ఖమ్మం

నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలి..ఖమ్మం ఎంపీ కలెక్టరేట్లో అభివృద్ది పనుల పురోగతి సమీక్ష

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేపడుతున్న అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రయోజనం అందేలా ఆఫీసర్లు ప

Read More

భద్రాద్రికొత్తగూడెం జిల్లా : దరఖాస్తుల పరిష్కారంపై స్పెషల్ ఫోకస్ .. తహశీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భూ భారతి, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంపై తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

Read More

ఓట్ల తొలగింపుతో కాంగ్రెస్ ను దెబ్బతీసే కుట్ర..మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యం

ఖమ్మం, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, ఓట్ల తొలగింపు పేరిట కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు కుట్రపూరిత రాజకీయాల

Read More

కబ్జా భూములు పేదలకు పంచుతాం..అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం రూరల్, వెలుగు: కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతామని, అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ర

Read More

నిరుద్యోగులకు గాలం..ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై లీడర్ల ఫోకస్

మార్చిలో ముగియనున్న తీన్మార్  మల్లన్న పదవీకాలం నిరుద్యోగులకు ఉచిత కోచింగ్, మెటీరియల్  పంపిణీ చేస్తున్న ఆశావహులు కాంగ్రెస్  టికెట

Read More

అంగన్వాడీల్లో బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు?.. ఆసిఫాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో ఆగిన తొలిముద్ద

ఆసిఫాబాద్​, కొత్తగూడెం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌  దగ్గరే ఆగిన ‘తొలిముద్ద’ గత మార్చిలో సీఎం చేతుల మీదుగ

Read More

ఏటీసీలకు మణుగూరు రోల్ మోడల్: మంత్రి వివేక్ వెంకటస్వామి

    ఓల్డ్‌‌‌‌‌‌‌‌ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ విడి భాగాలతో ఈవీ వెహి

Read More

సీతారామ ప్రాజెక్టు సత్తుపల్లి ట్రంక్‌‌ భూసేకరణకు రూ.45 కోట్లు రిలీజ్

ఖమ్మం, వెలుగు: సీతారామ ప్రాజెక్టు ద్వారా సత్తుపల్లి ట్రంక్‌‌ మూడో పంప్‌‌ హౌస్‌‌ నుంచి నాలుగో పంప్‌‌ హౌస్‌

Read More

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం

చండ్రుగొండ/ అన్నపురెడ్డిపల్లి/ ములకలపల్లి: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యమని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడె

Read More

ట్రైన్‌లో మొబైల్ పోవడంతో.. బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.27 వేలు మాయం

పాల్వంచ, వెలుగు: సైబర్​ క్రైమ్​పై పాల్వంచ రూరల్ పీఎస్​ పరిధిలో ఆదివారం కేసు నమోదయ్యింది. ఎస్సై సురేశ్​తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సూరారానికి చె

Read More

జూలూరుపాడును సస్యశ్యామలం చేస్తా: వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

జూలూరుపాడు, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని ప్రతి చెరువును గోదావరి నీటితో నింపి సస్యశ్యామలం చేస్తానని వైరా ఎమ్మెల్యే రాందాస్ న

Read More

గురుకులంలో ర్యాగింగ్..టెన్త్ స్టూడెంట్లపై ఇంటర్ విద్యార్థుల వేధింపులు, దాడి..ఖమ్మం జిల్లాలో ఘటన

  15 మంది టెన్త్ స్టూడెంట్లకు గాయాలు      కారేపల్లి మండలంలోని గాంధీనగరం గురుకులంలో ఘటన కారేపల్లి, వెలుగు : ఇంటర్ స్టూ

Read More

భూసేకరణ పూర్తయితే అన్ని నియోజకవర్గాలకు నీళ్లు..రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సీతారామ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్​కు సంబంధించి భూ సేకరణ పూర్తి అయితే ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సీ

Read More