నల్గొండ

తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ : రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్, వెలుగు:  రాష్ట్రంలో బీఆర్ఎస్ దుకాణం బంద్​అయ్యిందని, తాము వద్దన్నా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారని భువనగిరి పార్లమెంట్ ఇన్​

Read More

మఠంపల్లిలో ఎడ్ల బండలాగు పోటీలు షురూ..

మండల కేంద్రంలోని శుభవార్త చర్చి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఎడ్లు బండలాగు  పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను శుభోదయ

Read More

గంజాయి రవాణా చేస్తే చర్యలు : ఎస్పీ చందనా దీప్తి

నార్కట్​పల్లి, వెలుగు : ఎవరైనా గంజాయి అమ్మినా.. రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పో

Read More

ఈతకు వెళ్లి తండ్రీకొడుకు మృతి

మోత్కూరు, యాదగిరిగుట్ట, వెలుగు : వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లిన తండ్రీకొడుకులు చనిపోయారు. కాగా, తండ్రి మృతదేహం లభించకపోవడంతో ఫైర్​సిబ్బంది 5 గంటల పాటు శ్

Read More

కాంగ్రెస్‌‌లోకి గుత్తా అమిత్‌‌!.. ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి దూరం

నల్గొండ, వెలుగు : శాసనమండలి చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌రెడ్డి కొడుకు అమిత్‌‌రెడ్డి త్వరలో కాంగ్రెస్‌‌లో చేరనున

Read More

మర్యాలలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత .. రెడ్​ అలర్ట్​ ప్రకటించిన అధికారులు

రికార్డ్ స్థాయి​ ఉష్ణోగ్రత నమోదు  మర్యాలలో రెడ్​ అలర్ట్​ ప్రకటించిన అధికారులు  జిల్లా అంతటా ఆరంజ్ అలర్ట్​ బయటకు రావడానికి జంకుతున్న

Read More

వద్దన్నా బీఆర్ఎస్ నాయకులు.. నా వెంట తిరుగుతున్నరు : రాజగోపాల్ రెడ్డి

మునుగోడులో  వద్దన్నా..  బీఆర్ఎస్ నాయకులు  తన  దగ్గరికి వస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.   జేబులో కాంగ్రెస్ క

Read More

రూ. 5 కోట్ల విలువైన గంజాయి తగలబెట్టారు

నల్లగొండ జిల్లాలో సీజ్ చేసిన గంజాయిని తగలబెట్టారు జిల్లా ఎస్పీ చందనాదీప్తి.   నల్లగొండ జిల్లాలోని పలు  పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని రోజు

Read More

భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నార్కట్​పల్లి,వెలుగు(రామన్నపేట): భువనగిరిలో ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్​చార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డ

Read More

ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలి : ఎస్.వెంకట్​రావు

సూర్యాపేట, వెలుగు : పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్​రావు కో

Read More

లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి : విజయలక్ష్మి

యాదాద్రి, వెలుగు : లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్​ను గెలిపించాలని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి, శక్తి సమ్మే

Read More

కాంగ్రెస్ ర్యాలీని విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే మందుల సామేల్

తుంగతుర్తి, వెలుగు : ఈనెల 27న తిరుమలగిరి మండల కేంద్రంలో నిర్వహించనున్న కాంగ్రెస్ ర్యాలీని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మందుల సామేల్ పార్టీ శ్రేణులకు పిల

Read More

పుంజుకోని ధాన్యం కొనుగోళ్లు .. కొనుగోలు కేంద్రాల్లోనే వడ్ల కుప్పలు

హమాలీల సంఖ్య సరిపడా లేదు సెంటర్లు ఓపెన్​ చేసి 26 రోజులు అయినా.. కొన్నది 75 వేల టన్నులు 2.93 లక్షల ఎకరాల్లో పంట సాగు  దిగుబడి అంచనా 5.25

Read More