కరీంనగర్
రెండ్రోజుల పాటు కొండగట్టు అంజన్న గుడిలో అంతరాలయ దర్శనం రద్దు
జగిత్యాల: ఆగస్ట్ 20, 21న.. అంటే రేపు, ఎల్లుండి కొండగట్టు శ్రీఆంజనేయస్వామి దేవస్థానము అంతరాలయ దర్శనం రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. గర్
Read Moreచెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి.. రూ. 50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటిస్తున్నారు. 2026 ఆగస్టు 18న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో క
Read Moreచెన్నూరులో మంత్రి వివేక్ మార్నింగ్ వాగ్.. మినీ ట్యాంక్ బండ్ పనులు పరిశీలన
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటిలో కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. చెన్నూరుపట్టణంలోనిమినీ ట్య
Read Moreడబుల్ రోడ్డు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా: ఎమ్మెల్యే కవ్వంపల్లి
గన్నేరువరం,వెలుగు: గన్నేరువరం మండల ప్రజల సౌకర్యార్థం గుండ్లపల్లె నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు పనులు పూర్తిచేసేందుకు నిధుల కోసం అవసరమైతే ఆమరణ నిరాహ
Read Moreకరీంనగర్లో గణేశ్ మండపాలన్నింటికీ ఫ్రీ కరెంట్
ఛార్జీలన్నీ కార్పొరేషన్ చెల్లించాలని నిర్ణయం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కరీంనగర్, వెలుగు: క
Read Moreసూరమ్మ కాలువలకు మోక్షం.. 20 ఏండ్ల నిరీక్షణకు తెర
390 ఎకరాల భూసేకరణ పూర్తి.. రూ.35.50 కోట్లు మంజూరు ఎడమ కాలువకు లైన్క్లియర్.. కుడి కాలువకు కొనసాగుతున్న ప్రక
Read Moreఇల్లు కూల్చేశారని.. వాటర్ ట్యాంక్ ఎక్కిన వృద్ధ దంపతులు
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ అధికారులు తమ ఇంటిని అకారణంగా కూల్చివేశారని ఆరోపిస్తూ గోదావరిఖని పట్టణానిక
Read Moreకరీంనగర్ లో పాడి రైతుల ర్యాలీ.. డెయిరీ భూములను తెలంగాణ ఫెడరేషన్ పేరిట మార్చారని నిరసన
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ డెయిరీకి సంబంధించిన భూములను తెలంగాణ డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ కిందికి మార్చడాన్ని నిరసిస్తూ డెయిరీ పరిధిలోని
Read Moreఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 24 మందికి గాయాలు ..జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రమాదం
మల్యాల/జగిత్యాల టౌన్, వెలుగు : ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదం జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట
Read Moreజగిత్యాల రూరల్ లో ఉచిత ‘అర్జెంట్ కేర్ సెంటర్’ ప్రారంభం
జగిత్యాల రూరల్, వెలుగు: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా అత్యవసర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి సుజల స్రవంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల
Read Moreఎమ్మెల్యే, పీఏ అవినీతికి తెరలేపారు.. మాజీ ఎమ్మెల్యే రసమయి ఆరోపణలు
శంకరపట్నం, వెలుగు: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన పీఏ మురళీధర్ నియోజకవర్గంలో ఇసుక, మట్టి మాఫియా చేస్తూ వందల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని కరీ
Read Moreపాపన్న సొంతూరులో విగ్రహం రెడీ.. మిగతా పనులు కాలే.. సర్వాయిపేటలో టూరిజం పనులు స్లో
సర్వాయి పాపన్న స్వగ్రామం సర్వాయిపేట మినీ ఫంక్షన్ హాల్, ఆడిటోరియం, లాన్ ఏర్పాటు పనుల్లో జాప్యం సర్కార్ నిధులు ఇచ్చినా ఏడాదిన్నరగా కొనసాగుత
Read Moreకొండగట్టు దగ్గర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి తీవ్ర గాయాలు
జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో
Read More












