కరీంనగర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఈత సరదా ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. సరదాగా ఈత కొడదామని వెళ్లిన ఆ యువకులు.. తిరిగిరాని లోకాల
Read Moreకరీంనగర్ లో ఎండ పెరిగింది.. జాగ్రత్త సుమా!
రోహిణి కార్తె రాకముందే భానుడు భగ్గుమంటున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతుండడంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇక రోడ్ల వెంబడి చిన్న చిన్
Read Moreచొప్పదండి పట్టణంలోని పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్
చొప్పదండి, వెలుగు: కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద హైవే రోడ్డు పక్కన ఉన్న మిషన్ భగీరథ మెయిన్ పైపు పగలడంతో గంటకు
Read Moreజమ్మికుంటలో ఎడ్లు కొనుక్కెళ్తున్న వారిని ఆపి యువకుల దాడి
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఘటన జమ్మికుంట, వెలుగు: కరీంనగర్జిల్లా జమ్మికుంట పట్టణంలో బుధవారం అర్ధరాత్రి కొంత మంది యువకులు దౌర్
Read Moreఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల పరిశీలనను స్పీడప్ చేయాలి : అర్బన్ డెవలప్ మెంట్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్
కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ సుడా పరిధిలోని మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ ప్రక్
Read Moreజమ్మికుంట మార్కెట్ లో గన్నీ సంచులు మాయం...సగానికి పైగా దళారులకు తరలింపు
రిజిస్టర్ లో బినామీల పేర్లు నమోదు సెంటర్ ఇన్చార్జ్ తో మార్కెట్ పాలకవర్గం వాగ్వివాదం జమ్మికుంట, వెలుగు: కరీ
Read Moreసుల్తానాబాద్ మండలంలో వరి కొయ్యలకు నిప్పుతో 50 ఎకరాల్లో మంటలు
కాలిపోయిన మోటార్లు, వైర్లు సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్, భూపతిపూర్ గ్రామాల్లోని పంట పొల
Read Moreఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని రాజీవ్గాంధీ కి ఘన నివాళి
నెట్వర్క్, వెలుగు: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ వర్ధంతి గురువారం ఘనంగా జరిగాయి. ఈ
Read Moreమంత్రి వివేక్ కృషి వల్లే కనీస వేతనాల పెంపు : ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి బాబర్ సలీం పాషా
ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి బాబర్ సలీం పాషా జ్యోతినగర్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న దాదాపు 1.11 కో
Read Moreధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయాలి..అధికారులకు కలెక్టర్ల ఆదేశాలు
కోరుట్ల, వెలుగు: కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని మాయిశ్చర్ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే కొనాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్
Read Moreకరీంనగర్ ప్రజలకు గుడ్ న్యూస్.. మున్సిపల్ కార్పోరేషన్కు రూ.840 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్
కరీంనగర్ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కింద రూ.840 కోట్ల పనులకు కే
Read Moreనిప్పుల కొలిమిలా తెలంగాణ.. తీవ్రత ఎలా ఉందో ఈ రామచిలుక మృతే సాక్ష్యం
తెలంగాణ నిప్పుల కొలిమిలా భగభగ మండుతోంది. వేడి గాలులకు జనాలు అల్లల్లాడి పోతున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అగ్నిగోళంలా మండుతోంది. తెలంగాణలో
Read Moreపెద్దపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ధాన్యం కుప్పలకు అగ్గి అంటుకుని రూ.20 లక్షల నష్టం
ఆరుగాలం కష్టపడిన రైతుకు పంట చేతికి వచ్చినట్లే వచ్చినా ఏదో ఒకరూపంలో చివరికి నష్టాలు తప్పడం లేదు. దిగుబడి సరిగ్గా రాకపోవడంతో నష్టం, వర్షాలు పడి పం
Read More











