రంగారెడ్డి
వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కళ్యాణలక్ష్మీ, CMRFచెక్కులు పంచిన అసెంబ్లీ స్పీకర్..
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అందజేశారు.
Read Moreభూములు ఇప్పించాలని రైతుల భిక్షాటన.. కుల్కచర్ల పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన
పరిగి, వెలుగు: అక్రమంగా తమ భూములను కాజేసిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ల నుంచి తిరిగి భూములను ఇప్పించాలని రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. సోమవారం కుల్కచర
Read Moreబస్సు ప్రమాద బాధితులను ఆదుకుంటా:చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
వికారాబాద్, వెలుగు: చేవెళ్ల బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. చేవెళ్ల బస్సు ప్రమాదంలో తాండూరు నియోజక
Read Moreలక్ష్మీదేవిపల్లి ఫ్యాక్టరీలో పేలుడు ..ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
పరిగి, వెలుగు: పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి పేలుడు సంభవించి ఒకరు చనిపోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. లక్ష
Read Moreవేర్వేరు చోట్ల ఇద్దరు అనుమానాస్పద మృతి
వికారాబాద్, వెలుగు: అనుమానాస్పదంగా రోడ్డు పక్కన పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. నవాబుపేట ఎస్సై పుండ్లిక్ తెలిపిన ప్రకారం.. నవాబుపేట మండలంలోని చిట్టిగిద్ద
Read Moreనా ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా ఇది.. పరిహారం అందుకున్న తండ్రి ఆవేదన
చేవెళ్ల బస్సు ప్రమాదంలో ముగ్గురు ఆడబిడ్డలను కోల్పోయిన కుటుంబం ఆవేదన వర్ణనాతీతం. ఒకేసారి ముగ్గురు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఇప్పటికీ కోలుకోలేక పోతున్
Read Moreముగ్గురు అక్కాచెల్లెళ్లను అత్తారింటికి సాగనంపాల్సిన ఊరు.. శోకంతో శ్మశానం వైపు అడుగులేసింది
ముగ్గురు ఆడపిల్లలు.. ఉన్నత విద్యను అభ్యసించారు.. కొద్దిరోజులైతే ఆ తల్లిదండ్రులను కూర్చోబెట్టి సాదుకునేవారు.. ఆడపిల్లలు కడుపులోనే చంపేస్తున్న రోజుల్లో,
Read Moreవడ్లు, మొక్కజొన్న కొనుగోళ్లు షురూ .. ఫరూర్ నగర్ లో కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్లో వడ్లు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం ప్రారంభించారు. అధికా
Read Moreఈ పిల్లలకు ఇక అమ్మానాన్న లేరు.. పాపం ఈ అక్కాచెల్లెళ్లు.. చేవెళ్ల బస్ యాక్సిడెంట్ మిగిల్చిన విషాదం
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా యాలాల్ హజ్పూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు బందప్ప, లక్ష్మీ.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాదంలో
Read Moreముగ్గురు కూతుర్లను బస్టాప్ దగ్గర డ్రాప్ చేసిన తండ్రి.. కొన్ని గంటల్లోనే శవాలుగా కన్నోళ్ల కళ్ల ముందు..
చేవెళ్ల: ఈ ముగ్గురు యువతులు హైదరాబాద్లో చదువుకుంటున్నారు. వీకెండ్ కావడంతో ఇంటికి వెళ్లారు. కాలేజ్కి వెళ్లేందుకు ఈరోజు తెల్లవారుజామున సొంతూరు అయిన వి
Read Moreఅయ్యో పాపం.. కన్న వాళ్లకు ఇంత కంటే కడుపు కోత ఉంటుందా..? బస్ యాక్సిడెంట్లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు చనిపోయారు !
హైదరాబాద్: తెలంగాణ శోకసంద్రంలో మునిగిపోయింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర కంకర టిప్పర్.. ఆర్టీసీ బస్సును ఢీ కొన్న ఘటనలో 19 మంది చన
Read Moreఘోర ప్రమాదాలు.. 10 రోజుల్లో 60 మంది దుర్మరణం!
ఓవర్ లోడ్.. అతివేగం.. రాంగ్ రూట్ డ్రైవింగ్. .. నిబంధనలు పాటించకపోవడం.. గుంతల రోడ్లు, ప్రమాదకక మలుపులు.. వెరసి ప్రజల ప్రాణాలను తీస్తున్
Read Moreటైం బ్యాడ్ అంటారే.. ఇలాంటి యాక్సిడెంట్ చూసినప్పుడే అనిపిస్తుంది.. టిప్పర్లో కంకర.. బస్సులోని ప్రయాణికులపై పడటం ఏంటీ..?
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ దగ్గర సోమవారం ఉదయం 6 గంటల సమయంలో జరిగిన ప్రమాదం కలలో కూడా ఊహించం. ఇలా జరుగుతుందని.. టిప్పర్లో
Read More












