కరీంనగర్

రాములపల్లిలో భార్యను సజీవ దహనం చేసిన భర్త

సైదాపూర్, వెలుగు: భూ వివాదంలో ఓ వ్యక్తి తన భార్యపై పెట్రోల్​ పోసి నిప్పంటించి హత్య చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాములపల్లిలో జరిగింది.

Read More

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం..ఏపీకి చెందిన నిందితుడు అరెస్ట్

జగిత్యాల టౌన్, వెలుగు: ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు దండుకుంటున్న ఓ వ్యక్తిని జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ శనివ

Read More

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూమి కోసం తండ్రిని చంపిండు..వృద్ధుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు

ముస్తాబాద్‌, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం గూడెం గ్రామంలో ఆగస్టులో జరిగిన వృద్ధుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎకరా

Read More

ఇసుక కోసం చెక్ డ్యామ్ బ్లాస్ట్ ! మానేరు వాగుపై ఇసుక మాఫియా అరాచకం

90 మీటర్ల మేర మూడు చోట్ల పగుళ్లు రూ.23 కోట్లతో ఇటీవలే నిర్మాణం పూర్తి ప్రారంభానికి ముందే కూలడంతో ఆయకట్టు ప్రశ్నార్థకం జమ్మికుంట పోలీస్​స్టేషన

Read More

సేటు చెప్పిందే రేటు..జమ్మికుంట మార్కెట్ లో సిండికేట్గా మారిన పత్తి వ్యాపారులు

క్వింటాల్ కు రూ.4,500 నుంచి రూ.7 వేలు  మరోవైపు సీసీఐ కొర్రీలతో పత్తి రైతుల గగ్గోలు ఉమ్మడి జిల్లాలో 66,391 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోల

Read More

పిల్లలను అమ్మేసిన తల్లులు.. భర్త వదిలేశాడని ఒకరు.. భర్త చనిపోయాడని మరొకరు

కరీంనగర్‌‌ క్రైం/బాన్సువాడ, వెలుగు: గర్భం దాల్చిన తర్వాత భర్త వదిలేయడంతో ఓ మహిళ తనకు పుట్టిన బిడ్డను అమ్ముకుంది. ఇక భర్త చనిపోవడానికి తోడు ఆ

Read More

నాపై మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం.. చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ

చెన్నూర్, వెలుగు: మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, కొందరు వ్యక్తులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ తన పేరును బద్నాం చేస్తున్నారని  చెన్

Read More

పెద్దపల్లి జిల్లాలో రూ.31 కోట్ల చెక్ డ్యాం.. రాత్రికి రాత్రే కూల్చివేత.. ఇసుక తవ్వకాల కోసమేనంటూ అనుమానం..?

పెద్దపల్లి జిల్లాలో కొత్తగా నిర్మించిన చెక్ డ్యామ్  కూల్చివేసిన ఘటన కలకలం రేపింది. ఓదెల మండలం గుంపుల మానేరు వాగు పై కట్టిన చెక్ డ్యాం రాత్రికి రా

Read More

ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసులు పనిచేయాలి : ఎస్పీ మహేశ్‌‌‌‌ బి.గీతే

తంగళ్లపల్లి, వెలుగు: ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసులు పనిచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్‌‌‌‌ బి.గీతే సిబ్బందిని ఆదేశ

Read More

కార్తీక మాసంలో రాజన్నకు రూ.8.22కోట్ల ఆదాయం

వేములవాడ, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసంలో భారీగా ఆదాయం వచ్చింది. ఈ నెల రోజుల్లో రాజన్న ఆలయానికి రూ.

Read More

కరీంనగర్‌ కిసాన్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో మార్కెట్ పనుల్లో ..రూ.87 లక్షల బిల్లులు నిలిపివేత

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని కిసాన్‌‌‌‌నగర్ మార్కెట్ యార్డులో నిర్మాణంలో ఉన

Read More

వేములవాడ ఏఎస్పీగా రుత్విక్‌‌‌‌ సాయి

వేములవాడ, వెలుగు: రాష్ట్రంలో 32 మంది ఐపీఎస్​ బదిలీలు చేపట్టగా.. వేములవాడ సబ్​డివిజన్​ ఏఎస్పీగా రుత్విక్​ సాయిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వు

Read More

కరీంనగర్లో ఘోరం.. 7 రోజుల శిశువును అమ్మేందుకు బేరం.. పేమెంట్ విషయంలో తేడా రావడంతో..

కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఏడు రోజుల వయసున్న పసికందు విక్రయానికి సంబంధించిన కేసు కలకలం రేపింది. శిశువును కొనేందుకు బేరం అతా కుదిరినాక

Read More