కరీంనగర్
నీటి కుంటలో మునిగి ఇద్దరు స్టూడెంట్స్ మృతి..జగిత్యాల జిల్లా మల్యాలలో ఘటన
మల్యాల, వెలుగు : నీటికుంటలో మునిగి ఇద్దరు స్టూడెంట్లు చనిపోయారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్త
Read Moreరాయికల్: చనిపోతున్నానని ఇంటికి ఫోన్..కాపాడిన పోలీసులు
రాయికల్, వెలుగు: చావుబతుకుల్లో ఉన్న ఓ యువకుడిని పోలీసులు కాపాడారు. జగిత్యాల జిల్లా రాయికల్కు చెందిన బోడి నాగరాజు సోమవారం పురుగు మందు తాగి తాను చనిపోత
Read Moreరాజన్న సిరిసిల్ల: డీసీపీయూలో అక్రమ నియామకాలపై విచారణ చేపట్టాలి
రాజన్న సిరిసిల్ల, వెలుగు: జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగంలో కాంట్రాక్ట్ నియామకాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి, అక్రమంగా ఎం
Read Moreఅగ్గిపెట్టె చీర: ఐదున్నర మీటర్లు ..చేనేత మగ్గంపై 2.50 గంటల్లోనే నేసిన కార్మికుడు
రాజన్న సిరిసిల్ల, వెలుగు : అగ్గిపెట్టెలో పట్టేలా రూపొందించిన ఐదున్నర మీటర్ల చీరను సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు వెల్దండి హరిప్రసాద్ చేనేత మగ్గంప
Read Moreగోదావరిఖని: గ్యాస్ సిలిండర్ పేలి.. దంపతులకు తీవ్ర గాయాలు
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్పరిధిలోని యైటింక్లయిన్ కాలనీలోని పోతన కాలనీ 83వ బ్లాక్ లోని ఓ ఇంట్లో ఆదివారం
Read Moreకాళేశ్వరం.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక..
గ్రావిటీపై కాంగ్రెస్ మంత్రులకు అవగాహన లేదు మేడిగడ్డ గేట్లు మూయకుండానే కన్నేపల్లి మోటార్లతో పంపింగ్ చేయాలి : మాజీ ఎంపీ విన
Read Moreసిమెంటుతో శిల్ప కళా సౌందర్యం..తెలంగాణలో శిల్పకళకు ప్రాచీన చరిత్ర
తెలంగాణలో శిల్పకళకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నుంచి రాతి శిల్పాలకు పేరుగాంచిన ఈ నేలలో, కాలానుగుణంగా శిల్పకళ కూడా కొత్త రూపాలను సంతరించుక
Read Moreవరదకాల్వలో 30 కిలోల చేప.. . రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో పట్టివేత
వరద కాల్వలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి 30 కిలోల చేప దొరికింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని మిడ్ మానేరుకు వరద కాలువ ద్వారా
Read Moreగన్నేరువరం: రాజేందర్ రెడ్డి కుటుంబాన్నిఆదుకుంటాం : ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
గన్నేరువరం, వెలుగు: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బేతెల్లి రాజేందర
Read Moreకుటుంబకలహాలతో.. భార్యను కత్తితో పొడిచిన భర్త
కరీంనగర్ జిల్లా దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్యపైభర్త కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స కోసం స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
Read Moreస్కూటీ హెడ్ లైట్ లో జొర్రిన పాము.. భయంతో వణికిపోయిన ఓనర్
జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఓ స్కూటీలో పాము కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఇంటి ముందు పార్క్ చేసినస్కూటీలోకి పాము చొరబడిందని గుర్తించిన యజమాని ఒక్
Read Moreనకిలీ డిగ్రీ మెమోతో పదోన్నతి..జూనియర్ అసిస్టెంట్ అరెస్ట్.. జగిత్యాల జిల్లాలో ఘటన
కొత్తపల్లి, వెలుగు: నకిలీ డిగ్రీ మెమోతో పదోన్నతి పొందిన ఉద్యోగిని అరెస్ట్ చేసినట్లు కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరా
Read Moreఆర్మూర్-మంచిర్యాల హైవేకు ఫారెస్ట్ క్లియరెన్స్ !
ఎన్హెచ్-63 పరిధిలో 131 కిలోమీటర్ల మేర 4 లేన్ల హైవే నిర్మాణానికి మోక్షం మూడు జిల్లాల్లోని 16.1864 హెక్టార్ల అటవీ భూమి బదిలీకి అనుమతులు
Read More












