కరీంనగర్
కల్వర్టును ఢీకొట్టిన కారు, ఒకరు మృతి..కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఘటన
తిమ్మాపూర్, వెలుగు : థార్ వెహికల్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో ఓ యువకుడు చనిపోగా, మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం
Read Moreమల్లికార్జున్కు రాష్ట్ర ప్రభుత్వ శ్రమశక్తి అవార్డు
మంత్రులు వివేక్, జూపల్లి, ఎంపీ వంశీకృష్ణ చేతుల మీదుగా అందజేత గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనికి చెందిన సీనియర్ట్రేడ్ యూనియన్ లీడర్, లయన్స్క
Read Moreపంపిణీకి సిద్ధంగా 2,511 డబుల్ ఇళ్లు.. కరీంనగర్ జిల్లాలో పూర్తి కావొచ్చిన రిపేర్లు, అసంపూర్తి పనులు
గతంలో పలుమార్లు ఇళ్లను ఆక్రమించుకునేందుకు జనం యత్నం లబ్ధిదారుల ఎంపికపై ఉత్కంఠ కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో ఇల్లు, సొంత జాగ లేని నిరుప
Read Moreకాలుజారి బావిలో పడి రిపోర్టర్ మృతి
తిమ్మాపూర్, వెలుగు: బావిలో కాలుజారి పడి ఓ రిపోర్టర్ చనిపోయాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొరండ్లకు చెందిన బొజ్జ రాజ్క
Read Moreరాష్ట్ర అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం : మంత్రి శ్రీధర్ బాబు
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంథని, వెలుగు: రాష్ట్ర అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్&
Read Moreగిగ్ వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపుతాం.. మంత్రి వివేక్ కృషితోనే గిగ్ వర్కర్లకోసం ప్రత్యేక చట్టం
మంత్రి వివేక్ వెంకటస్వామి గిగ్ వర్కర్ల చట్టం కోసం ప్రత్యేక సమావేశాలు: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్, వె
Read Moreఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ : త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు .. ఆ తర్వాత విలీనం ప్రక్రియ పూర్తి చేస్తాం
మంత్రి వివేక్ వెంకటస్వామి కృషితోనే గిగ్ వర్కర్ల చట్టం మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నా
Read Moreసుర్రుమంటున్న సూర్యుడు..ప్రాణాలు తీస్తున్న ఎండ .. వడదెబ్బకు బలవుతున్న రైతులు, కూలీలు
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 23 మందికిపైగా మృతి అనధికారికంగా ఇంతకు రెండింతలు ఉండే చాన్స్
Read MoreORR ప్రమాదం అప్ డేట్.. యాదగిరిగుట్టకు వెళ్లి వస్తూ మృత్యు ఒడిలోకి.. మృతులు ఒకే కుటుంబానికి చెందిన సిరిసిల్ల వాసులు.
హైదరాబాద్ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై గుండెల్ని పిండేసే ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. దైవ దర్శనం ముగించుకుని
Read Moreకరీంనగర్ జిల్లాలో జాన్సన్ కోరా స్కూల్ హవా : పాఠశాల చైర్మన్ మహిపాల్ రెడ్డి
కరీంనగర్ సిటీ, వెలుగు: టెన్త్ ఫలితాలలో నగరంలోని జాన్సన్ కోరా పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 600 మార్కులకు గాను 587, 581, 580, 570, 577, 575
Read Moreగుండి గోపాల్రావుపేట ఎస్సెస్సీ ఫలితాల్లో ‘అక్షర’ ప్రభంజనం : కరస్పాండెంట్ మినుకుల మునీందర్
రామడుగు, వెలుగు: రామడుగు మండలం గుండి గోపాల్రావుపేట అక్షర హైస్కూల్ విద్యార్థులు ఎస్సెస్సీ ఫలితాల్లో నియోజకవర్గంలోనే టాప్ మార్కులతో ప్రభంజనం సృష్టించ
Read Moreకరీంనగర్ జిల్లాలో భగవతి, ఆర్విన్ ట్రీ విద్యార్థుల విజయకేతనం : చైర్మన్ బి.రమణారావు
కరీంనగర్ టౌన్, వెలుగు: టెన్త్ ఫలితాల్లో భగవతి, ఆర్విన్ ట్రీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని చైర్మన్ బి.రమణారావు తెలిపారు. ఈ . వైష్ణవి 581
Read Moreఅద్భుత ఫలితాలు సాధించిన ఆక్స్ఫర్డ్ : స్కూల్ చైర్మన్ ఉప్పు లింగయ్య
కొత్తపల్లి, వెలుగు: ఎస్సెస్సీ ఫలితాల్లో ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు సంచలన ఫలితాలు సాధించినట్లు స్కూల్ చైర్మన్ ఉప్పు లింగయ్య తెలిపారు. సిద్దార్
Read More












