ఖమ్మం
బీఆర్ఎస్ అవినీతిలో కవితకూ భాగస్వామ్యం ఉంది : జనసేన జనరల్ సెక్రటరీ రాం తాళ్లూరి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బీఆర్ఎస్హయాంలో చేసిన పాపాలను కడిగేసుకొని కవిత పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వాలని జనసేన జనరల్ సెక్రటరీ రాం తాళ్లూరి
Read Moreభద్రాద్రికొత్తగూడెం: కార్పొరేషన్ అయినా.. ఏదీ ప్రగతి?..లక్ష్యం చేరని పన్నుల వసూలు
నిలిచిన 15వ ఆర్థిక సంఘం నిధులు ఏడాది దాటిన కార్పొరేషన్కు నిధుల కొరత వేధిస్తున్న క్యాడర్ క
Read Moreభద్రాచలం: సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని ఉత్తరద్వారం తలుపులు తొలగింపు
భద్రాచలం, వెలుగు : ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ఆదివారం సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని ఉత్తరద్వారం తలుపులను తొలగించారు. వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్
Read Moreమావోయిస్టుల డంప్ స్వాధీనం..బంగారం, నగదుతో పాటు ఆయుధాలు గుర్తింపు
భద్రాచలం, వెలుగు : మావోయిస్టులకు చెందిన డంప్ ను ఛత్తీస్గఢ్రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఆదివారం భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎస్పీ గౌరవ్రాయ్
Read Moreబాలికపై సామూహిక లైంగిక దాడి..భద్రాద్రి జిల్లా కొత్తగూడెం టూ టౌన్పీఎస్ పరిధిలో ఘటన
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం టూ టౌన్ పీఎస్ పరిధిలో నాలుగు
Read Moreదళితులు గ్రూప్ లు,సబ్ గ్రూప్ లు పెట్టుకోవద్దు..మాలలకు న్యాయం జరగకపోతే ముందుండి పోరాడుతా: మంత్రి వివేక్
దళితులు గ్రూప్ లు, సబ్ గ్రూప్ లు పెట్టుకోవద్దన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఒకవేళ మాలలకు న్యాయం జరగకపోతే తానే స్వయంగా ముందుండి పోరాటం చేస్తానని మంత
Read Moreరోస్టర్ విధానంతోనే మాలలకు అన్యాయం: మంత్రి వివేక్ వెంకస్వామి
రోస్టర్ విధానం పేరుతో మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. భద్రాచలం పర్యటనలో భాగంగా మాట్లాడిన ఆయన.. ఉమ్మడి ఆ
Read Moreపాత పెన్షన్ పునరుద్ధరించాలి ..జన జాగరణ యాత్ర షురూ..సీపీఎస్ రద్దు చేయాలని TSCPSEU డిమాండ్
భద్రాచలం, వెలుగు: తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్(టీఎస్సీపీఎస్ఈయూ) ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దుకు జన జాగరణ యాత్ర శని
Read Moreసింగరేణి, ప్రభుత్వం కలిసి కార్మికుల శ్రమను దోచుకుంటున్నయ్.. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బాయిబాట కార్యక్రమం
టీఆర్ఎస్ చీఫ్ కవిత సత్తుపల్లి, వెలుగు: సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కార్మికుల హక్కులను కాలరాస్తూ శ్రమను దోచుకుంటున్నాయని టీఆర
Read Moreగోదావరి జలాలకు ప్రత్యేక పూజలు..కల్లూరు మండలం కప్పలబంధం చేరుకున్న జలాలు..రైతులు,కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు
కల్లూరు, వెలుగు: సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదలైన గోదావరి జలాలు శనివారం ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కప్పల బంధం రెగ్యులేటర్ కు చేరుకో
Read Moreవైరా సమగ్ర అభివృద్ధికి రూ.411 కోట్లకు పైగా నిధులు
వైరా, వెలుగు: వైరా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిరంతం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రాందాస్నాయక్ అన్నారు. శనివార
Read Moreగ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కూసుమంచి/ ఖమ్మం రూరల్, వెలుగు : గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన ప్రతి నిరుపే
Read Moreరైతు భరోసా డబ్బులను బకాయిల పేరుతో సర్దుబాటు చేస్తే చర్యలు : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రైతు భరోసా డబ్బులను ఇతర బకాయిలు, సేవా చార్జీలు, డెబిట్ చేయడం, సర్దుబాటు చేయడం వంటి చర్యలకు పాల్పడే బ్యాంకులపై చర్యలు తీ
Read More












