ఆదిలాబాద్
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు.. మంచిర్యాల కలెక్టర్ హెచ్చరిక
నస్పూర్, వెలుగు: నకిలీ, నిషేధిత విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కలుపు మందులు, నకిలీ, నిషేధిత వి
Read Moreమంచిర్యాల జిల్లాలో వడ్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభం..రైతులను ఇబ్బంది పెట్టొద్దు
జైపూర్(భీమారం), వెలుగు: రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంచిర్యాల జిల్లా భీమారం తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ మధుసూదన్ సూ
Read Moreనిర్మల్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక.. నాలుగు పదవులు.. 42 మంది దరఖాస్తు
నిర్మల్, వెలుగు: నిర్మల్ మున్సిపల్ కు సంబంధించిన నలుగురు కో ఆప్షన్ సభ్యులను శనివారం ఎన్నుకున్నారు. చైర్ పర్సన్ అప్పాల కావ్య అధ్యక్షతన జరిగిన సర్వసభ్య
Read Moreప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక : పారదర్శక పాలనే ప్రభుత్వ లక్ష్యం..ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలి
ఆదిలాబాద్ నెట్వర్క్, వెలుగు: పారదర్శకమైన పాలన అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన–ప్రగ
Read Moreవెలుగులోకి మోడీ లిపిలోని ప్రాచీన దస్తావేజులు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ప్రాచీన మోడీ లిపిలో రాసిన దస్తావేజులు వెలుగులోకి వచ్చినట్లు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు డాక్
Read More4 నెలల్లోనే 5 వేల మంది సందర్శన.. బాసర IIIT వరల్డ్ రికార్డ్
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీకి అరుదైన ఘనత దక్కింది. అవును తక్కువ సమయంలోనే అత్యధిక సంఖ్యలో ఇతర విద్యాసంస్థల విద్యార్థులు సందర్శిం
Read Moreమున్సిపల్ కార్మికుల బకాయిలు రూ.1.33 కోట్లు చెల్లింపు
మంచిర్యాల/లక్సెట్టిపేట, వెలుగు: నస్పూర్ మున్సిపల్ కార్మికులకు 2019 నుంచి 2026 వరకు ఈపీఎఫ్, ఈఎస్ఐ బకాయిలను చెల్లించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక
Read Moreఎల్లంపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్..85.10 ఎకరాల్లో రూ.వంద కోట్లతో ఏర్పాటు
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మంజూరు మంచిర్యాల జిల్లాకు కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తాజాగా ఇరిగేషన్ ల్యాండ్ ఫి
Read Moreతెలంగాణ శక్తి అభియాన్ ప్రారంభం
కోల్బెల్ట్, వెలుగు: రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడమే లక్ష్యంగా మంచిర్యాల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ శక్తి అభియాన్&
Read Moreసీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు.. తుమిడిహెట్టిని సందర్శించిన కలెక్టర్, ఎమ్మెల్సీ
కాగజ్ నగర్, వెలుగు: డాక్టర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యం
Read Moreఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి.. నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో విషాదం
నర్సాపూర్(జి), వెలుగు : ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన నిర్మల్జిల్లా నర్సాపూర్(జి) మండల కేంద్రంలో శుక్రవార
Read Moreసుర్రుమంటున్న సూర్యుడు..ప్రాణాలు తీస్తున్న ఎండ .. వడదెబ్బకు బలవుతున్న రైతులు, కూలీలు
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 23 మందికిపైగా మృతి అనధికారికంగా ఇంతకు రెండింతలు ఉండే చాన్స్
Read Moreసోమశిలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం : కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కొల్లాపూర్, వెలుగు : నాగర్కర్నూల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోమ
Read More












