కరీంనగర్

జగిత్యాలలో 14 మంది నిరాశ్రయుల రెస్క్యూ

స్నానం, హెయిర్  కటింగ్, కొత్త బట్టలు పంపిణీ     ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు     కోర్టు ఆదేశాలతో ఎర్రగ

Read More

బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు: బోనాలు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భ

Read More

జీపీఎఫ్, పింఛన్ సేవలు డిజిటలైజేషన్‌‌‌‌.. వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు చర్యలు

    ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్  కరీంనగర్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్), పింఛన్ స

Read More

మట్టి దుబ్బ టిప్పర్లను పట్టుకుని.. ఇసుక అక్రమ మైనింగ్ పేరిట ఫైన్...పెద్దపల్లి కలెక్టరేట్ అధికారుల అత్యుత్సాహం

కరీంనగర్, వెలుగు: మట్టి దుబ్బ లోడుతో వెళ్తున్న 4 లారీలను పట్టుకుని మైన్స్ అండ్ జియాలజీ అధికారులకు ఓ పోలీస్‌‌ ఆఫీసర్ రిపోర్ట్ ఇస్తే.. వాటికి

Read More

కరీంనగర్:పోలీసుల తీరుపై ఎమ్మెల్యే గంగుల ఆగ్రహం

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల ఆంక్షలు వివాదాస్పదంగా మారాయి. స్థానిక సప్తగిరి కాలనీలో వినాయక మండపాల ఏర్పాట

Read More

తాగునీటి గండం గట్టెక్కేదెలా ?..కరీంనగర్ జిల్లాలో నత్తనడకన అమృత్ 2.0 పనులు

     రిజర్వాయర్లు, సంపుల నిర్మాణంలో ఆలస్యం      జూన్ లోనే కంప్లీట్ కావాల్సిన పనులు.. ఇంకా పిల్లర్ల దశలోనే  &

Read More

కేంద్రం నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి : కేంద్రమంత్రి బండి సంజయ్

    గ్రామాల అభివృద్ధికి నిధులిస్తే.. వాటితో జీతాలు, కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నారు     ఆర్థిక సంఘం నిధులు దారిమళ్లిస్త

Read More

హిందుత్వ నినాదాలు ఉన్న ఆటోను నడిపి కొత్త ఆటో కూడా కొనిచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్: ఆటోపై హిందుత్వ నినాదాలు ఉన్నాయనే కారణంగా హైదరాబాద్లోని మెహిదీపట్నంలో ఆటోపై, ఆటో డ్రైవర్ భరత్పై జరిగిన దాడిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పం

Read More

భద్రాద్రి, జగిత్యాల జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు.. మొత్తం నలుగురు మృతి

భద్రాద్రి జిల్లాలో బైక్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఇద్దరు మృతి  పాల్వంచలో మరో  ప్రమాదం.. ఒకరు మృతి జగిత్యాల జిల్లాలో బైక్ ను  ఢ

Read More

బీఆర్ఎస్ అసత్య ప్రచారాలను నమ్మొద్దు..అభివృద్ధి పనులన్నీ పూర్తిచేస్తాం :  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

కోనరావుపేట, వెలుగు: బీఆర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారాలు చేస్తున్నారన

Read More

భక్తుల నుంచి అదనంగా వసూలు చేస్తే కఠిన చర్యలు..వేములవాడ కల్యాణకట్టలో తనిఖీలు

వేములవాడ, వెలుగు: సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కింది కల్యాణకట్టలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్. రమాదేవి గురువారం ఉదయ

Read More

మండి బిర్యాని తిని 10 మందికి అస్వస్థత..సిరిసిల్లలో నెల రోజుల వ్యవధిలో మూడో ఘటన

రాజన్న సిరిసిల్ల, వెలుగు : మండి బిర్యానీ తిని పది మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సిరిసిల్ల పట్టణంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్త

Read More

అడ్డదారిలోకి దొడ్డుబియ్యం ..సన్నబియ్యంగా మార్చి మార్కెట్ లో అమ్మేందుకు ప్లాన్

ఇటీవల టెండర్ లో రూ.122 కోట్ల దొడ్డు బియ్యాన్ని దక్కించుకున్న రైస్ మిల్లర్ క్లీనింగ్ పేరుతో పాలిషింగ్ కు యత్నించడంతో బయటకు పొక్కిన వ్యవహారం మొదట

Read More