ఆదిలాబాద్
బిల్లు మంజూరుకు రూ. 40 వేలు డిమాండ్
రూ. 15 వేలు తీసుకుంటూ పట్టబడ్డ ఫారెస్ట్ ఆఫీసర్లు బోథ్, వెలుగు : బిల్లు మంజూరు చేసేందుకు లంచం త
Read More2 వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడలో 2 వేల లీడర్ల బెల్లం పానకం, 70 లీడర్ల గుడుంబాను పోలీసులు ధ్వంసం చేశారు. జైపూర్ ఏసీపీ వెంకట
Read Moreఫారెస్ట్ ఆఫీసర్లను అడ్డుకున్న గ్రామస్తులు
జన్నారం, వెలుగు: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపల్లిలో ఫారెస్ట్ ఆఫీసర్లను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎఫ్వో శివ
Read Moreసింగరేణి పరిరక్షణకు ఐక్య పోరాటాలు
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థ పరిరక్షణకు ఐక్య పోరాటాలు చేయడానికి కార్మిక సంఘాలు సిద్ధంగా ఉండాలని సీఐటీయూ స్టేట్ప్రెసిడెంట్ తుమ్మల రాజారెడ్డి పి
Read Moreసింగరేణి సెక్యూరిటీ గార్డుల భిక్షాటన
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో కొత్త టెండర్పిలిచి తమకు ఉపాధి కల్పించాలని సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు నాలుగు రోజులుగ
Read Moreఎన్జీటీని ఏమార్చారు!.. డంపింగ్ యార్డ్నిర్వహణ పై మంచిర్యాల కార్పొరేషన్ తప్పుడు రిపోర్ట్
చెత్తకుప్పలు మండుతున్నా పొగలు రావట్లేదని బుకాయింపు ప్రజారోగ్య రక్షణ చర్యలు అంతా బోగస్ అంటున్న ప్రజలు యార్డు కొనసాగింపునకు రిక్వెస్ట్..
Read Moreకొమురం భీం జిల్లాలో సైబర్ స్కామ్.. ఏఎస్ఐ పేరు చెప్పి మోసం..
సైబర్ స్కామ్, డిజిటల్ అరెస్టు లాంటి కొత్త రకం మోసాలు ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. అమాయకులను చాలా సింపుల్ గా బోల్తా కొట్టిస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
Read Moreఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ రైడ్స్.. రూ.15 వేలు లంచం తీసుకుంటూ దొరికిన అధికారులు
ఏసీబీ అధికారులు రోజుకో రైడ్స్ జరిపినా.. అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నా.. కొందరు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎలాంటి భయం కనిపించడం లేదు. య
Read Moreక్యాతనపల్లి మున్సి పాలిటీలోని నూతన వధూవరులను ఆశీర్వదించిన పెద్దపల్లి ఎంపీ
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గద్దరాగడి అమ్మ గార్డెన్స్ లో బుధవారం జరిగిన కాంగ్రెస్ లీడర్ రవి కూతురు చరిష్మా -
Read Moreక్రీడలకు సమయం కేటాయించాలి : మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ నస్పూర్, వెలుగు: వైద్య వృత్తి సవాళ్లతో కూడుకుందని, ఒత్తిడిని అధిగమించేందుకు క్
Read Moreదండేపల్లి మండలంలో షాప్ ఓనర్లకు నోటీసులు
దండేపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం పుణ్యక్షేత్రంలో మద్యం, మాంసం విక్రయిస్తున్న దుకాణదారులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. సత్
Read Moreనిర్మల్ లో రింగింగ్ స్టోన్స్ గుర్తింపు : ప్రముఖ చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రంలోని గుట్టలపై చాలా చోట్ల రాగాలు పలికే అరుదైన రాళ్లు (రింగింగ్ స్టోన్స్) గుర్తించినట్లు ప్రముఖ చరిత్
Read Moreపెద్దవాగు రైల్వే బ్రిడ్జి పనుల్లో అపశృతి..నిర్మాణ పనుల్లో ఇరుక్కున్న కార్మికుడు
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. పెద్దవాగుపై కొత్తగా నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి పనుల్లో అపశృతి చోటుచేసుకుంది
Read More












