ఖమ్మం
ఖమ్మం టూ ఒడిశా స్మగ్లింగ్ మాఫియా .. కోటి రూపాయల గంజాయి సీజ్
ఖమ్మం జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేశారు ఈగల్ ఫోర్స్ పోలీసులు .కొనిజర్ల పోలీసుల పక్కా సహకారంతో... రహదారిపై వ్యూహాత్మకంగా
Read Moreతాలిపేరు ఎడమ కాల్వను బాగుచేయండి : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్
భద్రాచలం, వెలుగు: తాలిపేరు ప్రాజెక్టు ఎడమ కాల్వను బాగు చేయాలని ఇరిగేషన్ ఇంజనీర్లను భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఆయన శుక్రవారం దు
Read Moreఖమ్మం బాధిత బాలికకు అండగా ఉంటాం.. బాలికను, కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రులు
హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లాలో అత్యాచారయత్నానికి గురై నిమ్స్లో చికిత్స పొందుతున్న బాలికను మంత్రులు సీతక్క, సురేఖ శుక్రవారం పరామర్శించారు. బాలిక ఆర
Read Moreబూత్స్థాయి ఏజెంట్లు అలర్ట్గా ఉండాలి : భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
భద్రాచలం/ హసన్పర్తి, వెలుగు: సర్ ప్రోగ్రామ్తో అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించా
Read Moreఅశ్వారావుపేట: విద్య, వైద్యం అందించడమే లక్ష్యం
అశ్వారావుపేట, వెలుగు: నియోజకవర్గ వ్యాప్తంగా విద్య, వైద్యం, మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత
Read Moreఎంజాయ్ మెంట్ సర్వేతో భూ వివాదాలకు చెక్...సాగులో ఉన్న వారికే పాసు పుస్తకాలు ఇచ్చే ప్లాన్
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల ఎంపిక తొలివిడతగా పాలేరు నియోజకవర్గం కాకరవాయిలో సర్వే పూర్త
Read Moreకాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఓట్లు తొలగించే కుట్ర...ప్రజాస్వామ్యానికి విరుద్దంగా బీజేపీ తెర
30 నుంచి 35 శాతం ఓట్లను ‘ఫేక్’ పేరిట లేపేసే ప్లాన్: మంత్రి పొంగులేటి ఖమ్మం, వెలుగు: ప్రతిపక్ష పార్టీలను, ప్రభు
Read Moreఖమ్మం సోనో విజన్ షోరూంలో చోరీ.. రూ.70 లక్షల విలువైన ఫోన్లు ఎత్తుకెళ్లిన దుండగులు
సీసీ ఫుటేజీ ద్వారా చోరీని గమనించి షోరూం వద్దకు స్టాఫ్&zwnj
Read Moreగేదెను ఢీకొట్టిన బైక్, ఇద్దరు మృతి..ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ప్రమాదం
పెనుబల్లి, వెలుగు : బైక్ గేదెను ఢీకొని కిందపడడంతో ఇద్ద
Read Moreఖమ్మం: ఆపరేషన్ ఫెయిలై ఆరేళ్ళ బాలుడు మృతి
హాస్పిటల్ ఎదుట కుటుంబీకుల ఆందోళన ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం నగరంలోని గీతికా చిల్డ్రన్స్
Read Moreసింగరేణిలో ఏండ్లు గడుస్తున్నా కుర్చీ వదలట్లే
దశాబ్దాల కాలంగా తిష్ట వేసిన అధికారులు ఆర్థిక లావాదేవీలున్న పోస్టుల్లో వారిదే దర్జా సి
Read Moreమధిర మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోళ్లు ప్రారంభం
క్వింటాకు రూ.22 వేల వరకు ధర మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా మధిర వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం మిర్చి కొనుగోళ్లను మార్కెట్ కమిటీ
Read Moreగోదావరి ఇసుక తవ్వకాలపై సీబీఐతో విచారణ జరపాలి.. గవర్నర్ను కోరిన ఆదివాసీ నాయకులు
హైదరాబాద్ సిటీ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గోదావరి నదీపరివాహక ప్రాంతంలో జరుగుతున్న
Read More












