కరీంనగర్
సిరిసిల్లలో వరుస చోరీలు..8మంది దొంగల ముఠాఅరెస్ట్
సిరిసిల్ల జిల్లాలో వరుస చోరీల కేసులో పురోగతి సాదించారు పోలీసులు. సిరిసిల్లలో తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న 8మంది దొంగల ముఠ
Read Moreఐకేపీ సెంటర్ లో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ధాన్యం.. రోడ్డుపై బైఠాయించి రైతుల ధర్నా
ఐకేపీ సెంటర్ లో అగ్ని ప్రమాదం..చూస్తుండగా మంటలు వ్యాపించాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అగ్గి పాలయ్యింది. అది చూసి రైతన్న బోరు విలపించాడు. ధాన్యం
Read Moreకరీంనగర్ జిల్లా మల్కాపూర్ వాసికి ఓయూ డాక్టరేట్
కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్కు చెందిన జాడి రమేశ్ఓయూ నుంచి డాక్టరేట్
Read Moreగన్నేరువరం మండల కేంద్రంలో ఇంటి పైకి దూసుకెళ్లిన లారీ
గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గురువారం రాత్రి వడ్ల లోడుతో వెళ్తున్న లారీ ఓ ఇంటిపైకి దూసుకెళ్లింది. మండలకేంద్రం నుంచి బ
Read Moreజగిత్యాల జిల్లాలో మంటలు అంటుకొని ఈత వనాలు దగ్ధం
కోరుట్ల/జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లాలో పలు చోట్ల ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఈత వనాలు దగ్ధమయ్యాయి. జగిత్యాల జిల్లా మ
Read Moreకరీంనగర్ లోని అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం...అధికారులు, నేతలతో కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల సమావేశం
99 రోజుల కార్యాచరణ జిల్లా స్థాయి రివ్యూ మీటింగ్ అభివృద్ధి పనులపై దిశానిర్దేశం నెట్వర్క్, వెలుగు: ‘ప్రజాపాలన -ప్రగతి ప్ర
Read Moreజమ్మికుంట పట్టణంలోని మక్కలు అన్ లోడ్ చేసు కుంటలేరని రైతుల ధర్నా
జమ్మికుంట ఫ్లై ఓవర్పై గంటన్నర పాటు ట్రాఫిక్ జామ్ జమ్మికుంట, వెలుగు: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లి బ్రిడ
Read Moreజగిత్యాల జిల్లాలోని అంజన్న హుండీ ఆదాయం రూ.1.08 కోట్లు
కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి రూ.1,08,64,164 ఆదాయం సమకూరింది. శుక్రవారం ఆలయం ఆవరణలో 34 రోజులకు
Read Moreకొండగట్టు అంజన్న హుండీ లెక్కింపు.. పెద్ద జయంతికి ఎంత ఆదాయం వచ్చిందంటే..
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు పూర్తి చేశారు ఆలయ సిబ్బంది. ఇటీవల నిర్వహించిన హనుమాన్ పెద్ద జయంతితో పాటు గడిచిన 34 రోజుల హు
Read Moreకరీంనగర్లో అప్పుల పాలైన రియల్ ఎస్టేట్ వ్యాపారి.. పాపం ప్రాణం తీసుకున్నడు !
కరీంనగర్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన కరీంనగర్లో కలకలం రేపింది. కరీంనగర్ ఆదర్శనగర్కు చెందిన గంగిశెట్టి లక్ష్మణ్(60).. కరీం
Read Moreరాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఈత సరదా ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. సరదాగా ఈత కొడదామని వెళ్లిన ఆ యువకులు.. తిరిగిరాని లోకాల
Read Moreకరీంనగర్ లో ఎండ పెరిగింది.. జాగ్రత్త సుమా!
రోహిణి కార్తె రాకముందే భానుడు భగ్గుమంటున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతుండడంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇక రోడ్ల వెంబడి చిన్న చిన్
Read Moreచొప్పదండి పట్టణంలోని పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్
చొప్పదండి, వెలుగు: కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద హైవే రోడ్డు పక్కన ఉన్న మిషన్ భగీరథ మెయిన్ పైపు పగలడంతో గంటకు
Read More












