కరీంనగర్

ఎల్లమ్మ సిద్ధోగల ఉత్సవాలకు మంత్రి పొన్నం హాజరు

కొడిమ్యాల, వెలుగు: కొడిమ్యాల మండలంలో గౌడ కులస్తులు ప్రతి ఐదేండ్లకోసారి జరుపుకునే ఎల్లమ్మ సిద్దోగాల ఉత్సవాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం హాజరయ్యారు

Read More

మావోయిజం అంతం అసాధ్యం : చాడ వెంకట్‌రెడ్డి

ఆకలి కేకలు ఉన్నన్ని రోజులు ఉద్యమాలు నడుస్తూనే ఉంటయ్‌ సీపీఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి కరీంనగర్‌ సిటీ, వెలుగు

Read More

ఐదుగురి మృతికి కారణమైన డ్రైవర్కు రెండేండ్ల జైలు

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో 11 ఏండ్ల కింద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతికి కారణమైన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెం

Read More

సింగరేణి కార్మికుడికి తీవ్రగాయాలు

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా జీడీకే-11 ఇంక్లైన్​లో ఎల్​హెచ్​డీ సెక్షన్​లో బుధవారం  ప్రమాదం జరిగింది. కోల్  కట్టర్ గా పని చేస్తున్న

Read More

ఉన్నత చదువులు చదివి..గుడి మెట్లపైనే జీవనం... అతను ఎల్ఎల్‌‌‌‌‌‌‌‌బీ.. ఆమెది బీ కామ్

    మొదట్లో లాయర్​గా ప్రాక్టీస్​     కరోనా తర్వాత ఆర్థికంగా ఛిన్నాభిన్నం     భార్యకు అనారోగ్యంతో రాజన్న

Read More

కరీంనగర్ సిటీలో నిషేధిత జాబితాలోకి 4,500 ఇండ్లు, ప్లాట్లు 

కరీంనగర్‌ కోర్ సిటీలో 800 ఇండ్లు, రేకుర్తిలో 3,500కుపైగా ఆస్తులు అవన్నీ ప్రభుత్వ, సీలింగ్, అసైన్డ్‌ ల్యాండ్స్ అంటున్న ఆఫీసర్లు ఆందోళన

Read More

జాడలేని ‘సమ్మర్ ప్లాన్’...పెద్దపల్లి జిల్లాలో ఈసారి కూడా తాగు నీటికి కష్టాలేనా..?

     ఓ వైపు రిపేర్లు.. మరోపైపు లీకేజీలు      బోరింగులు, బావులను ఆశ్రయిస్తున్న జనం      చాలా మండలాల

Read More

జగిత్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

జగిత్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది.  జిల్లాలోన కొడిమ్యాల,  భీమారం మండల్లాలో సంచరిస్తూ ప్రజలన భయభ్రాంతులకు గురిచేస్తోంది. &nb

Read More

గోదావరి పుష్కరాలకు కట్టుదిట్టమైన భద్రత : ఎస్పీ అశోక్ కుమార్

ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల టౌన్, వెలుగు: గోదావరి పుష్కరాలు-–2027కు సంబంధించి జగిత్యాల జిల్లా ధర్మపురిలో భద్రతా పరంగా చేపట్టాల్సిన చర్యల

Read More

కరీంనగర్ జిల్లాలో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి : మాజీ మంత్రి జీవన్రెడ్డి

రాయికల్​, వెలుగు : రెండు రోజుల కింద కురిసిన అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి జీవన్​రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాయికల్ మ

Read More

పెద్దపల్లి ఏఓ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లిలోని  మండల అగ్రికల్చర్​ ఆఫీసర్​ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. మూడు గంటల వరకు జరిగిన ఈ

Read More

వరి పొలంలో బోల్తాపడ్డ టాటా ఎస్ వాహనం..పలువురు విద్యార్థులకు గాయాలు

జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 25న మల్లాపూర్ మండల కేంద్ర శివారులో విద్యార్థులతో  వెళ్తోన్న టాటా ఏస్ వాహనం  అదుపు తప్పి&

Read More

గోదావరిఖనిలో ట్రాన్స్జెండర్ల సమ్మేళనం..రాష్ట్రం నలుమూలల నుంచి వెయ్యి మంది హాజరు

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని గంగానగర్​లోని ఓ ఫంక్షన్​హాల్​లో మంగళవారం రాష్ట్ర స్థాయి ట్రాన్స్​జెండర్ల సదస్సు జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు

Read More