కరీంనగర్

సర్ పై నిర్లక్ష్యం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి తహశీల్దార్ సస్పెన్షన్

జగిత్యాల జిల్లాలో అధికార యంత్రాంగంపై కలెక్టర్ సత్యప్రసాద్ సీరియస్ అయ్యారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మెట్‌పల్లి తహశీల్దార్ నీతను సస్పెం

Read More

బోయినిపల్లి: అలుగు దుంకుతున్న ఎగువ మానేరు

బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు(నర్మల) ప్రాజెక్టు అలుగు దుంకుతోంది ఎగువన కురిసిన వర్షాలకు ప్రాజెక్టు ని

Read More

దశలవారీగా ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధి : రాష్ట్ర ప్రభుత్వ విప్ విజయ రమణారావు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అ

Read More

రామగుండం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటాపోటీ

గోదావరిఖని, వెలుగు: ఖాళీగా ఉన్న రామగుండం కార్పొరేషన్​ఏరియా కాంగ్రెస్​అధ్యక్ష పదవికి పోటాపోటీ నెలకొంది. బుధవారం ఏఐసీసీ మెంబర్​, హిమాచల్‌‌&zwn

Read More

మల్యాలలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ

మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ సమీపంలో నిర్మించ తలపెట్టిన శ్రీ కోదండ రామమందిరం నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే మే

Read More

ఓట్ల తొలగింపునకు కేంద్రం కుట్ర : రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని, వెలుగు: ఓట్ల తొలగింపునకు కేంద్రం కుట్రలు చేస్తోందని, ఈ అంశాన్ని కాంగ్రెస్ శ్రేణులు గమనించి మన ఓట్లను కాపాడుకునే బాధ్యత మనపైనే ఉందని రామగుం

Read More

కరీంనగర్ జిల్లాలో అంగన్ వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తుల వెల్లువ..44 పోస్టులకు 1593 అప్లికేషన్లు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో అంగన్ వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లావ్యాప్తంగా 44 పోస్టులు ఖాళీగా ఉంటే 1593 అప్లికేషన్లు అ

Read More

పాపన్నగౌడ్ టూరిజం ప్రాజెక్ట్ పనులు స్పీడప్ చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

సైదాపూర్, వెలుగు: సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్టులో భాగంగా సర్వాయిపేటలో నిర్మిస్తున్న మ్యూజియం, ఇతర పనులను స్పీడప్ చేయాలని రాష్ట్ర బీసీ స

Read More

ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

పెగడపల్లి, వెలుగు: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామని ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నా

Read More

కొడిమ్యాల: 20 ఏండ్ల నిరీక్షణకు తెర...భూ పరిహారం కింద రూ.48 లక్షలు అందుకున్న ఏడుగురు రైతులు

    ఎమ్మెల్యే సత్యం చొరవతో బాధితులకు న్యాయం కొడిమ్యాల,వెలుగు: ఏడుగురు రైతుల 20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. భూములు కోల్పోయి కష్టాలు పడ

Read More

వరద పోటు.. జలకళ..ఎగువ మానేరు పరవళ్లు.. సిరిసిల్ల జిల్లాలో రైతులు ఆనందం

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలో ఎగువ మానేరు పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న కూడెల్లి, పాల్వంచ వ

Read More

చెల్లెలికి సంతానం కలిగి.. తనకు కాలేదని ఈ అన్న ఎంత పని చేశాడు.. జగిత్యాల జిల్లాలో విషాద ఘటన

జీవితాన్ని వేరొకరితో పోల్చుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పే సరైన ఉదాహరణ ఇది. చెల్లెలికి సంతానం కలిగిందని.. తనకు కాలేదని మనస్థాపంతో

Read More

రైతులకు పంపిణీ చేయక.. పట్టించుకోక.. వేములవాడ రాజన్న గోశాలలో ఐదు కోడెలు మృతి

వేములవాడ రాజన్న గోశాల తీరు మారటం లేదు. గోశాల నిర్వహణలో నిర్లక్ష్యం, సంరక్షణ లేకపోవడం,  పరిశుభ్రంగా ఉంచకపోవడం మొదలైన కారణాలతో ఇప్పటికే పలుమార్లు గ

Read More