కరీంనగర్
మంచిర్యాల జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ల నుంచి 3 వేల 352 మంది సర్కారు బడులలో చేరిక
ప్రైవేట్ స్కూళ్ల నుంచి 3,352 మంది సర్కారు బడులలో చేరిక మంచిర్యాల, వెలుగు: ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు లక్ష్యసాధనలో మంచిర్యాల జిల్లా
Read Moreచెరువు నిండితే ఊరంతా నీళ్లే.. ముంపులో నారాయణపూర్..సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు
నిర్వాసితులు, గ్రామస్తుల మధ్య తోపులాట, ఉద్రిక్తత గంగాధర, వెలుగు: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్లో ముంపునకు గురవుతు
Read Moreవేములవాడ రాజన్న ఆలయానికి మరో రూ.99.40 కోట్లు
వేములవాడ, వెలుగు: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.99.40 కోట్లు మంజ
Read Moreవేములవాడ రాజన్న ఆలయానికి.. మరో 99.40 కోట్లు మంజూరు
కరీంనగర్: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజన్న ఆలయ అభివృద్ధ
Read Moreటీవీవీపీ నిధుల గోల్మాల్లో బ్యాంకర్ల పాత్ర..లావాదేవీల్లో కీలక ఆధారాలు, సహకరించని బ్యాంకర్లు
రెండేండ్ల కింద సీపీఎఫ్, జీపీఎఫ్ సహా రూ.6.90 కోట్లు గోల్మాల్ ముందస్తు బెయిల్ తీసుకున్న 17 మంది బ్యాంకు
Read Moreతాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి : కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్ టౌన్, వెలుగు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కరీంనగర్ కలెక్టర్
Read Moreవీటీఏడీఏ పనులు స్పీడప్ చేయాలి : సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్
వేములవాడ, వెలుగు: వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ(వీటీఏడీఏ) ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట
Read Moreబోరుబండిని ఢీకొట్టిన బైక్, ఇద్దరు మృతి.. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ప్రమాదం
పాలకుర్తి, వెలుగు : రోడ్డు పక్కన ఆపి ఉన్న బోరు బండిని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ప్రమాదం జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర
Read Moreకాంగ్రెస్ నేతల జోలికొస్తే తాట తీస్తం : కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్వెలిచాల రాజేందర్ రావు
కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్వెలిచాల కరీంనగర్ సిటీ, వెలుగు: కాంగ్రెస్ నేతల జోలికొస్తే తాట తీస్తామని, తమ ఓపికను అలుసుగా తీ
Read Moreమహిళ హత్యకు కుట్ర.. నలుగురు అరెస్ట్..జగిత్యాల జిల్లా మెట్పల్లి కాల్పుల ఘటన
జగిత్యాల జిల్లా మెట్పల్లి కాల్పుల ఘటనను ఛేదించిన పోలీసులు కోరుట్ల, వెలుగు : జగిత్యాల జిల్లా మెట్పల్లిలో గత నెల మహిళపై
Read Moreఈ కుక్కలకు పిచ్చి పట్టిందా ఏంటీ : 25 గొర్రెలను కరిచి చంపేశాయి..!
జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఏకంగా 25 గొర్రెలు ప్రాణాలు కోల్పోగా, మరొక 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ సంఘటన స్థానికం
Read Moreజాతీయస్థాయి చెస్ విజేతగా సిద్ధార్థ స్కూల్ స్టూడెంట్ ఆకుల శౌర్య
చొప్పదండి, వెలుగు: కరీంనగర్జిల్లా చొప్పదండిలోని సిద్ధార్థ హైస్కూల్6వ తరగతి స్టూడెంట్ ఆకుల శౌర్య జాతీయస్థాయి చెస్ పోటీల్లో విజేతగా నిలిచినట్లు విద్యా
Read Moreమున్సిపల్ ట్రైనింగ్కు రామగుండం కార్పొరేటర్లు డుమ్మా..
గోదావరిఖని, వెలుగు: హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్వహించే శిక్షణా తరగతులకు రామగుండం మున్సిపల్ కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. రాష్ట్రంలో మున్సిపల్, కార
Read More












