ఖమ్మం

పువ్వాడ, ఆర్జేసీ కృష్ణకు ఎమ్మెల్సీ కవిత పరామర్శ

ఖమ్మం, వెలుగు : బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఖమ్మంలో పర్యటించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్​ తో కలిసి

Read More

చదువుతోనే అన్ని సమస్యలకు పరిష్కారం : తెల్లం వెంకట్రావు

ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు  భద్రాచలం, వెలుగు :  గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సమస్యలు చదువుతోనే పరిష్కారమవుతాయని, ప్రతి ఒక్కరూ చదువుకోవ

Read More

భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి : శ్రీనివాస్​రెడ్డి

సదస్సులను పరిశీలించిన అడిషనల్​కలెక్టర్ శ్రీనివాస్​రెడ్డి  నేలకొండపల్లి, వెలుగు : భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆ

Read More

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికలు

తల్లాడ వెలుగు: బీఆర్ఎస్ నుంచి పలువురు కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తల్లాడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాపా సుధాకర్ వారికి

Read More

వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి: అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ముస్లిం మైనార్టీల డిమాండ్

తల్లాడ, వెలుగు: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన  వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసహంరించుకోవాలని ఆదివారం తల్లాడలో అఖ

Read More

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో చకచకా ఇందిరమ్మ ఇండ్లు

 భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మొదటి దశలో 3,096 మంది లబ్ధిదారులు  1,038 ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం  ఇటీవల లబ్ధిదారుల ఖాతాల్లో జమ

Read More

బీజేపీ.. బీఆర్​ఎస్​ లను ఎవరూ నమ్మరు: సీపీఐ నేత కూనంనేని

 కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కరీంనగర్​ లో పర్యటించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీలను ఎవరు నమ్మరని స్పష్టం చేశ

Read More

భూ సమస్యల పరిష్కారానికి  దరఖాస్తు చేసుకోవాలి : ఎం. రాజేశ్వరి

మంగాపురం తండా, నేలకొండపల్లి రెవెన్యూ సదస్సులో అధికారులు  మూడో రోజు 277 దరఖాస్తులు నేలకొండపల్లి, వెలుగు : --భూ సమస్యల శాశ్వత పరిష్కారాని

Read More

సీతారామ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలి : రైతు సంఘాల నాయకులు

కామేపల్లి, వెలుగు : సీతారామ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసి కామేపల్లి మండలానికి సాగు నీరు అందించాలని అఖిల పక్ష రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

Read More

మూడు నెలల్లో రైతుబజార్ పూర్తి చేస్తాం ? : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

మంచుకొండలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన  ఖమ్మం టౌన్, వెలుగు :  రఘునాథపాలెం మండలంలో కూరగాయలు పండించుకునే రైతులకు లాభం చేకూర్చేలా మంచుక

Read More

అశ్వారావుపేటలో లారీలో 46.3 క్వింటాళ్ల గంజాయి సీజ్

అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో క్వింటాళ్ల కొద్ది గంజాయి పట్టుబడింది. శనివారం ఈ కేసు వివరాలను సీఐ కరుణాకర్, ఎస్ఐ యయాతి

Read More

ధాన్యం దించుకునేందుకు మిల్లర్ల కొర్రీలు .. క్వింటాకు 5 కిలోల చొప్పున కట్ చేస్తామని కండీషన్​

ఐకేపీ, సొసైటీ సిబ్బంది ద్వారా రైతులపై ఒత్తిళ్లు  తప్పని పరిస్థితిలో ఒప్పుకుంటున్న అన్నదాతలు  తరుగుకు ఒప్పుకోకుంటే కాంటాలు బంద్​ పెడుత

Read More

22 మంది మావోయిస్టుల లొంగుబాటు..

భద్రాచలం, వెలుగు : చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పోలీసుల ఎదుట శుక్రవారం 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వ

Read More