ఖమ్మం
పెనుబల్లి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిలిపివేతపై విచారణ
పెనుబల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లు నిధులు గోల్ మాల్ చేసిన కాంట్రాక్టర్పై కలెక్టర్కు ఫిర్యాదు అందడంతో
Read Moreశిరీష కుటుంబానికి అండగా ఉంటాం : అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
ములకలపల్లి, వెలుగు: శిరీష కుటుంబానికి అండగా ఉంటామని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూ
Read More22ఏ వ్యవహారంలో మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి
ఖమ్మం, వెలుగు: 22ఏ నిషేధిత ఆస్తుల జాబితా వ్యవహారానికి బాధ్యత వహిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాజీనామా చ
Read Moreమధిర, ఎర్రుపాలెం మండలాలకు గోదావరి జలాలు
మధిర, వెలుగు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని రెండో జోన్కు గురువారం గోదావరి జలాలు చేరాయి.
Read Moreరీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్
చండ్రుగొండ,వెలుగు: రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ అన్నారు. గురువారం చండ్రుగొండ మండలం స
Read Moreకేటీపీఎస్ ను సందర్శించిన శ్రీలంక సుప్రీంకోర్టు జడ్జి
పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) 5, 6 దశల కర్మాగారాన్ని శ్రీ
Read Moreప్రతి భూమికి డిజిటల్ మ్యాప్.. భూధార్ కార్డులు : ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్
మధిర/ఎర్రుపాలెం, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే ద్వారా రైతుల భూముల వివాదాలు, విస్తీర్ణ వ్యత్యాసాలు, రికార్డుల్లోని లోపాలను సరిదిద్దడమే
Read Moreఅనుమానంతో భార్యను చంపిన భర్త.. ఖమ్మం జిల్లాలో ఘటన
ఖమ్మం, వెలుగు: వివాహేతర సంబంధం అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. అనంతరం డెడ్ బాడీని కారులో రోడ్డు పక్కన వదిలి పరార్ అయ్యాడు. ఈ ఘటన ఖమ్మం జిల
Read Moreఖమ్మం: వేగంగా భూముల రీసర్వే
మధిర/ సుజాతనగర్, వెలుగు: జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన భూ రీ సర్వే ప్రక్రియను ఆఫీసర్లు పరిశీలించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం తొండలగోపవరంలో జరుగుతున్న
Read Moreటేకులపల్లి మండలంలోని ఏకలవ్య పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
టేకులపల్లి, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా తని
Read More22ఏ భూములు విడిపించాలె ..పేదల భూములు చేర్చడం అన్యాయం : కేంద్ర మంత్రి బండి సంజయ్
రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పదేండ్లు దోచుకు తిన్నది నాపై 109 కేసులు పెట్టినా భయపడలే తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే కేంద్ర మంత్రి బండి సంజయ్
Read More‘భక్తరామదాసు’ నీటి విడుదల
కూసుమంచి, వెలుగు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతుల విజ్ఞప్తి మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశాలతో మంగళవారం భక్
Read Moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్టు, భూ సర్వేలపై కలెక్టర్ పరిశీలన
భద్రాద్రికొత్తగూడెం/ భద్రాచలం/ పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట
Read More












