కరీంనగర్
వేములవాడలో పార్క్చేసిన బైక్లో రూ.3.50 లక్షలు చోరీ
వేములవాడ, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పార్క్ చేసిన బైక్లో నుంచి రూ.3.50 లక్షలు చోరీకి గురయ్యాయి. వేములవాడ రూరల్ మండలం బాలరా
Read Moreకరీంనగర్ లో ఆయుధాలతో బెదిరించి.. తాళ్లతో బంధించి..!.54 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.25 లక్షలు చోరీ
కరీంనగర్ భగత్ నగర్ లో ఘటన కరీంనగర్/హుజురాబాద్, వెలుగు : కరీంనగర్ లో పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ మరువకముందే మరో భారీ దోపిడీ జరిగింద
Read Moreకరీంనగర్లో రచ్చ.. రచ్చ !..కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ర్యాలీలు
ఎంపీ బండిసంజయ్ ఇంటి ఎదుట కాంగ్రెస్ ఆందోళన ప్రతిగా కర్రలతో దాడి చేసిన బీజేపీ.. తీవ్ర ఉద్రిక్తత &
Read Moreకరీంనగర్లో రణరంగం: కర్రలు, రాళ్లతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు..పోలీసుల లాఠీచార్జ్
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమ
Read More‘ఇందిరమ్మ’తో నిరుపేదల జీవితాల్లో వెలుగులు : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని.. పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే సర
Read Moreమంథనిలో అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి : మంత్రి శ్రీధర్ బాబు
మంథని, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథనిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం పరిశీల
Read Moreకేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి : చాడ వెంకటరెడ్డి
కరీంనగర్ సిటీ/ గోదావరిఖని/నేరడిగొండ, వెలుగు: నీట్ పేపర్ లీకేజీ వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు బజారున పడ్డాయని, లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ
Read Moreకాళేశ్వరం నీళ్లు ఉమ్మడి జిల్లాకు ఏనాడు అందలేదు : ప్రభుత్వ విప్ విజయ రమణారావు
రూ.5 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం పెద్దపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఉమ్మడి కరీంనగర్జిల్లాకు ఏనాడు నీరు అందలేదని పెద్దపల్లి ఎమ్
Read Moreకోరుట్ల: 52 రోజుల నిరీక్షణకు తెర...ఎట్టకేలకు బీటెక్ స్టూడెంట్ రాహుల్ అస్తికలు అప్పగింత
స్వగ్రామంలో అంత్యక్రియలు చేసిన కుటుంబసభ్యులు కోరుట్ల, వెలుగు: ఏపీలో అనుమానాస్పదంగా మృతిచెందిన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిల
Read Moreపాతర్లపల్లిలో భూభారతి రీ సర్వే
జమ్మికుంట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని పాతర్లపల్లిలో భూభారతి రీ సర్వే చేపట్టనున్నారు. ఇందుకోసం మంగళవారం
Read Moreభూపాలపల్లి ఏరియా ఓసీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. గనుల్లోకి చేరిన వర్షపు నీరు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపాయి. భూపాలపల్లి ఏరియాలోని
Read Moreకరీంనగర్: రెండు మిల్లుల్లో 5,700 మెట్రిక్ టన్నుల వడ్లు మాయం
విజిలెన్స్ తనిఖీల్లో వెలుగులోకి.. క్రిమినల్ కేసుకు నమోదుకు సిఫార్సు కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా జమ్మికుంట, హుజురాబాద్ లోని
Read Moreకేంద్రం విధానాలతో జర్నలిస్టులకు రక్షణ కరువు : ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి
సోషల్ మీడియా కట్టడి అవసరం గోదావరిఖని, వెలుగు: కేంద్ర ప్రభుత్వ విధానాలతోనే దేశంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని తెలంగాణ రాష్ట్ర మ
Read More












