ఖమ్మం
వెట్ ల్యాండ్ సంరక్షణకు పటిష్ట కార్యాచరణ : అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఖమ్మం, వెలుగు : చిత్తడి నేలల (వెట్ ల్యాండ్) సంరక్షణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని, ఈ నోటిఫికేషన్ వల్
Read Moreభూమి, పర్యావరణ పరిరక్షణలో బయోచార్ కీలకం : కలెక్టర్ జితేశ్
భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భూమితో పాటు పర్యావరణ పరిరక్షణలో బయోచార్ కీలక భూమిక పోషిస్తోందని భద్రాద్రిక
Read Moreపెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి : ఎస్పీ బి. రోహిత్ రాజు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెండింగ్లో ఉన్న కేసుల త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎస్పీ బి. రోహిత్ రాజు పోలీస్ అధికారులను ఆదేశించారు. హేమచంద
Read Moreకాంగ్రెస్ పార్టీతోనే కార్పొరేషన్ అభివృద్ధి : ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కాంగ్రెస్ పార్టీతోనే కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధి చెందుతోందుని ఖమ్మం ఎంపీ
Read Moreకార్పొరేటర్లు చేజారకుండా..! ఇవాళ కేటీఆర్ ఖమ్మం పర్యటన
సోమవారం ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరిక మరికొందరు క్యూలో ఉన్నారని ప్రచారం రంగంలోకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖమ్మం, వ
Read Moreఆదివాసీ మహిళలు స్వశక్తితో ఎదగాలి : ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, వెలుగు : ఆదివాసీ మహిళలు స్వశక్తితో ఎదగాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ పిలుపునిచ్చారు. చర్ల మండలంలోని సున్నంగుంపు గ్రామానికి చెందిన శ్రీముత్యాలమ్
Read Moreజాతీయస్థాయి రంగోత్సవ్ పోటీల్లో స్మార్ట్ కిడ్జ్ విద్యార్థుల ప్రతిభ
ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో జరిగిన జాతీయ స్థాయి రంగోత్సవ్ హ్యాండ్ రైటింగ్ , కలరింగ్ పోటీలలో స్మార్ట్ కిడ్జ్ పాఠశాల చిన్నారులు ప్రతిభ కనపరిచారు. పాఠశా
Read Moreబూర్గంపహాడ్ లో 15 కేజీల గంజాయి పట్టివేత
బూర్గంపహాడ్,వెలుగు: బైక్ అదుపుతప్పి పడిపోయిన వ్యక్తి నుంచి 15 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మండలంలోని సారపాకలో సోమవారం చ
Read Moreకొత్తగూడెంలో పర్యటించిన.. రాష్ట్ర స్థాయి అప్రైజల్ కమిటీ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ఏరియాలో రాష్ట్ర స్థాయి అప్రైజల్ కమిటీ సభ్యులు సోమవారం పర్యటించారు. ఏరియాలోని
Read Moreజనవరి 17 నుంచి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో సీఎం కప్ పోటీలు : కలెక్టర్ జితేష్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఈ నెల 17వ తేదీ నుంచి సీఎం కప్ పోటీలు మొదలు కానున్నాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. పలు శాఖల ఆఫీసర్ల
Read Moreబీజాపూర్ అడవిలో ఐఈడీ పేలుడులో.. 15 ఏళ్ల బాలుడికి గాయాలు
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో సోమవారం మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని కోర్చ
Read Moreస్కూల్ యాజమాన్యంతో ఆఫీసర్లు కుమ్మక్కు..బస్ ప్రమాదంపై తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు
యాక్సిడెంట్ జరిగిన టైంలో బస్సులో 120 మంది స్టూడెంట్లు.. 63 మంది మాత్రమే ఉన్నట్లు అధికారుల నివేదిక రీ ఎంక్వైరీలో బయటపడిన బాగోతం ప్రమాద సమయంలో
Read Moreగోదావరి పుష్కరాలకు కసరత్తు.. స్నానఘట్టాల విస్తరణకు ప్రతిపాదనలు
ఈవై కన్సల్టెన్సీ సూచనలపై ఆశలు భద్రాచలం,వెలుగు : గోదావరి పుష్కరాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. భద్రాచలంలో &nb
Read More












