
కరీంనగర్
జోగులాంబ అమ్మవారికి అగ్గిపెట్టెలో ఇమిడే చీర
రాజన్నసిరిసిల్ల, వెలుగు: గద్వాల ఆలంపూర్ జోగులాంబ అమ్మవారికి అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చేనేత కళాకారుడు బుధవారం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా
Read Moreసింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి..
ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్ గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే పోరాటాలు
Read Moreమహిళలు వ్యాపారంలో రాణించాలి ..కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్నసిరిసిల్ల,వెలుగు: ఇందిరా మహిళా శక్తిలో భాగంగా ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాల ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కిందని, మహిళలు వ్యాపారంలో రాణించి స్వయం సమృ
Read Moreకొండగట్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు
కొండగట్టు, వెలుగు: కొండగట్టు పుణ్యక్షేత్రంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజబుల్ ట
Read Moreఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం లబ్ధిదారులకు బట్టలు పెట్టిన విప్ ఆది శ్రీనివాస్ కోనరావుపేట/వేములవాడ/కోరుట్ల, వ
Read Moreగీత కార్మికుల సంక్షేమానికి కృషి : మంత్రి పొన్నం
మంత్రి పొన్నం ప్రభాకర్ జగిత్యాలలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానిష్
Read Moreఆర్టీసీకి రాఖీ ధమాకా..కరీంనగర్ రీజియన్ లో ఐదు రోజుల్లో రూ.15.48 కోట్ల ఆదాయం
29 లక్షల మంది ప్రయాణం వీరిలో 21.21 లక్షల మంది మహాలక్ష్మిలే కరీంనగర్, వెలుగు: టీజీఆర్టీసీ కరీంనగర్ రీజియన్
Read Moreజగిత్యాలలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహా ఆవిష్కరణ
జగిత్యాల జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసిన వి
Read Moreబీఆర్ఎస్ బీసీ కదన భేరీ సభ మళ్లీ వాయిదా
భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన మాజీ మంత్రి గంగుల కరీంనగర్, వెలుగు: 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కరీంనగర్ లో బీఆర్
Read Moreఏసీబీ వలలో ముగ్గురు ఉద్యోగులు
మంచిర్యాల/వికారాబాద్/పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం లంచం తీసుకుంటూ ముగ్గురు అవినీతి ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. రెడ్
Read Moreతీరనున్న ‘కన్నాల’ గేట్ కష్టాలు
కన్నాల గేట్ వద్ద ఫ్లైఓవర్ లేదా అండర్పాస్ నిర్మాణానికి రైల్వే శాఖ ఓకే&
Read Moreవిద్యార్థుల సంక్షేమంలో రాజీపడేది లేదు
కొత్తపల్లి, వెలుగు: విద్యార్థుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడేది లేదని, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు దొడ్డు బియ్యంతో వండి పెడితే చర్యలు త
Read Moreవిద్యార్థులు పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి : పమేలా సత్పతి
కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ టౌన్, వెలుగు: విద్యార్థులు పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్&zw
Read More