నల్గొండ

సూర్యాపేట: 102 మొబైల్స్ రికవరీ

సూర్యాపేట, వెలుగు: ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతతో పాటు వారి డిజిటల్ భద్రతకు పోలీస్ శాఖ ప్రాధాన్యమిస్తోందని సూర్యాపేట ఎస్పీ కె.నరసింహ తెలిపారు. జిల్లాల

Read More

సీఎంఆర్ మళ్లింపుపై పంచాయితీ..యాదాద్రి జిల్లాలో తనకు 6 వేల క్వింటాళ్ల వడ్లు ఇవ్వలేదని మిల్లర్ ఆరోపణ

    ఇద్దరు మిల్లర్లు అడ్జస్ట్ చేసుకున్నారంటున్న సివిల్ సప్లయ్      ధాన్యం దారి మళ్లింపుతో ఇటీవల మిల్లర్ అరెస్టు &

Read More

యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఎదుట నిర్వాసితుల ధర్నా..హామీలు అమలు చేయాలని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్

మిర్యాలగూడ, వెలుగు : యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా

Read More

సూర్యాపేట జిల్లాలో రూ.20 లక్షల విలువైన ఫోన్లు బాధితులకు అందజేత

 సూర్యాపేట జిల్లాలో దాదాపు 20 లక్షల రూపాయల విలువైన ఫోన్లను బాధితులకు అందజేశారు జిల్లా ఎస్పీ నరసింహ. ఇటీవల చోరీలకు గురైన ఫోన్లను రికవరీ చేసిన పోలీ

Read More

ఆఫీసర్ల మెడకు సీఎంఆర్ ఉచ్చు.. సూర్యాపేట జిల్లాలో మిల్లర్ల అక్రమాలపై స్పెషల్ టీం ముమ్మర విచారణ

సివిల్ సప్లై అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలు జరిగాయని ఆరోపణలు డీఫాల్ట్, మూతపడిన, ఓపెన్ కాని మిల్లులకు కేటాయింపులపై ఆరా ఆఫీసర్ల పాత్రపైనా వివరాల

Read More

నాకు పదవులు ముఖ్యం కాదు.. ప్రజలకు సేవ చేయడమే ముఖ్యం

భారీ మెజార్టీ ఇస్తామని మాటిస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా     2028 ఆగస్టు నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి : మంత్రి కోమటిరెడ్డి వెంకట

Read More

నా మీద కక్షతోనే కేసీఆర్ SLBCని పక్కన పడేసిండు ..2028 ఆగస్టుకు సొరంగం ద్వారా 4 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం

    మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి      2028 ఆగస్టు నాటికి సొరంగం పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని వె

Read More

బీఎల్వో స్థాయి సమావేశాలు.. నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్

నల్గొండ, వెలుగు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా చనిపోయిన, శాశ్వతంగా చిరునామా మారిన, గైర్హాజరైన ఓటర్ల వివరాల క్షేత్రస్థాయి పరిశీలన

Read More

నాణ్యమైన విద్యకు తొలి ప్రాధాన్యత.. యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి

యాదగిరిగుట్ట, వెలుగు: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు నాణ్యమైన, రుచికరమైన పోషకాహారం, నాణ్యమైన విద్యను అందించాలని యాదాద్రి భువనగిర

Read More

జనంపల్లి తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలో తనిఖీలు

యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలోని తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు శు

Read More

కోదాడ కోర్టును మోడల్ కోర్టుగా తీర్చిదిద్దుతాం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి

కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడలో ఫైళ్ల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యాక కోర్టును మోడల్ కోర్టుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని జిల్లా ప్రధాన

Read More