కరీంనగర్

కాలనీలకు కీడు సోకిందని..అడవిలో చెట్లకింద కీడు వంటలు..పొద్దంతా అక్కడే

కరీంనగర్ లో ఆసక్తికర సంఘటన..జమ్మికుంట మున్సిపాలీటీలో కాలనీలు కాలనీలే ఖాళీ అయ్యాయి. వీధుల్లో ఒక్కరూ కనిపించలేదు.. ప్రతి ఇంటికి తాళం వేసి ఉంది. వృద్దులు

Read More

కేంద్రీయ విద్యాలయ భూమిపూజలో పాము పిల్లల కలకలం.. భయంతో కార్యకర్తల పరుగులు

జగిత్యాలజిల్లా  చల్‌గల్‌లో కేంద్రీయ విద్యాలయ భూమిపూజ కార్యక్రమంలో పాము పిల్లలు కలకలం రేపాయి. మంత్రి  అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ వి

Read More

శివలింగం పక్కన నాగుపాము ప్రత్యక్షం..పెద్దపల్లిలో  క్యూ కట్టిన భక్తులు

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని శ్రీ సాంబమూర్తి దేవాలయంలో ఒక అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. ప్రతిరోజూ లాగే ఆలయ అర్చకులు ఉదయాన్నే గర్

Read More

తెలంగాణలో వరెస్ట్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.. ఆయనవన్నీ చిల్లర పాలిటిక్స్: MP అర్వింద్

హైదరాబాద్: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‎పై ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు గుప్పించారు. ఆదివారం (జులై 12) జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన

Read More

భూపాలపల్లి ఏరియా కేటీకే–5 గనిలో కార్మికుడికి గాయాలు.. 108లో ఆస్పత్రికి తరలించిన తోటి కార్మికులు

జయశంకర్  భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-–5 గనిలో శనివారం జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు గాయపడ్డాడు. గనిలో డ్యూటీ చేస్తున్న

Read More

నేరెళ్ల థర్డ్ డిగ్రీ బాధితుడు గంధం గోపాల్ మృతి.. 9ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు

అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూత టీఆర్‌‌‌‌ఎస్ చీఫ్ కవిత సంతాపం  రాజన్న సిరిసిల్ల, వెలుగు:  తొమ్మిదేండ్ల క్రితం దే

Read More

కొండగట్టు అంజన్న ఆలయంలో సింహ ద్వారం ప్రారంభం

కొండగట్టు, వెలుగు: అంజన్న కొండగట్టు అంజన్న ఆలయానికి సరికొత్త శోభ సంతరించుకుంది. సుమారు 40 ఏండ్ల కింద ఆలయానికి ఏర్పాటు చేసిన సింహద్వారం శిథిలావస్థకు చే

Read More

మెట్‌‌‌‌పల్లి మండలంలో పురుగుల అన్నం పెడుతున్నారని..గురుకులం ఎదుట పేరెంట్స్, బీజేపీ లీడర్ల ధర్నా

కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌పల్లి మండలం ఆరపేట శివారులోని సోషల్ వెల్ఫేర్ స్కూల్‌‌‌‌లో పురుగులు పట్

Read More

తాడిచర్ల బ్లాక్ 2 కేటాయింపుపై సింగరేణిలో సంబురాలు

గోదావరిఖని, వెలుగు: తాడిచర్ల కోల్​బ్లాక్​ 2 మైనింగ్​లీజును సింగరేణికి కేటాయించడం పట్ల సింగరేణి గనులపై శనివారం సంబరాలు నిర్వహించారు. గోదావరిఖని పరిధిలో

Read More

గోదావరిఖని: ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ఎంపీ వంశీకృష్ణకు వినతి

గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గ పరిధిలోని మాల్యాలపల్లి–- బద్రిపల్లి గ్రామాల ప్రజల రాకపోకల సౌకర్యార్థం ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేదా రోడ్​అండర్

Read More

పెద్దపల్లికి బీఆర్ఎస్ అన్యాయం.. నా పోరాటంతోనే రూ. 8వేల కోట్ల నిధులు: ఎంపీ వంశీకృష్ణ

పెద్దపల్లి జిల్లా అభివృద్ధిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు  కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. గత పాలకులు ప్రజల సొమ్మును దోచుక

Read More

విచిత్రమైన ప్రకృతి... పొద్దున్నే ఏడు దాటాకే సూర్యుడు.. మధ్యాహ్నానికే చీకటి.. ఎక్కడోకాదు.. తెలంగాణలో ఓ పల్లె చరిత్ర..

ఎండాకాలం పగలు పొద్దు ఎక్కువ.. శీతాకాలం రాత్రి పొద్దు ఎక్కువ .. ఇది ప్రకృతి మాట.. కాని తెలంగాణలో ఓ గ్రామానికి ఇదంతా ఏమీ ఉండదు.. ఏకాలమైనా  ఆ ఊళ్లో

Read More