నల్గొండ
యాదగిరిగుట్ట: ‘సర్’ పేరుతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖతం చేస్తోంది
ఏఐసీసీ జాతీయ కార్యదర్శి సచిన్ యాదగిరిగుట్ట, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘సర్’ పేరుతో ఓట్లను తొలగిస్తూ దేశంలో ప్రజాస్వామ్య
Read Moreరైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్ర : కవిత
అన్నదాతల కష్టాలను, వారి గొంతుకను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే నల్లగొండను వేదికగా ఎంచుకున్నట్లు టీఆర్ఎస్ చీఫ్ కవిత స్పష్టం చేశారు.నల్లగొండ
Read Moreవేగం కాదు.. ప్రాణాలు ముఖ్యం..నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం
చిట్యాల, వెలుగు : వేగంతో డ్రైవ్ చేయడం కాదని, ప్రాణాలతో ఇంటికి చేరడం ముఖ్యమని డీజీపీ(టెక్నికల్ సర్వీసెస్) వి.వి. శ్రీనివాస్ రావు, ఎస్పీ శరత్ చంద్ర పవా
Read Moreజూన్17న హ్యామ్ రోడ్లకు సీఎం శంకుస్థాపన..నల్లగొండ జిల్లా కనగల్లో భారీ బహిరంగ సభ
మంత్రి కోమటిరెడ్డి వెల్లడి నల్గొండ, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోం
Read Moreప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ శిక్షణ.. అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు
సూర్యాపేట, వెలుగు: కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో సమానంగా అత్యాధునిక సాంకేతిక అవకాశాలు దక్కాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ శిక్షణ అందిస
Read Moreఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తి చేయాలి.. రైతులకు సాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ/మేళ్లచెరువు(చింతలపాలెం)/పాలక వీడు, వెలుగు: ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్, సి
Read Moreధరలు పెంచిన మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి .. సామాన్య ప్రజలకు తీవ్రభారం
నల్గొండ/సూర్యాపేట, వెలుగు: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపిందని, ఇంద
Read Moreఅంతర్జాతీయ వడ్రంగి పోటీలకు ..సికింద్రాబాద్ యువకుడు ఎంపిక
పద్మారావునగర్, వెలుగు: చైనాలో జరగనున్న అంతర్జాతీయ కార్పెంట్రీ(వడ్రంగి) నైపుణ్య పోటీల్లో భారతదేశం తరఫున సికింద్రాబాద్కు చెందిన
Read Moreమహిళ గొంతులో ఇరుక్కున్న చేప ముల్లు.. ఎండోస్కోపీ ద్వారా తొలగించిన గాంధీ ఆస్పత్రి డాక్టర్లు
పద్మారావు నగర్, వెలుగు: ఓ మహిళ గొంతులో ఇరుక్కున్న చేప ముల్లును సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం డాక్టర్లు తొలగించారు. నల్గొండ జి
Read Moreలీగల్గా కిందామీద చేసైనా రాష్ట్రంలో అధికారంలోకి వస్తం : ఎంపీ అర్వింద్
బెంగాల్ కంటే తెలంగాణలో గెలవడం ఈజీ: ఎంపీ అర్వింద్ పార్టీలో అభిప్ర
Read Moreతెలంగాణలో చారిత్రక సంపద.. కొలనుపాక గుడిలో అపురూప చిత్రాలు
యక్షగాన ఘట్టాలు, ఊరేగింపు దృశ్యాలతో అద్భుతమైన మ్యూరల్స్ 16, 17వ శతాబ్దాల నాటివని కొత్త తెలంగాణ చరిత్ర బృందం వెల్లడి హైదరాబాద్, వెలుగు : రాష్
Read Moreరేవంత్ కు ఏటీఎంలా పాలమూరు...కాళేశ్వరంలో కేసీఆర్ను కాపాడేందుకే కాలయాపన
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు యాదాద్రి, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డికి పాలమూరు, రంగారెడ్డి, మూసీ ఏటీఎంలా మారాయని, ఏఐసీ
Read Moreనల్లగొండ జిల్లా దామరచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
నల్లగొండ జిల్లా దామరచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ యార్డ్ దగ్గర బైకులు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చ
Read More












