ఆదిలాబాద్
అధికారం పోగానే పోతున్నరు .. పదవుల కోసం పార్టీ మారుతున్నరు: కేటీఆర్
అప్పట్లో ఉద్యమంలో లేనోళ్లు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించిన్రు జీతాలు టైమ్కు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు, టీచర్లు పార్టీకి దూరమైన్రు
Read Moreరాముడి కథలు,పాటలు వింటే మంచి ఆలోచనలు కలుగుతయ్ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్ పల్లి రామాలయాంలో ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి దంపతులు. రాముడి భజన కార్యక్రమంలో పాల్గొని భక్
Read Moreఎగ్జామ్ ఫెయిల్ అవుతాననే భయంతో బాసర ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్ సూసైడ్
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఘోరం జరిగింది. ట్రిపుల్ ఐటీలో పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో
Read Moreనిర్మల్ జిల్లాలో బెట్టింగ్ దందా .. కూపీ లాగుతున్న పోలీసులు
నిర్మల్, వెలుగు: కొద్ది రోజులుగా నిర్మల్ జిల్లా కేంద్రంగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ దందా పెద్ద ఎత్తున సాగుతోంది. ఆదివారం నిర్మల్ లో ఇద్దరు బుకీలను పోల
Read Moreకాగజ్ నగర్ లో బిల్లులు రాలేదని స్కూల్ గేటుకు తాళం
కాగజ్ నగర్, వెలుగు: చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని స్కూల్గేటుకు కాంట్రాక్టర్ తాళం వేశాడు. ‘మన ఊరు మన బడి’ కింద ఆసిఫాబ
Read Moreపెద్దపల్లి ఎంపీగా వంశీని భారీ మెజార్టీతో గెలిపిస్తాం : నల్లాల ఓదెలు
కోల్బెల్ట్, వెలుగు: పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను5 లక్షల మెజార్టీతో గెలిపిస్తామని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తెలిపారు. సో
Read Moreజైపూర్ మండలంలో కాంగ్రెస్లోకి భారీగా చేరికలు
జైపూర్, వెలుగు: జైపూర్ మండలంలోని టేకుమట్ల, ముదిగుంట, బెజ్జాల గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, లీడర్లు, యువకులు పెద్ద సంఖ్యలో చెన్
Read Moreసీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు
మెదక్/నిర్మల్/ఆదిలాబాద్, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీకి చెందిన పలువురు సీనియర్ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు,
Read Moreపెన్ గంగ ఇసుకను మింగేస్తున్నరు .. రూ.కోట్లలో సర్కారు ఆదాయానికి గండి
జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుకాసురులు బోటు ఇంజిన్, జేసీబీలు తెచ్చి మరీ దందా అటుగా కన్నెత్తి చూడని అధికారులు ఆదిలాబాద్, వెలుగు:&nb
Read Moreబడి ముందు విద్యార్థులు పడిగాపులు
కాగజ్నగర్: చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని స్కూల్ గేట్కు ఓ కాంట్రాక్టర్ తాళం వేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణం పెట్ర
Read Moreటీజీపల్లెలో రేషన్ బియ్యం పట్టివేత
జన్నారం, వెలుగు: జన్నారం మండలంలోని టీజీపల్లె సమీపంలో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఉట్నూర్ వైపు వెళ్తు
Read Moreఅధిక వడ్డీలు వసూలు చేస్తే కఠిన చర్యలు
లక్సెట్టిపేట వెలుగు: అక్రమంగా వ్యాపారం చేస్తూ అధిక వడ్డీల కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని లక్సెట్టిపేట సీఐ నరేందర్ హెచ్చరించార
Read Moreబీఆర్ఎస్కు 50 మంది రాజీనామా
నిర్మల్, వెలుగు: నిర్మల్ ఎంపీపీ కొరిపల్లి రామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని దాదాపు 50 మందికి పైగా సర్పంచులు, ఎంపీటీసీలు,ఉప సర్పంచులు, గ్రామ
Read More