ఖమ్మం
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా అంకిత్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కలెక్టరేట్ లో కలెక్టర్గా అంకిత్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్ జితేశ్ వి పాటిల
Read Moreఖమ్మం కవిత మెమోరియల్ కళాశాలలో ఏఐపై అవగాహన కార్యక్రమం
ఖమ్మం, వెలుగు : ఖమ్మంలో కవిత మెమోరియల్ డిగ్రీ & పీజీ కళాశాలలో ‘దైనందిన జీవితంలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం’ అనే అంశంపై విద్యార్థులక
Read Moreపాల్వంచ గుడిపాడులో వైభవంగా వేంకటేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ
హాజరైన శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఆధ్యాత్మిక గురువు త్రిదండి శఠకోపముని రామానుజ జీయర్ స్వామి, ఎమ్మెల్యేలు పాల్వంచ, వ
Read Moreభద్రాద్రి కోఆపరేటివ్ బ్యాంకు 25వ బ్రాంచ్ ప్రారంభం
ఖమ్మం టౌన్, వెలుగు : సిద్దిపేటలో భద్రాద్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ 25వ బ్రాంచ్ ను ఆ బ్యాంకు చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి గురువారం ప్
Read Moreపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం : సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి
పెనుబల్లి, వెలుగు : ప్రభుత్వం పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు కృషి చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. గురువారం పెనుబ
Read Moreభద్రాచలం సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల పనులు షురూ..!
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల పనులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. రూ.1.50 కోట్లతో దేవస్థానం భక్తులకు వసతులు
Read Moreబోనకల్లు రైల్వే స్టేషన్లో మహిళా ఉద్యోగిపై సైకో దాడి
మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా బోనకల్లు రైల్వే స్టేషన్&zwn
Read Moreమీ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లి కొట్లాడ్తం..ఇక్కడే ఇండ్లు కట్టించి, గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది: కేటీఆర్
వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్పరామర్శ ఖమ్మం టౌన్, వెలుగు: వెలుగుమట్ల భూదాన్ భూమిలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు అండగా నిలబడ
Read Moreతోటి కమాండర్ను చంపిన మావోయిస్ట్లు
లొంగిపోయేందుకు సిద్ధమైన మిలటరీ ప్లటూన్
Read Moreభద్రాద్రికొత్తగూడెంలో రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఏపీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న రూ. 2 కోట్ల విలువైన గంజాయిని గురువారం భద్రాద్రికొత్తగూడెం పోలీసులు పట్టుకున్నారు. గంజ
Read Moreఖమ్మం జిల్లాలో గిరి జనుల కుటుంబాల్లో వెలుగులు
డీఏ జగ్వా స్కీంతో జిల్లాలో 3,159 మందికి లబ్ధి ఏజెన్సీలోని గిరిజనుల ఇండ్లకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్స
Read Moreవెలుగుమట్ల భూదాన్ భూముల పేరుతో అక్రమ దందా !..ఇంటి స్థలాలు ఇప్పిస్తామంటూ కోట్లలో వసూళ్లు
ముగ్గురిని అరెస్ట్&zw
Read Moreసింగరేణి యాజమాన్యం రాని లాభాలు చూపించి కార్మికులను మోసం చేసింది : నర్సింహరావు
ఎంప్లాయీస్యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహరావు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి యాజమాన్యం రాని లాభాలు చూపించి కార్మికులను మోసం చేసింద
Read More












