కరీంనగర్

కాలం తెచ్చిన కరువా.. కాంగ్రెస్ తెచ్చిన కరువా? : కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టుతో సజీవ జలధారలను సృష్టించామని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు.  గోదావరి నదిని నిండుగా ప్రవహించేలా చేశామని చెప్పారు. నాలుగైదు నె

Read More

ప్రేమించి పెళ్లి చేసుకుంది... అబ్బాయిపై దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లిన్రు

ప్రేమ వివాహం చేసుకోని వేరే గ్రామంలో నివాసం ఉంటున్న ప్రేమ జంటపై అమ్మాయి కుటుంబ సభ్యుల దాడికి దిగారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మల్లాపూర్ మ

Read More

కేసీఆర్ పర్యటనలో జేబు దొంగల చేతివాటం

మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలిస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్ గ్రామంలో పర్యటించారు.  పొలాలకు నీటి సమస్యపై

Read More

కేసీఆర్ బెదిరింపులకు భయపడే 11 వేల మంది రైతులు ఆత్మహత్య : సంజయ్

రాష్ట్రంలో వరి పంట పండిస్తున్న రైతులకు ప్రత్యామ్నాయ పంటలను సూచించకుండా.. వరి వేస్తే ఉరి అంటూ కేసీఆర్ చేసిన బెదిరింపులకు భయపడి చాలా మంది రైతులు ఆత్మహత్

Read More

రాజన్నసిరిసిల్లలో కేటీఆర్ పర్యటన

 సిరిసిల్ల టౌన్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గురువారం పర్యటించారు. జగ్గారావుపల్లిలోని పెద్దమ్మ టెంపుల్‌&zw

Read More

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌‌లో గణపతి పూజ

పెద్దపల్లి/సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి పట్టణంలోని క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, పావని దంపతులు కుటుంబసమేతంగా మహా గణపతి హోమం గుర

Read More

మైనార్టీలకు అండగా కాంగ్రెస్‌‌ : మక్కాన్‌‌సింగ్‌‌ రాజ్‌‌ఠాకూర్‌‌‌‌

జ్యోతినగర్,వెలుగు: కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌‌సింగ్‌‌ రాజ్‌‌ఠాకూర

Read More

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మహదేవపూర్, వెలుగు: మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరంలో గురువారం చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్

Read More

పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ గెలవడం ఖాయం : పెండ్యాల మహేశ్‌‌

గోదావరిఖని, వెలుగు:  పార్లమెంట్​ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్​ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలవడం ఖాయమని ఓబీసీ సెల్​ జిల్లా అధ్యక్షుడు పెండ

Read More

ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి : వివేక్ వెంకటస్వామి

ధర్మారం, వెలుగు: రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో మంచి వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కాంగ్రెస్‌‌ సీనియర్‌‌‌‌

Read More

పసుపు వ్యాపారుల మాయాజాలం .. నూటికి రూ.2 చొప్పున కటింగ్‌‌ 

తక్‌‌పట్టీ రాసిచ్చినా కొనుగోలు లావాదేవీలన్నీ తెల్లపేపర్‌‌‌‌పైనే.. జగిత్యాల, మెట్​పల్లి మార్కెట్లలో ఇప్పటిదాకా రూ.40

Read More

గూడు తేలే.. గుండె కరిగే..!

ఎండలు, నీటి విడుదల కారణంగా మిడ్​మానేరు అడుగంటడంతో చీర్లవంచ, చింతల్​ఠాణా, నీలోజిపల్లి, సంకెపల్లి, అనుపురం, కొడిముంజ తదితర పదికిపైగా ముంపు గ్రామాలు ఒక్క

Read More

ఏప్రిల్ 05న కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  బీఆర్ఎస్  అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 2024 ఏప్రిల్ 05న పర్యటించనునన్నారు. పొలం బాటలో భాగంగా  ఉదయం 9 గంటలకు ఎర్ర

Read More