ఆదిలాబాద్
ప్రకృతి గీసిన చిత్రం.. ఆదిలాబాద్ అడవి అందాలు ఆవిష్కృతం
ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి అందాలు నిత్యం అబ్బురపరుస్తూనే ఉంటాయి. అడవి నిండా అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి. శనివారం మావల హరితవనంలో సూర్యాస్తమయాన ఆకాశ
Read Moreకుంటాలలో గాలి వాన బీభత్సం
కుంటాల, వెలుగు: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ గాలులకు చెట్లు నేలకూలాయి. కల్లూర్– కుంటాల ప్రధాన రహదారి
Read Moreధాన్యం కొనుగోళ్లను స్పీడప్ చేయాలి : మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల/నస్పూర్
Read Moreశంకుస్థాపన చేసిన పనులకు బీఆర్ఎస్ హడావుడి...క్యాతనపల్లి మున్సి పాలిటీ లో కాంగ్రెస్ నిరసన
కోల్బెల్ట్, వెలుగు: మున్సిపల్ ప్రజల సంక్షేమం, సౌకర్యాల కల్పనలో భాగంగా రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేసిన పలు అభివ
Read Moreఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత
కాగజ్ నగర్, వెలుగు: అక్రమంగా పశువులను తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నుంచి నిజామాబా
Read Moreఆసిఫా బాద్ జిల్లాలో పోడు రీ ట్రైవ్ను అడ్డుకున్న రైతులు
కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా ఖర్జెల్లి ఫారెస్ట్ బీట్లో శనివారం చేపట్టిన పోడు భూమి రీ ట్రైవ్ ఉద
Read Moreకొనుగోళ్లలో జాప్యం.. రైతులకు శాపం...మంచిర్యాల జిల్లాలో నత్తనడకన వడ్ల కొనుగోళ్లు
334 సెంటర్లు ప్రపోజల్.. ఓపెన్ చేసినవి 115 మాత్రమే ఓ వైపు గన్నీ బ్యాగుల కొరత, మరో వైపు ట్రాన్స్&zwnj
Read Moreధాన్యం నిల్వలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి : నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ కలెక్టర్ భవేశ్మిశ్రా నిర్మల్, వెలుగు: రైతుల నుంచి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు సేకరించాలని, నిల్వ విషయంలో జాప్యం జరగకుండా అదనపు స్
Read Moreరూ.1.54 కోట్ల హైలెవల్బ్రిడ్జికి భూమిపూజ : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
జన్నారం, వెలుగు: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనక
Read Moreబీఆర్ఎస్ నేతల అసత్య ప్రచారాలు నమ్మొద్దు..మంత్రి వివేక్ పై ఆరోపణలు చేస్తే సహించేది లేదు : దుర్గం వెంకట స్వామి
కోటపల్లి, వెలుగు: బీఆర్ఎస్ నేతలు వరి కొనుగోలు కేంద్రాల దగ్గరకు వెళ్లి రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనే స్థితిలో ల
Read Moreలోకేశ్వర్ మండలంలోని గోదావరి తీరాన నాగవీరుడు, భైరవుడి శిల్పాలు
నిర్మల్, వెలుగు: లోకేశ్వర్ మండలంలోని గోదావరి ఒడ్డున ఉన్న ప్రాచీన బ్రహ్మేశ్వర్ ఆలయ ప్రాంగణంలో 9 నుంచి 12వ శతాబ్దం మధ్యకాలానికి సంబంధించిన అరుదైన
Read Moreబాధిత కుటుంబాలకు అండగా ఉంటా..గోడ కూలి నలుగురు రైతులు చనిపోవడం బాధాకరం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
కలెక్టర్తో కలిసి బాధిత రైతు కుటుంబాలకు పరామర్శ లక్సెట్టిపేట/దండేపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లాలో గోడ కూలిన ఘటనలో మరణించిన రైతుల క
Read Moreఆరెండు మున్సిపాలిటీలకు వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి వివేక్ వెంకటస్వామి
మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పట్టణంలోని 24 వార్డుల్లో ఇప్పటికే రోడ్లు, డ్
Read More












