కరీంనగర్
నాపై మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం.. చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ
చెన్నూర్, వెలుగు: మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, కొందరు వ్యక్తులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ తన పేరును బద్నాం చేస్తున్నారని చెన్
Read Moreపెద్దపల్లి జిల్లాలో రూ.31 కోట్ల చెక్ డ్యాం.. రాత్రికి రాత్రే కూల్చివేత.. ఇసుక తవ్వకాల కోసమేనంటూ అనుమానం..?
పెద్దపల్లి జిల్లాలో కొత్తగా నిర్మించిన చెక్ డ్యామ్ కూల్చివేసిన ఘటన కలకలం రేపింది. ఓదెల మండలం గుంపుల మానేరు వాగు పై కట్టిన చెక్ డ్యాం రాత్రికి రా
Read Moreప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసులు పనిచేయాలి : ఎస్పీ మహేశ్ బి.గీతే
తంగళ్లపల్లి, వెలుగు: ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసులు పనిచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి.గీతే సిబ్బందిని ఆదేశ
Read Moreకార్తీక మాసంలో రాజన్నకు రూ.8.22కోట్ల ఆదాయం
వేములవాడ, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసంలో భారీగా ఆదాయం వచ్చింది. ఈ నెల రోజుల్లో రాజన్న ఆలయానికి రూ.
Read Moreకరీంనగర్ కిసాన్నగర్లో మార్కెట్ పనుల్లో ..రూ.87 లక్షల బిల్లులు నిలిపివేత
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్లోని కిసాన్నగర్ మార్కెట్ యార్డులో నిర్మాణంలో ఉన
Read Moreవేములవాడ ఏఎస్పీగా రుత్విక్ సాయి
వేములవాడ, వెలుగు: రాష్ట్రంలో 32 మంది ఐపీఎస్ బదిలీలు చేపట్టగా.. వేములవాడ సబ్డివిజన్ ఏఎస్పీగా రుత్విక్ సాయిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వు
Read Moreకరీంనగర్లో ఘోరం.. 7 రోజుల శిశువును అమ్మేందుకు బేరం.. పేమెంట్ విషయంలో తేడా రావడంతో..
కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఏడు రోజుల వయసున్న పసికందు విక్రయానికి సంబంధించిన కేసు కలకలం రేపింది. శిశువును కొనేందుకు బేరం అతా కుదిరినాక
Read Moreకుల వృత్తులను ప్రోత్సహిస్తున్నాం : సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
తిమ్మాపూర్, వెలుగు: అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో కల
Read Moreమహిళల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం : ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్
వేములవాడ/వేములవాడ రూరల్/చందుర్తి, వెలుగు: మహిళల ఆర్థిక అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యేఆది శ్రీనివాస్అన్నారు.
Read Moreగోదావరిఖని లో మెడికల్ వ్యర్థాలు బయట పడేస్తే చర్యలు : డీఎంహెచ్వో వాణిశ్రీ
గోదావరిఖని, వెలుగు: బయో మెడికల్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్కలెక్టర్, రామగుండం కమిషనర్ జె.అరుణశ్రీ, డ
Read Moreవృద్ధురాలి మర్డర్ కేసు విచారణ.. వెలుగులోకి యువకుడి హత్య
గతేడాది ఫిబ్రవరిలో ఘటన.. ఏడాదిన్నర తర్వాత వీడిన మిస్టరీ ఇటీవల వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరిని అరెస్ట్&zwnj
Read Moreకరీంనగర్ జిల్లాలో అ..ఆ లు దిద్దిస్తున్నరు...నిరక్షరాస్యులకు చదువు నేర్పుతున్న సెర్ప్
గ్రామాల్లో ‘ఉల్లాస్’ ప్రోగ్రామ్ ద్వారా రాత్రి బడి రాష్ట్రంలో13.80 లక్షల మంది మహిళల గుర్తింపు రంగారెడ్డి జిల్లాలో అత్యధిక
Read Moreభూముల సమగ్ర డిజిటల్ సర్వేకు రెడీ
జగిత్యాల జిల్లాలో కోమన్పల్లి గ్రామంలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి గ్రామాల్లో పైలెట్ సర్వే
Read More












