ఖమ్మం
ఖమ్మం జిల్లాలో చలికి గజ గజ!.. హాస్టల్స్, గిరిజన ఆశ్రమ స్కూళ్లలో చలితిప్పలు
చన్నీళ్ల స్నానాలతో వణుకుతున్న స్టూడెంట్స్ పలు హాస్టళ్లలో నేలపైనే విద్యార్థుల పడక ఆశ్రమ పాఠశాలల్లో కానరాని రగ్గులు, స్వెట్టర్ల
Read Moreఆఫీసర్లంతా అంకితభావంతో పనిచేయాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
ముక్కోటి ఏర్పాట్ల రివ్యూ మీటింగ్లో కలెక్టర్ ఆదేశాలు భద్రాచలం, వెలుగు : ఆఫీసర్లంతా కలిసి అంకితభావంతో పనిచేసి ముక్కోటి ఏకాదశి ఉత్స
Read Moreఘనంగా ఇల్లెందు హజరత్ నాగుల్ మీరా చిల్లా ఉర్సు
ఇల్లెందు, వెలుగు : మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఇల్లెందు హజరత్ నాగుల్ మీరా మౌలా చాన్ దర్గా ఉర్సు గురువారం సంప్రదాయ రీతిలో కన్నుల పండువగా
Read Moreటేకులపల్లి మండలంలోని సులానగర్ పీహెచ్సీ డీఎంహెచ్వో తనిఖీ
టేకులపల్లి, వెలుగు: టేకులపల్లి మండలంలోని సులానగర్ పీహెచ్సీని డీఎంహెచ్వో తుకారాం రాథోడ్ గురువారం తనిఖీ చేశారు. ఇంజక్షన్ గది, ఫార్మసీ స్టోర్, రక్త పరీ
Read Moreపుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం : డీపీఆర్ఓ గౌస్
ఖమ్మం టౌన్, వెలుగు : పిల్లల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచాలని డీపీఆర్ఓ ఎంఏ గౌస్ అన్నారు. డీపీఆర్ఓ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం నిర్వహించ
Read Moreగోదావరిపై జీటీఎస్ సర్వే.. భద్రాచలం కేంద్రంగా కూనవరం, సుక్మా వరకు రెండు టీంలతో సర్వే స్టార్ట్
భద్రాచలం, వెలుగు : భద్రాచలం కేంద్రంగా గోదావరిపై జీటీఎస్(గ్రేట్ ట్రిగ్నోమెట్రికల్ సర్వే) మొదలైంది. ఈ సర్వే కోసం రెండు టీంలను న
Read Moreవేర్వేరు చోట్ల ఇద్దరు హత్య.. ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో ఘటనలు
ఖమ్మంలో అనుమానంతో భార్యను చంపిన భర్త సిద్దిపేట జిల్లాలో పాత గొడవల కారణంగా బాబాయిని హత్య చేసిన యువకుడు ఖమ్మంటౌన్, వెలుగు :
Read Moreఎన్నికల నిర్వహణకు ఆఫీసర్ల కసరత్తు.. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు
ఖమ్మం జిల్లాలో 571 పంచాయతీల్లో 8,02,691 మంది ఓటర్లు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 471 పంచాయతీల్లో 6,69,048 ఓటర్లు భద్రాద్రికొత్తగ
Read Moreఎలక్ట్రానిక్ కాంటా.. రిమోట్ తోఫ్రాడ్!..పత్తి కొనుగోలులో దళారుల కొత్త మోసాలు
క్వింటాకు 15 నుంచి 20 కేజీల వరకు మోసం ఏజెన్సీ ప్రాంతాలే టార్గెట్గా ప్రైవేట్ వ్యాపారుల దందా గ్రామాల్లో వాహనాల్లో తిరుగుతూ రైత
Read Moreమహిళలందరికీ చీరలు పంపిణీ చేస్తాం : కలెక్టర్ జితేశ్ వి.పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలోని అర్హులైన మహిళలందరికీ చీరలను పంపిణీ చేస్తామని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్అన్నారు. కలెక్టరేట్లో పలు శాఖల అధికార
Read Moreనార్మల్ డెలివరీలపై దృష్టి పెట్టండి : అడిషనల్ కలెక్టర్ పి. శ్రీజ
నేలకొండపల్లి, వెలుగు :- ప్రభుత్వ దవాఖానల్లో ఆపరేషన్లు తగ్గించి నార్మల్ డెలివరీలపై వైద్య సిబ్బంది దృష్టి సారించాలని అడిషనల్కలెక్టర్ శ్రీజ వైద్య
Read Moreనాణ్యమైన పంటను సత్వరమే కొనుగోలు చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
ధాన్యం, పత్తి పంటల కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించిన మంత్రి తుమ్మల ఖమ్మం టౌన్,వెలుగు : నాణ్యమైన పంట సత్వరమే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ
Read Moreకొత్త రకం తేజ మిర్చి.. క్వింటా రూ. 15 వేలకు అమ్మిన రైతు !
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు బుధవారం కొత్త రకం తేజ మిర్చి వచ్చింది. జిల్లాలోని కామేపల్లి మండలం బర్లగూడెంకు చెందిన రైతు బానోతు ర
Read More












