ఖమ్మం
సీఎం రేవంత్ ఖమ్మం పర్యటన రద్దు.. రైతు భరోసా నిధుల విడుదల ఎప్పుడంటే..?
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి రేపటి ( జూన్ 30) ఖమ్మం పర్యటన రద్దు అయ్యింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా,
Read Moreఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ పథకాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నేలకొండపల్లి, వెలుగు : ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరె
Read Moreభద్రాద్రి రామయ్యకు స్వర్ణ పుష్పార్చన
భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి ఆదివారం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. సుప్రభాత సేవ తర్వాత మూలవరులకు ఆవు పాలు, నెయ్యి, పంచదార,
Read Moreకళ్లెదుటే కారుతో పరార్..హోటల్ ముందు ఆపిన కారును క్షణాల్లోనే ఎలా ఎత్తుకెళ్లారంటే?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సినిమా స్టైల్లో ఓ కారు చోరీ కలకలం రేపింది. కళ్లెదుటే.. కనురెప్ప మూసి తెరిచేలోపు రోడ్డు పక్కన ఆపిన కారును దుండగులు
Read Moreగోదావరి, కృష్ణా బేసిన్లో వర్షాభావ అవకాశం : అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గోదావరి, కృష్ణా బేసిన్లలో ఈసారి వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరి
Read Moreఇంటి పర్మిషన్ కోసం రూ.40వేలు డిమాండ్ ..ఏసీబీకి చిక్కిన ఖమ్మం జిల్లా బాణాపురం జీపీ సెక్రటరీ
ముదిగొండ, వెలుగు: ఇంటి పర్మిషన్ కోసం రూ.25వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడో పంచాయతీ సెక్రటరీ. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన వీ
Read Moreభద్రాచలం ఆలయ విస్తరణ పనులు షురూ.. భక్తులకు ఇబ్బంది కలుగకుండా శాస్ట్రోక్తంగా పనులు చేయాలి
భద్రాచలం,వెలుగు: భద్రాచలం సీతారామ ఆలయ ఆలయ విస్తరణ పనులతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగొద్దని, శాస్త్రోక్తంగా పనులు చేపట్టాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం
Read Moreజిల్లాకో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మిస్తం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
వేంసూర్, వెలుగు: ఆయిల్ పామ్ సాగులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానం లో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు చెప్పారు. ఖమ్మం జిల్లా వేంసూర్ మండ
Read Moreతల్లిదండ్రుల గొడవ... మనస్తాపంతో చచ్చిపోయిన కొడుకు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాత నగర్ మండలంలో ఘటన సుజాతనగర్, వెలుగు: తన కారణంగా తల్లిదండ్రులు గొడవ పడుతున్నారన్న మనస్తాపంతో ఆత్మహత్యకు యత
Read Moreనారాయణ్ పూర్లో మావోయిస్టుల డంప్.. రూ.24 లక్షల క్యాష్, ఆయుధాలు స్వాధీనం
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణ్పూర్జిల్లాలో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ ను శుక్రవారం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. జిల
Read Moreరైతులకు గుడ్ న్యూస్.. పాలేరు రిజర్వాయర్ కు నీరు.. నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల
హాలియా, వెలుగు : ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ నింపేందుకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నుంచి గురువారం నీటి విడుదల ప్రారంభించారు. రోజుకు నాలుగు వేల క్యూసె
Read Moreయాజమాన్యం స్పష్టత ఇవ్వకుంటే సమ్మె తప్పదు.. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో గుర్తింపుసంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఇచ్చిన సమ్మె నోటీస్పై హైదరాబాద్&
Read Moreభద్రాచలం ఆలయ అభివృద్ధికి ముహూర్తం ఖరారు.. జూన్ 27 నుంచే పనులు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. దక్షిణ అయోధ్యగా ఖ్యాతి గాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం సరికొత్త వైభవానికి సిద్ధమవుతోంది.భద్రాద్ర
Read More












