నల్గొండ

 నల్గొండ,యాదాద్రి జిల్లాల్లో ఇవాళ్టి (జూన్ 4) నుంచి గ్రామ, వార్డు సభలు

యాదాద్రి/నల్గొండ, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో ఈ నెల 4,

Read More

రికార్డు స్థాయిలో వడ్ల సేకరణ.. టార్గెట్ మించి కొనుగోలు చేసిన సర్కార్ 

నల్గొండ, వెలుగు: నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

నాగార్జున సాగర్ బుద్ధవనంలో రూ.25 కోట్లతో డిజిటల్ ఎక్స్‌‌‌‌పీరియన్స్ సెంటర్

ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోన్న నాగార్జునసాగర్‌‌‌‌లోని బుద్ధవనానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త హంగులు అద్దు

Read More

యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ గా శ్రీనివాస్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ గా బర్ల శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు కమిషనర్ గా ఉన్న లింగస్వామిని ప్రభుత్వం

Read More

కోదాడలో అధిక వడ్డీ ఆశ చూపి రైతులను ముంచిన రియల్టర్..రూ.11 కోట్లు వసూలు చేసి పరార్, రైతుల ఆందోళన

కోదాడ, వెలుగు: తాను రియల్  ఎస్టేట్  వ్యాపారం  చేస్తున్నానని పెట్టుబడి కోసం డబ్బులు కావాలని చెప్పి, ఆ డబ్బులకు అధిక వడ్డీ ఇస్తానని చెప్ప

Read More

దేశానికే ఆదర్శం తెలంగాణ.. తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలను సన్మానం

    రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పలువురు మంత్రులు      ఉమ్మడి మహబూబ్​నగర్, నల్గొండ, మెదక్​ జిల్లాల్లో అట్ట

Read More

యాదాద్రి జిల్లాలోని పింఛన్ పైసలు సరిగా రాలే!

యాదాద్రి, వెలుగు : డబ్బులు సరిగా రాకపోవడంతో  ఆసరా పింఛన్ల పంపిణీ మధ్యలోనే నిలిచిపోయింది. గడిచిని ఐదు రోజులుగా లబ్ధిదారులు పోస్టాఫీసుల చుట్టూ తిరు

Read More

యాదగిరిగుట్ట పరిధిలో వర్తక సంఘం షాపుల గడువు పొడిగింపు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వర్తక సంఘం ఆధ్వర్యంలో ఉన్న 114 షాపుల కాలపరిమితి మే 31తో ముగియగా, దేవాదాయ శాఖ వాటి

Read More

పేదల సమగ్ర అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, వెలుగు : పేద ప్రజల సమగ్ర అభివృద్ధి, సంక్షేమమే తన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Read More

ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో పేదల సొంతింటి కల సాకారం

    ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు     ఆయా చోట్ల మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల హాజరు నెట్​వర్క్, వెలుగు : పేదల సొంతిం

Read More

బీజేపీ లీడర్లు బస్సు యాత్రకు బదులు.. ఢిల్లీకి పాదయాత్ర చేస్తే బెటర్‌‌

    కేంద్రాన్ని ఒప్పించి వడ్లు కొనేలా చేస్తే బీజేపీ లీడర్లకు క్షీరాభిషేకం చేస్తం  బీఆర్‌‌ఎస్‌‌ బొందలగడ్డ పార్ట

Read More

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

ఆమనగల్లు,వెలుగు : అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం కడ్తాల్ మండలం వ

Read More

యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. స్వామి దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్ లో భక్తులు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులకు తోడు ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుం

Read More