కరీంనగర్
గుడ్ న్యూస్.. కార్మికుల సహజ మరణానికి రూ.10 లక్షల బీమా.. SBI తో సింగరేణి ఒప్పందం
కార్మికులకు సింగరేణి సంస్థ (SCCL) శుభవార్త చెప్పింది. సంస్థను నమ్ముకుని పనిచేస్తున్న కార్మికులకు సహజ మరణానికి కూడా బీమా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.
Read Moreపెండింగ్ పనులు పూర్తి చేయాలి : సుడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ సిటీ.వెలుగు: కరీంనగర్ సిటీలో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేసి కొత్త పనులకు టెండర్లు ఖరారు చే
Read Moreట్రినిటి స్టూడెంట్లు అద్భుత ప్రతిభ
కరీంనగర్ టౌన్,వెలుగు: ఐఐటీ, జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ట్రినిటి జూనియర్ కాలేజీ విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించినట్లు చైర్మన్ దాసరి ప్రశాంత్ రె
Read Moreడంపింగ్ యార్డ్ ఏర్పాటును ఉపసంహరించుకోవాలి..హుజూరాబాద్లో బీజేపీ నిరసన
హుజూరాబాద్, వెలుగు: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ రూరల్ మండలం సిర్సపల్లి శివారులో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చ
Read Moreఆర్టీసీ సమ్మెతో ప్రయాణీకులకు ఇక్కట్లు...కరీంనగర్ రీజియన్లో వెయ్యి బస్సుల్లో రోడ్డెక్కింది 430 బస్సులే
అధిక చార్జీలు వసూలు చేసిన ప్రైవేట్ వాహనదారులు కరీంనగర్, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో సరిపోను బస్సులు నడవక జనం ఇబ్బందులుపడ్డారు. బస్స
Read Moreరైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చెయ్యడమే ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. బుధవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం
Read Moreఅన్నిరంగాల్లో సర్కారు విఫలం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్ కేసీఆర్ రాకతోనే రాష్ట్రానికి దశదిశ జగిత్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్&zw
Read Moreరైతులు దళారులను నమ్మి మోసపోవద్దు : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడరూరల్/చందుర్తి/కోనరావుపేట/కోరుట్ల, వెలుగు: రైతులు వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీన
Read Moreచెరువుల పునరుద్ధరణతో మరింత అభివృద్ధి : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: రామగుండం నవ నిర్మాణంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నామని, దీనిద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూ
Read Moreతాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి : కలెక్టర్ కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్ కలెక్టర్ కలెక్టర్ చిత్రా మిశ్రా చొప్ప
Read Moreప్రజలు ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలి : వప్ విజయ రమణారావు
సుల్తానాబాద్, వెలుగు: సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల కోసం ప్రజాప్రతినిధులను ప్రశ్నించే తత్వాన్ని ప్రజలు అలవర్చుకోవాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్
Read Moreఅధికారం కోసం రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
దక్షిణాదికి అన్యాయం చేస్తే మరో ఉద్యమం తప్పదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎంపీ తేజస్వి సూర్య కామెంట్లను కిషన్ రెడ్డి సమర్థించడం సిగ్గుచేటు సింగరేణిల
Read Moreచెన్నూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నం:మంత్రి వివేక్ వెంకటస్వామి
గత బీఆర్ఎస్ పాలనలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి డెవలప్&
Read More













