కరీంనగర్

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుకుందాం : కలెక్టర్ పమేలా సత్పతి

    కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ టౌన్, వెలుగు: యువత, విద్యార్థుల భవిష్యత్‌‌‌‌ను  నాశనం చేసే మత్తు పదార్థా

Read More

విద్యార్థులకు అందించే వస్తువులకు టెండర్లు : కలెక్టర్ గరిమా అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల,వెలుగు: జిల్లాలోని ఎస్సీ హాస్టల్​విద్యార్థులకు అందించే వస్తువులకు టెండర్లు పిలిచామని ఇన్‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమా

Read More

ఆపరేషన్ కగార్ పేరుతో ఎన్కౌంటర్లు : చాడ వెంకట్ రెడ్డి

సీపీఐ జాతీయ నేత  చాడ వెంకట్ రెడ్డి హుజూరాబాద్, వెలుగు: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం బూటకపు ఎన్‌‌‌‌కౌంటర్లు చేస్తోందని

Read More

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

    మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల టౌన్, వెలుగు: ఇందిరా మహిళా శక్తి ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంత

Read More

డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో పంచాయతీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

కరీంనగర్, వెలుగు: డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో ఎన్

Read More

హిడ్మా ఎన్కౌంటర్‌‌‌‌‌‌‌‌పై న్యాయ విచారణ జరిపించాలి : కార్మిక సంఘాల లీడర్లు

గోదావరిఖని, వెలుగు: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు ఇతర మావోయిస్టుల ఎన్​కౌంటర్‌‌‌‌‌‌‌‌పై న్యాయవి

Read More

తరుగు పేరిట వడ్లు కటింగ్‌‌‌‌ చేయొద్దు : మాజీ ఎంపీ వినోద్కుమార్

    మాజీ ఎంపీ వినోద్​కుమార్ గంగాధర, వెలుగు: కొనుగోళ్లలో తరుగు పేరుతో వడ్లు కటింగ్ చేయొద్దని మాజీ ఎంపీ వినోద్​కుమార్ నిర్వాహకులకు సూచ

Read More

పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఓపెన్ చేయాలి : ఎమ్మెల్యే గంగుల

    మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కరీంనగర్ టౌన్, వెలుగు: పత్తి కొనుగోలు కేంద్రాలు(సీసీఐ)లను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, ఎమ్మెల

Read More

బద్దిపోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు..అమ్మవారికి బోనాలతో మొక్కులు సమర్పణ

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర అనుబంధ బద్దిపోచమ్మ ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారికి బోనాలతో మొక్కులు చెల్లించాలరు. ఇదే అదునుగా

Read More

సిరిసిల్ల సెస్ ఆఫీస్‌ లో విజిలెన్స్ సోదాలు.. రికార్డులు తనిఖీలు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల సెస్ ఆఫీస్‌లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్​మెంట్‌  ఆఫీసర్లు మంగళవారం సోదాలు చేశారు. సెస్ కార్యకలాపాల

Read More

ట్రీట్ మెంట్ తీసుకుంటూ బాలుడు మృతి.. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘటన

డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ పేరెంట్స్ ఆందోళన   కోరుట్ల, వెలుగు:   బాలుడు మృతికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బా

Read More

పత్తి కొనుగోళ్లలో 7 క్వింటాళ్ల నిబంధన ఎత్తేయాలి: పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ

తేమ పరిమితి సైతం 20% వరకు సడలించాలి కేంద్ర మంత్రి గిరి రాజ్​సింగ్కు లేఖ పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలో పత్తి సగటు దిగుబడి 11.74 క్వింటాళ్లు

Read More

బయోమైనింగ్‌‌‌‌కు డబుల్ టెండర్..కరీంనగర్ డంపింగ్ యార్డ్ లో చెత్తశుద్ధికి మళ్లీ నోటిఫికేషన్

మూడున్నరేళ్ల కింద స్మార్ట్ సిటీ ఫండ్స్ రూ.16 కోట్లతో పనులు వాటిని పూర్తిగా ఖర్చు చేయకుండానే మళ్లీ ఎస్బీఎం 2.0 నిధులు రూ.2 కోట్లతో మళ్లీ టెండర్

Read More