
ఖమ్మం
పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం : జారే ఆదినారాయణ
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అశ్వారావుపేట, వెలుగు: పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథ
Read Moreగవర్నమెంట్ స్కూళ్లే బెస్ట్ .. ‘వెలుగు’తో ఖమ్మం డీఈవో సామినేని సత్యనారాయణ
మెరుగైన సౌకర్యాలు, అర్హత కలిగిన టీచర్లున్నారు ‘బడిబాట’తో పాఠశాలల బలోపేతంపై దృష్టి పెట్టాం అన్ని స్కూళ్లలో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతుల
Read Moreమధిరలో20 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
మధిర, వెలుగు: డిప్యూటీ సీఎం, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సిఫార్సుతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాల
Read Moreరూ.200 కోట్ల పనులకు ప్రపోజల్స్: ఎమ్మెల్యే కూనంనేని
పాల్వంచ, వెలుగు: తాను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కొత్తగూడెంను రూ.1200 కోట్లతో అభివృద్ధి చేశానని, మరో రూ.200 కోట్ల అభివృద్ధి పనులకు ప్రపోజల్స్ పంపానని
Read Moreమద్యం మత్తులో మహిళా ఎస్ఐపై దాడి..ఏడుగురు అరెస్ట్
ఖమ్మం జిల్లా కల్లూరు మహిళా ఎస్ఐ హరితతో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఎస్ఐ విధులకు ఆటంకం కల్గించినందుకు సీరియస్ అయిన పోలీస్ శ
Read Moreపేదల సొంతింటి కల నెరవేర్చటమే ప్రభుత్వ లక్ష్యం : మట్టా రాగమయి దయానంద్
ఎమ్మెల్యే మట్టా రాగమయి కల్లూరు, వెలుగు : పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్ర
Read Moreఎమ్మెల్యే వివేక్ను కలిసిన బాచి
పాల్వంచ, వెలుగు : పాల్వంచ కేటీ పీఎస్ కు చెందిన జాతీయ మాల విద్యుత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బూర్గుల విజయభాస్కర రావు (బాచి) చెన్నూరు ఎమ్మెల్యే వివ
Read Moreప్రమాద బీమా అమలులో సింగరేణి ఆదర్శం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రమాద బీమా పథకం అమలులో దేశానికే సింగరేణి ఆదర్శంగా నిలుస్తోందని సింగరేణి కాలరీస్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక
Read Moreభూభారతి తోనే భూ సమస్యలకు పరిష్కారం : రాందాస్ నాయక్
ఎమ్మెల్యే రాందాస్ నాయక్ జూలూరుపాడు, వెలుగు : భూభారతి చట్టంతోనే భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వైరా ఎమ్మెల్యే రాందాస్ నా
Read Moreపిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించండి : జితేశ్ వీ పాటిల్
భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కరకగూడెం, వెలుగు: గ్రామంలోని పిల్లలు అందరిని ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించాలని, అప్పుడే అన్ని వ
Read Moreఆక్రమణలు తొలగించిన ఫారెస్ట్ ఆఫీసర్లు..భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఉద్రిక్తత
అక్రమంగా జేసీబీలతో షాపులు కూల్చేశారంటున్న షాపు ఓనర్లు కోర్టును ఆశ్రయిస్తామంటున్న బాధితులు అశ్వారావుపేట, వెలుగు: రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగ
Read Moreపర్ణశాల హుండీ ఆదాయం రూ.7.35 లక్షలు
భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం అనుబంధంగా ఉండే దుమ్ముగూడెం మండలం పర్ణశాల రామాలయం హుండీని శుక్రవారం లెక్కించారు. రూ.7,35,72
Read Moreదంతేవాడ జిల్లా పోలీసులకు ఏడుగురు మావోయిస్టుల లొంగుబాటు
భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా పోలీసుల ఎదుట శుక్రవారం ఏడుగురు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన
Read More