కరీంనగర్
సిరిసిల్లలో ఇసుక స్మగ్లర్ల ఆగడాలు.. MROను ట్రాక్టర్తో తొక్కించబోయారు !
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక స్మగ్లర్ల ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. అనుమతులు లేకుండా ఇసుక స్మగ్లింగ్ చేస్తూ అడ్డుకోబోయిన వారిపై దాడులకు దిగుతున్నార
Read Moreరోడ్డు భద్రతా నియమాలు పాటించాలి : సీపీ గౌష్ ఆలం
కరీంనగర్ క్రైం, వెలుగు: వాహనదారులు ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం సూచించారు. శుక్రవారం శాతవాహన
Read Moreఎక్స్ప్రెస్ రైళ్లను రామగుండంలో నిలపాలి
గోదావరిఖని, వెలుగు: బల్హార్షా నుంచి కాజిపేట మార్గంలో వెళ్లే పలు ఎక్స్ప్రెస్ రైళ్లను రామగుండం స్టేషన్
Read More‘నాన్నా హెల్మెట్ ధరించు’
గోదావరిఖని, వెలుగు: ‘నాన్న.. టూవీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి రోడ్డు భద్రత నియమాలు పాటించు’ అంటూ స్కూల్పిల్లలు వారి తల్లిదండ్రులకు భ
Read Moreరైతులకు నాణ్యమైన విత్తనాలను అందిస్తాం : అన్వేష్ రెడ్డి
విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి కరీంనగర్ టౌన్: కరీంనగర్&z
Read Moreబీఆర్ఎస్ కార్యకర్తలపై ఈగ వాలినా చేయి నరుకుతా! : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ
మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ రమణ హాట్ కామెంట్ జగిత్యాల, వెలుగు: కరీంనగర్ జిల్లాలోని ఏ ఒక్క బీఆర్ఎస
Read Moreగోదావరిఖనిలో మంత్రి వివేక్ పర్యటన
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలో మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం పర్యటించారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి.మల్లికార్జున్ తల్లి జయశ్రీ అనారోగ్యంతో
Read Moreకాంగ్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మారింది : మాజీమంత్రి జీవన్రెడ్డి
పార్టీ సూచనతో ప్రభుత్వం నడవాలి కానీ ప్రభుత్వ సూచనతో పార్టీ నడుస్తోంది రేవంత్రెడ్డి కంపెనీలో బ్యాండ్&zwn
Read Moreరూ.50వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన హుజూరాబాద్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్
కరీంనగర్ జిల్లాలో అవినీతి మున్సిపల్ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. హుజూరాబాద్ మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్.. ఓ కాంట్రాక్టర్ న
Read Moreరామగుండంలో త్వరలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గోదావరిఖని, వెలుగు: డాక్టర్బీఆర్అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రామగుండంలో త్వరలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాట
Read Moreఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో..అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం
భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. కలెక్టరేట్లలో కలెక్
Read Moreచేపల వేటకు వెళ్లి..విద్యుత్ షాక్ తో యువకుడి మృతి
చేపల వేట ఆ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. విద్యుత్ షాక్ ఇచ్చి చేపలు పట్టే క్రమంలో జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పెద్దపల్ల
Read Moreకరీంనగర్ లో అక్రమ మైనింగ్ పై పోలీసుల కొరడా.. గ్రానైట్ తరలిస్తున్న 20 లారీలు సీజ్
కరీంనగర్ జిల్లాలో అక్రమ మైనింగ్ పై పోలీసులు కొరడా ఝులిపించారు. అక్రమంగా గ్రానైట్ రవాణ చేస్తున్న పలు వాహనాలను సీజ్ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా గ్ర
Read More













