ఖమ్మం

సింగరేణి కాలరీస్ మణుగూరు ఓసీ 2 లో షావెల్ దగ్ధం.. భారీగా ఆస్తి నష్టం

మణుగూరు, వెలుగు: సింగరేణి కాలరీస్ మణుగూరు ఓపెన్ కాస్ట్ 2 మైన్ లో పనిచేస్తున్న షావల్ దగ్ధమై సుమారు రూ.6 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. వివరాల్లోకెళ్తే.. ఓ

Read More

ఖమ్మం జిల్లాలోని ఏపీకి రేషన్ బియ్యం తరలింపు...లారీని వెంబడించి పట్టుకున్న పోలీసులు

పెనుబల్లి, వెలుగు: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్​కు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న లారీని ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలో పోలీసులు వెంబడించి పట్టుకున

Read More

ఏపీకే ఫైల్ ఓపెన్ చేస్తే రూ.లక్ష మాయం 

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలోని బాలాజీ నగర్ కు చెందిన ఓ వ్యక్తి వాట్సాప్ కు వచ్చిన ఏపీకే ఫైల్ ఓపెన్​ చేయగానే రూ.లక్ష అకౌంట్​ నుంచి మాయమయ్యాయి. సైబ

Read More

కొత్త అవతారాల్లో వచ్చినా ప్రజలు నమ్మరు : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

    బీఆర్​ఎస్​పై పొంగులేటి విమర్శ ఖమ్మం రూరల్, వెలుగు: పదేళ్ల అధికార దాహంలో పేదవాడిని విస్మరించి, నాడు రైతుల చేతులకు సంకెళ్లు వేసిన

Read More

‘ అశ్వారావుపేట’లో తోటల కాలేజీ..స్టేట్ లో ఐదవ హార్టికల్చర్ కాలేజీకి నేడు శంకుస్థాపన

ఈ ఏడాది నుంచే అడ్మిషన్స్​ 30 మంది స్టూడెంట్స్​తో మొదటి బ్యాచ్​ ప్రారంభం నేడు కళాశాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి తుమ్మల భద్రాద్ర

Read More

బీజాపూర్‌‌‌‌ అడవుల్లో మావోయిస్టుల డంప్.. రూ.65.52 లక్షలు, 32 ఆయుధాలు స్వాధీనం

భద్రాచలం, వెలుగు: చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌‌‌ జిల్లా పామేడు పోలీస్‌&

Read More

పాల్వంచ లో శిశువు పుర్రె కలకలం

పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని బొల్లోరుగూడెంలో నాలుగు రోజుల వయసున్న మృత శిశువు పుర్రె కలకలం రేపింది. బుధవారం స్థానికుడు గోవర

Read More

నీట్ పరీక్ష పేపర్ల లీకేజీ లో బీజేపీ పెద్దల హస్తం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

    డబుల్​ ఇంజిన్​ సర్కార్​ నిర్వాకంతో 23 లక్షల మంది రోడ్డుపాలు     మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కూసుమంచి, వె

Read More

పట్వారి గూడెం- భద్రాచలం మధ్య బస్ సర్వీస్ ప్రారంభం

ములకలపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో మంగళవారం అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పట్వారి గూడెం- భద్రాచలం మధ్య పల్లెవెలుగు బస

Read More

సోలార్ విలేజ్ గా రఘునాథపాలెంను తీర్చిదిద్దాలి : కలెక్టర్ దివాకర

ఖమ్మం టౌన్/ కూసుమంచి, వెలుగు: జిల్లాలోని రఘునాథపాలెం గ్రామాన్ని సోలార్ రూఫ్‌ టాప్ వ్యవస్థ కలిగిన పైలట్ గ్రామంగా తీర్చిదిద్దాలని ఖమ్మం కలెక్టర్ ది

Read More

జిల్లాలో ఇప్పటి వరకు 74.45శాతం మ్యాపింగ్ కంప్లీట్ : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

భద్రాద్రికొత్తగూడెం/ జూలూరుపాడు, వెలుగు: జిల్లాలో ఎస్ఐఆర్​ మ్యాపింగ్ ప్రక్రియను పక్కాగా చేపడుతున్నామని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ అంకిత్ పేర్కొన్నా

Read More

రామాలయం అభివృద్ధి పనులకు టెండర్ల ఆహ్వానం

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో రామాలయం అభివృద్ధి పనులకు రోడ్లు, భవనాల శాఖ టెండర్లను ఆహ్వానించింది. తొలిదశలో రూ.276 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నా

Read More

ఖమ్మం జిల్లాలో మున్సి పాలిటీల్లో జనగణన ప్రారంభం

ములుగు/ ఖమ్మం టౌన్/ భద్రాచలం, వెలుగు : మున్సిపాలిటీల్లో జనగణన ప్రోగ్రామ్​ ప్రారంభమైంది. ఇందులో భాగంగానే సోమవారం ములుగు మున్సిపాలిటీలో నిర్వహించిన హెచ్

Read More