కరీంనగర్
సెల్ ఫోన్ టార్చ్ లైట్లతో పర్యటన..అధికారుల తీరుపై ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం
పెద్దపల్లి జిల్లా రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. అయితే ఎంపీ పర్యటనకు
Read Moreబీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు: ఎంపీ వంశీకృష్ణ
జగిత్యాల: బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ది లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. కుల, మతాలను అడ్డం పెట్టుకొని రాజు కీయాలు చేసే పార్
Read Moreహై స్కూల్లో బెంచీలు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో బెంచీలు పంపిణీ చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ క్రిష్ణ. స్కూల్లో
Read Moreబాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత : కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమే
Read Moreరాజన్నసిరిసిల్లలో ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్
రాజన్నసిరిసిల్ల,వెలుగు: సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్పై విచక్షణారహితంగా దాడి చేసిన కారు డ్రైవర్
Read Moreకొడిమ్యాల మండలంలో ఆధార్ ఎంట్రీలో తప్పిదంతో ఆగిన ఇందిరమ్మ ఇల్లు
కొడిమ్యాల,వెలుగు: ఆఫీసర్ల తప్పిదంతో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు మూడు నెలలుగా తిప్పలు పడుతోంది. దీంతో ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. వివరాలిలా ఉనాయి..
Read Moreరామగుండం నియోజకవర్గ రూరల్ మండలాల్లో రూ.98.50 కోట్లతో పనులు : ఎమ్మెల్యే రాజ్ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గ పరిధిలోని రూరల్ మండలాలైన అంతర్గాం, పాలకుర్తిలో వివిధ స్కీమ్ల కింద రూ.98.50 కోట్లతో అభ
Read More‘రాజన్న’ ధర్మసత్రంలో నాగుపాము ప్రత్యక్షం
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని పార్వతిపురం వసతి గదిలో గురువారం నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయ అధికారులు 13 A వసతి గది
Read Moreప్రజా సమస్యలు పరిష్కరించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి : విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: ప్రజా సమస్యలను పరిష్కరించి, అధికారులు ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. గురువారం నియోజకవర్గంలో చే
Read More6 నెలలు.. 6 వేల మంది కార్మికులు..65 లక్షల చీరలు..గడువులోపే లక్ష్యం చేరిన సిరిసిల్ల నేతన్నలు
రెండు షిఫ్ట్లలో పనిచేస్తూ 4.30 కోట్ల మీటర్ల క్లాత్ ఉత్పత్తి త్వరలో రెండో చీర ఉత్పత్తికి ఆర్డర్ ! రా
Read Moreఆబ్సెంట్ తోనే 150 మస్టర్ల సర్క్యులర్ జారీ..గేట్ మీటింగ్ లో ఏఐటీయూసీ ప్రెసిడెంట్ వి.సీతారామయ్య
గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో 40 శాతం మంది కార్మికులు సరిగా విధులకు రాని కారణంగానే మేనేజ్మెంట్150 మస్టర్ల సర్క్యులర్జారీ చేసిందని గుర్
Read Moreమద్యం తాగి స్కూల్ కు వెళ్తున్న టీచర్ల సస్పెన్షన్..విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న మరో టీచర్ పైనా వేటు
కరీంనగర్ డీఈవో ఉత్తర్వులు జారీ కరీంనగర్, వెలుగు: మద్యం తాగి స్కూల్ కు వెళ్తున్న ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ కరీంనగర్ డీఈఓ మొండయ్య గురువారం
Read Moreడయల్100కు సగానికిపైగా న్యూసెన్స్ కాల్స్
43,105 ఫోన్ కాల్స్లో 22,830 కాల్స్ అలాంటివే వృథా అవుతున్న పోలీసుల టైం ఆపదలో అవసరం కోసం మరో 20,275 కాల్స్
Read More












