క్రైమ్
ఇద్దరు పిల్లలతో రైలు పట్టాలు దాటుతుండగా..
నల్లగొండ/గుంటూరు జిల్లా : నల్లగొండ పట్టణంలోని చైతన్యపురి కాలనీకి చెందిన రమ్యతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు రైలు ఢీకొని మృతి చెందారు. గుంటూరు జిల్లా నడికుడ
Read Moreఓటీపీ ఫ్రాడ్ ముఠా ఆటకట్టు
‘కేవైసీ అప్ డేట్ చేస్తాం’ అంటూ కాల్ చేసి ఎంతోమందిని బురిడీ కొట్టించారు. ‘నేను బ్యాంక్ కస్టమర్ కేర్ ఆఫీసర్ ను.. మీ ఫోన్ కు వచ్చి
Read More‘నీ క్యాప్స్’లో కిలో బంగారంతో దొరికిపోయాడు
అరబ్బు దేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా ఇండియాలోకి తీసుకొచ్చేందుకు కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. తల విగ్గు, జెడ, షూస్, అండర్ వేర్ ఇలా ఎన్నో చ
Read Moreఏటీఎంలో పెట్టాల్సిన రూ.5లక్షలను కొట్టేసి జల్సా చేసిండు
కంటోన్మెంట్, వెలుగు: ఏజెన్సీకు తెలియకుండా స్లిప్పులు మార్చి ఏటీఎంలో పెట్టాల్సిన రూ.5లక్షలను కొట్టేసిన ఎంప్లాయ్ను హైదరాబాద్లోని బోయినపల్లి పోలీసులు అ
Read Moreపబ్ వ్యవహారంపై మైనర్ల మధ్య గొడవ?
జూబ్లీహిల్స్ కేసులో నిందితులకు పెద్దల భరోసా పోలీసుల విచారణలో వెల్లడించిన మైనర్లు మరో రెండు రోజులు కస్టడీకి నిందితులు హైదరాబాద
Read Moreవలస కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా..
నలుగురు మృతి.. మరో ఆరుగురికి గాయాలు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ఏడుగుర్రాళ్లపల్లి వద్ద ప్రమాదం క్షతగాత్రులు భద్రాచలం ఏరియా
Read Moreనేను కోరుకున్న జీవితం ఇది కాదు
బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో.. ప్రముఖ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య చేసుకుంది. తను నివసించే ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది ప్రత్యూష. ప్రత్యూష
Read Moreజూబ్లిహిల్స్ పబ్ కేసు: మెడికల్ రిపోర్ట్ లో కీలక విషయాలు
హైదరాబాద్ జూబ్లిహిల్స్ అమ్నేషియా పబ్ కేసుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. బాధితురాలిపై అఘాయిత్యం చేసే టైంలో నిందితులు వి
Read Moreబోర్డర్లో భారీగా బంగారం పట్టివేత
పశ్చిమ బెంగాల్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా బంగారంను పట్టుకున్నారు బార్డర్ సెక్యూరిటీ బలగాలు. అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అ
Read Moreబాన్సువాడలో రూ.30 లక్షలు చోరీ
బాన్సువాడ లో భారీ చోరీ బంగారం, ల్యాప్ట్యాప్, సెల్ఫోన్లు ముట్టుకోని దొంగలు బాన్సువాడ : బాన్సువాడలోని చైతన్య కాలనీలో ఇంట్లో సుమారు 30 లక్షలు పెట్
Read Moreరైల్వే స్టేషన్ వద్ద చోరీలు.. దొంగ ఎవరంటే..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చోరీలు చేస్తున్నదెవరో తెలిసిపోయింది. పోలీసులకు సవాల్ విసిరిన ఈ చోరీల కేసును ఛేదించేందుకు పోలీసులు దాదాపు 300కుపైగా సీసీ ఫు
Read Moreకర్నాటకలో భారీ చోరీ కేసును చేధించిన పోలీసులు
బెంగళూరు: కర్నాటకలో భారీ చోరీ కేసును చేధించారు పోలీసులు. కోటి 20 లక్షల రూపాయల విలువైన నగలు ఎత్తుకెళ్లిన దొంగలముఠాను బెంగళూరు సౌత్ పోలీసులు పట్టుకున్నా
Read Moreదళితున్ని చితక్కొట్టిన సీఐపై విచారణకు ఆదేశం
హైదరాబాద్: ఫ్లెక్సీ చించివేత వివాదంలో ఇటీవల దళిత యువకుడు శ్రీనివాస్ పై దాడి చేసిన కేశంపేట్ పోలీసుల వైఖరిపై శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి విచార
Read More