కరీంనగర్
దేవుడా.. స్నాక్స్లో బల్లి ఏంటి.. సిరిసిల్లలో స్వీట్ హౌస్లో షాకింగ్ ఘటన
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలో స్వీట్ హౌస్లో షాకింగ్ ఘటన జరిగింది. బాలాజీ స్వీట్ హౌస్లో కొనుగోలు చేసిన స్నాక్స్లో బల్లి కనిపించిందన
Read Moreకొండగట్టు అంజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు శాలువా
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారికి ఓ అరుదైన కానుక అందింది.రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళా
Read Moreరామగుండంలో విద్యుత్ కేంద్రం పనులు ప్రారంభించాలి.. సీఎంను కోరిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: రామగుండం పట్టణంలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ప్లాంట్పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ ర
Read Moreఅంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం కృషి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి, వెలుగు: చిన్నారుల సమగ్ర వికాసానికి, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించడంలో అంగన్వాడ
Read Moreస్టూడెంట్గా మారి.. పాఠాలు విన్న కలెక్టర్
ఎల్లారెడ్డిపేట, వెలుగు: నిత్యం -విధి నిర్వహణలో బిజీగా ఉండే రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ స్టూడెంట్
Read Moreకుటుంబ గొడవల్లో నలుగురి హత్య, ఇద్దరి ఆత్మహత్య..జగిత్యాల జిల్లాలో భార్యను చంపి భర్త సూసైడ్
యాదాద్రి జిల్లాలో తల్లిని చంపి ఆత్మహత్య చేసుకున్న కొడుకు భూపాలపల్లి జిల్లాలో భార్యను చంపిన భర్త మంచిర్యాల జిల్లాలో మరో వ్యక్తి మర్డర్ కుటు
Read Moreసెక్రటరీ సంతకం ఫోర్జరీ చేసిభూమి అక్రమ రిజిస్ట్రేషన్ ఐదుగురు అరెస్ట్
వేములవాడ రూరల్, వెలుగు: గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన ఐదుగురిపై కేసు నమోదైంది. వేములవాడ రూరల్ సీఐ శ
Read Moreకొండగట్టులో 42వ గిరి ప్రదక్షిణ.. వినూత్నంగా సీడ్ బాల్స్ విసిరిన భక్తులు
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రంలో 42వ గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీ సురేష్ ఆత్మరామ్ మహారాజ్ పిలుపు మేరకు ఈ ఆధ్యా
Read Moreఇవి ఆక్రమణలు కాదా?..పెద్దోళ్లను వదిలేసి పేదలపైనే కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రతాపం..
కరీంనగర్ లో ఫుట్ పాత్ ఆక్రమణల పేరిట చిరువ్యాపారులపై బల్దియా కొరడా పండ్లు, కూరగాయల దుకాణాల తొలగింపు.. బడా వ్యాపారుల ఆక్రమణలపై సైలెంట్
Read Moreకాళేశ్వరం నీటితో ఎల్ఎండీని నింపాలి..డెడ్ స్టోరేజీకి చేరిన ఎల్ఎండీలో ఆటలు ఆడుతూ బీఆర్ఎస్ నిరసన
కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో లోయర్ మానేరు డ్యామ్ ఏనాడూ డెడ్ స్టోరేజీకి చేరలేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. రిజర్వాయర్
Read Moreరెండు ప్రమాదాల్లో నలుగురు మృతి ..రాజన్నసిరిసిల్ల,సూర్యాపేట జిల్లాల్లో ఘటన
కామారెడ్డి, వెలుగు: చెట్టును కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు చనిపోగా మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్ల
Read Moreకరీంనగర్ ఎక్సైజ్ సీఐ ఇంటిపై ఏసీబీ దాడి..భారీగా నగదు, బ్యాంక్ డిపాజిట్లు, స్థలాల పత్రాలు గుర్తింపు
మార్కెట్ విలువ రూ. 10 కోట్లపైనే ఉంటుందని అంచనా లంచం తీసుకున్న కేసులో మార్చిలోనే పట్టుబడ్డ సీఐ కరీంనగర్&zwnj
Read Moreబీజేపీ కార్పొరేటర్పై హత్యాయత్నం..యాక్సిడెంట్ కేసులో ట్విస్ట్.. కరీంనగర్ లో జూన్ 17న ఘటన
కారుతో ఢీకొట్టి వెళ్లిపోయిన నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు కరీంనగర్, వెలుగు: బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్&zw
Read More












