కరీంనగర్
కరీంనగర్ జిల్లాలో కన్నుల పండువగా మార్కండేయుడి శోభాయాత్ర
గంగాధర, రామడుగు, కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్జిల్లాలో మార్కండేయుడి శోభాయాత్రను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గంగాధర మండలం గట్టుభూత్కూర్, గంగాధర, బూరు
Read Moreమొబైల్ రికవరీలో టాప్..వరుసగా మూడోసారి టాప్లో నిలిచిన సిరిసిల్ల జిల్లా
78 శాతం ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు సీఈఐఆర్ టెక్నాలజీ సమర్థవంతంగా వినియోగం రాజన్న సిరిసిల్ల, వెలుగు
Read Moreప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కూళ్లు : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్, వెలుగు: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ
Read Moreకరీంనగర్ : హాష్ ఆయిల్, గంజాయి అమ్ముతున్న 9 మంది యువకుల అరెస్ట్
కరీంనగర్ రూరల్, వెలుగు: కరీంనగర్ రూరల్పోలీస్స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లతో
Read Moreడిమాండ్లు నెరవేర్చేందుకు సింగరేణి ఓకే ..కార్మికుల 24 డిమాండ్లను ఒప్పుకున్న యాజమాన్యం
అలవెన్స్ లపై ఇన్ కం ట్యాక్స్ చెల్లించనున్న సంస్థ ఒప్పందం వివరాలు వెల్లడించిన ఏఐటీయూసీ నేతలు సీతారామయ్య, రాజ్ కుమార్ గోదావరిఖని/కోల్బెల
Read Moreడ్రైవింగ్ డ్యూటీలో తమ్ముడు.. బస్సును ఆపి రాఖీ కట్టిన అక్క
డ్రైవింగ్ డ్యూటీలో ఉన్న తమ్ముడికి బస్సులోనే అక్క రాఖీ కట్టి, స్వీట్ తినిపించింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లికి చెందిన మెండె రాజు గోదా
Read Moreరైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: విప్ ఆది శ్రీనివాస్
ఇప్పపల్లిలో 500 మెట్రిక్ టన్నుల గోదాంను ప్రారంభించిన విప్ ఆది శ్రీనివాస్ కోరుట్ల, వెలుగు: రైతును రాజుగా చేయాలనే సంకల్పంతో &
Read Moreకొడిమ్యాల రైస్ మిల్లుల్లో రూ.20 కోట్ల వడ్లు మాయం..నలుగురు అరెస్ట్, నలుగురు పరారీ
కొడిమ్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని రైస్ మిల్లులపై విజిలెన్స్ ఎన్ ఫోర్సెమెంట్ ఆఫీసర్లు దాడులు చేశారు. మూడు రోజులుగా మిల్లులను తనిఖ
Read Moreరాజన్న సిరిసిల్ల జిల్లా వరదవెల్లి దత్తాత్రేయ స్వామి ఆలయానికి బోటు సౌకర్యం ప్రారంభం
బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లిలో మిడ్ మానేర్ బ్యాక్ వాటర్ లో గుట్టపై ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయానికి వె
Read Moreచెరువుల్లోకి డ్రైనేజీ నీళ్లు.. చింతకుంట చెరువులో చేపల మృతి
ఆక్సిజన్ పూర్తిగా పడిపోవడమే కారణమంటున్న ఎక్స్పర్ట్స్ చెరువులపై ఆధారపడిన కుటుంబాలకు తీవ్ర నష్టం సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేక చెరువులకు
Read Moreజగిత్యాల జిల్లాలో రూ.19 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం
జగిత్యాల జిల్లాలోని కోడిమ్యాల మండలంలో భారీ ఎత్తున సీఎంఆర్ (Custom Milled Rice) ధాన్యం దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. సుమారు 19 కోట్ల రూపాయల విలువైన
Read Moreసర్ పై నిర్లక్ష్యం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి తహశీల్దార్ సస్పెన్షన్
జగిత్యాల జిల్లాలో అధికార యంత్రాంగంపై కలెక్టర్ సత్యప్రసాద్ సీరియస్ అయ్యారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మెట్పల్లి తహశీల్దార్ నీతను సస్పెం
Read Moreబోయినిపల్లి: అలుగు దుంకుతున్న ఎగువ మానేరు
బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు(నర్మల) ప్రాజెక్టు అలుగు దుంకుతోంది ఎగువన కురిసిన వర్షాలకు ప్రాజెక్టు ని
Read More












