
ఖమ్మం
గరిడేపల్లి లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ధర్నా
కామేపల్లి వెలుగు మండలంలోని గరిడేపల్లి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఆ గ్రామ ప్రజలు గ్రామంలోని బొడ్రా సెంటర్లో ఖాళీ బిం
Read Moreరైతులకు గుడ్ న్యూస్: PACSల ద్వారా యూరియా పంపిణి ..పాలేరు సెగ్మంట్ పైలట్ ప్రాజెక్ట్.. సెప్టెంబర్ 3 నుంచి రైతులకు అందజేత
యూరియా సక్రమ పంపిణీకి సర్కార్ చర్యలు పాలేరు సెగ్మెంట్ పరిధిలో సెప్టెంబర్ 3నుంచి అమలు పీఏసీఎస్ల ద్వారానే నేరుగా రైతులకు అందజేత &
Read Moreదంచికొట్టిన వాన.. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం
దమ్మపేటలో 12.6 సెం.మీ. వర్షపాతం నమోదు ఉమ్మడి జిల్లాలో ఉప్పొంగిన వాగులు, నిండిన చెరువులు స్టేట్ హైవేపై నుంచి భారీగా వరద ప్రవాహం వరదలతో రాకపోక
Read Moreహిందూ రాజ్యమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోంది : ప్రదీప్ సింగ్ ఠాకూర్
సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా జాతీయ జనరల్ సెక్రెటరీ ప్రదీప్ సింగ్ ఠాకూర్ ఖమ్మం టౌన్, వెలుగు: బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందూరాజ్య స్థాపన లక్ష్య
Read Moreభద్రాచలం రామయ్యకు అభిషేకం.. బంగారు పుష్పార్చన
భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామికి ఆదివారం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం గర్భగుడిలో ఆవుపాలు, నెయ్యి, పెరుగు,
Read Moreఖమ్మంలో రాహుల్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ర్యాలీ
కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎదుట ఆందోళన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం ఖమ్మం టౌన్, వెలుగు: పీఎం నరేంద్ర మోదీ తల్లిపై కాంగ్రెస్ నేత
Read Moreములకలపల్లి మండలలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే జారే ఆది నారాయణ
క్రీడామంత్రికి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే జారే అశ్వారావుపేట, వెలుగు: రాష్ట్ర క్రీడామంత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ
Read Moreపురుగులమందు కలిసిన నీళ్లు తాగిన 15 మందికి అస్వస్థత..భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలో ఘటన
భద్రాద్రి కొత్తగూడెం/టేకులపల్లి, వెలుగు : పురుగుల మందు కలిపిన బిందెలోని నీళ్లు తాగడంతో 15 మంది కూలీలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం
Read Moreభద్రాద్రిలో అడ్వంచర్ టూరిజం.. పూణే సంస్థతో కలిసి మూడు స్పాట్లు గుర్తింపు
డిసెంబర్ నాటికి ఒక్క చోటైనా ప్రారంభించేలా ప్లాన్ తొలిదశలో కిన్నెరసాని వద్ద జిప్ లైన్ ఏర్పాటుకు అవకాశం భద్రాద్రి కొత్తగూడెం,
Read Moreఖమ్మం జిల్లా చిన్యాతండాలో విషాదం..పాము కాటుతో రైతు మృతి
పెనుబల్లి, వెలుగు: పొలంలో పాముకాటు వేయడంతో రైతు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. పెనుబల్లి మండలం చిన్యా తండాకు చెందిన రైతు మాలోత్ దేవిజ
Read Moreఉద్యోగ విరమణ పొందిన పోలీసులకు సన్మానం
ఖమ్మం టౌన్, వెలుగు : ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్సన్మానించి జ్ఞాపికను అందజేశారు. శనివారం పోలీస్ కమిషనర్
Read Moreపాల్వంచలో మేరీమాత ఊరేగింపు
పాల్వంచ, వెలుగు : పాల్వంచ ఆరోగ్య మాత చర్చి ఆధ్వర్యంలో శనివారం రాత్రి మేరీమాత ఊరేగింపు నిర్వహించారు. క్రైస్తవులు పల్లకిపై మేరీమాతను ఊరేగిస్తూ యేస
Read Moreవార్డులవారీగా ఓటర్ల జాబితా రెడీ!
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలోని 37 గ్రామాల వార్డుల వారీగా ఓటర్ల లెక్క తెలినట్లు ఎంపీడీవో అశోక్ తెలిపారు. గ్రా
Read More