కరీంనగర్
నాలుగు గ్యారంటీలు అమలు చేశాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
రాయికల్, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల్లో ఇప్పటికే నాలుగింటిని అమలు చేశామని, త్వరలో మరో రెండింటిని చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ
Read Moreచివరి మడి వరకూ సాగు నీరిస్తాం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర, వెలుగు: చొప్పదండి నియోజకవర్గంలో యాసంగి సాగుకు సంబంధించి చివరి మడి వరకూ సాగు నీరిస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక
Read Moreనిరుద్యోగులు నైపుణ్యాలు పెంచుకుంటేనే జాబ్స్..తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
కరీంనగర్ టౌన్,వెలుగు: నిరుద్యోగులు నైపుణ్యాలు పెంచుకుంటేనే ఉద్యోగాలు సొంతమవుతాయని తెలంగాణ విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పేర్కొన్నారు. కరీంనగర్ లో
Read More8 మంది మావోయిస్టుల లొంగుబాటు..రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడి
గోదావరిఖని, వెలుగు : తెలంగాణ, చత్తీస్ గఢ్ కు చెందిన మిలీషియా, కొరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీకి చెందిన 8 మంది మావోయిస్టులు శనివారం గోదావరిఖనిల
Read Moreఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకే..‘మన ఇసుక వాహనం’ : టీజీఎండీసీ వైస్ చైర్మన్ భవేశ్ మిశ్రా
యాప్ ద్వారా ఆన్లైన్లో ఇసుక బుకింగ్ పైలట్ ప్రాజెక్టు జిల్లాల్లో కరీంనగర్ ఒకటి టీజీఎండీసీ వైస్ చైర్మన్ భవేశ్ మిశ్రా కరీంనగర్ ట
Read Moreమున్సి పల్ ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలి : కలెక్టర్ పమేలా సత్పతి
కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ టౌన్, వెలుగు: పొరపాట్లకు తావివ్వకుండా మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర
Read Moreకరీంనగర్ అభివృద్ధిని పట్టించుకోలే : ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు
కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి వెలిచాల
Read Moreసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా : ఎమ్మెల్యే సంజయ్ కుమార్
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల రూరల్, వెలుగు: సమాజానికి సేవ చేసేందుకే రాజకీయాలక
Read Moreఅన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడ, వెలుగు: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పథకాలు అమలు చేస్తోం
Read Moreఇంట్లో పనిచేస్తుండగా..మహిళపై దాడి చేసి పుస్తెల తాడు చోరీ
చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. ఈ మధ్య ఒంటరి మహిళలు, ఇంట్లో ఉంటున్న వృద్ధులను టార్గెట్ చేసుకుని
Read Moreకేటీఆర్పై డ్రగ్స్ పెడ్లర్ కేసు పెట్టాలి : ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ జగిత్యాల/ కోరుట్ల, వెలుగు: కేటీఆర్పై డ్
Read Moreగోదావరి ఒడ్డున సమ్మక్క జాతరకు ఏర్పాట్లు పూర్తి.. మేడారం తరహాలో గద్దెల నిర్మాణం
గోదావరిఖనిలో రూ.6 కోట్లతో అభివృద్ధి పనులు గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలో గోదావరి నది ఒడ్డున జరగనున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు
Read Moreప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు : కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలో ప్రమాదాల నివారణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని, ఇందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పమేలా సత్పతి
Read More












