నల్గొండ
కంపెనీ వద్దు.. చదువు ముద్దు..గవర్నర్ కు లేఖలు రాసిన ఆరేగూడెం చిన్నారులు
చిట్యాల, వెలుగు : నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఆరేగూడెం గ్రామంలో పాఠశాలకు సమీపంలో ఉన్న రసాయన వ్యర్థాల పరిశ్రమ నుంచి వస్తున్న తీవ్రమైన దుర్వాసన వల్ల చద
Read Moreహాలియాలో ఘనంగా తీజ్..లంబాడ సంస్కృతికి ప్రతీక మొలకల పండుగ
ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి హాజరు హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా హాలియా పట్టణ కేంద్రంలో లంబాడ సంస్కృతికి ప్రతీక అయిన తీజ్ (మొలకల) పం
Read Moreసంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలి..యువత సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలి
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదాద్రి, వెలుగు : ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో యువజన కాంగ్రెస్ శ్రేణులు
Read Moreఆగస్టు 10న నాగార్జునసాగర్ లో వరుణయాగం.. కృష్ణా నది ఒడ్డున యాగంలో సీఎం రేవంత్రెడ్డి
వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాగార్జునసాగర్లో వరుణ యాగం నిర్వహించనుంది. ఇందుకోసం భారీ పందిరి నిర్మించి యజ్ఞ
Read Moreల్యాబ్ అద్దెకు తీసుకొని.. డ్రగ్స్ తయారీ.. యాదాద్రిలో రూ.54 కోట్ల విలువైన మెఫిడ్రిన్ పట్టివేత
అక్కడి నుంచి నాగ్పూర్కు తరలిస్తున్న ముఠా నలుగురి అరెస్ట్.. పరారీలో మరో నలుగురు యాదాద్రి, వెలుగు: ల్యాబ్ను అద్
Read Moreయాదాద్రి భువనగిరిలో షాకింగ్ ఘటన.. రూ.54 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడిన ఘటన కలకలం రేపింది. జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఆదేశాలతో డ్రగ్స్ అక్రమ రవాణాపై
Read Moreతెలంగాణ ప్రజల సుభిక్షం కోసం వరుణ యాగం: ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి
హాలియా, వెలుగు: ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు లేక ప్రధాన జలాశయాలు నీటిలేమితో అల్లాడుతున్న నేపథ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు రాష్ట్ర
Read Moreసూర్యాపేట జిల్లాలో మిల్లులపై విజిలెన్స్ దాడులు..రూ.57.59కోట్ల విలువైన వడ్లు మాయమైనట్లు గుర్తింపు
సూర్యాపేట/హుజూర్ నగర్, వెలుగు: సూర్యాపేట జిల్లాలో మూడు మిల్లులపై విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. తనిఖీల్లో రూ.57.59కోట్ల విలువైన వడ్
Read Moreవీధి కుక్కల దాడిలో..చిన్నారికి తీవ్ర గాయాలు
దేవరకొండ, వెలుగు : వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి తీవ్ర గాయాల పాలైన ఘటన నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన &nb
Read Moreవరి వేసి నష్టపోవద్దు ..ఆరుతడి పంటలపై దృష్టి పెట్టండి.. మంత్రి కోమటిరెడ్డి
2028 ఆగస్టుకల్లా ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ, వెలుగు: ఎల్ నినో ఎఫెక్ట్&zwn
Read Moreఅంతర్జాతీయంగా పోచంపల్లి ఇక్కత్ను ప్రమోట్ చేస్తం..సెప్టెంబర్ 26న బ్రిటన్ పార్లమెంట్లో చేనేతపై సందేశం
మిస్ ఆసియా రష్మీ ఠాకూర్ భూదాన్ పోచంపల్లి, వెలుగు: పోచంపల్లి ఇక్కత్ పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్&zwn
Read Moreసాగునీటి ప్రాజెక్టు పనులను స్పీడప్ చేయాలి : ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
యాదాద్రి, వెలుగు: భువనగిరి నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్మాణ పనులను స్పీడప్ చేసి గడువులోగా పూర్తి చేయాలని భువనగిర
Read Moreనాగార్జునసాగర్లో మహా వరుణ యాగం..హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులు జలకళను సంతరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఎల్ నినో ప్రభావం తొలగిపోయ
Read More












