ఖమ్మం

సగం అప్లికేషన్లు సాదాబైనామావే .. నేలకొండపల్లిలో భూభారతి దరఖాస్తుల తీరిది

ఈనెల 30 వరకు పూర్తికానున్న రెవెన్యూ సదస్సులు  ఖమ్మం జిల్లాలో 1,11,449 సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్ ఖమ్మం, వెలుగు:  భూ భారతి చట్ట

Read More

ఖమ్మం రైల్వే స్టేషన్ పనులను స్పీడప్​ చేయండి : ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఖమ్మం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను స్పీడప్​చేయాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన స్టేష

Read More

బర్త్​ సర్టికెట్ల కోసం మీసేవలో అప్లై చేసుకోండి : మున్సిపల్ కమిషనర్ సుజాత

అశ్వారావుపేట, వెలుగు: నూతనంగా అశ్వారావుపేట మున్సిపాలిటీగా ఏర్పడిన కారణంగా కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడంతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు గృహ అనుమతులను

Read More

ఖమ్మం జిల్లాలో గంజాయి చాక్లెట్ల కలకలం

గుర్రాలపాడులో పట్టుకున్న ఎక్సైజ్‌‌ ఆఫీసర్లు 5.880 కిలోల చాక్లెట్లు స్వాధీనం, ఒకరు అరెస్ట్ ఖమ్మం రూరల్​, వెలుగు : ఖమ్మం రూరల్‌

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంటర్​ ఫలితాల్లో అమ్మాయిలే టాప్!

ఫస్టియర్​లో 71.15, సెకండ్​ ఇయర్​లో 77.68 శాతం పాస్ గతేడాది కంటే మెరుగైన ఫలితాలు  ఖమ్మం జిల్లాకు ఫస్టియర్​ రిజల్ట్స్​లో మూడో స్థానం, సెకండ్

Read More

చర్లలో ఆదివాసీల ఆందోళన..పోడు భూమిలో  బోరు ధ్వంసం చేసిన ఫారెస్ట్ ఆఫీసర్లు

భద్రాచలం,వెలుగు: చర్ల మండలం పులిగుండాల గ్రామంలో పోడు భూమిలో మిడియం లక్ష్మీ అనే రైతు ఏడాది క్రితం ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ బోరును ఫారెస్ట్ ఆఫీసర్లు ధ్

Read More

కొర్రాజులగుట్ట బాలుర ఆశ్రమ పాఠశాలలో..రూ. 25.50 లక్షల డైనింగ్ హాల్  ప్రారంభం

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే, ఐటీడీఏ పీవో  భద్రాచలం, వెలుగు:  భద్రాచలంలోని కొర్రాజులగుట్ట బాలుర ఆశ్రమ పాఠశాలలో రూ.25.50

Read More

పాల్వంచ ప్రజల కల నెరవేరుస్తా : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 

పాల్వంచ, వెలుగు:  రెండున్నర దశాబ్దాలుగా మున్సిపాలిటీ ఎన్నికలకు నోచుకోని పాల్వంచ ప్రజల కల నెరవేరుస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావ

Read More

 తెలంగాణ, ఏపీలో బైక్‌లు దొంగిలిస్తున్న ఇద్దరు దొంగల అరెస్టు : ఏసీపీ రఘు

పెనుబల్లి, వెలుగు: తెలంగాణ, ఏపీలో  బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర  దొంగలను ఖమ్మం జిల్లా విఎం బంజరు పోలీసులు అదుపులోకి  

Read More

భూ భారతితో అన్ని సమస్యలకు పరిష్కారం : ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్డి

ఖమ్మం రూరల్​, వెలుగు: భూ సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం భూ భారతి చట్టం ప్రవేశ పెట్టిందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్డి అన్నారు.  ఖమ్మం

Read More

యువత ఉపాధి కోసం మూడంచెల వ్యూహం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో జాబ్‌‌మేళా ప్రారంభం మధిర, వెలుగు :  తెలంగాణలో యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం మూడంచెల వ్యూహాన్న

Read More

మామిడి రేటు డౌన్ .. మొదట్లో టన్నుకు రూ.60 వేలు

అకాల వర్షాల తర్వాత రూ.30 వేల దిగువకు పడిపోయిన ధర మామిడి కాయకి మంగు రావడంతో దక్కని రేటు ఈ ఏడాది దిగుబడి కూడా అంతంతమాత్రమే ఖమ్మం, వెలుగు:&nb

Read More

వడగండ్ల నష్టంపై రివ్యూ చేసే తీరిక లేదా ? : బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం మాటలకే పరిమితం బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Read More