కరీంనగర్
రెండు విడతల్లో పల్లె పోరు జడ్పీటీసీ, ఎంపీటీసీలకు కూడా రెండు దశల్లోనే..
రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ల సమావేశం ఎన్నికల ప్రవర్తన నియమావళి, షెడ్యూల్ పై వివరణ కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో &
Read Moreరామగుండం ఫ్యాక్టరీలో ఇవాళ్లి(అక్టోబర్ 1) నుంచి యూరియా ఉత్పత్తి
హెచ్టీఆర్ మెషీన్లో లీకేజీతో 48 రోజులు షట్ డౌన్ రిపేర్లు పూర్తి చేసిన డెన్మార్క్ కంపెనీ, ఎల్అండ్టీ సంస్థ గోదావరిఖని, వెలుగు: రామగ
Read Moreరామగిరి ఖిల్లా రోప్ వేకు లైన్ క్లియర్ : ఎంపీ వంశీకృష్ణ కృషి
నిర్మాణానికి కేంద్రం అప్రూవల్ పర్వత మాల ప్రాజెక్ట్ కింద మంజూరు 2.4 కిలోమీటర్లు నిర్మాణం అక్టోబర్ 21 వరకు బిడ్స్ స్వీకరణ ఎన్ హెచ
Read Moreరోప్ వేతో రామగిరి ఖిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు.. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెద్దపల్లి, వెలుగు : రామగిరి ఖిల్లాకు ‘రోప్ వే’ ప్రాజెక్టు పూర్తయితే జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప
Read Moreఢిల్లీలోనే కాదు.. గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేస్తాం.. కరీంనగర్, సిరిసిల్ల జడ్పీలను గెలుస్తాం
పార్టీ కోసం కష్టపడిన వారికే టికెట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని
Read Moreకరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు
ఉమ్మడి కరీంనగర్జిల్లా వ్యాప్తంగా సోమవారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఊరూవాడ, పల్లెపట్నం, చెరువులు, కుంటలు పూల వనాలుగా మారాయి. భక్తిశ్రద్ధల
Read Moreఫలించిన ఎంపీ వంశీ కృషి.. రామగిరి ఖిల్లా రోప్ వే ప్రాజెక్ట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
పెద్దపల్లి: జిల్లాలోని రామగిరి ఖిల్లా పైకి పర్యాటకులు వెళ్లేందుకు వీలుగా ఉద్దేశించిన రోప్ వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్
Read Moreఢిల్లీలోనే కాదు.. ఈసారి గల్లీ గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేయబోతున్నాం: కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి బీజేపీ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం (సెప్టెంబర్ 29) స్
Read Moreఎట్టకేలకు ఇందిరమ్మ ఇండ్లు..కరీంనగర్ నియోజకవర్గంలో తొలి విడతలో 4 వేల మంది ఎంపిక
లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇస్తున్న అధికారులు కరీంనగర్, వెలుగు: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్నాళ్లు పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల మంజూ
Read Moreస్థానిక సంస్థల ఎన్నికలకు సీపీఐ శ్రేణులు సిద్ధమవ్వాలి : మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
కరీంనగర్ సిటీ, వెలుగు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సీపీఐ శ్రేణులు సిద్ధమవ్వాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరె
Read Moreబెల్లంపల్లి మండలంలో అడవి పంది మాంసం విక్రేతల అరెస్ట్
బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కాశిరెడ్డిపల్లిలో అడవి పంది మాంసం అమ్ముతున్న నలుగురిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నా
Read Moreదసరా సెలవు మార్చాలని.. ఇయ్యాల (సెప్టెంబర్ 29) బొగ్గు గనులపై ధర్నాలకు ఏఐటీయూసీ పిలుపు
కోల్బెల్ట్, వెలుగు: దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు వస్తున్నందున్న దసరా సెలవు తేదీని సింగరేణిలో మార్చాలని బీఎంఎస్స్టేట్ప్రెసిడెంట్యాదగిరి సత్తయ్య
Read Moreతొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ.. కిటకిటలాడుతున్న పూల మార్కెట్లు
కరీంనగర్ జిల్లాలో సద్దుల బతుకమ్మ హడావుడి మొదలైంది..జిల్లాలోని కొన్ని చోట్ల సద్దుల బతుకమ్మ పండుగను ఇవాళే(సెప్టెంబర్29) నిర్వహిస్తున్నారు. దీంతో పూల మ
Read More












