నల్గొండ
పీఎం ఇంటర్న్షిప్ కు దరఖాస్తులు
యాదాద్రి, వెలుగు:ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ స్కీమ్కు అప్లయ్ చేసుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పడాల రవీందర్ కోరారు. 25 ఏండ్లలోప
Read Moreసూర్యాపేట పట్టణంలో 75 సీసీ కెమెరాలు..కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం
సూర్యాపేట, వెలుగు: నేరాల నివారణ, నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారులు ముందుకు
Read Moreడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం : కలెక్టర్ బి. చంద్రశేఖర్
నల్గొండ, వెలుగు : ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ పట్టణం క్లాక
Read Moreజాతీయ స్థాయి డయాబెటిస్ అవగాహన సదస్సు : ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి
హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లోని విజయ విహార్లో రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్
Read Moreఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలి.. కోదాడ, -ఖమ్మం రహదారిపై రైతుల ధర్నా
కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మర వద్ద శనివారం అఖిలపక్ష పార్టీలు, రైతు సంఘాల నాయకులు, రైతులు ధర్నా నిర్వహించారు. ఐకేపీ సెంటర్లకు
Read Moreస్థానిక రైతులను ముంచుతున్న మిల్లర్లు!.. ఏపీ వడ్లకు అధిక ధర.. లోకల్ ధాన్యానికి కోత
దళారులతో కుమ్మక్కై సిండికేట్గా మారిన రైస్ మిల్లర్లు? బోనస్ కోసం పొరుగు రాష్ట్రం నుంచి అక్రమంగా ధాన్యం తరలింపు రోజుల తరబ
Read Moreరోడ్డు భద్రతపై జిల్లా కలెక్టర్, ఎస్పీ దిశానిర్దేశం
సూర్యాపేట, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన ఉ
Read Moreనాస్ ఫార్మాలో అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం : ప్రభుత్వ విప్ వేముల వీరేశం, కలెక్టర్ చంద్రశేఖర్
చిట్యాల, వెలుగు : నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు సమీపంలోని నాస్ ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్లో జరిగిన అగ్నిప్రమా
Read Moreసింహాద్రి ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో గేదెను ఢీకొట్టిన రైలు నల్గొండ, వెలుగు : పల్నాడు – -సింహాద్రి ఎక్స్&z
Read Moreనోష్ ఫార్మా ల్యాబ్ లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు
చిట్యాల, వెలుగు : నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పిట్టంపల్లి గ్రామ శివారులో ఉన్న నోష్ ఫార్మా ల్యాబ్ బ్లాక్–2లో గురువా
Read Moreదళారులను నమ్మి మోసపోవద్దు : ఎమ్మెల్యే బాలునాయక్
దేవరకొండ, వెలుగు : రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద
Read Moreవిద్యా ప్రమాణాలపై దృష్టి సారించాలి : యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి
యాదాద్రి, వెలుగు : పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మెనూ ప్రకారం విద్యార్థ
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వంతోనే సమగ్ర అభివృద్ధి : ఎమ్మెల్యే మందుల సామెల్
తుంగతుర్తి, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఏఐసీసీ సభ్యుడు రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, ఎమ
Read More













