ఖమ్మం
రామ్జీ చట్టం బోగస్..ట్రేడ్ ఒప్పందాలు దేశానికే ప్రమాదకరం
అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షుడు అశోక్ దావలె కొత్తగూడెంలో రైతు సంఘం రాష్ట్ర మహాసభ
Read Moreవడదెబ్బతో ఇద్దరు మృతి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూలీ, పెద్దపల్లి జిల్లాలో ఫొటోగ్రాఫర్
చండ్రుగొండ, వెలుగు : వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని గానుగపాడు గ్రామంలో గురువారం జరిగింది.
Read Moreగుడ్ న్యూస్.. కార్మికుల సహజ మరణానికి రూ.10 లక్షల బీమా.. SBI తో సింగరేణి ఒప్పందం
కార్మికులకు సింగరేణి సంస్థ (SCCL) శుభవార్త చెప్పింది. సంస్థను నమ్ముకుని పనిచేస్తున్న కార్మికులకు సహజ మరణానికి కూడా బీమా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.
Read Moreవెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలి : సాధన సమితి డిమాండ్
పంజాగుట్ట, వెలుగు: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో నివాసముంటున్న పేదలకు తక్షణమే న్యాయం చేయాలని వెలుగుమట్ల భూదాన్ భూముల సాధన సమితి అధ్యక్షు
Read Moreగ్రామాల అభివృద్ధే లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
టేకులపల్లి, వెలుగు: గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల
Read Moreఖమ్మం జిల్లాలో పీడీఎస్ రైస్ పట్టివేత
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లాలో మంగళ, బుధవారాల్లో హైదరాబాద్ నుంచి వచ్చిన విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ బృందం బియ్యం వ్యాపారం చేసే అక్రమార్కుల ఇండ్లలో వి
Read Moreగాదె ఇన్నయ్యతో వాట్సాప్ చాటింగ్ ఎందుకు చేశారు ?
ఆపరేషన్ కగార్, మావోయిస్ట్ పార్టీతో సంబంధం ఏంటి ? రంగారావును విచారించిన జాతీయ దర్యాప్తు సంస్థ
Read Moreమంత్రి వివేక్ ను కలిసిన బూర్గుల విజయభాస్కర్ రావు
పాల్వంచ, వెలుగు : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని హైదరాబాద్లో జాతీయ మాల విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల విజయభాస్కర
Read Moreసీతారామ పనులను స్పీడప్ చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సత్తుపల్లి ట్రంక్ కాల్వ ద్వారా వర్షాకాలం నాటికే గోదావరి జలాలు అందించాలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి/అన్నపు
Read Moreపలు జిల్లాల్లో వర్షం.. దెబ్బతిన్న పంటలు
గద్వాల జిల్లాలో 1,738 ఎకరాల్లో పంట నష్టం పలు చోట్ల నేలవాలిన వరి గద్వాల/గుండాల/మంగపేట, వెలుగు : గద్వాల, భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్
Read Moreకాంగ్రెస్ రైతు పక్షపాత ప్రభుత్వం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
నేలకొండపల్లి/ఇల్లెందు, వెలుగు : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రె
Read Moreఇబ్బందులు లేకుండా ధాన్యం కొనాలి : కలెక్టర్ అంకిత్
బూర్గంపహాడ్, వెలుగు: రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం
Read Moreఫలించిన ప్రయత్నం!..ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సక్సెస్ ఫుల్గా ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’
పిల్లల్లో 85 శాతానికి పెరిగిన ఇంగ్లీష్ పఠన సామర్థ్యాలు ఒకటి నుంచి ఐదో తరగతి చదివే 29 వేల విద్యార్థులకు లబ్
Read More













