కరీంనగర్

వేములవాడ రాజన్న, భీమన్న ఆలయాల్లో భక్తుల రద్దీ

వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు రాజన్నను

Read More

పోలీసులమని బేడీలు వేసి దోచేశారు...పెద్దపల్లి జిల్లాలోని గర్రెపల్లిలో ఘటన

కారులో వెళ్లిన ముగ్గురు దుండగులు ..బెదిరించి నగలు, నగదుతో పరార్ సుల్తానాబాద్, వెలుగు: పోలీసులమని బెదిరించి చోరీకి పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్

Read More

కాలనీ నాదే.. ఖాళీ చేయండి !..కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా గర్శకుర్తి విజయనగర కాలనీవాసులకు నోటీసులు

భూ రికార్డుల ప్రక్షాళన టైంలో రెవెన్యూ ఆఫీసర్ల నిర్లక్ష్యం కాలనీలోని ఇండ్లన్నీ వ్యవసాయ భూములుగా నమోదు ఖాళీ చేయాలంటూ పాత పట్టాదారు వారసుల పేరిట ల

Read More

మా భూమికి హద్దులు చూపండి! లేదంటే చావనివ్వండి!

కరీంనగర్ కలెక్టరేట్ వద్ద దళిత కుటుంబం ఆత్మహత్యాయత్నం .. అడ్డుకుని పురుగుల మందు డబ్బాలను లాక్కున్న పోలీసులు కరీంనగర్, వెలుగు :  భూమికి హ

Read More

అనుమానాస్పదంగా కాంట్రాక్టు కార్మికుడు మృతి..రామగుండం ఎన్టీపీసీ పంప్ హౌస్ వద్ద ఘటన

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం టౌన్ పరిధి బికాలనీలోని ఎన్టీపీసీకి చెందిన పంప్​హౌస్​వద్ద కాంట్రాక్టు కార్మికుడు కాటం శ్రీనివాసులు(58) అ

Read More

చలికాలం వచ్చె.. స్వెట్టర్లకు గిరాకీ తెచ్చె

ఇప్పుడిప్పుడే వానలు తగ్గడంతో జనం కాస్త రిలాక్స్‌‌‌‌ అవుతున్నారు. ఇంతలోనే చలి నేను ఉన్నా అంటూ వస్తోంది. దీంతో జనం స్వెట్టర్ల దుమ్ము

Read More

మంథని వాసికి క్రియేటివ్ డిజిటల్ మార్కెటర్ అవార్డు

మంథని, వెలుగు: మంథని పట్టణానికి చెందిన నిఖిల్ ఓషివ్ కు క్రియేటివ్ డిజిటల్ మార్కెటర్ ఆఫ్ ది ఇయర్–2025 అవార్డు దక్కింది. డిజిటల్​మార్కెటింగ్​రంగంల

Read More

నవంబర్ 15న ఓదెల దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రతం

సుల్తానాబాద్, వెలుగు: ఓదెల శ్రీమల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈ నెల 15న సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన

Read More

హైడ్రా తరహాలో జగిత్యాలలోనూ చర్యలు ఉండాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాలలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని, హైడ్రా తరహాలో ఇక్కడా చర్యలు ఉండాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డ

Read More

రాజస్థాన్ లో సింగరేణి సోలార్ పార్కులు ..భూమిని కేటాయిస్తూ ఆ రాష్ట్రసర్కార్ నిర్ణయం

ప్రాసెస్​ తర్వాత ల్యాండ్ ను సింగరేణికి అప్పగింత  లేఖ రాసిన  ఆర్ఆర్​వీయూఎన్ ఎల్  గోదావరిఖని, వెలుగు : తెలంగాణలో బొగ్గు, విద్యు

Read More

చెరువుల్లోకి చేప పిల్లలు..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3,441 చెరువులు

6.22 కోట్ల చేప పిల్లలు వదిలేందుకు ఏర్పాట్లు  రెండు, మూడు రోజుల్లో ప్రక్రియ పూర్తి రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారు

Read More