ఆదిలాబాద్
మంత్రి వివేక్ భూ కబ్జాలను సహించరు : కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ పోడేటి రవి
జైపూర్(భీమారం)వెలుగు: మంత్రి వివేక్ వెంకటస్వామి భూ కబ్జాలను సహించరని మంచిర్యాల జిల్లా భీమారం కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ పోడేటి రవి అన్నారు. వివేక్ అను
Read Moreఆదిలాబాద్ జిల్లాలో నకిలీ ఎరువుల ముఠా గుట్టురట్టు
60 సంచులు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్ ఆదిలాబాద్ టౌన్(జైనథ్), వెలుగు: గుట్టుచప్పుడు కాకుండా నకిలీ ఎరువులను తయారు చేస్తున్న ముఠా
Read Moreఆదిలాబాద్ జిల్లా పర్యాటకాన్ని ప్రపంచానికి చాటాలి : కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్టౌన్, వెలుగు; జిల్లాలోని యువ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆదిలాబాద్ జిల్లాలోని పర్యాటక విశేషాలను ప్రపంచానికి చాటి చెప్పాలని కలెక్టర్ రాజ
Read Moreసింగరేణికి బ్యాటరీ సిరులు...మందమర్రి లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం సక్సెస్
నాలుగు నెలల్లోనే సత్పలితాలు3,35,485 యూనిట్ల విద్యుత్నిల్వతో సంస్థకు రూ.25.66 లక్షల మిగులు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటుకు సన్నాహాలు
Read Moreఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని రాజీవ్గాంధీ కి ఘన నివాళి
నెట్వర్క్, వెలుగు: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ వర్ధంతి గురువారం ఘనంగా జరిగాయి. ఈ
Read Moreధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయాలి..అధికారులకు కలెక్టర్ల ఆదేశాలు
కోరుట్ల, వెలుగు: కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని మాయిశ్చర్ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే కొనాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్
Read Moreమంచిర్యాల జిల్లాలో ‘తెలంగాణ తల్లి’ ఆడియో ఆవిష్కరణ
కోల్బెల్ట్, వెలుగు: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను కొనసాగించాలని మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి జీఎం
Read Moreఆదివాసీలు ప్రశ్నిస్తే అర్బన్ నక్స లైట్లంటరా? : ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ కుసుమ్ ఆలం
కేంద్రంపై మండిపడ్డ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ కుసుమ్ ఆలం ఆదిలాబాద్, వెలుగు: ఆదివాసీ గిరిజనులు చదువుకుని తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే వారిని
Read Moreమూతపడ్డ స్కూల్స్ రీఓపెన్..నిర్మల్ జిల్లాలో 56 స్కూళ్లు తెరుచుకునే అవకాశం
నిర్మల్, వెలుగు: జీరో ఎన్ రోల్మెంట్ కారణంగా మూతబడ్డ ప్రభుత్వ స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్
Read Moreసింగరేణి ఒడిలోకి కొత్త గనులు.. 9 కొత్త మైన్స్ ఏర్పాటుకు సన్నాహాలు.. 20 ఏళ్లు.. 600 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి
రాష్ట్ర ప్రభుత్వం చొరవతో 9 కొత్త మైన్స్ ఏర్పాటుకు సన్నాహాలు 20 ఏళ్ల పాటు 600 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కేంద్రం అనుమతుల కోసం సంప్
Read Moreక్యాతనపల్లి మున్సి పాలిటీలోని చెరువు పూడికతీత పనులు ప్రారంభం...మంత్రి వివేక్ ఆదేశాలతో..
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని అమరవాది చెరువులో రెండో విడత పూడికతీత పనులను డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్రెడ్డి,కాంగ్
Read Moreరైతుల ప్రయోజనాలను కాంగ్రెస్, బీఆర్ఎస్ దెబ్బ తీస్తున్నయ్ : ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ టౌన్, వెలుగు: రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ తాము ప్రతిపక్షమని చెప్పుకుంటున్నప్పటికీ.. ఆదిలాబాద్&z
Read Moreఎస్సీ, ఎస్టీ పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దు : ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు జిల్ల శంకర్
కాగజ్ నగర్, వెలుగు: పోడు భూములు సాగు చేస్తున్న ఎస్సీ, ఎస్టీలకు ఫారెస్ట్ ఆఫీసర్లు ఎటువంటి ఇబ్బందులకు గురిచేయొద్దని, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పోడు స
Read More












