనా కలకలం రేపుతోంది. గురువారం (మే 22) వైజాగ్‎లో తొలి కరోనా కేసు నమోదు కాగా.. తాజాగా కడపలోకి కొవిడ్ ఎంట్రీ ఇచ్చింది.

Read More

ఒక్క రోజులోనే 72 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం : అర్థరాత్రి వరకు పర్యవేక్షించిన అదనపు ఈవో

వేసవి సెలవుల కారణంగా  తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత వారం రోజులుగా శ్రీవారి దర్శనం కోసం భక్తుల తాకిడి ఎక్కువ అయ్యింది. గురువారం (మే 22) రికా

Read More