కరీంనగర్

నిరుద్యోగులే టార్గెట్ ..ఉద్యోగాల పేరుతో విదేశాలకు రప్పించి సైబర్ క్రైమ్స్ చేయిస్తున్నరు

నిరుద్యోగులే వాళ్ల టార్గెట్ విదేశాల్లో మంచి ఉద్యోగం అని చెబుతారు.. లక్షల్లో జీతం, అన్ని రకాల సౌకర్యాలుంటాయని నమ్మబలుకుతారు..విదేశాలకు పంపిస్తారు.. విద

Read More

భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.35 వేల లంచం..ఏసీబీకి అడ్డంగా దొరికిన డాక్యుమెంట్ రైటర్

తెలంగాణలో ఏసీబీ వరుస దాడులతో హడలెత్తిస్తోంది. లంచం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తోంది. లంచానికి అలవాటు పడిన అధికారులు &nbs

Read More

క్రీడల్లో ఓడిపోతే కుంగిపోవద్దు ..రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు: ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు వాటిని సమానంగా స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్

Read More

కరీం నగర్ జిల్లాలో యూబీఐ ద్వారా రూ.కోటి బీమా చెల్లింపు 

కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ ఆర్టీసీ డిపోలో పనిచేసిన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన గాండ్ల లక్ష్మయ్య(56) గతేడాది రోడ్డు ప్రమ

Read More

టెన్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి : జగిత్యాల  కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల  కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల, వెలుగు: పదో తరగతి ఫలితాల్లో జిల్లా 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని జగిత్యాల కలెక్టర్​సత్యప్రసాద్​ ట

Read More

కొండగట్టు హుండీ ఆదాయం రూ.1.16 కోట్లు.. 43 రోజుల ఆదాయం.. 14 హుండీలు కౌంటింగ్

కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయంలో గురువారం ఆలయ అధికారులు హుండీ లెక్కింపు చేపట్టారు. 43 రోజులకు సంబంధించిన 14 హుండీలను లెక్కించగా రూ.కోటి 16 ల

Read More

మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థత.. హుటాహుటిన హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి..

జగిత్యాల: మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అస్వస్థతకు లోనయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ కేర్ అస్పత్రికి తరలించారు. జీవన్ రెడ్డి ఇటీవల వెలువడిన మున్

Read More

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పులి సంచారం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళపల్లి మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. తంగళపల్లి శివారు ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీం

Read More

రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 22 న గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష : జిల్లా గురుకులాల సమన్వయ అధికారి శ్రీనాథ్‌‌‌‌‌‌‌‌

మంథని, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 22న తెలంగాణ గురుకులాల ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా గురుకులాల సమన్వయ అధికారి శ్రీనాథ్&zwn

Read More

గోదావరి ఖనిలో సమాచార కమిషనర్ల పర్యటన

గోదావరిఖని, వెలుగు : గోదావరిఖనిలో బుధవారం రాష్ట్ర సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, దేశాల భూపాల్, మోహిసినా పర్వీన్​, బోరెడ్డి అయోధ్యరెడ్డి పర్యటించ

Read More