నల్గొండ
యాదాద్రి జిల్లాలో ఉప్పొంగిన మూసీ.. సంగెంలో వరద ప్రవాహం.. కత్వ వంతెనపై నుంచి వరద నీరు
యాదాద్రి, వెలుగు: హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మం
Read Moreసూర్యపేట జిల్లా మేళ్లచెరువులో రూ.48 కోట్ల బియ్యం పక్కదారి
మేళ్లచెరువు, వెలుగు : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు లోని ఓ రైస్ మిల్లులో 48 కోట్ల సీఎంఆర్ రైస్ పక్కదారి పట్టినట్లు ఆఫీసర్లు గుర్తించారు. మేళ్లచెరువు లో
Read Moreసోషల్ మీడియాలో పరిచయం.. పెళ్లి పేరుతో మోసం.. రెండు నెలలు కాపురం చేసి జంప్ .
బాధితురాలు అడ్వకేట్.. హుజూర్ నగర్, వెలుగు: సోషల్ మీడియాలో పరిచయమై ప్రేమ పేరుతో పెండ్లి చేసుకొని, ఓ మహిళా అడ్వకేట్ను మోసం చేశాడు. సూర్యా
Read Moreయాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ట్రస్టు బోర్డు ఏర్పాటులో నిబంధనల అమలుకు సంబంధించి ప్రభుత్వంతోపాటు కొత్త ట్రస్టు బోర్డు చైర్
Read Moreసూర్యాపేట: 102 మొబైల్స్ రికవరీ
సూర్యాపేట, వెలుగు: ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతతో పాటు వారి డిజిటల్ భద్రతకు పోలీస్ శాఖ ప్రాధాన్యమిస్తోందని సూర్యాపేట ఎస్పీ కె.నరసింహ తెలిపారు. జిల్లాల
Read Moreనల్గొండ: అవయవ దాతల కుటుంబాలు సమాజానికి ఆదర్శం : కలెక్టర్ చంద్రశేఖర్
నల్గొండ,వెలుగు: పుట్టెడు దుఃఖంలోనూ మానవత్వాన్ని చాటుకుని, మరణానంతరం పలువురి జీవితాల్లో వెలుగులు నింపిన అవయవదాతల కుటుంబాలు సమాజానికి ఆదర్శంగా నిలిచాయని
Read Moreసీఎంఆర్ మళ్లింపుపై పంచాయితీ..యాదాద్రి జిల్లాలో తనకు 6 వేల క్వింటాళ్ల వడ్లు ఇవ్వలేదని మిల్లర్ ఆరోపణ
ఇద్దరు మిల్లర్లు అడ్జస్ట్ చేసుకున్నారంటున్న సివిల్ సప్లయ్ ధాన్యం దారి మళ్లింపుతో ఇటీవల మిల్లర్ అరెస్టు &
Read Moreయాదాద్రి థర్మల్ ప్లాంట్ ఎదుట నిర్వాసితుల ధర్నా..హామీలు అమలు చేయాలని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్
మిర్యాలగూడ, వెలుగు : యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా
Read Moreసూర్యాపేట జిల్లాలో రూ.20 లక్షల విలువైన ఫోన్లు బాధితులకు అందజేత
సూర్యాపేట జిల్లాలో దాదాపు 20 లక్షల రూపాయల విలువైన ఫోన్లను బాధితులకు అందజేశారు జిల్లా ఎస్పీ నరసింహ. ఇటీవల చోరీలకు గురైన ఫోన్లను రికవరీ చేసిన పోలీ
Read Moreఆఫీసర్ల మెడకు సీఎంఆర్ ఉచ్చు.. సూర్యాపేట జిల్లాలో మిల్లర్ల అక్రమాలపై స్పెషల్ టీం ముమ్మర విచారణ
సివిల్ సప్లై అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలు జరిగాయని ఆరోపణలు డీఫాల్ట్, మూతపడిన, ఓపెన్ కాని మిల్లులకు కేటాయింపులపై ఆరా ఆఫీసర్ల పాత్రపైనా వివరాల
Read Moreనాకు పదవులు ముఖ్యం కాదు.. ప్రజలకు సేవ చేయడమే ముఖ్యం
భారీ మెజార్టీ ఇస్తామని మాటిస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా 2028 ఆగస్టు నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి : మంత్రి కోమటిరెడ్డి వెంకట
Read Moreనా మీద కక్షతోనే కేసీఆర్ SLBCని పక్కన పడేసిండు ..2028 ఆగస్టుకు సొరంగం ద్వారా 4 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2028 ఆగస్టు నాటికి సొరంగం పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని వె
Read Moreబీఎల్వో స్థాయి సమావేశాలు.. నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్
నల్గొండ, వెలుగు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా చనిపోయిన, శాశ్వతంగా చిరునామా మారిన, గైర్హాజరైన ఓటర్ల వివరాల క్షేత్రస్థాయి పరిశీలన
Read More












