కరీంనగర్

మెట్పల్లిలో మైనర్పై గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురికి జీవిత ఖైదు

    బాలికకు రూ.12 లక్షల పరిహారం     కీలక తీర్పు వెలువరించిన జగిత్యాల న్యాయమూర్తి పద్మావతి  కోరుట్ల, వెలుగు: జగ

Read More

జగిత్యాల: ‘కొడుకు, కోడలు వేధిస్తున్నరు’..కన్నీరుమున్నీరైన వృద్ధ దంపతులు

    ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు జగిత్యాల టౌన్, వెలుగు: అనారోగ్యంతో బాధపడుతున్న తమను పోషించకుండా వేధింపులకు గురిచేస్తున్న కొడుకు, కో

Read More

అయ్యో పాపం: బాల్ కోసం వెళ్లి బావిలో పడి స్టూడెంట్ మృతి..పెద్దపల్లి జిల్లాలో ఘటన

లింగాపూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, పీఈటీపై సస్పెన్షన్ వేటు జ్యోతినగర్, వెలుగు : క్రికెట్ బాల్ కోసం వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి

Read More

గన్నేరువరం: సర్పంచ్ వేధిస్తున్నాడని.. పురుగు మందు, పెట్రోల్ డబ్బాతో ఆందోళన

గన్నేరువరం, వెలుగు: తమ భూమిని ప్రభుత్వ భూమి అంటూ సర్పంచ్, కార్యదర్శి, ఇద్దరు వార్డు మెంబర్లు వేధిస్తున్నారని కరీంనగర్  జిల్లా గన్నేరువరానికి చెంద

Read More

మూడు నెలల్లో యూసీఎఫ్ పనులు ప్రారంభిస్తాం : కేంద్రమంత్రి బండి సంజయ్

    రూ.840 కోట్లతో కరీంనగర్​ను సుందరంగా తీర్చిదిద్దుతాం కరీంనగర్ సిటీ, వెలుగు: అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) స్కీమ్ కింద కేంద్రం మంజ

Read More

‘సర్’ను లైట్ తీసుకుంటే ఓటు గల్లంతే! : కేంద్ర మంత్రి బండి సంజయ్

    రాష్ట్ర ప్రజలంతా ఎన్యూమరేషన్ ఫాంలు తప్పకుండా ఇవ్వాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, వెలుగు: ఓటరు లిస్ట్​ స్పెషల్ ​ఇంటెన్సివ

Read More

ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆఫీస్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కరీంనగర్/తిమ్మాపూర్, వెలుగు : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ ఎదుట గన్నేరువరం మండలం

Read More

రూ. 6.13 కోట్ల పనులకు కౌన్సిల్ ఆమోదం..జగిత్యాల సమగ్ర అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణ సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం చైర్&zwn

Read More

శంకరపట్నం: కూతురే కొడుకై తండ్రికి తల కొరివి

శంకరపట్నం, వెలుగు: కూతురే కొడుకై తండ్రికి చితికి తల కొరివి పెట్టిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ధర్మారంలో జరిగింది. గ్రామానికి చెందిన జక్కుల రా

Read More

భూ వివాదంలో వృద్ధుడి హత్య.. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఘటన

కొడిమ్యాల, వెలుగు : భూ వివాదం కారణంగా ఓ వృద్ధుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో మంగళవారం జరిగింది. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్ర

Read More

సుల్తానాబాద్: గోదాములను ఇతర జిల్లాలకు కేటాయించవద్దు..మిల్లర్ల ధర్నా.. బియ్యం లారీల అడ్డగింత

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్​ గోడౌన్లను ఇతర జిల్లాలకు చెందిన సీఎంఆర్ బియ్యం నిల్వ చేసేందుకు కేటాయించడాన్ని నిరసిస్తూ

Read More

మా రక్తం తీసుకో.. రైతన్నకు సాగునీరు ఇవ్వు : వేములవాడు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మినర్సింహారావు

వేములవాడ, వెలుగు: తమ రక్తం తీసుకుని రైతులకు సాగునీరు ఇవ్వాలని సిరిసిల్ల జిల్లా వేములవాడు నియోజకవర్గ బీఆర్ఎస్​ ఇన్​చార్జి చల్మెడ లక్ష్మినర్సింహారావు అన

Read More

కోట్ల విలువైన సీలింగ్ ల్యాండ్స్ వెనక్కి!జగిత్యాల జిల్లా రాంసాగర్లో 22.26 ఎకరాల అసైన్డ్ భూమి

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రాంసాగర్​లో 1996లో 23 మందికి 22.26 ఎకరాల అసైన్డ్​ పట్టాలు పహాణీలో పాత యజమాని పేరు కొనసాగడంతో 2018 నుంచి  మ్య

Read More