కరీంనగర్

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: విప్ ఆది శ్రీనివాస్

    ఇప్పపల్లిలో 500 మెట్రిక్ టన్నుల గోదాంను ప్రారంభించిన విప్ ఆది శ్రీనివాస్ కోరుట్ల, వెలుగు: రైతును రాజుగా చేయాలనే సంకల్పంతో &

Read More

కొడిమ్యాల రైస్ మిల్లుల్లో రూ.20 కోట్ల వడ్లు మాయం..నలుగురు అరెస్ట్, నలుగురు పరారీ

కొడిమ్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని రైస్ మిల్లులపై విజిలెన్స్ ఎన్ ఫోర్సెమెంట్ ఆఫీసర్లు దాడులు చేశారు. మూడు రోజులుగా మిల్లులను తనిఖ

Read More

రాజన్న సిరిసిల్ల జిల్లా వరదవెల్లి దత్తాత్రేయ స్వామి ఆలయానికి బోటు సౌకర్యం ప్రారంభం

బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లిలో మిడ్ మానేర్ బ్యాక్ వాటర్ లో గుట్టపై ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయానికి వె

Read More

చెరువుల్లోకి డ్రైనేజీ నీళ్లు.. చింతకుంట చెరువులో చేపల మృతి

ఆక్సిజన్ పూర్తిగా పడిపోవడమే కారణమంటున్న ఎక్స్​పర్ట్స్ చెరువులపై ఆధారపడిన కుటుంబాలకు తీవ్ర నష్టం సీవరేజ్  ట్రీట్మెంట్ ప్లాంట్ లేక చెరువులకు

Read More

జగిత్యాల జిల్లాలో రూ.19 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం

జగిత్యాల జిల్లాలోని కోడిమ్యాల మండలంలో భారీ ఎత్తున సీఎంఆర్ (Custom Milled Rice) ధాన్యం దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. సుమారు 19 కోట్ల రూపాయల విలువైన

Read More

సర్ పై నిర్లక్ష్యం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి తహశీల్దార్ సస్పెన్షన్

జగిత్యాల జిల్లాలో అధికార యంత్రాంగంపై కలెక్టర్ సత్యప్రసాద్ సీరియస్ అయ్యారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మెట్‌పల్లి తహశీల్దార్ నీతను సస్పెం

Read More

బోయినిపల్లి: అలుగు దుంకుతున్న ఎగువ మానేరు

బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు(నర్మల) ప్రాజెక్టు అలుగు దుంకుతోంది ఎగువన కురిసిన వర్షాలకు ప్రాజెక్టు ని

Read More

దశలవారీగా ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధి : రాష్ట్ర ప్రభుత్వ విప్ విజయ రమణారావు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అ

Read More

రామగుండం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటాపోటీ

గోదావరిఖని, వెలుగు: ఖాళీగా ఉన్న రామగుండం కార్పొరేషన్​ఏరియా కాంగ్రెస్​అధ్యక్ష పదవికి పోటాపోటీ నెలకొంది. బుధవారం ఏఐసీసీ మెంబర్​, హిమాచల్‌‌&zwn

Read More

మల్యాలలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ

మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ సమీపంలో నిర్మించ తలపెట్టిన శ్రీ కోదండ రామమందిరం నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే మే

Read More

ఓట్ల తొలగింపునకు కేంద్రం కుట్ర : రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని, వెలుగు: ఓట్ల తొలగింపునకు కేంద్రం కుట్రలు చేస్తోందని, ఈ అంశాన్ని కాంగ్రెస్ శ్రేణులు గమనించి మన ఓట్లను కాపాడుకునే బాధ్యత మనపైనే ఉందని రామగుం

Read More

కరీంనగర్ జిల్లాలో అంగన్ వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తుల వెల్లువ..44 పోస్టులకు 1593 అప్లికేషన్లు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో అంగన్ వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లావ్యాప్తంగా 44 పోస్టులు ఖాళీగా ఉంటే 1593 అప్లికేషన్లు అ

Read More

పాపన్నగౌడ్ టూరిజం ప్రాజెక్ట్ పనులు స్పీడప్ చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

సైదాపూర్, వెలుగు: సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్టులో భాగంగా సర్వాయిపేటలో నిర్మిస్తున్న మ్యూజియం, ఇతర పనులను స్పీడప్ చేయాలని రాష్ట్ర బీసీ స

Read More