నల్గొండ
ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే.. ఫ్లెక్సీలు తొలగిస్తారా..? MLC కవిత ఆగ్రహం
హైదరాబాద్: నల్లగొండ జిల్లా కేంద్రంలో జాగృతి ఫ్లెక్సీలు తొలగించడంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే ఫ్లెక్సీలు
Read Moreడ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
యాదాద్రి, వెలుగు: జిల్లాను డ్రగ్స్రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని యాదాద్రి అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు సూచించారు. కలెక్టరేట్లో
Read Moreబాల్యవివాహాలను అరికట్టాలి
కట్టంగూర్ (నకిరేకల్), వెలుగు : బాల్య వివాహాలు, శిశు విక్రయాలను అరికట్టాలని ఐసీడీఎస్ సీడీపీవో అస్ర అంజుం అధికారులకు సూచించారు. మంగళవారం, కట్టంగూర
Read Moreబస్వాపురం నిర్వాసితులకు పరిహారం అందించాలి : ఎస్.వీరయ్య
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య యాదాద్రి, వెలుగు: బస్వాపురం రిజర్వాయర్పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయడంతోపాటు నిర
Read Moreప్రతి నెలా 100 ఫోన్లు రికవరీ : ఎస్పీ నరసింహ
సూర్యాపేట, వెలుగు: ప్రతి నెలా జిల్లా పోలీసులు 100కు పైగా మొబైల్ ఫోన్స్ రికవరీ చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. మంగళవారం 102 ఫోన్
Read Moreక్రీడలతో ఆరోగ్యవంతమైన జీవితం : కలెక్టర్ ఇలా త్రిపాఠి
కలెక్టర్ ఇలా త్రిపాఠి హాలియా/ నల్గొండ అర్బన్, వెలుగు: క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుందని నల్గొండ కలెక్ట
Read Moreనల్గొండ జిల్లాలో గంజాయి రవాణా కేసులో నలుగురు అరెస్టు
నకిరేకల్, (వెలుగు): గంజాయి రవాణా కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శివరామిరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక పీఎస్లో వివరాలు వెల్లడి
Read Moreఆన్ లైన్ బెట్టింగ్ లో నష్టపోయి దొంగగా మారిన బీటెక్ యువకుడు
హుజూర్ నగర్, వెలుగు: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరంనకు చెందిన మల్లికార్జున్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి ఆన్ లైన్ గేమ్స్ బెట్టింగ్ యాప్ లో
Read Moreపీహెచ్సీలను బలోపేతం చేయాలి : ములకలపల్లి రాములు
సూర్యాపేట, వెలుగు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించి, వాటిని బలోపేతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్
Read Moreఅబుల్ కలాం ఆశయాలను కొనసాగిద్దాం : కలెక్టర్ తేజేస్ నంద్లాల్ పవార్
సూర్యాపేట/ తుంగతుర్తి, వెలుగు: మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను కొనసాగిద్దామని సూర్యాపేట కలెక్టర్ తేజేస్ నంద్లాల్ పవార్ పిలుపునిచ్చారు. మంగళవారం
Read Moreనవంబర్ 13 నుంచి ఎంజీయూ పరిధిలో సెమిస్టర్ పరీక్షలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న 18,827 మంది విద్యార్థులు నల్గొండ, వెలుగు: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధ
Read Moreయాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఘనంగా అంజన్నకు ఆకుపూజ
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి 'ఆకు పూజ'ను ఆలయ అర్చకులు మంగళవారం ఘనంగా
Read Moreప్రైవేట్ బస్సులో మంటలు..28 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్
డ్రైవర్ అప్రమత్తతతో బయటపడ్డ 28 మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా నల్గొండ జిల్లాలో ఘటన చిట్య
Read More












