నల్గొండ
ఇవాళ(జూన్ 13) తాళ్లకుంటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ... హాజరుకానున్న మంత్రి వివేక్ వెంకటస్వామి
ఏర్పాట్లను పరిశీలించిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మధుబాబు కేతేపల్లి( నకిరేకల్), వెలుగు: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం
Read Moreనల్గొండ: సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్గొండ, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 14,500 కోట్లతో నిర్మించనున్న హ్యామ్రోడ్ల శంక
Read Moreసూర్యాపేట: బస్సు ప్రయాణికులే లక్ష్యంగా ఫోన్ల చోరీ..
మనీ యాప్స్ ద్వారా నగదు కాజేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ సూర్యాపేట, వెలుగు: బస్సుల్లో ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుక
Read More‘నల్గొండ ఐకాన్’లో 100 బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలు సక్సెస్
నల్గొండ, వెలుగు: ఐకాన్ హాస్పిటల్ అత్యంత క్లిష్టమైన 100 బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసింది. ఒకప్పుడు జిల్లాలో ఎవరికైనా బ్రెయిన
Read Moreభూమి విలువ పెరిగినా పరిహారానికి పాత రేట్లే! భూ నిర్వాసితులకు చేకూరని ప్రయోజనం
భూముల మార్కెట్ విలువను భారీగా సవరించిన సర్కార్ హెచ్ఎండీఏ, ఎన్హెచ్, ఎస్హెచ్ పరిధిలో విస్తృ
Read Moreయాదగిరిగుట్ట: ‘సర్’ పేరుతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖతం చేస్తోంది
ఏఐసీసీ జాతీయ కార్యదర్శి సచిన్ యాదగిరిగుట్ట, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘సర్’ పేరుతో ఓట్లను తొలగిస్తూ దేశంలో ప్రజాస్వామ్య
Read Moreరైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్ర : కవిత
అన్నదాతల కష్టాలను, వారి గొంతుకను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే నల్లగొండను వేదికగా ఎంచుకున్నట్లు టీఆర్ఎస్ చీఫ్ కవిత స్పష్టం చేశారు.నల్లగొండ
Read Moreవేగం కాదు.. ప్రాణాలు ముఖ్యం..నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం
చిట్యాల, వెలుగు : వేగంతో డ్రైవ్ చేయడం కాదని, ప్రాణాలతో ఇంటికి చేరడం ముఖ్యమని డీజీపీ(టెక్నికల్ సర్వీసెస్) వి.వి. శ్రీనివాస్ రావు, ఎస్పీ శరత్ చంద్ర పవా
Read Moreజూన్17న హ్యామ్ రోడ్లకు సీఎం శంకుస్థాపన..నల్లగొండ జిల్లా కనగల్లో భారీ బహిరంగ సభ
మంత్రి కోమటిరెడ్డి వెల్లడి నల్గొండ, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోం
Read Moreప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ శిక్షణ.. అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు
సూర్యాపేట, వెలుగు: కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో సమానంగా అత్యాధునిక సాంకేతిక అవకాశాలు దక్కాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ శిక్షణ అందిస
Read Moreఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తి చేయాలి.. రైతులకు సాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ/మేళ్లచెరువు(చింతలపాలెం)/పాలక వీడు, వెలుగు: ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్, సి
Read Moreధరలు పెంచిన మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి .. సామాన్య ప్రజలకు తీవ్రభారం
నల్గొండ/సూర్యాపేట, వెలుగు: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపిందని, ఇంద
Read Moreఅంతర్జాతీయ వడ్రంగి పోటీలకు ..సికింద్రాబాద్ యువకుడు ఎంపిక
పద్మారావునగర్, వెలుగు: చైనాలో జరగనున్న అంతర్జాతీయ కార్పెంట్రీ(వడ్రంగి) నైపుణ్య పోటీల్లో భారతదేశం తరఫున సికింద్రాబాద్కు చెందిన
Read More











