కరీంనగర్

ఢిల్లీ, హైదరాబాద్ తరహాలో తెలంగాణలో పబ్లిక్ స్కూల్స్ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు: హైదరాబాద్, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ల తరహాలో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప

Read More

గంగాధర: సీఎంపై మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫిర్యాదు

గంగాధర, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉండటమే కాకుండా ప్రజలను రెచ్చగొట్టేలా, ఆత్మహత్యలకు ప్రేరేపించేలా ఉన్నాయని ఆర

Read More

హుజురాబాద్: వ్యభిచారం చేస్తోందనే అనుమానంతో హత్య..సహజీవనం చేస్తున్న వ్యక్తే నిందితుడు

    అరెస్ట్ చేసిన పోలీసులు  హుజురాబాద్, వెలుగు: కరీంనగర్​జిల్లా హుజురాబాద్ లో చింత సునీత(35) హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చే

Read More

పెద్దపల్లి: ముగిసిన శ్రీ ఓదెల మల్లన్న బ్రహ్మోత్సవాలు

    అగ్ని గుండాల వద్ద నిరసన వ్యక్తం చేసిన భక్తులు పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయ

Read More

కరీంనగర్ ప్రజావాణిలో అధికారుల కాలక్షేపం

ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్​ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణికి హాజరయ్యే అధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం కరీంనగర్​ కలెక్టర

Read More

రాయికల్: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఓ ఆయుధం..అవగాహన సదస్సులో ఎమ్మెల్యే సంజయ్

రాయికల్, వెలుగు: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఒక ఆయుధమని, సర్ ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు కావాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ కోరారు. కాంగ్రెస్

Read More

కరీంనగర్: బదిలీ అయినా పోతలేరు...ఉన్నచోటి నుంచి కదలని హోంగార్డులు

    బదిలీ అయి 10 రోజులైనా రిలీవ్ కాకుండా అక్కడే విధులు     ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ట్రాన్స్ ఫర్ అయిన 373 మందిలో సుమారు 1

Read More

20 ఏళ్లకు ఒకసారి వచ్చే రోజు.. ఇవ్వాళ శివుడిని దర్శించుకుంటే అన్ని పాపాల నుంచి విముక్తి !

రాజన్న సిరిసిల్ల జిల్లా: సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్బంగా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. 20 సంవత్సరాలకొక్కసారి ఈ ర

Read More

కేసీఆర్ కు ప్రజా సమస్యలు పట్టవ్.. ఫాంహౌస్ నుంచి  బయటకు వచ్చింది మనవడి కోసమే.. ప్రజల కోసం కాదు: మంత్రి వివేక్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర మంత్రి

Read More

ఒంటరి మహిళ హత్య ..జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఘటన

కోరుట్ల, వెలుగు : ఒంటరిగా ఉంటున్న ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిప

Read More

జూలై 20 నుంచి ‘ఖని’లో నిరవధిక నిరహార దీక్ష...సింగరేణిలో మెడికల్ బోర్డు సాధన కోసం: హెచ్ఎంఎస్

గోదావరిఖని, వెలుగు: సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం, మెడికల్ బోర్డు సాధన కోసం జూలై 20 నుంచి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో హెచ్ఎంఎస్, త

Read More

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చట్టం తేవాలి..దళితులపై బీజేపీ సర్కార్ కుట్ర : మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ రత్నాకర్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం చేయాలని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాలమహానాడు అండ్ రాక్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస

Read More

ఆధ్యాత్మికం: విశ్వకర్మ పద్య సుధలు.. సమాజానికి అవసరమైన మంచి విషయాలు

కరీంనగర్ జిల్లా వెదిర గ్రామ వాస్తవ్యులు తిప్పారపు లక్ష్మీనర్సయాచార్యులు.. విశ్వకర్మ శతకాన్ని రాశారు. సాధారణంగా శతక పద్యాలు నీతిని, భక్తిని, సమాజానికి

Read More