ఖమ్మం
బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్..ఇద్దరు మావోయిస్టులు మృతి
లంకపల్లి అడవుల్లో 30 కిలోల ఐఈడీల నిర్వీర్యం భద్రాచలం, వెలుగు: చత్తీస్గడ్లో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. 30 కిలోల ర
Read Moreప్రాచీన కళలను ప్రోత్సహించడం అభినందనీయం : పుల్లారావు
మధిర, వెలుగు : సీతారామాంజనేయ కళాపరిషత్ మాటూరుపేట ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్రాచీన కళలను ప్రోత్సహించడం అభినందనీయమని లక్ష్మీపద్మావతి సమేత వ
Read More‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ను పకడ్బందీగా అమలు చేయాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు వంద శాతం ఇంగ్లిష్ పఠనా సామర్థ్యం ఉండాలనే ఉద్దేశంతో రూపొందించిన ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్&rsqu
Read Moreభద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మున్సిపల్ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్లో కంట్రోల్రూం ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ జితేష్ వి.పాటిల్గురువారం ఒక ప్రకటనలో
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లాలో తేలని టికెట్లు.. జోరుగా నామినేషన్లు..
ఇవాళ్టితో ముగియనున్న నామినేషన్ల గడువు ఇప్పటివరకు అభ్యర్థులను కన్ఫామ్ చేయని పార్టీలు పొత్తుల కసరత్తు పూర్తి కాకపోవడమే కారణం ముందు
Read Moreమురుగు కాల్వల సమస్యకు శాశ్వత పరిష్కారం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు : నగరంలో మురుగు కాల్వల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జ
Read Moreరోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో వైద్యార
Read Moreఅటు జాతర.. ఇటు నామినేషన్లు.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో టెన్షన్
కార్పొరేషన్తోపాటు మున్సిపాల్టీల్లో ఏడు నామినేషన్లు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మేడారం సమ్మక్క–సారాలమ్మ జాతర, మున్సిపల్ఎన్నికల నామినే
Read Moreభద్రాచలం ఆలయంలో తలనీలాలకు రికార్డు ధర..వేలంలో రూ. రూ.1.27కోట్లకు దక్కించుకున్న హైదరాబాద్ వాసి
భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో తలనీలాల సేకరణకు నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 202
Read Moreఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన లారీ.. నలుగురికి తీవ్ర గాయాలు
ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. గురువారం (జనవరి 29) ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని స్టేజి పి
Read Moreఒడిశా నుంచి కేరళకు గంజాయి ట్రాన్స్ పోర్ట్..ముగ్గురు అరెస్ట్.. 50 కిలోల సరుకు స్వాధీనం
భద్రాచలం, వెలుగు : ఒడిశాలోని మల్కన్గిరి నుంచి 50.04 కిలోల ఎండు గంజాయిని కారులో కేరళలోని తిరువనంతపురానికి తరలిస్తుండగా భద్రాద్రి పోలీసులు బుధవారం పట్ట
Read Moreఖమ్మం జిల్లాలో ఒకవైపు నామినేషన్లు.. మరోవైపు పొత్తు చర్చలు..!
ఏదులాపురంలో 18 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ బీఆర్ఎస్, సీపీఎం పొత్తు, సీపీఐ కోసం ప్రయత్నాలు తొలి రోజు మూడు మున్సిపాలిటీల్లో ఏడు నామినేషన్
Read Moreమున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుస్తాం: భట్టి విక్రమార్క
మున్సిపల్ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు గెలిచి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
Read More












