కరీంనగర్
కరీంనగర్లో అధికారుల నిర్లక్ష్యం.. బతికుండగానే చనిపోయినట్లు రికార్డు .. ఆగిపోయిన పెన్షన్
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి వికలాంగుల పెన్షన్ కోల్పోవాల్సి వచ్చింది. బతికుండగానే చనిపోయినట్లు రికార్డులోకి ఎక్కాల్సి వచ్చింది. కరీంనగ
Read Moreకరీంనగర్ పబ్లిక్కు అలర్ట్.. ఉమ్మడి కరీంనగర్లో 3 లక్షల 92 వేల ఓట్లు గల్లంతు
ఒక్క కరీంనగర్ నియోజకవర్గంలోనే 90 వేల ఓట్లపై ‘సర్’ ప్రభావం ముగిసిన సర్ ఎన్యూమరేషన్ ఫామ్ ల ఆన్ లైన్ ప్రక్రియ కరీంనగర్, వెలుగు: సర్
Read Moreకరీంనగర్ లో BRS కార్యకర్తపై ...BJPకార్పొరేటర్ అనుచరుల దాడి
కరీంనగర్, వెలుగు : బీఆర్ ఎస్ కార్యకర్త, అతడి తమ్ముడిపై బీజేపీ కార్పొరేటర్ అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన కరీంనగర్ పట్టణంలోని కిసాన్ నగర్ లో ఆదివారం రాత్ర
Read Moreజగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టారు !
మెట్పల్లి: జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఒక మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మగ పిల్లాడు పుట్టారు. మెట్ప
Read Moreపెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న మోదీ : సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి
రాష్ట్రంలో ప్రభుత్వం గాడితప్పకుండా సీఎం జాగ్రత్త పడాలి చిగురుమామిడి, వెలుగు: దేశం అప్పుల ఊబిలోకి కూరుకుపోవడానికి ప్రధాని నరేంద్ర
Read Moreఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోని ఘనంగా ఆదివాసీ దినోత్సవం
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోని ఆదివాసీలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి డప్పు వాయ
Read Moreయువజన కాంగ్రెస్ఆవిర్భావ వేడుకలు
రాయికల్/మంథని/గన్నేరువరం/కోల్బెల్ట్, వెలుగు: యువజన కాంగ్రెస్66వ ఆవిర్భావ వేడుకలను కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదివారం ఘనంగా జరుప
Read Moreఎంపీ వంశీకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు సహించం : కాంగ్రెస్ సీనియర్ నేత కాడే సూర్యనారాయణ
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కాంగ్రెస్ సీనియర్ నేత కాడ
Read Moreగోదావరి పుష్కరాలకు రూ.150 కోట్లు ఇవ్వాలి : రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: గోదావరి పుష్కరాలకు కొద్ది నెలల సమయం మాత్రమే ఉందని, రామగుండం ప్రాంతానికి రూ.150 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్,
Read Moreకరీంనగర్: టెండర్ ధాన్యం బకాయిల్లో రూ.77 కోట్లు వసూలు...మరో రూ.48 కోట్లు పెండింగ్
ముగిసిన గడువు కరీంనగర్, వెలుగు: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ దాడులు, సర్కార్ హెచ్చరికల నేపథ్యంలో 2022-–23 నాటి ట
Read Moreకేసులు తప్ప.. రికవరీ లేదు!.. మిల్లర్ల నుంచి సీఎంఆర్ బకాయిల వసూళ్లలో అధికారుల నిర్లక్ష్యం
బియ్యం మరాడించేందుకు సర్కార్ నుంచి వడ్లు తీసుకుని స్వాహా చేసిన రైస్ మిల్లర్లపై అధికారులు క్రిమినల్, ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు పెట్టడం తప్పితే రికవరీ చ
Read Moreలోయర్ మానేరుకు మిడ్మానేరు నీళ్లు.. LMDకి 5,600 క్యూసెక్కుల వరద
కరీంనగర్, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిధిలోని మిడ్ మానేరు నుంచి కరీంనగర్లోని ఎల్ఎండీలోకి నీళ్ల రాక పెరిగి
Read Moreమిడ్ మానేరు నుంచి ఎల్ ఎండీకి నీరు..నాలుగు గేట్లు ఎత్తి 2 వేల క్యూసెక్కుల నీరు విడుదల
బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం శ్రీరాజరాజేశ్వర(మిడ్ మానేరు) ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి శుకక్రవారం నీటిని విడుదల చేశారు
Read More












