కరీంనగర్
కరీంనగర్ జిల్లాలో ఎంత పెద్ద కంటైనర్ బోల్తా పడిందో చూడండి !
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో పెద్ద కంటైనర్ బోల్తా పడింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ శివారులో కంటైనర్ బోల్తా పడి రానావేణి హన్మయ్య అనే వ్యక
Read Moreతన సమాధి తానే కట్టించుకున్నాడు.. ఆరేళ్లకే భార్య చనిపోయింది.. పాపం ఇప్పుడు ఏమైందంటే..
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో 12 సంవత్సరాల క్రితమే తన సమాధిని తానే నిర్మించుకున్న ఇంద్రయ్య చనిపోయాడు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన
Read Moreనిర్మాణం పూర్తి చేసే కొద్దీ నిధులు.. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులపై డిప్యూటీ సీఎం భట్టి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తిచేసే కొద్దీ నిధులు మంజూరు చేస్తామని అన్నారు ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క. ఆదివారం (జనవరి 11) రామగుండం పర్యటనలో
Read Moreగోదావరిఖనిలో సింగరేణి సేవా భవన్ ప్రారంభం
గోదావరిఖని, వెలుగు: సింగరేణి మహిళలకు ఉపయోగపడేలా గోదావరిఖని సీఎస్పీ కాలనీ వద్ద నిర్మించిన సింగరేణి సేవా భవన్, సేల్స్ కౌంటర్ షాపులను సంస్థ సేవా అధ్యక్ష
Read More‘దళితుల అభ్యున్నతికి తోడ్పడేది కాంగ్రెస్సే’ : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్, వెలుగు: దళితుల అభ్యున్నతికి తోడ్పడేది కాంగ్రెస్సేనని, అలాంటి పార్టీకి దళితులు మొదటి నుంచీ వెన్నంటి ఉన్నారని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్
Read Moreకరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ లో ఎండోస్కోపిక్ వెన్నెముక సర్జరీ
కరీంనగర్ టౌన్, వెలుగు: ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటిసారి కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ లో అత్యాధునిక ఎండోస్కోపిక్ వెన్నెముక సర్జరీని అందుబాటులోకి త
Read Moreకాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జిగా ‘వెలిచాల’
ఉత్తర్వులు జారీ చేసిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిగా వెలిచాల రాజేంద
Read Moreకరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ ను కలుపుతం : పొన్నం ప్రభాకర్
సిద్దిపేట జిల్లా ఉంటది పొన్నం ప్రభాకర్ స్పష్టం హుస్నాబాద్, (వెలుగు) : హుస్నాబాద్ ప్రజల కల త్వరలోనే నెరవేరనుందని, కరీంనగర్ జిల్లాలో తి
Read Moreవేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీలపై ఫోకస్
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ తమ శ్రేణులతో విప్ ఆది శ్రీనివాస్, కేంద్ర మంత్రి సంజయ్, ఎమ్మెల్యే కేటీఆర్ మంతనాలు గెలుపే ల
Read Moreహైదరాబాద్-కరీంనగర్ హైవేపై.. మారుతి 800 కారులో మంటలు.. ఫుల్ ట్రాఫిక్
హైదరాబాద్: హైదరాబాద్-కరీంనగర్ ప్రధాన రహదారిపై పెను ప్రమాదం తప్పింది. శనివారం అలుగునూరు వంతెనపై వెళ్తున్న మారుతి 800 కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూ
Read More‘ట్రినిటి’లో నేషనల్ లెవెల్ యూత్ ఫెస్ట్ : చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి
కరీంనగర్ టౌన్, వెలుగు: విద్యార్థులు అన్ని రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ట్రినిటి విద్యాసంస్థల ఫౌండర్&zwnj
Read Moreఅగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
కొండగట్టు, వెలుగు: కొండగట్టులో జరిగిన ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంతో నష్టపోయిన 31 కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్&zwn
Read Moreరామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చైనా మాంజాపై పోలీసుల తనిఖీలు
గోదావరిఖని/జగిత్యాల టౌన్, వెలుగు : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చైనా మాంజా అమ్మకాలపై శుక్రవారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పెద్దపల్
Read More











