నల్గొండ
కేతేపల్లి పోలీస్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం..తగలబడిన వాహనాలు
నల్లగొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. బుధవారం (మే20) మధ్యాహ్నం ఉన్నట్టుండి స్టేషన్ ఆవరణలో ఒక్కసారి మంటలు చెలర
Read Moreమాజీ నక్సలైట్నని ఎస్పీ ముందు లొంగుబాటు?.. రికార్డులను జల్లెడ పడుతున్న పోలీసులు
సూర్యాపేట, వెలుగు: తాను మాజీ నక్సలైట్నని ప్రభుత్వం ప్రకటించిన రివార్డు ఇప్పించాలని కోరుతూ ఒక వ్యక్తి నేరుగా సూర్యాపేట ఎస్పీని సంప్రదించడం కలకలం
Read Moreజంట హత్యల కేసులో వీడిన మిస్టరీ.. ఆస్తి తగాదాలే కారణం.. నల్లగొండ జిల్లాలో మే 17నఘటన
తల్లీకూతుళ్ల మర్డర్కు కుటుంబ, ఆస్తి తగాదాలే కారణం ఐదుగురు అరెస్ట్, పరారీలో ముగ్గురు మిర్యాలగూడ,
Read Moreఇంత డబ్బు ఎక్కడిది?...యాదాద్రి జిల్లాలో బినామీ లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ నజర్..
వైన్స్ నిర్వాహకులకు ‘ఐటీ’ షాక్ ఇప్పటికే పలువురికి నోటీసులు వైన్స్ నిర్వాహకుల్లో ఆందోళన
Read Moreయాదాద్రి జిల్లాలో కొత్త పాలసీతో మైనింగ్ శాఖకు పెరిగిన ఆదాయం
యాదాద్రి జిల్లాలో ఐదు నెలల్లోనే రూ. 34 కోట్ల అదనపు రాబడి యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో మైనింగ్ రంగం నుంచి ప్రభుత్వానికి వచ్
Read Moreసూర్యాపేట జిల్లాలో బాలిక పై లైంగిక దాడి కేసులో నిందితుడికి 33 ఏండ్ల కఠిన కారాగార శిక్ష
సూర్యాపేట క్రైమ్, వెలుగు: సూర్యాపేట జిల్లా పెనపహాడ్ మండలంలో 2019లో జరిగిన బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు పారపంగి అలెందర్&z
Read Moreమే 23న యాదగిరి గుట్టకు సీఎం రేవంత్ రెడ్డి
యాదాద్రి, వెలుగు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 23న యాదగిరిగుట్టకు రానున్నారు. అదే రోజు వేదపాఠశాల సహా టెంపుల్ పరిసరాల్లో పలు అభివృద్ధి పనుల
Read Moreనిబంధనల ప్రకారం వడ్లు కొనాలి : మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్
రేగోడ్/అల్లాదుర్గం/మెదక్ టౌన్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరగాలని, బస్తాకు 4
Read Moreసమస్యల్లో సూర్యాపేట సర్కారు దవాఖానా
మూలన పడ్డ యంత్రాలు.. అస్తవ్యస్తంగా ఆస్పత్రి నిర్వహణ అర్హతలేని వారితో టెస్టులు... రోగుల ప్రాణాల
Read Moreసైకిల్ తొక్కిన విప్.. ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు ఆలేరు కాంగ్రెస్లీడర్లు స్వాగతం
యాదాద్రి/యాదగిరిగుట్ట, వెలుగు : పెట్రోల్ ఉత్పత్తుల రేట్ల పెంపునకు నిరసనగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సైకిల్ తొక్కారు. సోమవార
Read Moreభూ సమస్యలే ఎక్కువ.. యాదాద్రి జిల్లా ప్రజావాణిలో ఫిర్యాదులు
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో నిర్వహించిన ప్రజావాణిలో భూ సమస్యలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. మొత్తంగా 51 ఫిర్యాదులు రాగా, అందులో 32 భూ
Read Moreచస్తాడన్న డాక్టర్లు.. లేచి కూర్చున్న పేషెంట్ ..డబ్బు కోసం లేని రోగాలు అంటగట్టిన హాస్పిటల్
కొన్ని రోజులు చికిత్స చేసి బతకడని చెప్పిన డాక్టర్లు ఇంటికెళ్లాక లేచి నడుస్తూ ఆరోగ్యంగా కనిపించిన పేషెంట్ మిర్యాలగూడ, వెలుగు: అనా రోగ్యంతో హా
Read Moreనవ్య కుటుంబానికి వేముల వీరేశం పరామర్శ.. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి
నార్కట్పల్లి, వెలుగు : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామానికి చెంద
Read More












