రంగారెడ్డి
పరిగి టౌన్లో విషాద ఘటన.. కారును సడన్గా యూటర్న్ చేయడంతో..
పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో పల్లవి కాలేజ్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై
Read Moreగ్యాస్ పేలుడు కాదు.. భర్తే పెట్రోల్ పోసి నిప్పంటించాడు
తల్లీకూతుళ్ల మృతి కేసును ఛేదించిన పోలీసులు అక్రమ సంబంధం అనుమానంతో దారుణం చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 7వ వార
Read Moreశామీర్ పేట్ లో 3కిలోల గంజాయి పట్టివేత..ఆరుగురు యువకుల అరెస్ట్
యువతను పెడదోవ పట్టిస్తున్న గంజాయి అక్రమ రవాణా దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్ర
Read Moreస్కూటీని ఢీకొన్న లారీ..ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
తీవ్ర గాయాలతో బయటపడ్డ కుమారుడు వికారాబాద్ జిల్లా తట్టెపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం తాండూరు, వెలుగు: స్కూటీని లారీ ఢీకొట్టడంతో ఒకే
Read Moreవికారాబాద్ జిల్లాలో అమానుషం.. అనుమానంతో భార్యను కొట్టి చంపిన భర్త
వికారాబాద్, వెలుగు: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను కర్రతో కొట్టి, డ్రిప్ పైప్తో వాతలు పెట్టి హత్య చేశాడు. మర్పల్లి ఎస్సై అబ్దుల్ రౌఫ్
Read Moreకేసు టేకప్ చేయాలా.. డబ్బు, మందు బాటిళ్లు పంపించు.. మీర్పేట్ ఎస్సై నిర్వాకం
కేసు పరిష్కారం కావాలా వద్దా..? అయితే ముందు మందు బాటిళ్లు పంపించు.. ఆ తర్వాత డబ్బు అరేంజ్ చెయ్.. ఇవి ఆ ఎస్సై బాధితులతో ఆడే బేరసారాలు. డిమాండ్ చేసినంత ఇ
Read Moreపేర్లు రాస్కుంటం.. సంగతి తేలుస్తం : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఇబ్రహీంపట్నం, వెలుగు: రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడే వారి పేర్లు రాసి పెట్టుకొని వారి సంగతి తేలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించా
Read Moreషాద్నగర్లో భారీష్ పూజల పేరిట దోపిడీ.. ఏపీ వ్యక్తి నుంచి రూ.10 లక్షలు కొట్టేసిన గ్యాంగ్
భారీష్ పూజల పేరిట అమాయక ప్రజలను ఉచ్చులోకి లాగి నిలువు దోపిడీ చేసే ఒక ముఠా గుట్టు రట్టు చేశారు షాద్ నగర్ పోలీసులు. డబ్బు ఇస్తే పూజ చేసి అదనంగా మరింత డబ
Read Moreఎయిడ్స్ ఇంజక్షన్ బాధితురాలు సూసైడ్
ప్రేమను నిరాకరించిందన్న కోపంతో గతంలో ఎయిడ్స్ రక్తం ఎక్కించిన యువకుడు అవమానంతో ఆత్మహత్య ఘట్కేసర్, వెలుగు : తన ప్రేమను నిరాకరించడమ
Read Moreవివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..కర్రలతో కొట్టి చంపిన్రు
పరిగి, వెలుగు: మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తిని మహిళ కుటుంబ సభ్యులు హత్య చేశారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ శుక్రవారం వివరాలు వెల్లడించారు
Read Moreదివ్యాంగులకు కేంద్రం అండగా ఉంటుంది : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల, వెలుగు: దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ
Read Moreవికారాబాద్ జిల్లాలో 50 ట్రాక్టర్ల ఇసుక సీజ్
తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలం మదనంతపూర్ తండా, కొండాపూర్ గ్రామ శివారుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 50 ట్రాక్టర్ల ఇసుకను పోలీసులు, రెవె
Read More3-6 నెలల్లో ఎల్బీనగర్లో దోమలు మాయం.. జర్మన్ టెక్నాలజీతో నడిచే ఫాగింగ్ యంత్రాలు ప్రారంభం
హైదరాబాద్ సిటీలో దోమల నివారణ కోసం శాస్వత ప్రయత్నాల్లో ఉన్న ప్రభుత్వం.. అందులో భాగంగా జర్మన్ టెక్నాలజీతో నడిచే ఫాగింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది
Read More













