క్రైమ్

కరెంట్ షాక్​తో వాచ్ మన్ మృతి

మియాపూర్, వెలుగు: కరెంట్​షాక్​తో వాచ్ మన్  మృతి చెందాడు. మియాపూర్​ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన ఉపేంద్ర(32) భార్య, ఇ

Read More

షిర్డీ నుంచి కాకినాడ వస్తున్న ట్రైన్‌లో దొంగతనం

షిర్డీ నుంచి కాకినాడ వస్తున్న ట్రైన్‌లో దొంగతనం జరిగింది. దాదాపు మూడు భోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. భక్తులు  షిర్డీ సాయి దర్శనం చే

Read More

రన్నింగ్ ట్రైన్ దిగుతూ.. యువకుడు మృతి

సికింద్రాబాద్​, వెలుగు: రైలు నుంచి జారి పడి యువకుడు మృతిచెందాడు.  సికింద్రాబాద్​రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. భద్రాద్రి జిల్లా పాత పాల్వంచకు చె

Read More

Viral Video: ఢిల్లీలో పట్టపగలే ఘోరం.. నడిరోడ్డుపై ఎంతకు తెగించారు.. వీడియో ఇదే..

న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రజల భద్రత రానురానూ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఢిల్లీలో రోడ్డుపై ఒక తోపుడు బండిలో కూరగాయలు అమ్ముకుంటున్న యువకుడిపై జరిగిన దాడి దే

Read More

దేశమే షాక్ : లంచం డబ్బులను EMI పద్దతుల్లో వసూలు చేస్తున్న ఉద్యోగులు..!

ఏ వస్తువు అయినా కొనాలంటే.. అందుకు తగ్గ డబ్బులు లేకపోతే నెలవారీగా ఈఎంఐ స్కీంలో కొంటాం.. ఇల్లు అయినా.. బండి అయినా.. టీవీ అయినా.. ఇంకేదైనా వస్తువును ఈఎంఐ

Read More

అంతా 15 సెకన్లలోనే.. : బీటెక్ ఉద్యోగి.. కారులో వచ్చాడు.. దూకాడు.. చనిపోయాడు..

బతకటం కంటే.. చావటానికి చాలా ధైర్యం కావాలంటారు.. ఇప్పుడు మాత్రం చావటానికి అస్సలు వెనకా ముందూ ఆలోచించటం లేదు.. కారణం ఏదైనా కావొచ్చు రోజురోజు ఆత్మహత్యలు

Read More

ఆలయానికి కన్నం.. ఆభరణాలు చోరీ

శామీర్ పేట,వెలుగు: ఆలయానికి కన్నంపెట్టి స్వామి వారి బంగారు, వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. శామీర్ పేట పోలీసులు తెలి

Read More

డ్రగ్స్ అమ్ముతూ ఇద్దరు అరెస్ట్

పంజాగుట్ట,వెలుగు: బెంగళూరు నుంచి డ్రగ్స్​తెచ్చి సిటీలో అమ్ముతుండగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్​చేశారు. నిందితుల వద్ద 16 గ్రాముల ఎండీఎంఏ, సెల్​ఫోన్​స్వాధ

Read More

2.6 కేజీల గంజా సీజ్ .. ఐదుగురు అరెస్ట్

మరో ఐదుగురిపై కేసు  మెహిదీపట్నం, వెలుగు:  ధూల్ పేటలో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీమ్ దాడులు చేసి 2.660 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగుర

Read More

ట్రీట్ మెంట్ తీసుకుంటూ పేషెంట్ మృతి

డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన జీడిమెట్ల, వెలుగు: ట్రీట్ మెంట్ తీసుకుంటూ పేషెంట్ మృతిచెందడంతో కుటుంబసభ్యులు బంధువు

Read More

పిల్లల్లో ముందుగా వైకల్యం గుర్తిస్తే చికిత్సతో నయం

రాష్ట్ర స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ కొడంగల్, వెలుగు: దివ్యాంగులను గుర్తించే సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని స్త్ర

Read More

లారీ ఢీకొని యువకుడు మృతి

పద్మారావునగర్, వెలుగు: తార్నాక మెట్రోపిల్లర్ సమీపంలో గుర్తు తెలియని వెహికల్ ఢీకొని యువకుడు మృతి చెందాడు. చిలకలగూడ ఎస్ఐ పి.కిషోర్​తెలిపిన ప్రకారం.. భోల

Read More

జీతం డబ్బులు ఇవ్వట్లేదని.. కాంట్రాక్టర్ మర్డర్

గచ్చిబౌలి, వెలుగు: జీతం డబ్బులు ఇవ్వట్లేదని పెయింటింగ్ కాంట్రాక్టర్​ను మర్డర్ చేశారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన ప్రకారం.. యూపీకి చెందిన రాజ్​కుమార్​(

Read More