ఖమ్మం
రోడ్డొచ్చె.. బస్సొచ్చె.. వందలాది గిరిజన గ్రామాలకు తీరిన రవాణా కష్టాలు
ఏజెన్సీ ఏరియాల్లో 1,024 కిలోమీటర్ల రోడ్లు, 112 బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ఇప్పటికే 37 రోడ్లు, 50 బ్రిడ్జిలు పూర్తి చేసిన ప్రభుత్వం
Read Moreఎంఈవోపై ఉపాధ్యాయుడి దాడి..ఇల్లెందు మండలంలో సుభాష్నగర్ లో ఘటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సుభాష్నగర్ లో ఘటన ఇల్లెందు, వెలుగు: ఎంఈవోపై టీచర్ దాడి చేసిన ఘటన శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జ
Read Moreబస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి.. మహబూబ్ నగర్ రూరల్ లో ఘటన
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: కర్నాటక రాష్ట్రం దేవసుగురు ఆలయంలో స్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. రూరల్ ఎస్సై అబ్దు
Read Moreఇక ‘భద్రాద్రి’ ట్రస్టుబోర్డు ఏర్పాటుపై ఫోకస్.. ఇటీవల నోటిఫికేషన్ జారీతో ఆశావహుల ప్రయత్నాలు షురూ
తమ అధినేతల ఆశీస్సులు తీసుకున్నాక దరఖాస్తు చేసుకునే ఆలోచనలో అభ్యర్థులు ఇన్నాళ్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నేతలు బిజీబిజీ ఇప్
Read Moreప్రతి పైసా ప్రజల అవసరాలకే ఖర్చు పెడతాం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
గంధసిరిలో రూ.2కోట్లతో శివాలయం పునర్నిర్మాణం ముదిగొండ, వెలుగు:- ప్రజల సొమ్మును ప్రజల అవసరాలకే ఖర్చు పెడుతున్నామని డిప్యూటీ సీఎం మల్
Read More‘ఎస్బీఐటీ’కి ఎడ్యుకేషన్ చేంజ్ మేకర్ అవార్డు
ఖమ్మం టౌన్,వెలుగు : ఐటీసీఅకాడమీ ప్రతిఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బ్రిడ్జ్ కార్యక్రమంలో 2025వ సంవత్సరానికి గాను స్థానిక ఎస్ బీఐటీ ఇంజినీరింగ్ కళాశా
Read Moreగ్రామీణ క్రికెటర్లకు టీసీఏ ప్రోత్సాహం : డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ గోల్డ్ కప్ టోర్నమెంట్ ఖమ్మం టౌన్,వెలుగు : తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో జ
Read Moreవిద్యా రంగానికి ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేస్తం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఇందిరా మహిళా డెయిరీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం ఇందిరా మహిళా డెయిరీ, విద్య, వైద్య శాఖలపై రివ్యూ ముదిగొం
Read Moreబీజాపూర్ జిల్లా ఎన్ కౌం టర్ మృతుల గుర్తింపు... నవంబర్11 న నేషనల్ పార్క్ లో ఘటన
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్లోని బీజాపూర్జిల్లా నేషనల్పార్కు లో ఈనెల 11న జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టులను గుర్తించారు. గురువార
Read Moreకష్టాల్లో పత్తి రైతు.. ఇటు కూలీల కొరత.. అటు సీసీఐ కొర్రీలు
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కపాస్ కిసాన్యాప్పై అవగాహన కరువు మాయమాటలతో రైతులను ముంచుతున్న దళారులు తక్కువ ధరకు పత్తి అమ్ముకొని నష్టపోతున్న రై
Read Moreసైనిక్ స్కూల్ ఏర్పాటు అర్హత పరిశీలన : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
వెలుగుమట్లలోని శ్రీ చైతన్య విస్టా పాఠశాల తనిఖీ చేసిన కలెక్టర్ ఖమ్మం టౌన్, వెలుగు : కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఖమ్మం జిల్లాలో సైనిక్ స
Read Moreఅర్హులందరికీ సంక్షేమ ఫలాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఖమ్మం టౌన్/ఖమ్మం రూరల్, వెలుగు : అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ, పేదోడికి భద్రత, భరోస
Read Moreఅశ్వారావుపేటలో రోడ్డు రిపేర్లు చేపట్టాలని గ్రామస్తులు ఆందోళన
అశ్వారావుపేట, వెలుగు: అశ్వారావుపేట పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు రెండేండ్లైనా పూర్తి కాకపోవడంతో బుధవారం స్థానికులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. రోడ్
Read More












