కరీంనగర్

వేములవాడ రాజన్న హుండీ ఆదాయం రూ.2 కోట్ల 19లక్షలు

వేములవాడ  రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం భారీగా వచ్చింది.  36 రోజుల హుండీ ఆదాయం రూ.2 కోట్ల 19 లక్షల 35 వేల 165రూపాయలు వచ్చినట్లు ఆలయ అధి

Read More

పరువు హత్య కేసు..ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురికి జీవిత ఖైదు

పరువు హత్య కేసులో కరీంనగర్ జిల్లా ప్రత్యేక ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.  వీణవంక మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో 2019లో జరిగిన పరువు హత్య క

Read More

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుకుందాం : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డ్రగ్స్ రహిత జిల్లాగ

Read More

రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటాం : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌

వేములవాడరూరల్/కోరుట్ల, వెలుగు: రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొంటామని ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్య

Read More

కాళేశ్వరం నీళ్లు రాకున్నా... కోదాడను తాకిన గోదావరి

ఈ సీజన్‌‌లో లోయర్‌‌ మానేరు డ్యామ్‌‌కు 52 టీఎంసీల ఇన్‌‌ఫ్లో కాకతీయ కెనాల్‌‌ ద్వారా వరంగల్‌&

Read More

గ్రామీణ రోడ్లకు మహర్దశ..ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాకు మూడు ప్యాకేజీల్లో 47 హ్యామ్ రోడ్లు మంజూరు

రూ.871.74 కోట్లు కేటాయించిన సర్కార్  టెండర్లు పూర్తయ్యాక త్వరలోనే పనులు కరీంనగర్, వెలుగు:  ఉమ్మడి కరీంనగర్‌‌‌&

Read More

కరీంనగర్ లో ఎలుగుబంటి సంచారం..రాత్రి పూట గ్రామంలో తిరుగుతుండగా..సీసీకెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు

కరీంనగర్​ జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. గురువారం (అక్టోబర్​23) రాత్రి సైదాపూర్​మండల కేంద్రంలో ఎలుగుబంటి తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల

Read More

రన్నింగ్ లో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్.. ధర్మపురిలో తప్పిన పెను ప్రమాదం

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని నేరెళ్ల గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ధర్మపురి నుంచి జగ

Read More

భూభారతి చట్టంపై అవగాహన ఉండాలి : కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల టౌన్, వెలుగు: భూ భారతి చట్టంపై జీపీవోలు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం జగిత్యాల కలెక్టరేట్‌‌లో

Read More

రైతుల శ్రేయస్సు కోసం సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల రూరల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జ

Read More

నేరాల నియంత్రణకు యువత ముందుకు రావాలి : సీపీ అంబర్‌‌‌‌ కిశోర్‌‌‌‌ ఝా

గోదావరిఖని, వెలుగు: సమాజాభివృద్ధితో పాటు నేరాల నియంత్రణలో యువత భాగస్వాములు కావాలని రామగుండం సీపీ అంబర్​కిశోర్‌‌‌‌ ఝా పిలుపునిచ్చార

Read More

కటికేనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కుటుంబానికి మంత్రి వివేక్ వెంకటస్వామి పరామర్శ

ధర్మారం, వెలుగు: ధర్మారం మండలం కటికేనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కుటుంబాన్ని మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం పరామర్శి

Read More

కరీంనగర్ జిల్లాలో 106 ఏళ్లు బతికిన నర్సవ్వ ఇక లేదు !

రామడుగు, వెలుగు: వయోభారంతో శతాధిక వృద్ధురాలు కన్నుమూసింది. రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన చేని నర్సవ్వ(106) కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపారు

Read More