
ఖమ్మం
ఖమ్మం జిల్లాలో చివరి ఆయకట్టుకు వైరా జలాలు .. వంగవీడు దగ్గర రూ.630 కోట్లతో సాగర్ కాల్వల్లోకి లిఫ్ట్ లు
మూడో జోన్ నుంచి, రెండో జోన్ కు మారనున్న భూములు మూడు పంప్ హౌజ్ ల ద్వారా నీటి తరలింపు మధిర, ఎర్రుపాలెం మండలాల్లో 30 వేల ఎకరాలకు లబ్ది&nbs
Read Moreభద్రాద్రికొత్తగూడెం జిల్లాలో జులై 9,10 తేదీల్లో ఆధార్ మెగా క్యాంప్స్ : కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో ఈ నెల 9,10 తేదీల్లో మెగా ఆధార్ క్యాంప్స్ను నిర్వహించనున్నట్టు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మంగళవారం ఒక ప్రకటన
Read Moreపినపాక మండలంలో 15 ఏండ్ల కింద మూతపడిన స్కూల్ తిరిగి ప్రారంభం
పినపాక, వెలుగు: మండలంలోని బొమ్మరాజు పల్లి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ను మంగళవారం ఎంఈవో కొమరం నాగయ్య తిరిగి ప్రారంభించారు. 15 ఏండ్ల కింద స్టూడెంట
Read Moreఅశ్వారావుపేటలో 108 బిందెలతో ఆంజనేయ స్వామికి జలాభిషేకం
అశ్వారావుపేట, వెలుగు : వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అశ్వారావుపేట పట్టణ శివారులో గల అంకమ్మ చెరువు కట్టపై ఆంజనేయ స్వామికి ఆయకట్టు రైతులు
Read Moreభద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 17,589 ఎకరాల్లో మిర్చి సాగు : అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో 17,589 ఎకరాల్లో మిర్చిని రైతులు సాగు చేయనున్నారని అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం కలెక్టర
Read Moreభద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వనమహోత్సవం
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం వనమహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈవో రమాదేవి ఆధ్వర్యంలో అర్చకులు, ఉద్యోగులు కాటేజీల
Read Moreకొత్తగూడెం గవర్నమెంట్ జూనియర్కాలేజీ రిపేర్లకు రూ.58 లక్షలు : కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో రిపేర్లకు రూ. 58లక్షలను ప్రభుత్వం సాంక్షన్ చేసిందని కలెక్టర్ జితేశ్ వీ పాటిల
Read Moreఒడిశాలో ఎన్కౌంటర్..ఇద్దరు మావోయిస్టులు మృతి
భద్రాచలం, వెలుగు: ఒడిశా రాష్ట్రంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. కందమాల్ జిల్లాలోని బలిగూడ పోలీస్స్టేషన్ పరిధిల
Read Moreమన్యంలో వైద్యానికి మంచి రోజులు .. భద్రాచలంలో పీజీ మెడికల్ కాలేజీ ఏర్పాటు
తెలంగాణ, ఏపీ, ఒడిశా,చత్తీస్గఢ్ కూడలి భద్రాచలం ఇక నాలుగు రాష్ట్రాల ఆదివాసీలకు అందనున్న అధునాతన వైద్యం భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్
Read Moreప్రాధాన్య క్రమంలో సమస్యలు పరిష్కారం: పీఓ
భద్రాచలం, వెలుగు: ప్రాధాన్య క్రమంలోసమస్యలు పరిష్కరిస్తామని ఐటీడీఏ పీవో బి.రాహుల్అన్నారు. మీటింగ్ హాలులో సోమవారం గిరిజన దర్బారు నిర్వహించి ఆదివా
Read Moreబీఆర్ఎస్ చలో పూసగూడెం ఉద్రిక్తత
పాల్వంచలో బీఆర్ఎస్ నాయకుల అరెస్టు పాల్వంచ, వెలుగు: సీతారామ ప్రాజెక్టు నీటిని మొదట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇచ్చిన తర్వాతనే వేరే జిల
Read Moreఇందిరమ్మ ఇండ్లు ఇప్పించండి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ కు 100 వినతులు ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఖమ్మం టౌన్, వెలుగు: ప్రజావాణిలో వ
Read Moreఅభివృద్ధిలో అశ్వరావుపేటను ముందుంచుతా : ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి
ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి ములకలపల్లి, వెలుగు: జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మోడల్ గా నిలిపేందు
Read More