ఆదిలాబాద్
జిల్లా కోర్టులో ఆరోగ్య కేంద్రం ప్రారంభం
నిర్మల్, వెలుగు: నిర్మల్జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిస్పెన్సరీని జిల్లా జడ్జి ఎస్.శ్రీవాణి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా
Read Moreప్రజలు తిరస్కరించినా సుమన్కు బుద్ధి రాలేదు : కాంగ్రెస్ నేతలు
జైపూర్(భీమారం), వెలుగు: ప్రజలు తిరస్కరించినా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు ఇంకా బుద్ధి రాలేదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మంగళవారం భీమారంలో కాంగ్రెస
Read Moreమంచు పర్వతంపై చిన్నారి నృత్యం
నిర్మల్, వెలుగు: మంచు పర్వతంపై చిన్నారి కూచిపూడి నృత్యం చేసి మన్ననలు అందుకుంది. మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రత, అంతంతమాత్రంగా ఆక్సిజన్ ఉన్న ప్రాంతంల
Read Moreకోతుల్ని పట్టి.. అడవిలో వదిలి.. నిర్మల్ పట్టణ ప్రజలకు శాశ్వతంగా తీరనున్న సమస్య
వార్డుల వారీగా పట్టివేత మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మొదలైన కార్యాచరణ ఒక్క కోతిని పట్టుకుంటే రూ.500 ఆంధ్ర నుంచి మంకీ క్యాచర్స్ మూసివేత దిశగా మంక
Read Moreమంచిర్యాల జిల్లాలో బాలికను పెళ్లి చేసుకొని.. ఆరు నెలలుగా చిత్రహింసలు
పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు చెన్నూరు, వెలుగు: ప్రేమిస్తున్నాని మాయమాటలు చెప్పి బాలికను లొంగదీసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఆర
Read Moreఅధికారం కోసం రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
దక్షిణాదికి అన్యాయం చేస్తే మరో ఉద్యమం తప్పదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎంపీ తేజస్వి సూర్య కామెంట్లను కిషన్ రెడ్డి సమర్థించడం సిగ్గుచేటు సింగరేణిల
Read Moreచెన్నూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నం:మంత్రి వివేక్ వెంకటస్వామి
గత బీఆర్ఎస్ పాలనలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి డెవలప్&
Read Moreమంత్రిని విమర్శిస్తే సహించేది లేదు..బాల్క సుమన్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్
చెన్నూరు, వెలుగు: మంత్రి వివేక్ వెంకటస్వామిపై ఆదివారం బాల్క సుమన్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంత్రిపై మరోసారి ఆరోపణలు చేస్తే
Read Moreబీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైంది: ఎంపీ వంశీ
మంచిర్యాల: బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అన్నారు. మంగళవారం (ఏప్రిల్ 21) శ్రీరాంపూర్ సింగరేణి ప్రగతి
Read More‘తెల్ల బంగారం’ కోసం...
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే మంచి జరుగుతుందని పలువురి నమ్మకం. కానీ ఆదిలాబాద్
Read Moreనకిలీ సీడ్..నో కంట్రోల్..జిల్లాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు
సీజన్ కు ముందే పల్లెల్లోకి చేరుతున్న పత్తి విత్తనాలు ఇటీవల తాండూర్ లో క్వింటాలున్నర స్వాధీనం ఏటా కోట్లలో సాగుతున్న దందా టాస్క్ ఫోర్స్ ట
Read Moreఇంద్రవెల్లి అమరులకు ఘన నివాళి..భారీ సంఖ్యలో హాజరైన ఆదివాసీలు, నాయకులు
రూ.15 లక్షలతో స్మృతివనం అభివృద్ధి చేస్తం: ఖానాపూర్&
Read Moreఆ ఊరికి రేషన్ వచ్చింది..20 ఏళ్ల తర్వాత స్వగ్రామంలో రేషన్ సరుకులు తీసుకున్న గ్రామస్తులు
తగ్గిన 4 కిలోమీటర్ల దూరాభారం నిర్మల్, వెలుగు: ప్రభుత్వం ఉచిత రేషన్ఇస్తున్నటి నుంచి ఆ గ్రామంలో రేషన్షాపు లేదు. 20 ఏండ్లుగ
Read More













