ఖమ్మం
గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..భద్రాచలంలో ఇంటర్ చదువుతున్న బాలిక
భద్రాచలం, వెలుగు: భద్రాచలం గిరిజన గురుకులంలో బైపీసీ ఫస్టియర్ చదువుతున్న ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. గురువారం రాత్రి 60 ట్యాబ్లెట్లు మింగింది. అప్
Read Moreమాతృ మరణాలపై సీరియస్ యాక్షన్ : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలో ఒక్క బాలింత మరణం సంభవించొద్దని, ఇందుకు డాక్టర్లు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్అంకిత
Read Moreనకిలీ పాస్ పుస్తకాలను రద్దు చేస్తం..అర్హులైన ప్రతి రైతుకు న్యాయబద్ధంగా పాస్ పుస్తకాలు అందజేస్తాం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూసుమంచి/ఖమ్మం రూరల్, వెలుగు : నకిలీ పాస్ పుస్తకాలను త్వరలో
Read Moreవెలుగు వార్తకు స్పందన : గోపాలపురం స్కూల్ కు రూ.30 లక్షలు మంజూరు
కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేప్టటింది. ఇందులో భాగం
Read Moreఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు.. తల్లి, కొడుకు మృతి
ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రీన్ ఫీల్డ్ హైవేపై జరిగిన ఈ ప్రమాలంలో కారులో ప్రయాణిస్తున్న తల్లీకొడుకులు ఇద్దరూ అక్కడికక్క
Read Moreభద్రాద్రికొత్తగూడెం: మెడికల్ బోర్డు దందాలో సింగరేణి ఉద్యోగి డిస్మిస్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి మెడికల్ బోర్డు దందాలో మణుగూరు ఏరియా హాస్పిటల్ లో వార్డు బాయ్గా పని చేస్తున్న మల్లికార్జున్ ను డిస్మిస్ చ
Read Moreకూసుమంచి: 331 కిలోల గంజాయి పట్టివేత
కూసుమంచి, వెలుగు: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువు వద్ద ఈగల్ ఫోర్స్, పోలీసులు అక్రమంగా రవాణా చేస్తున్న రూ.1.65 కోట్ల విలువైన 331 కిలోల గం
Read Moreఖమ్మం :మున్నేరు ఉద్ధృతితో చప్టాపై రాకపోకలు బంద్
ఖమ్మం నగరంలోని కాల్వ ఒడ్డు మున్నేరు వద్ద తీగల వంతెన నిర్మాణం నేపథ్యంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక చప్టాపై నీరు ప్రవహించడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశ
Read Moreభద్రాచలం: 11 కిలోల గంజాయి పట్టివేత
భద్రాచలం, వెలుగు : భద్రాచలం ఆర్టీసీ బస్టాండులో బుధవారం రాత్రి పోలీసులు 11 కిలోల గంజాయిని పట్టుకున్నారు. వివేక్ విరాట్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్
Read Moreఖమ్మం: పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశానికి ఎంపీ హాజరు
ఖమ్మం, వెలుగు: పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం బుధవారం ఢిల్లీలో సమావేశమైంది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో జరిగిన ఈ సమావేశానికి సంఘం చైర్మన్
Read Moreచేజారిన కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు..బొగ్గు బావులున్నా తెలంగాణకు దక్కని అవకాశం
రూ.లక్ష కోట్లతో ఏపీలో ఏర్పాటు వేలంలో ప్రాజెక్టును దక్కించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ భద్రాద్రి కొత్తగూడెం
Read Moreసైబర్ నేరగాళ్లకు అడ్డాగా సత్తుపల్లి!
పలు దేశాలకు సంబంధించి రూ.570 కోట్ల మేర స్కాంలో 55 మంది వరకు గతంలో అరెస్ట్ తాజాగా హైదరాబాద్ లో నమోదైన కేసులో పట్ట
Read Moreకిన్నెరసాని గేట్ల లీకేజీపై సీడీఎస్ఈ టీమ్ ఆరా..ప్రాజెక్టుల భద్రత స్థిరత్వ సమర్థత పరిశీలన
పాల్వంచ, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టును సీడీఎస్ఈ(ప్రాజెక్టుల భద్రత స్థిరత్వ సమర్థత పరిశీలన) బృందం మంగళవ
Read More












