నల్గొండ

యాదాద్రి ఆలయ ధర్మకర్త మండలి కీలక సమావేశం

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి పుణ్యక్షేత్రంలో ఆలయ ధర్మకర్త మండలి సమావేశమైంది.  ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధి,

Read More

పోక్సో కేసులో దోషికి 25 ఏండ్లు జైలు శిక్ష.. 2020లో మిర్యాలగూడ పోలీసులు కేసు నమోదు

మిర్యాలగూడ, వెలుగు:  బాలికను అపహరించి లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి నల్గొండ ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ట్రాక్ కోర్

Read More

నిరుద్యోగులకు శుభవార్త:మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్ దగ్గరఆగస్టు 14న జాబ్ మేళా

హైదరాబాద్ సిటీ, వెలుగు: మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్ వద్ద ఉన్న జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆఫీస్​లో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా

Read More

బుల్లెట్ ట్రైన్ కారిడార్ సాధన కోసం..సూర్యాపేటలో భారీ ర్యాలీ

సూర్యాపేట, వెలుగు:  జాతీయ రహదారి 65 సమాంతర బుల్లెట్ ట్రైన్ కేటాయింపులో జరిగిన మోసాన్ని నిరసిస్తూ సూర్యాపేట పట్టణంలో గురువారం వేలాది మంది విద్యార్

Read More

సూర్యాపేట జిల్లాలో దంపతులను చంపింది పోలీసులే..పోలీసుల అదుపులో కానిస్టేబుళ్లు షరీఫ్‌‌, సుందరయ్య ?

వాళ్ల గోతులను వాళ్లతోనే తీయించి ఘాతుకం.. మోతె (మునగాల), వెలుగు: సూర్యాపేట జిల్లా మోతె మండలం బీక్యాతండాకు చెందిన దంపతులను ఇద్దరు కానిస్టేబుళ్లే

Read More

మైనర్ పై అత్యాచారం కేసులో 25 ఏళ్ల జైలుశిక్ష .. నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు

నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో స్థానిక పోక్సో న్యాయస్థానం (POCSO Court) సంచలన తీర్పు వెలువరించింది. నేరం రుజువు కావడ

Read More

'విద్య' మిల్లులో 2.89 లక్షల బస్తాల వడ్లు మాయం.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికారుల తనిఖీలు

    మొత్తం విలువ రూ. 33.60 కోట్లు ఉంటుందని అంచనా     యాదాద్రి జిల్లా తుమ్మలగూడెంలోని మిల్లులో ఆఫీసర్ల తనిఖీ యాదాద్ర

Read More

భార్యాభర్తలను చంపి పాతిపెట్టారు..సూర్యాపేట జిల్లా మోతేలో ఘటన

మోతే (మునగాల), వెలుగు : గుర్తు తెలియని వ్యక్తులు భార్యాభర్తలపై దాడి చేసి హత్య చేసిన అనంతరం గుట్టుచప్పుడు కాకుండా గ్రామ శివారులో పాతిపెట్టారు. ఈ ఘటన సూ

Read More

నల్గొండ జిల్లాలో విషాద ఘటన.. మగబిడ్డ పుట్టిన వారానికే బాలింత చచ్చిపోయింది !

ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో చెట్టుకు ఉరేసుకుని మృతి అనారోగ్యం, మనస్తాపమే కారణం? నల్గొండ, వెలుగు: మూడు కాన్పుల్లో ఆడపిల్లలు పుట్టగా.. నాలుగో కాన

Read More

సాగర్ నీళ్లొస్తేనే సాగుకు నీటి విడుదల.. లేకపోతే కష్టమే !

కూసుమంచి, వెలుగు: పాలేరు జలాశయానికి సాగర్ నుంచి నీటి విడుదల లేకపోతే సాగుకు నీటి విడుదల చేయడం కష్టమేనని ఐబీ ఎస్‌‌‌‌‌‌&zwn

Read More

క్షుద్రపూజలు చేయడం లేదు..భక్తితో వరుణయాగం చేస్తున్నాం: మంత్రి వెంకట్‌‌రెడ్డి

నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో కరువు తీరి, రైతులందరికీ సమృద్ధిగా సాగునీరు అందాలనే సదుద్దేశంతోనే భక్తిశ్రద్ధలతో వరుణయాగం నిర్వహిస్తున్నామని, కొంతమందిలా క్

Read More

నాగార్జునసాగర్‌లో వైభవంగా సీఎం రేవంత్ వరుణ యాగం..

రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వరుణ యాగాన

Read More

కరువు తీరా వానలు పడాలని పూజలు..సాగర్ తీరంలో వరుణయాగం

ప్రభుత్వ ఆధ్వర్యంలో  భారీ ఏర్పాట్లు మంచికాలం వస్తుందని రైతన్నల ఆశ  నల్గొండ, వెలుగు :  ఎల్​నినోతో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ

Read More