నల్గొండ
ధరలు పెంచిన మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి .. సామాన్య ప్రజలకు తీవ్రభారం
నల్గొండ/సూర్యాపేట, వెలుగు: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపిందని, ఇంద
Read Moreఅంతర్జాతీయ వడ్రంగి పోటీలకు ..సికింద్రాబాద్ యువకుడు ఎంపిక
పద్మారావునగర్, వెలుగు: చైనాలో జరగనున్న అంతర్జాతీయ కార్పెంట్రీ(వడ్రంగి) నైపుణ్య పోటీల్లో భారతదేశం తరఫున సికింద్రాబాద్కు చెందిన
Read Moreమహిళ గొంతులో ఇరుక్కున్న చేప ముల్లు.. ఎండోస్కోపీ ద్వారా తొలగించిన గాంధీ ఆస్పత్రి డాక్టర్లు
పద్మారావు నగర్, వెలుగు: ఓ మహిళ గొంతులో ఇరుక్కున్న చేప ముల్లును సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం డాక్టర్లు తొలగించారు. నల్గొండ జి
Read Moreలీగల్గా కిందామీద చేసైనా రాష్ట్రంలో అధికారంలోకి వస్తం : ఎంపీ అర్వింద్
బెంగాల్ కంటే తెలంగాణలో గెలవడం ఈజీ: ఎంపీ అర్వింద్ పార్టీలో అభిప్ర
Read Moreతెలంగాణలో చారిత్రక సంపద.. కొలనుపాక గుడిలో అపురూప చిత్రాలు
యక్షగాన ఘట్టాలు, ఊరేగింపు దృశ్యాలతో అద్భుతమైన మ్యూరల్స్ 16, 17వ శతాబ్దాల నాటివని కొత్త తెలంగాణ చరిత్ర బృందం వెల్లడి హైదరాబాద్, వెలుగు : రాష్
Read Moreరేవంత్ కు ఏటీఎంలా పాలమూరు...కాళేశ్వరంలో కేసీఆర్ను కాపాడేందుకే కాలయాపన
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు యాదాద్రి, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డికి పాలమూరు, రంగారెడ్డి, మూసీ ఏటీఎంలా మారాయని, ఏఐసీ
Read Moreనల్లగొండ జిల్లా దామరచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
నల్లగొండ జిల్లా దామరచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ యార్డ్ దగ్గర బైకులు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చ
Read Moreకొడుకును చంపి తండ్రి ఆత్మహత్య..నల్గొండ పట్టణంలో ఘటన
మానసిక ఒత్తిడే కారణమని అనుమానాలు నల్గొండ, వెలుగు : ఓ వ్యక్తి తన కొడుకును సుత్తితో కొట్టి చంపిన తర్వాత తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేస
Read Moreఇవాళ(జూన్ 09) యాదాద్రికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
యాదాద్రి, వెలుగు: యాదాద్రికి నేడుడిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రానున్నారు. ఈ సందర్భంగా ఆయా మండలాలకు సంబంధించిన రూ. 14.05 కో
Read Moreసూర్యాపేట : యువకునిపై పోక్సో కేసు
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేటకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరా
Read Moreఫేక్ సంఘాలు ఎవరెవరితో ఏర్పాటు చేశారు?..రుణాల గోల్మాల్పై సీవోను విచారించిన మెప్మా
యాదాద్రి, వెలుగు: భువనగిరిలో నకిలీ సంఘాలను ఏర్పాటు చేసి కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న వ్యవహారంపై మెప్మా ఉన్నతాధికారుల బృందం సోమవారం విచారణ నిర్వహించిం
Read Moreప్రభుత్వ పథకాల ప్రచారానికే బస్సు యాత్ర
పెబ్బేరు, వెలుగు: ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరవేయాలనే సంకల్పంతో నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి బస్సు యాత్ర చేపట
Read Moreతుర్కపల్లి మండలంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు : యాదాద్రి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
యాదాద్రి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి యాదగిరిగుట్ట, వెలుగు: తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప
Read More












