కరీంనగర్
ఢిల్లీ, హైదరాబాద్ తరహాలో తెలంగాణలో పబ్లిక్ స్కూల్స్ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: హైదరాబాద్, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ల తరహాలో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప
Read Moreగంగాధర: సీఎంపై మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫిర్యాదు
గంగాధర, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉండటమే కాకుండా ప్రజలను రెచ్చగొట్టేలా, ఆత్మహత్యలకు ప్రేరేపించేలా ఉన్నాయని ఆర
Read Moreహుజురాబాద్: వ్యభిచారం చేస్తోందనే అనుమానంతో హత్య..సహజీవనం చేస్తున్న వ్యక్తే నిందితుడు
అరెస్ట్ చేసిన పోలీసులు హుజురాబాద్, వెలుగు: కరీంనగర్జిల్లా హుజురాబాద్ లో చింత సునీత(35) హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చే
Read Moreపెద్దపల్లి: ముగిసిన శ్రీ ఓదెల మల్లన్న బ్రహ్మోత్సవాలు
అగ్ని గుండాల వద్ద నిరసన వ్యక్తం చేసిన భక్తులు పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయ
Read Moreకరీంనగర్ ప్రజావాణిలో అధికారుల కాలక్షేపం
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణికి హాజరయ్యే అధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం కరీంనగర్ కలెక్టర
Read Moreరాయికల్: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఓ ఆయుధం..అవగాహన సదస్సులో ఎమ్మెల్యే సంజయ్
రాయికల్, వెలుగు: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఒక ఆయుధమని, సర్ ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు కావాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ కోరారు. కాంగ్రెస్
Read Moreకరీంనగర్: బదిలీ అయినా పోతలేరు...ఉన్నచోటి నుంచి కదలని హోంగార్డులు
బదిలీ అయి 10 రోజులైనా రిలీవ్ కాకుండా అక్కడే విధులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ట్రాన్స్ ఫర్ అయిన 373 మందిలో సుమారు 1
Read More20 ఏళ్లకు ఒకసారి వచ్చే రోజు.. ఇవ్వాళ శివుడిని దర్శించుకుంటే అన్ని పాపాల నుంచి విముక్తి !
రాజన్న సిరిసిల్ల జిల్లా: సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్బంగా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. 20 సంవత్సరాలకొక్కసారి ఈ ర
Read Moreకేసీఆర్ కు ప్రజా సమస్యలు పట్టవ్.. ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చింది మనవడి కోసమే.. ప్రజల కోసం కాదు: మంత్రి వివేక్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర మంత్రి
Read Moreఒంటరి మహిళ హత్య ..జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఘటన
కోరుట్ల, వెలుగు : ఒంటరిగా ఉంటున్న ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిప
Read Moreజూలై 20 నుంచి ‘ఖని’లో నిరవధిక నిరహార దీక్ష...సింగరేణిలో మెడికల్ బోర్డు సాధన కోసం: హెచ్ఎంఎస్
గోదావరిఖని, వెలుగు: సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం, మెడికల్ బోర్డు సాధన కోసం జూలై 20 నుంచి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో హెచ్ఎంఎస్, త
Read Moreఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చట్టం తేవాలి..దళితులపై బీజేపీ సర్కార్ కుట్ర : మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ రత్నాకర్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం చేయాలని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాలమహానాడు అండ్ రాక్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస
Read Moreఆధ్యాత్మికం: విశ్వకర్మ పద్య సుధలు.. సమాజానికి అవసరమైన మంచి విషయాలు
కరీంనగర్ జిల్లా వెదిర గ్రామ వాస్తవ్యులు తిప్పారపు లక్ష్మీనర్సయాచార్యులు.. విశ్వకర్మ శతకాన్ని రాశారు. సాధారణంగా శతక పద్యాలు నీతిని, భక్తిని, సమాజానికి
Read More












