ఖమ్మం
ఖమ్మంలో శ్రీవారి ఆలయానికి గ్రీన్ సిగ్నల్
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రా
Read Moreఐదేండ్లలో రూ.4 వేల కోట్ల పనుల చేపట్టాం : మేయర్ పూనుకొల్లు నీరజ
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ పదవి కాలం గురువారంతో ముగియనుందని, ఈ ఐదేండ్లలో సిటీ అంతటా రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు చే
Read Moreపేదల సంక్షేమం, రైతు అభివృద్ధే లక్ష్యం.. నేలకొండపల్లిలో ప్రజాదర్భార్
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నేలకొండపల్లి, వెలుగు: పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులే
Read Moreమక్క నిల్వలు.. లారీల బారులు.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ షెడ్ల దగ్గర పరిస్థితి
ఖమ్మం వ్యవసాయ మోడల్ మార్కెట్ షెడ్లలో మక్క నిల్వలకు అవకాశం కల్పించడంతో మార్క్ఫెడ్ అధికారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన మక్కలను ఖమ్మంకు తరలిస్తున్
Read Moreతెలంగాణలో రైల్వే, హైవేలకు కేంద్రం ప్రాధాన్యత : ఎంపీ గోడం నగేశ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తెలంగాణలో రైల్వే, నేషనల్ హైవేలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ పేర్కొన్నారు.
Read Moreబక్రీద్ ను సామరస్యంతో జరుపుకోవాలి : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం టౌన్, వెలుగు: బక్రీద్ పండుగను మత సామరస్యంతో, పరస్పర గౌరవంతో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. బక్రీద్ (ఈద్-ఉల్-అధా)ను శాంతియుతంగా
Read Moreనాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి .. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్అంకిత్
భద్రాచలం, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్అంకిత్ ఆదేశించారు. చర్ల మండలం సత్య
Read Moreఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. లోతైన రాజకీయ అవగాహనతో ముందుకెళ్లాలి
పాల్వంచ, వెలుగు: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కమ్యూ నిస్టులు లోతైన రాజకీయ అవగాహనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం
Read Moreప్రజా సమస్యలకే తొలి ప్రాధాన్యం.. ప్రతి దరఖాస్తుకు మూడు నెలల్లోగా పరిష్కారం చూపుతాం
ఖమ్మం రూరల్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, ప్రతి దరఖాస్తుకు మూడు నెలల్లోపు పరిష్కారం చూపుతామని మంత్రి పొంగులేటి శ్
Read Moreముగ్గురు మంత్రులున్న జిల్లాలో వడ్లను కొనలేరా ?..పంటను కొనుగోలు చేయలేని స్థితిలో ప్రభుత్వం
ఎంపీ రఘునందనరావు కొణిజర్ల/ఖమ్మం టౌన్, వెలుగు : ముగ్గురు మంత్రులన్న ఖమ్మం జిల్లాలో కనీసం పంటను కొనుగోలు చేయలేని స్థితిల
Read Moreమొక్కజొన్న నిల్వకు ఖమ్మం మోడల్ మార్కెట్ :మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఖమ్మంలో నిర్మిస్తున్న వ్యవసాయ మోడల్ మార్కెట్ షెడ్లలో మక్కలు నిల్వ చేసుకునేందుక
Read Moreహామీ ఇచ్చారు.. ఉద్యోగం ఇవ్వలేదు ..సబ్స్టేషన్కు తాళం వేసి..స్థలదాత నిరసన
కారేపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని భాగ్యనగర్ తండా విద్యుత్ సబ్స్టేషన్కు స్థలదాత లక్ష్మి ఆదివారం తాళం వేసి నిర
Read Moreకార్పొరేటర్లకు సన్మానం : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం, వెలుగు: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో ఈనెల 7వ తేదీతో పాలకవర్గ గడువు ముగియనుండడంతో శనివారం బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఖమ్మం క్యాంప్ ఆఫీస్ లో మాజీ
Read More












