కరీంనగర్
రాజన్న హుండీ ఆదాయం రూ.71.80 లక్షలు..
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంతో పాటు అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామి హుండీలను బుధవారం లెక్కించారు. 25 రోజులకు గాను రూ.71.80 లక్ష
Read Moreకొత్త ఆవిష్కరణలను అందుబాటులోకి తేవాలి..కిసాన్ గ్రామీణ మేళా ప్రారంభోత్సవం
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కరీంనగర్, వెలుగు: కొత్త ఆవిష్కరణలను రైతులకు అందుబాటులో తీసుకురావాలని, రైతులు కూడా కొత్త వంగడాలను సాగు చేయడం ద్వ
Read Moreరామగిరి ఖిల్లాకు మహర్దశ..టూరిస్ట్ స్పాట్గా మార్చేందుకు రూ.5 కోట్లు మంజూరు
అటవీ శాఖకు రూ.1.14 కోట్లు, టూరిజం శాఖకు రూ.3.86 కోట్లు కేటాయించిన సర్కార్ పర్వతమాల ప్రాజెక్ట్ కింద రోప్ వే ఏర్పాటు పెద్దపల్లి, వెలుగు:శతృద
Read Moreమానేరుపై హైలెవెల్ బ్రిడ్జి..మంథని మండలంలో నిర్మించేందుకు ప్లాన్
1.12 కి.మీ బ్రిడ్జి నిర్మాణానికి రూ.203కోట్లు మంజూరు రెండు జిల్లాల మధ్య పెరగనున్న కనెక్టివిటీ పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని మం
Read Moreఉత్సాహంగా కాకా క్రికెట్ టోర్నీ.. విశాక ఇండస్ట్రీస్, హెచ్ సీ ఐ ఆధ్వర్యంలో నిర్వహణ
వరంగల్, ఆదిలాబాద్, సంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్ ఉమ్మడి జిలాల్లో పోటీలు మ్య
Read Moreగోదావరిఖనిలో ఘనంగా సింగరేణి ఆవిర్భావ వేడుకలు
గోదావరిఖని, వెలుగు: సింగరేణి 137వ ఆవిర్భావ వేడుకలను మంగళవారం ఆర్జీ 1, ఆర్జీ 2 ఏరియాల్లోని జీఎం ఆఫీసుల ఆవరణలో నిర్వహించారు. గోదావరిఖని ఆఫీస్&zwnj
Read Moreసరికొత్తగా కరీంనగర్ టూ టౌన్ పోలీస్స్టేషన్..ప్రారంభించిన సీపీ గౌష్ ఆలం
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఆధునీకరించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం మంగళవారం
Read Moreసర్వమత సామరస్యమే కాంగ్రెస్ లక్ష్యం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట, వెలుగు: సర్వమత సామరస్యానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కోనరావుపేటలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర
Read Moreజగిత్యాలలో కన్నకూతుళ్లు పట్టించుకోవడం లేదని.. వృద్ధురాలు ఆర్డీవోకు ఫిర్యాదు
జగిత్యాల టౌన్, వెలుగు: కన్న కూతుళ్లు తమను పట్టించుకోవడం లేదని ఓ వృద్ధురాలు జగిత్యాల ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల పట్టణం మి
Read Moreసుల్తానాబాద్ పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : ఎమ్మెల్యే విజయరమణారావు
సుల్తానాబాద్, వెలుగు: నియోజకవర్గంలో ప్రధాన పట్టణమైన సుల్తానాబాద్ను అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామ
Read Moreరాయికల్ మండలంలో 14 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
రాయికల్, వెలుగు: ఇసుకు అక్రమ రవాణాపై మైనింగ్అధికారులు మంగళవారం కొరడా ఝులిపించారు. జగిత్యాల మైనింగ్ ఏడీ సింగ్, రాయికల్ తహసీల్దార్ నాగార్జున ఆధ్వర్యం
Read Moreప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి : కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్&zw
Read Moreజమ్మికుంట పత్తి మార్కెట్ కు నాలుగు రోజులు సెలవు
జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట పత్తి మార్కెట్కు వరుసగా నాలుగు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ చైర్&
Read More












