
ఆంధ్రప్రదేశ్
‘పోలవరం బనకచర్ల’ ప్రపోజల్స్ను ఈఏసీ తిప్పిపంపింది .. రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ, వెలుగు: పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ (పీబీఎల్పీ) కోసం పర్యావరణ ప్రభావ అంచనా(ఈఐఏ) అధ్యయనాన్ని చేపట్టడానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్
Read Moreకృష్ణా జలాలపై ఏపీ చెబుతున్నవన్నీ దొంగ లెక్కలే..
శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తరలిస్తున్న కృష్ణా జలాలపై ఏపీ చెబుతున్నవన్నీ దొంగ లెక్కలేనని అక్కడి పరిస్థితులను బట్టి అర్థమవుతున్నది. పోతిరెడ్డిపాడు నుంచ
Read Moreశ్రీశైలం చేరకముందే కృష్ణా నీళ్లు సీమకు.. రోజూ లక్ష క్యూసెక్కులకు పైగా తరలించుకుపోతున్న ఏపీ
బ్యాక్వాటర్ నుంచి రోజూ లక్ష క్యూసెక్కులకు పైగాతరలించుకుపోతున్న ఏపీ స్పిల్వేను తలపించే 14 గేట్లతో వచ్చిన వరదను వచ్చినట్లే మలుపుతున్న పోతిరెడ్డి
Read Moreతిరుమలలో రీల్స్ చేస్తే ఇక అంతే సంగతులు.. టీటీడీ సంచలన నిర్ణయం
తిరుమలలో రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంపై టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చి.. రీల్స్, ఫోటూ షూట్ చేస్తూ సాటి
Read Moreనంద్యాల జిల్లాలో టీడీపీ మంత్రి సోదరుడి దౌర్జన్యం.. కానిస్టేబుల్ చెంప చెళ్లుమనిపించాడు !
బనగానపల్లె: నంద్యాల జిల్లా బనగానపల్లెలో టీడీపీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సోదరుడు మదన భూపాల్ రెడ్డి తీరు వివాదానికి దారితీసింది. బనగానపల్లెలో డ్యూటీల
Read Moreఎర్రచందనం స్మగ్లర్స్ 10 మందికి ఐదేళ్లు జైలు శిక్ష.. రూ. 6 లక్షలు జరిమాన
అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 6 లక్షలు జరిమానా విధించబడింది. తిరుపతిలోని ఆర్ఎస్ఎస్ ఏడీజే క
Read Moreపునర్వ్యవస్థీకరణ చట్టం కింద తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. ఏపీకి వైజాగ్ రైల్వే జోన్
సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి సమాధానం వచ్చింది. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయి దాదాపు దశాబ్ధకాలం దాటేసింది. ఈ
Read Moreఅట్టపెట్టెల్లో 11 కోట్లు.. ఏపీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు
శంషాబాద్, వెలుగు: ఏపీ లిక్కర్ స్కాం కేసు కొత్త మలుపు తిరిగింది. శంషాబాద్ మండలంలోని ఓ ఫాంహౌస్లో అట్టపెట్టెలో దాచి ఉంచిన రూ. 11 కోట్ల క్యాష్ను
Read Moreతిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: ఇకపై ఏ రోజుకారోజు శ్రీవాణి దర్శనం..
శ్రీవాణి దర్శనం టికెట్ల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏ రోజుకారోజు శ్రీవాణి దర్శన టికెట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఆగస్టు
Read Moreప్రయాణికులకు అలర్ట్: తిరుపతి వెళ్లే ఈ రైళ్లు రద్దు.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం..
తిరుపతి వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే. విజయవాడ - గూడూరు సెక్షన్లో కొన్ని పనుల కారణంగా తిరుపతికి వెళ్లే పలు
Read Moreపెళ్లి పేరుతో టీడీపీ నేత కుమారుడి మోసం: పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగిన తల్లి
అమరావతి: పెళ్లి పేరుతో ఓ యువతిని టీడీపీ నేత కుమారుడు మోసం చేశాడు. దీంతో బాధితురాలి తల్లి పోలీస్ స్టేషన్ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది.
Read Moreఏపీ లిక్కర్ స్కాంలో వరుణ్ అరెస్ట్.. విదేశాలకు పారిపోతుండగా పట్టుకున్న సిట్
హైదరాబాద్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దూకుడు పెంచింది. ఈ కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసింది. బుధవారం (జూలై
Read Moreహైదరాబాద్లో సిట్ సోదాలు.. ఫామ్ హౌజ్లో రూ. 11 కోట్లు సీజ్
ఏపీ లిక్కర్ కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. సిట్ అధికారులు బుధవారం (జులై 30) హైదరాబాద్ లో పలు చోట్ల సోదాలు నిర్వహించారు. భారీగా నగదు స్వాధీనం చేసు
Read More