ఆదిలాబాద్
లక్ష్యాలు సాధిస్తేనే సింగరేణికి ఉజ్వల భవిష్యత్ : మందమర్రి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ
కోల్బెల్ట్, వెలుగు: బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా లక్ష్యాలు సాధిస్తేనే సింగరేణికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మందమర్రి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ అన్నార
Read Moreచెన్నూరు కాంగ్రెస్ నేత ఇంట్లో చోరీ...రెండు కిలోల వెండి, రూ.70 వేల నగదు మాయం
చెన్నూరు, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పంచముఖాంజనేయ ఆలయ సమీపంలోని కాంగ్రెస్ నేత అయిత హిమవంతరెడ్డి ఇంట్లో దొంగలు పడి రెండు కిలోల వెండి,
Read Moreదేశంలో రోల్ మోడల్ గా ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి వివేక్ వెంకట స్వామి
జూన్ 2 న సెకండ్ ఫేజ్ ఇండ్ల పంపిణీ రైతులు ఆందోళన చెందవద్దు.. -చివరి గింజ వరకు ధాన్యం కొంటాం
Read Moreసింగరేణిలో కొత్త గనులు ప్రారంభిస్తం.. సంస్థలో మరింత మందికి ఉపాధి కల్పిస్తం: మంత్రి వివేక్ వెంకటస్వామి
గనుల్లో అంతర్జాతీయ స్థాయి సేఫ్టీ చర్యలు చేపట్టాలి వచ్చే వారం కోల్బెల్ట్ ఏరియా ప్రజా ప్రతినిధులతో సీఎం సమావేశం బీఆర్ఎస్ హయాంలో కార్మికు
Read Moreచెన్నూరు లో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు : మంత్రి వివేక్ వెంకట స్వామి
పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుంది మందమర్రిలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో మంత్రి వివేక్ సమావేశం
Read Moreఆందోళన వద్దు.. ధాన్యం కొంటం...మిల్లర్లు కొర్రీలు పెట్టొద్దు: కలెక్టర్లు
నెట్వర్క్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లు స్పీడప్చేయాలని, రైతులకు నష్టం జరుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించిన నేపథ్యంలో కొనుగోలు కేంద్
Read Moreఖానాపూర్ లో మోడల్ స్కూల్, ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తా : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ లో తెలంగాణ మోడల్ స్కూల్, ఏటీసీ సెంటర్ తో పాటు పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బొజ్జు పటేల్
Read Moreబెల్లంపల్లి లోని లక్కీ డ్రాలో 108 మందికి ‘డబుల్’ ఇండ్లు
అవకతవకలు జరిగాయన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్లను బుధవార
Read Moreప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేద్దాం : ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేదిశగా ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. విద్య
Read Moreమంచిర్యాల వడ్లు.. పెద్దపల్లిలో దించుకోవట్లే... ఇంతవరకు రైస్మిల్లుల జాబితా ఇవ్వని అధికారులు
జిల్లాకు 50 వేల మెట్రిక్టన్నులు కేటాయింపు ఫలితంగా ట్రాన్స్పోర్ట్ జాప్యం.. గోస పడుతున్న రైతులు కరీంన
Read Moreమంచిర్యాల జిల్లాలో ‘మ్యాట్రిమోనీ’తో ఒంటరి మహిళలకు వల
పెండ్లి పేరుతో బంగారం దోచుకుని పరార్ నిందితుడిని అరెస్టు చేసిన హాజీపూర్ పోలీసులు మంచిర్యాల, వెలుగు: మ్యాట్రిమోనీ సై
Read Moreరైతులను చంపాలని డిసైడ్ అయ్యారా?..పెద్దపల్లి కలెక్టర్పై ఎంపీ వంశీకృష్ణ ఫైర్
పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతుల సమస్యలు, దళిత రైతుల పట్ల వివక్షపై ఆయన తీవ్రంగా &nbs
Read Moreమంచిర్యాల జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆందోళన
బెల్లంపల్లి రూరల్, వెలుగు: తీవ్రమైన తాగు నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని, వెంటనే పరిష్కరించాలని డిమాండ్చేస్తూ మంచిర్యాల జిల్లా తాండూర్ మేజర్ గ్రామపం
Read More












