నల్గొండ
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ మల్లు రవి
కల్వకుర్తి/ఆమనగల్లు, వెలుగు : తెలంగాణలోని ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు, ఉద్యోగులకు పూర్తి ఆదరణ లభిస్తోందని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు
Read Moreఇయ్యాల్టి (ఏప్రిల్ 26) నుంచి యాదగిరీశుడి జయంతి ఉత్సవాలు
యాదగిరిగుట్ట, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఆదివారం మొదలు కానున్నాయి. ఈ నెల 26 నుంచి 30 వరకు
Read Moreబీఆర్ఎస్నేతల అరెస్ట్..రఘునాథపల్లి స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ధర్నా
జనగామ/యాదాద్రి/రఘునాథపల్లి, వెలుగు: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను యాదాద్రి, జనగామ జిల్లాల పో
Read Moreవడ్ల గ్రేడింగ్సమస్యను పరిష్కరించాలి : కలెక్టర్ హైమావతి
కోహెడ, వెలుగు: ధాన్యం గ్రేడింగ్ సమస్యను పరిష్కరించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతిని రైతులు కోరారు. శుక్రవారం రాత్రి కోహెడ మండలం శనిగరం ఐకేపీ సెంటర్&zw
Read Moreఏదో ఒక స్కీం పూర్తిగా అమలు చేయాలి : గుత్తా సుఖేందర్ రెడ్డి
సర్కారుకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచన నల్గొండ, వెలుగు: రైతు భరోసా, బోనస్.. ఏదో ఒక స్కీంను పూర్తిస్థాయిలో అమలు చేయాలని
Read Moreనరసింహుడి జయంతి ఉత్సవాలు... యాదగిరిగుట్టలో ఏప్రిల్ 26 నుంచి 30 వరకు..
పాతగుట్టలో 27 నుంచి 30 వరకు వేడుకలు ఐదు రోజులు ఆర్జిత సేవలు బంద్ యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరస
Read Moreడాక్టర్లు అందుబాటులో లేకుంటే చర్యలు తప్పవు : సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
హుజూర్ నగర్,వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు రోగులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని సూర్యాప
Read Moreఊపందుకున్న ధాన్యం కొనుగోలు.. వడ్ల కొనుగోళ్లలో నిజామాబాద్ టాప్ ..తర్వాతి స్థానాల్లో నల్గొండ, సూర్యాపేట
రాష్ట్రంలో ఐదు లక్షల టన్నులకు చేరువైన కొనుగోళ్లు 4,900కి పైగా సెంటర్లలో 55 వేల మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ రైతుల ఖాతాల్లో &
Read Moreబత్తాయి కనుమరుగు!...ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏటేటా తగ్గుతోన్న సాగు
3.10 లక్షల ఎకరాల నుంచి 40 వేల ఎకరాలకు డౌన్ మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతుల అనాసక్తి గతంతో పోలిస్తే
Read Moreమే1 నుంచి ఎంజీయూకు వేసవి సెలవులు
నల్గొండ, వెలుగు : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని పీజీ కళాశాలలకు మే 1 నుంచి 31 వరకు విద్యార్థులకు వేసవి సెలవులను ప్రకటిస్తూ రి
Read Moreఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. డిపోలకే పరిమితమైన బస్సులు
నెట్వర్క్, వెలుగు : ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన సమ్మెతో ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, మె
Read Moreరైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనాలి
నకిరేకల్, వెలుగు : ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులకు సూచించారు. బుధవా
Read Moreసెలవు రోజుల్లోనే స్కూళ్లలో రిపేర్లు పూర్తి చేయాలి.. రిపేర్ల అంచనాలు రూపొందించాలి
యాదాద్రి, వెలుగు : సెలవు రోజుల్లోనూ స్కూళ్లు, హాస్టళ్లలో అవసరమైన రిపేర్లను పూర్తి చేయాలని యాదాద్రి అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావు ఆదేశించారు. ఏఏ రిపే
Read More












