కరీంనగర్
కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఈగల్ ఫోర్స్ దాడులు.. 10 మంది గంజాయి వినియోగదారులు అరెస్ట్
గంజాయి వినియోగంపై నార్కోటిక్స్ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం బిగిస్తున్నారు. వరుస రైడ్లతో గంజాయి స్మగర్లకు నిద్రలేకుండా చేస్తున్న పోలీసులు.. 2026 ఏప్రిల్ 02న
Read Moreనంబర్ ప్లేట్ లేని 70 వాహనాలు సీజ్
కరీంనగర్, వెలుగు: నగరంలో నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలపై కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్
Read Moreకార్పొరేటర్పై కరెంట్ ఉద్యోగుల ఫిర్యాదు
గోదావరిఖని, వెలుగు: కరెంట్సప్లై విషయంలో సమాధానం చెప్పినప్పటికీ తనను బూతులు తిడుతూ చంపుతానని బెదిరించిన రామగుండం కార్పొరేషన్ 38వ డివిజన్ కార్పొరేటర్
Read Moreకాషాయమయమైన కొండగట్టు
కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు కాషాయమయంగా మారింది. బుధవారం నుంచి హనుమాన్ చిన్న జయంతి ఉత్
Read Moreపక్కాగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల టౌన్, వెలుగు: యాసంగి ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్&zwn
Read Moreటార్గెట్ కోసం అసెస్మెంట్లు తగ్గించిన్రు
జగిత్యాల బల్దియాలో ట్యాక్స్ వసూళ్ల టార్గెట్ కోసం అధికారుల అడ్డదారులు ఎస్పీ ఆఫీస్, బంగ్లా, ఫైర్ స్టేషన్లను రికార్డుల్లోంచి
Read Moreకీడు సోకిందని గ్రామాన్ని వదిలిన గ్రామస్తులు
జమ్మికుంట, వెలుగు: గ్రామానికి కీడు సోకిందని తెల్లవారుజామునే గ్రామస్తులంతా ఇంటికి తాళాలు వేసి కీడు వంటలకు వెళ్లారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో ఈ
Read Moreకరీంనగర్ బల్దియా బడ్జెట్ రూ.312.46కోట్లు
వాడీవేడిగా తొలి జనరల్బాడీ మీటింగ్ కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ నగరపాలక సంస్థ మొదటి సర్వసభ్
Read Moreమహిళలకు శక్తినిచ్చిన పథకం మహాలక్ష్మి : కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్ టౌన్, వెలుగు: ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.290 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం ద్వారా రూ.10వేల కోట్ల ప్రయాణ చార్జీలు ఆదా అయ్యాయని కరీంన
Read Moreహత్య కేసులో 15 మందికి జీవిత ఖైదు.. కరీంనగర్ జిల్లా కోర్టు జడ్జిమెంట్
కరీంనగర్ క్రైం, వెలుగు : హత్య కేసులో 15 మందికి జీవిత ఖైదు, రూ. 1500 చొప్పున జరిమానా విధిస్తూ కరీంనగర్&
Read Moreభీమన్న హుండీ ఆదాయం .. 18 రోజుల్లో రూ. 93 లక్షలు
వేములవాడ,వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయానికి రూ.93 లక్షల హుండీ ఆదాయం వచ్చింది.18 రోజ
Read Moreముగిసిన ఆర్థిక సంవత్సరం.. మున్సిపాలిటీల్లో.. ట్యాక్స్ వసూళ్లు 56 శాతమే..
పెండింగ్ బకాయిదారులపై చర్యలకు సిద్ధం కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో అంతంత మాత్రంగానే ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. జీహెచ
Read MoreSRSP కెనాల్లో ప్రేమికులు గల్లంతైన ఘటన.. యువతి మృతదేహం లభ్యం
ప్రేమించిన యువతికి బైక్ నేర్పించే క్రమంలో ప్రమాద వశాత్తు ఇద్దరూ ఎస్సారెస్పీ కాలువలో గల్లంతైన విషయం తెలిసిందే. 2026 మార్చి 26న జరిగిన ఈ ఘటనలో ఇద్దరూ కొ
Read More












