
ఖమ్మం
ప్రెషర్ బాంబ్ పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు..చత్తీస్గఢ్లో ఘటన
భద్రాచలం / తాడ్వాయి, వెలుగు : మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబ్ పేలి ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్
Read Moreక్రెడిట్ సొసైటీ ఓట్ల లెక్కింపు పూర్తి ..13 డైరెక్టర్ పోస్టులకు ఫలితాలు వెల్లడి
పాల్వంచ, వెలుగు : కేటీపీఎస్, వైటీపీఎస్, బీటీపీఎస్ కో ఆపరేటివ్ ఎంప్లాయీస్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గు
Read Moreచత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ 10 మంది మావోయిస్టులు మృతి.. మృతుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్
ఒడిశా రాష్ట్ర పార్టీ సభ్యుడు మొడెం బాలకృష్ణ తొమ్మిది నెలలుగా బాలకృష్ణ టార్గెట్గా భద్రతా బలగాల వేట ఆయన తలపై రూ. కోటి రివార్డ్ ఏడాదిలో
Read Moreస్పీడ్ గా ఖమ్మం రోప్ వే పనులు!.. నిర్వాసితులకు ఇంటి స్థలాలు
రూ. 29 కోట్లతో ఖమ్మం ఖిల్లా దగ్గర నిర్మాణ పనులు కోలకతాలో జరుగుతున్న టవర్స్ ఫ్యాబ్రికేషన్ వర్క్ 9 నెలల్లో పనులు పూర్తి చేస్తామంటున్న అధిక
Read Moreఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
మెడికల్ కాలేజీ నిర్మాణ పనుల పరిశీలన ఖమ్మం, వెలుగు: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీ
Read Moreమహబూబాబాద్ కు యూరియా తరలిస్తున్నారని రైతుల ఆందోళన.. ఆటోలోని యూరియా స్వాధీనం
పాల్వంచ, వెలుగు : భద్రాద్రికొత్త గూడెం జిల్లా పాల్వంచలోని కో ఆపరే టివ్ సొసైటీ కార్యాలయం నుంచి మహబూబాబాద్ తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 17 యూరియా బ
Read Moreథర్మల్ పవర్ స్టేషన్ల క్రెడిట్ సొసైటీ ఎన్నికలు ప్రశాంతం ... పాల్వంచలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి
పాల్వంచ, వెలుగు : భద్రాద్రి జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్, మణుగూరులోని భ
Read Moreరామయ్య హుండీ ఆదాయం రూ.1.52కోట్లు
భద్రాచలం,వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి రూ. 1.52 కోట్ల ఆదాయం వచ్చింది. బుధవారం చిత్రకూట మండపంలో భద్రత నడుమ హ
Read Moreస్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం!..
పరిషత్ ఓటర్లలో మహిళల సంఖ్యే ఎక్కువ ఖమ్మం జిల్లాలో 8,02,690 మంది ఓటర్లు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 6,69,048 ఓటర్లు ఖమ్
Read Moreఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి...చత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో ఘటన
భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ మ
Read Moreవిడతల వారీగా అర్హులందరికీ ఇండ్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచి, వెలుగు : అర్హులందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివ
Read Moreప్రజాపాలనలో వేగంగా అభివృద్ధి పనులు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎర్రపాలెంలో మండలంలో పలు పనులకు శంకుస్థాపన ఎర్రుపాలెం, వెలుగు : ప్రజాపాలనలో ప్రతి పల్లెలో అభివృద్ధి పనులు వేగం
Read Moreఒడిశా నుంచి గంజాయిని తీసుకొస్తుండగా పట్టుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు
జూలూరుపాడు, వెలుగు: ఒడిశా నుంచి గంజాయిని తీసుకొస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ శ్రీల
Read More