ఆదిలాబాద్
పాపం రైతన్న భారీ వర్షాల కారణంగా పత్తి, వరి పంటలు పూర్తిగా లాస్
దిగుబడి 20 శాతమే.. పత్తిని పంటను కాల్చేసి రైతు మడుల్లోనే మొలకెత్తిన వడ్లు పంటలు నష్టపోవడంతో ఇప్పటికే ఇద్దరు రైతుల ఆత్మహత్య ఆసిఫాబా
Read Moreనేరడిగొండలో పశువుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్
8 మంది రిమాండ్, పరారీలో ఇద్దరు నేరడిగొండ, వెలుగు: అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ వాహనాన్ని బుధవారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీసులు
Read Moreవిశ్వకర్మ పథకంతో ఉపాధి అవకాశాలు : రావుల రామనాథ్
నిర్మల్, వెలుగు: చేతి వృత్తుల కళాకారులకు ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్చార
Read Moreఆదిలాబాద్ పట్టణంలో రైల్వే బ్రిడ్జి పనులు పూర్తిచేయాలి : కలెక్టర్ రాజార్షి షా
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్, ఓవర్బ్రిడ్జిల పనులను 2026 ఏప్రిల్నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ రాజర్షి షా
Read Moreశ్రీరాంపూర్ ఓసీపీలో కొత్త షావల్ ప్రారంభం
నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ ఓసీపీలో హైడ్రాలిక్ షావల్ ను ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త యంత్రాలన
Read Moreకార్మికుల తొలగింపునకు సింగరేణి కుట్రలు : ఎస్.వెంకటస్వామి
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణిలో 150 మస్టర్లను తీసుకొచ్చి గైర్హాజరు పేరుతో కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకు యాజమాన్యం కుట్రలు చేస్తోందని సీఐటీయ
Read Moreకంపెనీ లెవల్ కల్చరల్ పోటీల్లో సత్తాచాటారు .. కోలిండియా పోటీలకు ఎంపికైన సింగరేణి కళాకారులు
కోల్బెల్ట్, వెలుగు : సింగరేణి కంపెనీ లెవల్ కల్చరల్మీట్ పోటీలు బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి టౌన్ సీఈఆర్క్లబ్లో ఉత్సాహంగా ముగిశాయి. 6 జిల్లాల్
Read Moreఎంపీ నగేశ్ ఇంటి ముట్టడి
పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని ముట్టడించిన బీఆర్ఎస్ లీడర్లు ఆదిలాబాద్ టౌన్, వెలుగు : పత్తి రైతుల సమస్యలు పరిష్కరిం
Read Moreకడుపు నొప్పితో విద్యార్థి మృతి ... మంచిర్యాల జిల్లాలో ఘటన
బెల్లంపల్లి, వెలుగు : కడుపునొప్పితో విద్యార్థి చనిపోయిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. నెన్నెల ఎస్ఐ ప్రసాద్ తెలిపిన ప్రకారం.. మండలంలోని అవుడం గ్రామ
Read Moreసింగరేణిలో పలువురు ఆఫీసర్ల బదిలీ
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణిలో ఆఫీసర్లను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓసీపీ పీవో అడిషనల్జీఎం శ్రీరమేశ్ను
Read Moreఅవగాహన పెరగాలె.. యాక్సిడెంట్లు తగ్గాలె
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై పోలీసుల ఫోకస్ నేషనల్, స్టేట్ హైవేలపై విలేజ్రోడ్సేఫ్టీ కమిటీలు ట్రాఫిక్ రూల్స్పై ప్రజలకు అ
Read Moreపంచ పరివర్తనతో ప్రజల్లోకి ఆరెస్సెస్.. మూడు రాష్ట్రాల క్షేత్ర ప్రచారక్ శ్రీ రామ్ భరత్ కుమార్
నిర్మల్ లో భారీ పథ సంచలన్ ర్యాలీ హాజరైన ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే మహేశ్వరెడ్డి నిర్మల్, వెలుగు: పంచ పరివర్తన విధానంతో మరింతగా ప్రజల్లోకి వెళ్లేం
Read Moreబీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలి : బీసీ రిజర్వేషన్ సాధన సమితి నాయకులు
మంచిర్యాల, వెలుగు: విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ను 42 శాతానికి పెంచుతూ ఆమోదించిన బిల్లులను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చేందుకు క
Read More












