ఖమ్మం

ముందస్తు చర్యలతో వరద నష్ట నివారణ : పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క

మంగపేట/ ఏటూరునాగారం/ వెంకటాపురం, వెలుగు: గోదావరి నదికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా

Read More

వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత చట్టవిరుద్ధం :  డాక్టర్ భీంరావు యశ్వంత్ అంబేద్కర్

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల సర్వే నంబర్లు 147, 148, 149లోని భూదాన్ భూముల్లో నివసిస్తున్న నిరుపేదల ఇండ్లను కూల్చివేయడం చట్టవిరుద

Read More

సదరమ్ కార్డుల జారీని వేగవంతం చేయాలి  : కలెక్టర్ దివాకర

ఖమ్మం టౌన్, వెలుగు : అర్హులైన ప్రతి దివ్యాంగుడికి సదరమ్​ యూడీఐడీ కార్డులు సకాలంలో అందేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వేగవ

Read More

పాపికొండల పర్యాటకానికి బ్రేక్ .. శ్రీరాంసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోకి భారీగా వరద..మూడు రోజుల్లో 13 టీఎంసీలు..

భద్రాచలం వద్ద మూడో ప్రమాదహెచ్చరిక జారీ  జలదిగ్బంధంలో బూర్గంపహాడ్ పొంగుతున్న ప్రాణహిత, వార్ధా పలు గ్రామాల్లో నిలిచిన రాకపోకలు ఇంకా కొనస

Read More

నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలనే మోసం చేస్తున్న ముఠా

కారేపల్లి, వెలుగు: నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్న ముఠాను ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా కీలక సూత్రధా

Read More

భద్రాచలం రామాలయం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారాచమంద్రస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శుక్రవారం పరిశీలించారు. ఈవో దామోదర్​రావు,

Read More

మిర్చి రైతుల పంట పండింది.. క్వింటా రూ. 23 వేలు దాటిన తేజ మిర్చి ధర

ఖమ్మం, వెలుగు : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో తేజ రకం మిర్చి రేటు క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం క్వింటాల్ మిర్చి రూ.23,350 పలికింది. ఇప్పటివరకు రూ.22 వేల

Read More

సీతారామ ప్రాజెక్ట్ తో ఎత్తి ఎక్కడ పోసుడు ?రెండేండ్లు దాటినా ముందుకు సాగని ప్రపోజల్స్

 రూ.20 వేల కోట్ల అంచనాతో కడుతున్న ప్రాజెక్ట్ పరిధిలో కనిపించని రిజర్వాయర్ సాగర్ పరిధిలోని ఐదు టీఎంసీల కెపాసిటీ గల మూడు రిజర్వాయర్లే దిక్కు

Read More

గోదావరి ఉగ్రరూపం ..రెండో ప్రమాద హెచ్చరిక జారీ.. 48 అడుగులకు చేరిన నీటిమట్టం..

భద్రాచలం వద్ద గోదావరి నది మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో గోదావరి నీటిమట్టం 48 అడుగుల

Read More

ముంచుకొస్తున్న గోదారి.. డేంజర్లో భద్రాచలం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం దగ్గర గోదావరికి వరద నీరు పోటెత్తుతుంది. భద్రాచలం దగ్గరగ గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో.. అధికారులు

Read More

రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి

కల్లూరు, వెలుగు: రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రీసర్వే చేపడుతున్నామని, ఈ సర్వేను ఏడాదిన్నరలో పూర్తిచేసి  శాశ్వత పరిష్కారం చూపిస్తామని రాష

Read More

రాఘవపురం స్కూల్ టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చర్యలు తీసుకోవాలి

ఆళ్లపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం రాఘవపురం గ్రామసభలో ప్రభుత్వ స్కూల్‌‌‌‌‌‌‌‌ టీచర

Read More