కరీంనగర్
లిఫ్ట్ ఇచ్చి నగలు ఎత్తుకెళ్లిండు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చైన్ స్నాచింగ్
గుర్తు తెలియని వ్యక్తులను లిఫ్ట్ అడిగితే ఎంత ప్రమాదమో చూడండి.. ఎండాకాలం.. మండి పోయే ఎండలు ఉండటంలో ఓ మహిళ గుర్తు తెలియని వ్యక్తిని లిఫ్ట్ అడిగి బైక్ పై
Read Moreకుక్కల దాడిలో మూడేండ్ల చిన్నారి మృతి
ఒళ్లంతా పీక్కుతిన్న కుక్కలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్&zw
Read Moreఅధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తేస్తం: కేసీఆర్
మీరు వెయ్యి జన్మలెత్తినా కేసీఆర్ చావడు జగిత్యాల జైత్రయాత్రతో రాజకీయ పునరేకీకరణ కాంగ్రెస్ పాలనంతా స్కామ్లు, కబ్జాలే.. ప్రాజెక్టు
Read Moreలిఫ్ట్ ఇచ్చి నిలువునా దోచేశాడు.. వృద్ధురాలి పుస్తెల తాడు ఎత్తుకెళ్లాడు
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో దారుణం జరిగింది. అమాయక వృద్ధురాలిని ఆసరాగా చేసుకున్న ఓ కిరాతకుడు ఆమె మెడలోని బంగారం తీసుకుని పారిపోయాడు. &n
Read Moreజమ్మికుంట మండలంలో చనిపోయిన ఎస్ఐ కుటుంబానికి రూ.25లక్షల విరాళం
జమ్మికుంట, వెలుగు: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సీతంపేట గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ కుటుంబానికి తోటి ఎస్&z
Read Moreకేసీఆర్ బయటి కొస్తుండనే రైతు భరోసా ప్రకటన : ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ కరీంనగర్ టౌన్, వెలుగు: కేసీఆర్ జగిత్యాల సభతో బయటకు వస్తుండడంతో భయపడి రైతుభర
Read Moreనియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బోయినిపల్లి,వెలుగు: రాష్ట్రంలోనే చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కరీ
Read Moreహిందువుల ఐక్యతే దేశానికి శక్తి : కొత్తకోట శివానంద స్వామీజీ
వేములవాడ,వెలుగు: హిందువుల ఐక్యతే దేశానికి శక్తి అని కొత్తకోట శివానంద స్వామీజీ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏండ్లు పూర్తవుతున్న సందర్భ
Read Moreమలయశ్రీ మరణం.. హేతువాద ప్రచారోద్యమానికి తీరని లోటు :రచయిత కాలువ మల్లయ్య
ప్రముఖ కవి, రచయిత కాలువ మల్లయ్య కరీంనగర్, వెలుగు: హేతువాది, శతాధిక గ్రంథ రచయిత మలయశ్రీ మరణం హేతువాద భావజాల ప్రచారోద్యమానిక
Read Moreడీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం : సుడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ సిటీ, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్
Read Moreకరీంనగర్ లోని ఉద్యమకారిణి చిందం సత్తెమ్మ కన్నుమూత
వేములవాడ, వెలుగు :- తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉద్యమకారిణి చిందం సత్తెమ్మ(75) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కరీంనగర్&zwn
Read Moreవేములవాడలో భక్తుల రద్దీ
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న
Read Moreకొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర : విప్ ఆది శ్రీనివాస్
విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి/ కోనరావుపేట, వెలుగు: రైతులు తమ పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి మద్
Read More













