కరీంనగర్

కొండగట్టు అంజన్న ఆలయంలో సింహ ద్వారం ప్రారంభం

కొండగట్టు, వెలుగు: అంజన్న కొండగట్టు అంజన్న ఆలయానికి సరికొత్త శోభ సంతరించుకుంది. సుమారు 40 ఏండ్ల కింద ఆలయానికి ఏర్పాటు చేసిన సింహద్వారం శిథిలావస్థకు చే

Read More

మెట్‌‌‌‌పల్లి మండలంలో పురుగుల అన్నం పెడుతున్నారని..గురుకులం ఎదుట పేరెంట్స్, బీజేపీ లీడర్ల ధర్నా

కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌పల్లి మండలం ఆరపేట శివారులోని సోషల్ వెల్ఫేర్ స్కూల్‌‌‌‌లో పురుగులు పట్

Read More

తాడిచర్ల బ్లాక్ 2 కేటాయింపుపై సింగరేణిలో సంబురాలు

గోదావరిఖని, వెలుగు: తాడిచర్ల కోల్​బ్లాక్​ 2 మైనింగ్​లీజును సింగరేణికి కేటాయించడం పట్ల సింగరేణి గనులపై శనివారం సంబరాలు నిర్వహించారు. గోదావరిఖని పరిధిలో

Read More

గోదావరిఖని: ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ఎంపీ వంశీకృష్ణకు వినతి

గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గ పరిధిలోని మాల్యాలపల్లి–- బద్రిపల్లి గ్రామాల ప్రజల రాకపోకల సౌకర్యార్థం ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేదా రోడ్​అండర్

Read More

పెద్దపల్లికి బీఆర్ఎస్ అన్యాయం.. నా పోరాటంతోనే రూ. 8వేల కోట్ల నిధులు: ఎంపీ వంశీకృష్ణ

పెద్దపల్లి జిల్లా అభివృద్ధిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు  కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. గత పాలకులు ప్రజల సొమ్మును దోచుక

Read More

విచిత్రమైన ప్రకృతి... పొద్దున్నే ఏడు దాటాకే సూర్యుడు.. మధ్యాహ్నానికే చీకటి.. ఎక్కడోకాదు.. తెలంగాణలో ఓ పల్లె చరిత్ర..

ఎండాకాలం పగలు పొద్దు ఎక్కువ.. శీతాకాలం రాత్రి పొద్దు ఎక్కువ .. ఇది ప్రకృతి మాట.. కాని తెలంగాణలో ఓ గ్రామానికి ఇదంతా ఏమీ ఉండదు.. ఏకాలమైనా  ఆ ఊళ్లో

Read More

రాష్ట్రంలోనే ఆదర్శంగా హుజూర్ నగర్ మోడల్ కాలనీ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు : రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సూర్యపేట జిల్లా హుజూర్ నగర్‌‌‌‌లో 110 ఎకరాల విస్తీర్ణంలో రూ.125 కోట్ల వ్యయంతో

Read More

సింగరేణిని దోచుకున్నది బీఆరెస్సే...కేటీఆర్, హరీశ్ రావు అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మరు : రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్

గోదావరిఖని, వెలుగు: పదేండ్లపాటు సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి, దోపిడీకి గురిచేసిందిబ బీఆర్ఎస్​ ప్రభుత్వమేనని రామగుండం ఎమ్మెల్యే, అసెంబ్లీ బీసీ వెల్

Read More

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని సీసీ రోడ్ల టెండర్లలో గోల్మాల్!

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్​లోని 23వ డివిజన్ బాలాజీ నగర్​లో మున్సిపల్ జనరల్ ఫండ్(ఎంజీఎఫ్) రూ.23 లక్షలతో సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు అధికారులు టెండ

Read More

కుమారుడితో కలిసి భర్తను చంపిన భార్య .. పెద్దపల్లి జిల్లా తుర్కకాశీపల్లిలో ఘటన

సుల్తానాబాద్, వెలుగు : కుటుంబ కలహాల కారణంగా కుమారుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామపంచా

Read More

మస్కట్ జైలులో ధర్మారం వాసి మృతి.. వీసా గడువు ముగియడంతో జూన్ లో అరెస్ట్ చేసిన పోలీసులు

గుండెపోటుతో జైలులోనే మృతి కోనరావుపేట, వెలుగు : ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన వ్యక్తి వీసా గడువు ముగిసినా అక్కడే ఉండడంతో పోలీసులు అరెస్ట్ చ

Read More

ఉద్రిక్తంగా విద్యాసంస్థల బంద్.. కరీంనగర్ లో స్టూడెంట్ లీడర్ల ర్యాలీ

అడ్డుకున్న పోలీసులు, పలువురు అరెస్ట్ కరీంనగర్, వెలుగు : విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ లో లెఫ్ట్ స్టూడెంట్స్ యూనియన్స్ చేపట్టిన బంద్

Read More