కరీంనగర్
జ్యువెలరీ షాపు దొంగలను పట్టిస్తే రూ.లక్ష బహుమతి ఇస్తాం.. కరీంనగర్ పోలీసుల ప్రకటన
కరీంనగర్ లో PMJ జ్యువెలరీ షాపు దోపిడీ ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కరీంనగర్ లోని కమాండ్ కంట్రోల్, నగరంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలి
Read Moreకరీంనగర్ దోపిడీ కేసు నిందితులు వీళ్లే... బైకులపై పరార్..12 పోలీస్ బృందాల వేట
కరీంనగర్ లో టౌన్ లో జరిగిన జ్యువెలరీ షాప్ కాల్పుల ఘటనలో ఐదుగురు దొంగలు బైకులపై పారిపోయారు. పల్సర్ బైక్ పై ముగ్గురు అపాచ్ బైక్
Read Moreదొంగలను త్వరలో పట్టుకుంటాం..జ్యువెలరీ షాపులో చోరీపై కరీంనగర్ సీపీ
కరీంనగర్ లోని PMJ జ్యువెలరీ షోరూంలో చోరీ ఘటనపై సీపీ గౌస్ ఆలం స్పందించారు. చోరీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు.  
Read Moreకరీంనగర్ PMJ జ్యూవెలరీలో చోరీ.. షోరూంలోకిి చొరబడి.. గన్తో కాల్పులు
కరీంనగర్: కరీంనగర్లోని PMJ జ్యువెలరీ షోరూంలో దొంగలు పడ్డారు. భారీగా చోరీ చేశారు. నలుగురు దొంగలు తుపాకులతో షాపులోకి చొరబడ్డారు. దీంతో.. షాపులో ఉన్న కస
Read Moreమక్కల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం.. జగిత్యాల– కరీంనగర్ హైవే పై ఘటన
కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల– కరీంనగర్ హైవే పై శనివారం రాత్రి మక్కల లోడుతో వెళుతున్న లారీ షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయింది. జగిత్యాల నుంచి కరీంనగర
Read Moreఆవిష్కరణలపై దృష్టి పెట్టండి.. ఉత్సవ్-2026 పేరుతో యాన్యువల్ డే
తిమ్మాపూర్ జ్యోతిష్మతి అటానమస్ కాలేజీలో ఉత్సవ్-2026 కార్యక్రమం తిమ్మాపూర్, వెలుగు: ప్రజా సంక్షేమ, పర్యావరణ హితమైన ఆవిష్కరణలపై విద్
Read Moreభూకబ్జా కేసు: నకిలీ పేపర్లు.. ఖాళీ ప్లాట్లు రిజిస్ట్రేషన్.. కరీంనగర్ పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
నిందితుల్లో సీపీఐ మాజీ నాయకుడు మర్రి వెంకట స్వామి కరీంనగర్ క్రైమ్, వెలుగు: నకిలీ పేపర్లతో ఖాళీ ప్లాట్లను రిజిస్ట
Read Moreవడ్లు కొంటలేదు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల నిరసన
కోనరావుపేట,వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
Read Moreగౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి బాధ్యత నాదే : మంత్రి పొన్నం ప్రభాకర్
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్,వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి బాధ్యత తనదేనని, నిర్వాసితులకు న్యాయం చేసిన
Read Moreకొండగట్టులో అంజన్న జయంతి ఉత్సవాలు.. భక్తులు ఇబ్బంది పడకుండా అధికారుల చర్యలు
కొండగట్టు అంజన్న జయంతి ఉత్సవాలకు రండి మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం కొండగట్టు,వెలుగు: కొండగట్టులో ఈనెల 10 నుంచ
Read Moreరైలులో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం
గోదావరిఖని, వెలుగు: మహారాష్ట్రకు చెందిన సీతాదేవి రైలులో ప్రయాణిస్తూ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సీతాదేవి కుటుంబ సభ్యులతో కలిసి గూడూరు వద్ద బాగామతి ఎక్స్
Read Moreకన్నీటి సంద్రమైన సిరిసిల్ల.. ఆరు మృతదేహాలతో అంతిమయాత్ర
రాజన్నసిరిసిల్ల, వెలుగు: హైదరాబాద్ ఓఆర్ఆర్ పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి శనివారం సిరిసిల్లలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆగి ఉన్
Read Moreప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
జగిత్యాల టౌన్/కోరుట్ల, వెలుగు: ధర్మపురిలో వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు రూ.450కోట్లతో ప్రతిపాదనలు పంపామని, ఇప్పటికే ప్రభుత్వం రూ.115కో
Read More












