
ఖమ్మం
బీఆర్ఎస్ చలో పూసగూడెం ఉద్రిక్తత
పాల్వంచలో బీఆర్ఎస్ నాయకుల అరెస్టు పాల్వంచ, వెలుగు: సీతారామ ప్రాజెక్టు నీటిని మొదట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇచ్చిన తర్వాతనే వేరే జిల
Read Moreఇందిరమ్మ ఇండ్లు ఇప్పించండి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ కు 100 వినతులు ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఖమ్మం టౌన్, వెలుగు: ప్రజావాణిలో వ
Read Moreఅభివృద్ధిలో అశ్వరావుపేటను ముందుంచుతా : ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి
ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి ములకలపల్లి, వెలుగు: జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మోడల్ గా నిలిపేందు
Read Moreకుల గణన దేశానికే ఆదర్శం : రేణుకా చౌదరి
రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఖమ్మం టౌన్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన కులగణన యావత్ దేశానికే ఆదర్శమని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కుల
Read Moreవెదురు,మునగ తోటలతో అధిక లాభాలు : కలెక్టర్ జితేశ్ వి. పాటిల్
ఇల్లెందు, వెలుగు: పోడు రైతులు వెదురు, మునగ సాగుచేస్తే అధిక లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ సూచించారు. సోమవారం మండలంలోని కొమరారం గ్
Read Moreమంగపేటలో యూరియా తిని పది మేకల మృతి
ములకలపల్లి, వెలుగు : మండలంలోని మంగపేటలో ఆదివారం రోడ్డుపై యూరియా తిని పది మేకలు మృతి చెందాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజు మాదిరిగానే గ్రా
Read Moreకొత్తగూడెంలో విలేకర్ల నిరసన
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మీడియాపై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షుడు ఇమంది ఉదయ్ కుమార్ అన్నారు. హైద
Read Moreరామయ్యకు అభిషేకం.. సువర్ణ పుష్పార్చన
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం బాలబోగం నివేదించారు. ఆ
Read Moreఖమ్మం ఎస్సై భార్య అనుమానాస్పద మృతి.. వేధింపులే కారణం..?
ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రఘునాథపాలెం మండలానికి చెందిన ఖమ్మం జీఆర్పీ ఎస్సై రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి అనుమానస్పద స్థితిలో మృతి చెందిం
Read Moreథమ్సప్ అనుకుని గడ్డి మందు తాగిండు
బాలుడు తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలింపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో ఘటన కరకగూడెం , వెలుగు: ఐదేండ్ల బాలుడు థమ్స
Read Moreమిర్చి వద్దు.. పత్తి ముద్దు!.. కొన్నాళ్లుగా తగ్గిపోయిన పంట దిగుబడి..ధర
మూడేండ్లలో రూ.25 వేల నుంచి రూ.9700కు పడిపోయిన రేటు పంటకు తెగుళ్లు, వైరస్ లతో పురుగు మందులకు లక్షల్లో ఖర్చులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసి అమ్
Read Moreరైతులను ముంచుతున్న సోషల్ మీడియా ‘ఫేక్’ ప్రచారం!..కంపెనీ ఏదైనా సరే.. పైసల్ ఇస్తే ప్రచారం చేస్తున్నరు..
విత్తనాలు, ఎరువులు.. ఇలా అన్నింటిపై ప్రత్యేక వీడియోలు.. ఆకర్షించే ప్రకటనలు.. ఆకట్టుకునే మాటలు.. మాయమాటల వలలో చిక్కుకుంటున్న అమాయకమై
Read Moreవిద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి పెంచుకోండి : ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ
ల్యాబ్ ల నిర్వహణపై అసంతృప్తి చండ్రుగొండ, వెలుగు : విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ల్యాబ్ లు ఎంతగానో ఉపయోగపడతాయని, శాస్త్ర వి
Read More