నల్గొండ

గ్రామాభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం : ఎమ్మెల్యే మందుల సామెల్

తుంగతుర్తి, వెలుగు:  గ్రామ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.  ఆదివారం తిరుమలగిరి మండల కేంద్రంలో

Read More

పైసలు ఇచ్చాకే.. ప్రమాణ స్వీకారం చెయ్!..

 సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేస్తే రూ. 50 లక్షలు ఇస్తానని అభ్యర్థి హామీ  ఎన్నుకున్నాక  మాట మార్చాడంటున్న వార్డు సభ్యులు, గ్రామస్తులు

Read More

రెవెన్యూ శాఖలో అక్రమాలు.. వరుసగా బయటపడుతున్న రెవెన్యూ ఆఫీసర్ల అవినీతి

రెవెన్యూ శాఖ మంత్రి వద్దకు  అక్రమ పట్టాల వ్యవహారం  సీరియస్ గా తీసుకుంటున్న కలెక్టర్  మరోపక్క రెవెన్యూ అక్రమాలపై ఇంటెలిజెన్స్ ర

Read More

ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ లో యాదాద్రి టాప్

ఇంటిపెద్ద చనిపోతే కేంద్రం రూ.20 వేల పరిహారం  రాష్ట్రవ్యాప్తంగా11 నెలల్లో 21,371 అప్లికేషన్లు  7,252 మందికి మాత్రమే ఇప్పటివరకు సాయం చె

Read More

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

యాదాద్రి, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు యాదాద్రి  కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. శనివారం కలెక్ట

Read More

సూర్యాపేటలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్   సూర్యాపేట, వెలుగు: ఆకస్మిక వరదలు, అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలను అప్రమత్తం చేయాలనే లక్ష్యంతో ఈ నెల 22న

Read More

యాదగిరిగుట్ట టెంపుల్ లో బయోమెట్రిక్ అటెండెన్స్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈఎస్ఎస్ఎల్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టంను శనివారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చామని

Read More

వయసుతో సంబంధం లేకుండా క్రీడల్లో పాల్గొనాలి : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

నల్గొండ, వెలుగు:  వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు క్రీడలు ఆడాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. నల్గొండ కేంద్రంలోని

Read More

యువత డ్రగ్స్‌‌ కు దూరంగా ఉండాలి : డాక్టర్ ఎం. రాధాకృష్ణ చౌహాన్

సూర్యాపేట, వెలుగు:  దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన యువత ఆల్కహాల్‌‌, గంజాయి, డ్రగ్స్‌‌ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఒకటో అడి

Read More

కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి వెలుగు: కేసీఆర్‌‌‌‌‌‌తో సహా బీఆర్ఎస్ లీడర్లందరూ ఫామ్ హౌస్ లకు పరిమితమయ్యారే తప్ప జనాల్లో  లేరని భు

Read More

రాజకీయాలు కమర్షియల్ కావడం దురదృష్టకరం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు: రాజకీయాలు కమర్షియల్ కావడం దురదృష్టకరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్ నగర్ పట్టణం  కౌండిన్య ఫంక్షన్ హా

Read More

యాదగిరిగుట్ట ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి మూడు గంటల సమయం

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం(డిసెంబర్21)స్వామివారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలతో తరలివచ్చారు. స్వామి వార

Read More

జాండీస్ తో కొడుకు.. గుండెపోటుతో తండ్రి మృతి

యాదాద్రి జిల్లా నెమిలలో తీవ్ర విషాదం రాజాపేట, వెలుగు :  అనారోగ్యంతో కొడుకు.. గుండెపోటుతో తండ్రి మృతిచెందిన ఘటన యాదాద్రి జిల్లాలో జరి

Read More