క్రైమ్
నేపాల్ సాహు గ్యాంగ్.. ఢిల్లీ జైలు నుంచి స్కెచ్.. రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో సంచలన విషయాలు
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసు.. ఏదో ఒకటి రెండు రోజులు ప్లాన్ వేసి చేసిన దోపిడీ హత్య కాదది. ఇంట్లో ఉన్న సొమ్మును ఎత్తు
Read Moreహైదరాబాద్లో పెళ్లికి వెళ్లొచ్చే సరికి ఇల్లు గుల్ల.. రూ.50 లక్షల బంగారం, వెండి, 5 లక్షల డబ్బులు చోరీ
బంగారం ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. సామన్యుడు కొనే పరిస్థితి లేదు. ప్రధాని మోదీనే స్వయంగా బంగారం ఇప్పట్లో కొనవద్దని చెప్తున్నారంటే.. పసిడి ఎంత ఫిరమై
Read Moreమాజీ ఐపీఎస్ భార్య హత్య కేసులో షాకింగ్ విషయాలు.. నేపాలీ పనిమనిషి ముగ్గురితో కలిసి రెక్కీ నిర్వహించి..
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వినయ్ రంజన్ సిటీలో లేని టైమ్ చూసుకుని.. ఇంట్లో పై ఫ్
Read Moreఈ తండ్రీ కొడుకులు మామూలోళ్లు కాదు.. ఆర్మీ మేజర్ అని.. యూకేలో ఉద్యోగాలని.. రూ.35 లక్షలు దొబ్బేశారు
ఎక్కడైనా కొడుకు తప్పు చేస్తే మందలించే తండ్రులను చూస్తుంటాం.. కానీ కొడుకుతో కలిసి దోపిడీకి పాల్పడే తండ్రులను అరుదుగా చూస్తాం. అలాంటి స్టోరీనే ఇది. ఈ ఇద
Read Moreభార్యతో గొడవ.. అత్తను బైక్పై తీసుకెళ్లిన అల్లుడు.. కట్ చేస్తే శవమై తేలింది !
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఓ ఏడాది పాటు బాగానే ఉన్నారు. ఆ తర్వాత చిన్న చిన్న గొడవలతో.. జైలు ఊచలు లెక్కించే వరకు తెచ్చుకున్నారు. కూతురి కాపురాన్ని
Read Moreడేటింగ్ యాప్లో టెంప్ట్ అయిన హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజినీర్.. రూ.2.5 లక్షలు వదిలినయ్ !
హైదరాబాద్ లో మరో డేటింగ్ యాప్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. వీడియో కాల్ చేసి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను ట్రాప్ చేసిన యువతి.. చివరకు రెండున్నర లక్షలు ఊడ్చేస
Read Moreఫోన్ బ్లాక్ చేసిందని ప్రియురాలిని చంపిన ప్రియుడు.. బంధువుల దాడిలో మృతి.. నిజామాబాద్ జిల్లాలో విషాదం
వర్ని, వెలుగు : ఫోన్ బ్లాక్ చేసిందన్న కోపంలో ఓ వ్యక్తి మహిళను హత్య చేయగా.. ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధువులు యువకుడిపై దాడి చేయ
Read Moreభార్య డైటీషియన్.. చంపేసి చెక్క బాక్సులో దాచేసి.. సిమెంటుతో కప్పెట్టేశాడు .. ఎలా దొరికాడంటే..
ప్రియుడి సాయంతో భర్తను చంపి ముక్కలుగా నరికి డ్రమ్ములో పెట్టి సిమెంటు, నీళ్లు పోసిన ఘటన గుర్తుండే ఉంటుంది. దాదాపు అలాంటి ఇన్సిడెంటే ఇది. భార్యను చంపేసి
Read Moreఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ గురించి విన్నారా.. పార్ట్టైమ్ జాబ్స్ పేరుతో ఎంత మోసం జరిగిందో చూడండి
హైదరాబాద్ లో భారీ మల్టీ మార్కెటింగ్ మోసాన్ని ఛేదించారు చేదించారు మీర్ చౌక్ పోలీసులు. డిజిటల్ మార్కెటింగ్ పేరుతో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఆశ చూ
Read Moreవెండి వ్యాపారులే టార్గెట్.. అసలు వెండి చూపించి నకిలీతో మోసం.. సికింద్రాబాద్లో ముఠా అరెస్ట్
ఈ ముఠా మామూలుది కాదు. వెండి వ్యాపారులను టార్గెట్ చేస్తూ భారీ స్కామ్ లకు పాల్పడుతూ దొరికిపోయారు. వీళ్లు వ్యాపారులను మోసం చేసిన తీరును చూసి పోలీసులే ఆశ్
Read Moreపల్నాడు ఎక్స్ప్రెస్లో 25 కేజీల గంజాయి.. వికారాబాద్ జిల్లాలో ముగ్గురు అరెస్ట్
మాదక ద్రవ్యాల వినియోగంపై పోలీసులు ఎంత నిఘా ఉంచినా రహస్యంగా అమ్మకాలు, సరఫరా జరుగుతూనే ఉంది. స్టూడెంట్స్ నుంచి మహిళల వరకు ఈ రొంపిలో దిగుతూ కెరీర్ ను నాశ
Read Moreహైదరాబాద్ పోలీసుల మెగా ఆపరేషన్..850 కేసులు, 150 కోట్ల దోపిడీ.. ప్రముఖ బ్యాంకుల మేనేజర్లు అరెస్ట్
దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ సైబర్ మోసాల నెట్వర్క్ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్-2
Read Moreసైబర్ నేరగాళ్ల టార్గెట్ వాళ్లే.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే మీ అకౌంట్ ఖాళీ: సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్
ప్రజలు సులభమైన మార్గాల్లో, తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకోవడమే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోందన్నారు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు.
Read More












