ఖమ్మం

సింగరేణి బొగ్గు చోరీ జరగలే..ఈ అండ్ ఎం డైరెక్టర్ తిరుమలరావు

ఇల్లెందు/టేకులపల్లి, వెలుగు: సింగరేణి సంస్థలో 40 లక్షల టన్నుల బొగ్గు చోరీ జరిగిందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని సింగరేణి ఈ అండ్ ఎం డైరెక్టర్ తిరుమలరా

Read More

భద్రాచలం రామయ్య హుండీ లెక్కింపు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 68 రోజుల్లో హుండీ ద్వారా రూ.2,43,64,452 ఆదాయం వచ్చినట్లు ఆల

Read More

యువత  డ్రగ్స్కు దూరంగా ఉండాలి : ఆఫీసర్లు

ఖమ్మం టౌన్/ కూసుమంచి/ గ్రేటర్​ వరంగల్/ నల్లబెల్లి, వెలుగు: యువత డ్రగ్స్​కు దూరంగా ఉండాలని ఆఫీసర్లు సూచించారు. సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని స్టెమ్​

Read More

యాక్సిడెంట్లో చనిపోయిన భార్యాభర్త, పిల్లాడు.. డెడ్ బాడీలను ఇంట్లోకి తీసుకు రానివ్వని ఓనర్

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలంలో ఆదివారం కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో దూడల సాయి ప్రకాశ్ అతడి భార్య సంధ్య, కొడుకు మ

Read More

మూడు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి.. మూడు జిల్లాలో ఘటనలు

 భద్రాద్రి జిల్లాలో కారు చెట్టును ఢీకొని భార్యాభర్త, కొడుకు...  సిద్దిపేట జిల్లాలో దంపతులు,  వరంగల్ జిల్లాలో ముగ్గురు మృతి

Read More

ఖమ్మం జిల్లా కుంచచపర్తిలో గుప్తనిధుల కలకలం.. శివాలయం ప్రాంగణంలో నాలుగు రోజులుగా తవ్వకాలు

వేంసూరు, వెలుగు: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచపర్తి గ్రామంలోని శివాలయం ప్రాంగణంలో నాలుగు రోజులుగా రహస్యంగా తవ్వకాలు జరగడంతో కలకలం రేగింది. గ్రామంలోన

Read More

ఆయిల్ పామ్ రైతుల తలరాతను మారుస్తది..మూడేండ్లలో 10 లక్షల ఎకరాల్లో విస్తరింపజేస్తం

  పర్యావరణాన్ని కాపాడకపోతే భవిష్యత్ లో..  ప్రమాదాలు తప్పవు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అశ్వారావుపేట/దమ్మపేట, వెలుగు : ఆయిల్ పామ్

Read More

భద్రాచలం ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చాలి..సీఎం రేవంత్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ లేఖ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌‌‌‌గఢ్ వంటి నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండి వేలాది మంది ఆదివాసీలకు ప్ర

Read More

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రశాంతంగా నీట్ పరీక్ష 

హనుమకొండ/ భద్రాద్రికొత్తగూడెం/ గ్రేటర్​ వరంగల్/ ఖమ్మం టౌన్, వెలుగు: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హనుమకొండలోని 12

Read More

ఖమ్మంజిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

ఖమ్మం జిల్లా లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యాయత్నం చేసింది. పిల్లల్లో ఒకరు స్పాట్ లోనే చనిపోగా.

Read More

సర్పై అప్రమత్తంగా ఉండకపోతే ..లీడర్ల జీవితాలు తలకిందులు..బీఎల్వోలకు అవగాహన సదస్సు

    మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం టౌన్, వెలుగు: ఓట్ల సవరణలో బీఎల్​ఏలు, బీఎల్​వోలు అప్రమత్తంగా ఉండకపోతే రాజకీయ నాయకుల జీవితాలు తలక

Read More

ఈతకు వెళ్లి బాలుడు మృతి..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన

గుండాల, వెలుగు: వాగులో ఈత కొట్టేందుకు వెళ్లి ఓ బాలుడు మృతిచెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం నరసాపురం తండాకు చెందిన గుగులోత్ కల్పన, దేవ

Read More

బుగ్గపాడు ఫుడ్ పార్క్‌‌‌‌‌‌‌‌..భూ కేటాయింపులపై రచ్చ!

 అగ్గువకే ప్రైవేట్​ కంపెనీకి భూములు కట్టబెట్టారని ఆరోపణలు రూ.25 లక్షలకు ఎకరా కేటాయించడంపై వివాదం భారీ అవినీతి జరిగిందంటున్న బీజేపీ లీజుక

Read More