కరీంనగర్
ఎండల ఎఫెక్ట్.. సుల్తానాబాద్ మండలంలో లారీలో మంటలు
సుల్తానాబాద్, వెలుగు: ఎండ తీవ్రతకు లారీలో మంటలు చెలరేగి కాలిపోయింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక చెరువు నుంచి ఓ లారీ మట్టి లోడ్&zwn
Read Moreకాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు.. 12 రోజులు ప్రత్యేక పూజలు.. ఏ రోజు ఏకార్యక్రమంటే..!
జ్ఞానానికి ప్రతీక అయిన సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వ
Read Moreనిజామాబాద్ జిల్లాలో వారంలో వడ్ల కొనుగోళ్లు క్లోజ్...లారీల షార్టేజ్ లేకుండా చూడాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 6.30 లక్షల మెట్రిక్ &zwnj
Read Moreఎన్నికలయి పోగానే పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచిండ్రు : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్, వెలుగు: బెంగాల్, కేరళం, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే పెట్రో
Read Moreగురుకులాల నిర్వీర్యానికి సీఎం కుట్ర.. కాంట్రాక్టర్లకు వేల కోట్లు కట్టబెడుతుంది: మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల టౌన్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన గురుకుల విద్యాసంస్థలను నిర్వీర్యం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి
Read Moreసింగరేణి ఒడిలోకి కొత్త గనులు.. 9 కొత్త మైన్స్ ఏర్పాటుకు సన్నాహాలు.. 20 ఏళ్లు.. 600 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి
రాష్ట్ర ప్రభుత్వం చొరవతో 9 కొత్త మైన్స్ ఏర్పాటుకు సన్నాహాలు 20 ఏళ్ల పాటు 600 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కేంద్రం అనుమతుల కోసం సంప్
Read Moreజగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం.. ఆలయ కోనేరులో స్నానానికి వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామంలోని శివగంగా ఆలయ సమీపంలో ఉన్న కోనేరులో స్నానానికి వెళ్లి ముగ్గురు
Read Moreఐకేపీ సెంటర్లలో ధాన్యం తూకం వేసేందుకు.. హమాలీలుగా మారిన మహిళలు
పెద్దపల్లి జిల్లా పెద్దంపేటలో ఐకేపీ సెంటర్లలో ధాన్యం తూకం వేసేందుకు హమాలీలు లేకపోవడంతో.. మహిళలే హమాలీలుగా మారారు.ధాన్యం తూకం వేసేందుకు హమాలీలు లేకపోవడ
Read Moreజగిత్యాల జిల్లాలో వడ్ల కొనుగోళ్లు 50 శాతం పూర్తి : కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల టౌన్/మల్లాపూర్&zw
Read Moreవ్యవసాయ బావి తవ్వుతుండగా మట్టి కూలి ఇద్దరు మృతి..పెద్దపల్లి జిల్లా జయ్యారంలో ఘటన
మరొకరికి తీవ్ర గాయాలు గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో వ్యవసాయ బావి తవ్వుతుండగా, మట్టి కూలి ఇద్దరు చనిపో
Read Moreపెద్దపల్లి జిల్లాలో మక్క రైతులకు బార్దాన్ కష్టాలు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో మక్కజొన్న రైతులకు బార్దాన్ కష్టాలు నెలకొన్నాయి. గన్నీ బ్యాగులు సొంతంగా తెచ్చుకుంటే తొందరగా కొంటామని, అలా తెచ్
Read MoreFake seeds: రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాలు పట్టివేత.. మహారాష్ట్ర నుంచి అక్రమ రవాణా
30.70 టన్నుల సీడ్ స్వాధీనం, నలుగురిపై కేసు కోటపల్లి, వెలుగు: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించేందుకు ప్రయత్నించిన అంతర్రాష్ట్ర ముఠా
Read Moreగుడిలోకి రానివ్వలేదని దళితుల ఆందోళన.. పెద్దపల్లి జిల్లాపెగడపల్లిలో ఘటన
కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో ఘటన బోనాలు ఎత్తుకొని ఎల్లమ్మ గుడికి చేరిన దళిత మహిళలు అడ్డుకొని తాళాలు వేసిన గౌడ మహిళలు రాత్రి 12 న
Read More












