ఖమ్మం

రోస్టర్ విధానంతోనే మాలలకు అన్యాయం: మంత్రి వివేక్ వెంకస్వామి

రోస్టర్ విధానం పేరుతో మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. భద్రాచలం పర్యటనలో భాగంగా మాట్లాడిన ఆయన.. ఉమ్మడి ఆ

Read More

పాత పెన్షన్ పునరుద్ధరించాలి ..జన జాగరణ యాత్ర షురూ..సీపీఎస్ రద్దు చేయాలని TSCPSEU డిమాండ్

భద్రాచలం, వెలుగు: తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్​ స్కీమ్​ ఎంప్లాయీస్​ యూనియన్(టీఎస్​సీపీఎస్​ఈయూ) ఆధ్వర్యంలో సీపీఎస్​ రద్దుకు జన జాగరణ యాత్ర శని

Read More

సింగరేణి, ప్రభుత్వం కలిసి కార్మికుల శ్రమను దోచుకుంటున్నయ్.. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బాయిబాట కార్యక్రమం

టీఆర్ఎస్​ చీఫ్​ కవిత సత్తుపల్లి, వెలుగు: సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కార్మికుల హక్కులను కాలరాస్తూ శ్రమను దోచుకుంటున్నాయని టీఆర

Read More

గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు..కల్లూరు మండలం కప్పలబంధం చేరుకున్న జలాలు..రైతులు,కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు

కల్లూరు, వెలుగు: సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదలైన గోదావరి జలాలు శనివారం ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కప్పల బంధం రెగ్యులేటర్ కు చేరుకో

Read More

వైరా సమగ్ర అభివృద్ధికి రూ.411 కోట్లకు పైగా నిధులు

వైరా, వెలుగు: వైరా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిరంతం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రాందాస్​నాయక్​ అన్నారు. శనివార

Read More

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి/ ఖమ్మం రూరల్, వెలుగు : గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన ప్రతి నిరుపే

Read More

రైతు భరోసా డబ్బులను బకాయిల పేరుతో సర్దుబాటు చేస్తే చర్యలు : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రైతు భరోసా డబ్బులను ఇతర బకాయిలు, సేవా చార్జీలు, డెబిట్​ చేయడం, సర్దుబాటు చేయడం వంటి చర్యలకు పాల్పడే బ్యాంకులపై చర్యలు తీ

Read More

కల్లూరు: మెరుగైన వైద్యం అందించాలి

కల్లూరు, వెలుగు : రోడ్డు ప్రమాదంలో గాయపడి కల్లూరు ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌లో చికిత్స పొందుతున్న పలువురు బాధితులను సత్తుపల్లి ఎమ్మె

Read More

జులై 13న కొత్తగూడెంకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి రాక

భద్రాద్రికొత్తగూడెం/ జయశంకర్​భూపాలపల్లి, వెలుగు: ఈ నెల 13న భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్​ రెడ్డి పర్యటిం

Read More

ఖమ్మం గడ్డపై ‘సంక్షేమ’ జైత్రయాత్ర...సక్సెస్ ఫుల్ గా ముగిసిన రైతు ఆశీర్వాద సభ

    ఆగస్టు 15 నాటికి సత్తుపల్లికి గోదావరి జలాలు      రైతు ఆశీర్వాద సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు    &

Read More

ప్రతి రైతుకూ భూధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు: మంత్రి పొంగులేటి

భూభారతి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రానున్న రెండేళ్లలో రాష్ట్

Read More

పాల్వంచను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చిన లక్ష్మారెడ్డి

పాల్వంచ, వెలుగు: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 35 విద్యాసంస్థలను స్థాపించడంతో పాటు అనేక మంది గిరిజన విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యనందించిన

Read More

సింగరేణి బకాయిలు చెల్లించాలి..రూ.50 వేల కోట్లను వెంటనే ఇవ్వాలి..3వేల ఉద్యోగాలను భర్తీ చేయాలి

బాయిబాట కార్యక్రమంలో  కల్వకుంట్ల కవిత  మణుగూరు/అశ్వారావుపేట, వెలుగు : సింగరేణికి ప్రభుత్వం బకాయి పడిన రూ. 50 వేల కోట్లను వెంటనే చెల్

Read More