నల్గొండ

వంద రోజుల్లో రూ.1200 కోట్లు ! .. నీలగిరి అభివృద్ధికి నిధుల వరద 

    రూ.700 కోట్లతో నల్గొండ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు      రూ.450 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కారం    &nb

Read More

రెండు అత్యాచారం కేసుల్లో సంచలన తీర్పులు. దోషులకు 20 ఏళ్లు జైలు

 తెలంగాణలో మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన రెండు వేర్వేరు కేసులకు సంబంధించి .. వేర్వేరు కోర్టులు సంచలన తీర్పులు వెలువరించాయి.  అఘాయిత్

Read More

భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్

యాదాద్రిభువనగిరి:భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్ అయింది.  ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ బృం

Read More

కేసీఆర్​ మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు, వెలుగు : కేసీఆర్ మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు పదేండ్లు మోసపోయారని భువనగిరి పార్లమెంట్ ఇన్​చార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నా

Read More

సీడీ ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం

మర్రిగూడ (చండూరు), వెలుగు: మర్రిగూడ మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన గాయకుడు చెల్లం పాండురంగారావు డాక్టర్ బా బాసాహెబ్ అంబేద్కర్ పై పాట రాసి పాడారు..

Read More

పదవులను కాపాడుకునేందుకే కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నం : జగదీశ్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : పదవులను కాపాడుకునేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మండ

Read More

కాంగ్రెస్ లో చేరిన ఎంపీపీ భగవాన్ నాయక్

హాలియా, వెలుగు: తిరుమలగిరి (సాగర్) మండలం ఎంపీఏ ఆంగోతు భగవాణి యక గురువారం నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

Read More

తుర్కలషాపురంలో చేపల చెరువు లూటీ

మోత్కూరు, వెలుగు : గ్రామస్తులంతా కలిసి చేపల చెరువును లూటీ చేశారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా గుండాల మండలం తుర్కలషాపురంలో గురువారం జరిగింది. గ్రామానికి చెంద

Read More

ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్​ అవుట్ :మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోందని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడే ఉండదని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Read More

నల్గొండ జిల్లాలో వాళ్ల మధ్య పవర్​ వార్​!

    యాదాద్రి పవర్​ప్లాంట్​అక్రమాలపై నిలదీస్తున్న  బ్రదర్స్     వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణ &nbs

Read More

మోత్కూరు మార్కెట్​ జాగా..మున్సిపాలిటీకి దక్కేనా ?

    వెజ్ మార్కెట్ స్థలం ఆక్రమించి షట్టర్ల నిర్మాణం     రూ.20 కోట్ల ప్రాపర్టీ కోసం..    ఐదేళ్లుగా పోర

Read More

ఓట్ల జాతర.. ప్రారంభమైన నామినేషన్లు

మహబూబ్ నగర్, మెదక్, మల్కాజ్ గిరిలో డీకే అరుణ, రఘునందన్, ఈటల దాఖలు నాగర్ కర్నూల్ లో మల్లురవి నామినేషన్ నిజామాబాద్, ఆదిలాబాద్, భువ

Read More

ప్రశాంత్​ను కాపాడలేకపోయాం : హనుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు : అన్ని ప్రయత్నాలు చేసినా స్టూడెంట్​ప్రశాంత్​ను కాపాడుకోలేకపోయామని యాదాద్రి కలెక్టర్ హనుమంతు జెండగే తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో

Read More