కరీంనగర్
కోరుట్లలో చెట్టును ఢీకొట్టిన కారు.. ఏడుగురు యువకులకు తీవ్ర గాయాలు
కోరుట్ల, వెలుగు: కారు చెట్టును ఢీకొన్న ఘటనలో ఏడుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం.. కోరుట్
Read Moreపోషకాహారంతోనే ఆరోగ్యం : కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: పోషకాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. పోషణ మాసోత్సవంలో భాగంగా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శా
Read Moreరైతులకు ఇబ్బంది కలగకుండా వడ్ల కొనుగోళ్లు చేపట్టాలి : కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల టౌన్, వెలుగు: రైతులకు ఇబ్బంది కలగకుండా వడ్ల కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరెట్ లో వానాకాల
Read Moreకరీంనగర్ హైవేపై ప్రమాదం.. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మృతి
హైదరాబాద్-కరీంనగర్ హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం (అక్టోబర్ 10) రాత్రి జరిగిన ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ చనిపోవడం కలకలం రేపింద
Read Moreకరీంనగర్ లో ఒకే బైక్పై 277 పెండింగ్ చలాన్లు
కరీంనగర్ క్రైమ్, వెలుగు : ఒకే బైక్పై 277 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు పోలీసుల తనిఖీలో బయటపడింద
Read Moreపింఛన్ డబ్బుల పేరిట పుస్తెలతాడు కొట్టేశాడు.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఘటన
ధర్మారం, వెలుగు : పింఛన్ డబ్బులు ఇప్పిస్తానని వృద్ధురాలి పుస్తెల తాడు కొట్టేసి పరారైన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. ధర్మారం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తె
Read Moreఆర్టీసీ దసరా ఆదాయం ఢమాల్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిరుడు రూ.31 కోట్లు వస్తే ఈసారి రూ. 21 కోట్లే నిరుటితో పోలిస్తే రూ.10 కోట్లు తగ్గిన ఆదాయం పండుగ రద్దీకి అనుగుణంగా ప్లా
Read Moreమొక్కజొన్న కొనుగోలు సెంటర్లు పెట్టాలి .. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రైతుల ధర్నా
కోరుట్ల,వెలుగు: మొక్కజొన్న కొనుగోలుకు ప్రభుత్వం వెంటనే సెంటర్లను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. శుక్రవారం జగిత్యాల జిల్లా
Read Moreబైక్ పై 277 చలాన్లు.. 80 వేల జరిమానా..దర్జాగా తిరుగుతూ పోలీసులకు చిక్కిండు
వాహనాలపై ఒకటి రెండు చలాన్లు ఉంటేనే ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారోనని భయమేస్తుంది. దొరక్కుండా వేరే రూట్లలో వెళ్లడానికి ట్రై చేస్తాం.. కానీ
Read Moreరూ.4 వేల పెన్షన్ వచ్చిందని మాయమాటలు చెప్పి..వృద్ధురాలి మెడలోంచి 3 తులాల బంగారు గొలుసుతో జంప్
తెలంగాణ వ్యాప్తంగా చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఒంటరిగా వెళ్తున్న మహిళలను, వృద్దురాళ్లను టార్గెట్ గా చేసుకుని చైన్లు లాక్కెళ్ళుతున్నారు దొం
Read Moreకరీంనగర్ జిల్లాలో ACB దాడులు.. అడ్డంగా దొరికిపోయిన పంచాయతీ సెక్రటరీ
కరీంనగర్: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో ఇందిరమ్మ బిల్లు శాంక్షన్ కోసం పంచాయతీ సెక్రటరీ అనిల్ 10 వేలు డిమాండ్ చేశాడు. మధురానగర్లో ఉండే శ్ర
Read Moreవసూలు చేసిన డబ్బు అకౌంట్లో జమ చేయలేదని..పురుగు మందు డబ్బాలతో మహిళల నిరసన
వేములవాడ, వెలుగు: తమ సంఘం నుంచి వసూలు చేసిన డబ్బులు బ్యాంకు కరస్పాండెంట్ తమ అకౌంట్&z
Read Moreబీసీలంతా ఐక్యంగా పోరాడాలి : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీలంతా ఐక్యంగా పోరాడాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్రాజ్ఠాకూర్ సూచించ
Read More












