కరీంనగర్
మండి బిర్యాని తిని 10 మందికి అస్వస్థత..సిరిసిల్లలో నెల రోజుల వ్యవధిలో మూడో ఘటన
రాజన్న సిరిసిల్ల, వెలుగు : మండి బిర్యానీ తిని పది మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సిరిసిల్ల పట్టణంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్త
Read Moreఅడ్డదారిలోకి దొడ్డుబియ్యం ..సన్నబియ్యంగా మార్చి మార్కెట్ లో అమ్మేందుకు ప్లాన్
ఇటీవల టెండర్ లో రూ.122 కోట్ల దొడ్డు బియ్యాన్ని దక్కించుకున్న రైస్ మిల్లర్ క్లీనింగ్ పేరుతో పాలిషింగ్ కు యత్నించడంతో బయటకు పొక్కిన వ్యవహారం మొదట
Read Moreలక్షలు ఖర్చు చేసినా, దాతలు సాయం చేసినా దక్కని ప్రాణాలు
కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన వేల్పుల అరవింద్ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. నెల రోజు
Read Moreమెట్పల్లిలో మైనర్పై గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురికి జీవిత ఖైదు
బాలికకు రూ.12 లక్షల పరిహారం కీలక తీర్పు వెలువరించిన జగిత్యాల న్యాయమూర్తి పద్మావతి కోరుట్ల, వెలుగు: జగ
Read Moreజగిత్యాల: ‘కొడుకు, కోడలు వేధిస్తున్నరు’..కన్నీరుమున్నీరైన వృద్ధ దంపతులు
ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు జగిత్యాల టౌన్, వెలుగు: అనారోగ్యంతో బాధపడుతున్న తమను పోషించకుండా వేధింపులకు గురిచేస్తున్న కొడుకు, కో
Read Moreఅయ్యో పాపం: బాల్ కోసం వెళ్లి బావిలో పడి స్టూడెంట్ మృతి..పెద్దపల్లి జిల్లాలో ఘటన
లింగాపూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, పీఈటీపై సస్పెన్షన్ వేటు జ్యోతినగర్, వెలుగు : క్రికెట్ బాల్ కోసం వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి
Read Moreగన్నేరువరం: సర్పంచ్ వేధిస్తున్నాడని.. పురుగు మందు, పెట్రోల్ డబ్బాతో ఆందోళన
గన్నేరువరం, వెలుగు: తమ భూమిని ప్రభుత్వ భూమి అంటూ సర్పంచ్, కార్యదర్శి, ఇద్దరు వార్డు మెంబర్లు వేధిస్తున్నారని కరీంనగర్ జిల్లా గన్నేరువరానికి చెంద
Read Moreమూడు నెలల్లో యూసీఎఫ్ పనులు ప్రారంభిస్తాం : కేంద్రమంత్రి బండి సంజయ్
రూ.840 కోట్లతో కరీంనగర్ను సుందరంగా తీర్చిదిద్దుతాం కరీంనగర్ సిటీ, వెలుగు: అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) స్కీమ్ కింద కేంద్రం మంజ
Read More‘సర్’ను లైట్ తీసుకుంటే ఓటు గల్లంతే! : కేంద్ర మంత్రి బండి సంజయ్
రాష్ట్ర ప్రజలంతా ఎన్యూమరేషన్ ఫాంలు తప్పకుండా ఇవ్వాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, వెలుగు: ఓటరు లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ
Read Moreఎమ్మెల్యే కవ్వంపల్లి ఆఫీస్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కరీంనగర్/తిమ్మాపూర్, వెలుగు : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ ఎదుట గన్నేరువరం మండలం
Read Moreరూ. 6.13 కోట్ల పనులకు కౌన్సిల్ ఆమోదం..జగిత్యాల సమగ్ర అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణ సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం చైర్&zwn
Read Moreశంకరపట్నం: కూతురే కొడుకై తండ్రికి తల కొరివి
శంకరపట్నం, వెలుగు: కూతురే కొడుకై తండ్రికి చితికి తల కొరివి పెట్టిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ధర్మారంలో జరిగింది. గ్రామానికి చెందిన జక్కుల రా
Read Moreభూ వివాదంలో వృద్ధుడి హత్య.. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఘటన
కొడిమ్యాల, వెలుగు : భూ వివాదం కారణంగా ఓ వృద్ధుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో మంగళవారం జరిగింది. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్ర
Read More












