ఖమ్మం

కుష్టు వ్యాధి నివారణకు అవగాహనే ముఖ్యం : డీపీఎంవో వెంకటేశ్వర్లు

చండ్రుగొండ, వెలుగు :  కుష్టు వ్యాధి నివారణకు అవగాహనే ముఖ్యమని డిస్ట్రిక్ట్ పారా మెడికల్ ఆఫీషర్ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ప్రభుత్వ ఆస్పత్రిలో

Read More

కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

టేకులపల్లి, వెలుగు: టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు రైతు వేదికలో బుధవారం 82మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను, 15మందికి సీఎంఆర్

Read More

నృసింహ మండపంలో రామయ్యకు రాపత్ సేవ

భద్రాచలం, వెలుగు :  వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి వైకుంఠ రాముడికి గ్రామపంచాయతీ కార్యాలయంలోని నృసింహ మండపంలో రాపత్ సేవ జరిగ

Read More

వ్యవసాయ యాంత్రీకరణ స్కీం మళ్లీ స్టార్ట్!

అశ్వారావుపేటలో రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణ స్కీం ప్రారంభానికి ఏర్పాట్లు రూ. 100 కోట్ల కేటాయింపు.. 1.30 లక్షల మంది రైతులకు లబ్ధి జాతీయ ప

Read More

వెట్ ల్యాండ్ సంరక్షణకు పటిష్ట కార్యాచరణ : అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి

ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఖమ్మం, వెలుగు : చిత్తడి నేలల (వెట్ ల్యాండ్) సంరక్షణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని, ఈ నోటిఫికేషన్ వల్

Read More

భూమి, పర్యావరణ పరిరక్షణలో బయోచార్ కీలకం : కలెక్టర్ జితేశ్

భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భూమితో పాటు పర్యావరణ పరిరక్షణలో బయోచార్​ కీలక భూమిక పోషిస్తోందని భద్రాద్రిక

Read More

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి : ఎస్పీ బి. రోహిత్ రాజు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెండింగ్​లో ఉన్న కేసుల త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎస్పీ బి. రోహిత్​ రాజు పోలీస్​ అధికారులను ఆదేశించారు. హేమచంద

Read More

కాంగ్రెస్ పార్టీతోనే కార్పొరేషన్ అభివృద్ధి : ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కాంగ్రెస్​ పార్టీతోనే కొత్తగూడెం కార్పొరేషన్​ అభివృద్ధి చెందుతోందుని ఖమ్మం ఎంపీ

Read More

కార్పొరేటర్లు చేజారకుండా..! ఇవాళ కేటీఆర్ ఖమ్మం పర్యటన

సోమవారం ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరిక మరికొందరు క్యూలో ఉన్నారని ప్రచారం రంగంలోకి బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్  ఖమ్మం, వ

Read More

ఆదివాసీ మహిళలు స్వశక్తితో ఎదగాలి : ఐటీడీఏ పీవో రాహుల్

భద్రాచలం, వెలుగు : ఆదివాసీ మహిళలు స్వశక్తితో ఎదగాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్​ పిలుపునిచ్చారు. చర్ల మండలంలోని సున్నంగుంపు గ్రామానికి చెందిన శ్రీముత్యాలమ్

Read More

జాతీయస్థాయి రంగోత్సవ్ పోటీల్లో స్మార్ట్ కిడ్జ్ విద్యార్థుల ప్రతిభ

ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో జరిగిన జాతీయ స్థాయి రంగోత్సవ్ హ్యాండ్ రైటింగ్ ,  కలరింగ్ పోటీలలో స్మార్ట్ కిడ్జ్ పాఠశాల చిన్నారులు ప్రతిభ కనపరిచారు. పాఠశా

Read More

బూర్గంపహాడ్ లో 15 కేజీల గంజాయి పట్టివేత

బూర్గంపహాడ్,వెలుగు: బైక్​ అదుపుతప్పి పడిపోయిన వ్యక్తి నుంచి 15 కేజీల గంజాయిని  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మండలంలోని సారపాకలో సోమవారం చ

Read More

కొత్తగూడెంలో పర్యటించిన.. రాష్ట్ర స్థాయి అప్రైజల్ కమిటీ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి కాలరీస్​ కొత్తగూడెం ఏరియాలో రాష్ట్ర స్థాయి   అప్రైజల్​  కమిటీ సభ్యులు సోమవారం పర్యటించారు. ఏరియాలోని

Read More