ఖమ్మం
గోదావరిలోయ ప్రతిధ్వని.. నలుగురు జమైనచోట నాగన్న గొంతు, పాట
ఓ స్వరం మూగబోయింది. ఓ గజ్జె మౌనం దాల్చింది. డప్పు దరువు ఆగిపోయింది. ఆ క్షణం విప్లవ సాంస్కృతిక యోధుడు అరుణోదయ నాగన్న కన్నుమూసిన క్షణం. ఉభయ తెలుగు
Read Moreపోరాటాలతోనే హక్కుల సాధన.. అఖిల భారత ఆదివాసీ మహాసభ ఇన్చార్జి అనీరాజా
పాల్వంచ, వెలుగు: అటవీ హక్కుల సాధన కోసం పోరాటాలే శరణ్యమని కేరళకు చెందిన సీపీఐ అనుబంధ అఖిల భారత ఆదివాసీ మహాసభ ఇన్చార్జి అనీరాజా పేర్కొన్నారు. ఆదివారం భ
Read Moreసింగరేణి కుంభకోణాలపై సీబీఐతో విచారణ జరిపించాలి
ఖమ్మం టౌన్, వెలుగు: సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, వాటాలు పంచుకుంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయాల
Read Moreగోదావరి పుష్కరాలకు ముందే ..భద్రాచలం పనులు పూర్తి చేయాలి
ఇకపై ప్రతి పది రోజులకు ఒకసారి రివ్యూ : మంత్రి పొంగులేటి భద్రాచలం/మణుగూరు, వెలుగు : గోదావరి పుష్కరాలు ప్రారంభమవడానికి 15 రోజుల ముందే భద్రాచలం అ
Read Moreసింగరేణిని బలోపేతం చేస్తం .. బీఆర్ఎస్ తీరుతోనే ప్రైవేట్ చేతుల్లోకి కోయగూడెం, సత్తుపల్లి కోల్ బ్లాక్లు
ఇల్లెందు నియోజకవర్గానికి గోదావరి జలాలు అందించేందుకు కృషి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భద్రాద్రికొత్తగూడెం/టేకులపల్లి/ఇల్లెందు/కామేపల
Read Moreబతికున్నవారికి డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు.. దమ్మపేట తహసీల్దార్, జీపీఓ సస్పెన్షన్
దమ్మపేట, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట తహసీల్దార్ రామ్ నరేశ్, పెద్దగొల్లగూడెం జీపీఓ అనంతమ్మను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అంకిత్ శనివారం ఉత
Read Moreపోడు భూముల వివాదం.. ఆఫీసర్లు, గిరిజనుల మధ్య ఘర్షణ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన
మహిళా బీట్ ఆఫీసర్, ముగ్గురు గిరిజనులకు గాయాలు మణుగూరు, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులపాడు గ్రామంలో పోడు భూముల వ
Read Moreబంగారం కోసం వృద్ధురాలి హత్య.. ఖమ్మం జిల్లా పిండిప్రోలులో ఘటన
కూసుమంచి, వెలుగు: తులం బంగారం కోసం దుండగులు వృద్ధురాలిని హత్య చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో
Read Moreభద్రాద్రి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. ఫారెస్ట్ సిబ్బంది వర్సెస్ గిరిజనులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల పోరు మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. అశ్వాపురం మండలం మనుబోతులగూడెంలో ఫారెస్ట్ అధికారులు, గిరిజన మహిళల
Read Moreభద్రాచలం: భూత వైద్యం వికటించి గర్భిణి మృతి
భద్రాచలం, వెలుగు: భూత వైద్యం వికటించి ఆరు నెలల గర్భిణి చనిపోయింది. భద్రాచలం ఏజెన్సీ బార్డర్లోని ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుంట బ్లాక్ మారా
Read Moreరాముడి పేరుతో ఓట్లు దండుకొని.. రాముడి ఖజానా దోచుకున్నరు : ఎంపీలు రేణుకా చౌదరి, రఘురామిరెడ్డి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాముడి పేరుతో ఓట్లు దండుకొని, రాముడి ఖజానాను దోచుకున్న వాళ్ల గురించి కేంద్రంలోని బీజేపీ సర్కార్ నోరు మెదపడం లేదని రాజ్యస
Read Moreఆస్తి కోసం తల్లిదండ్రులను గెంటేసిన కొడుకు.. రోడ్డున పడ్డ వృద్ధ దంపతులు.. పాల్వంచ మండలంలో ఘటన
పాల్వంచ, వెలుగు: ఆస్తి వివాదం నేపథ్యంలో వృద్ధ తల్లిదండ్రులను ఓ కొడుకు ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఇల్ల
Read Moreపోక్సో కేసులో కానిస్టేబుల్ అరెస్టు..కొత్తగూడెం టూ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఘటన
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టూ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల నమోదైన పోక్సో కేసులో బెటాలియన్ కానిస్టేబు
Read More












