రంగారెడ్డి
న్యాయవాదుల రక్షణ చట్టం.. ఆమోదం చారిత్రాత్మకం
ఆమనగల్లు, వెలుగు : న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లును ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్పర్
Read Moreతాగిన మైకంలో రోకలిబండతో భార్య, పిల్లలపై దాడి
భార్య, కొడుకు మృతి, కూతురికి తీవ్రగాయాలు రంగారెడ్డి పులిగోనిపల్లి తండాలో దారుణం ఆమనగల్లు, వెలుగు: మద్యం మత్తులో ఓ వ్యక్తి రోకలి బండతో భార్య,
Read Moreఆమనగల్లులో దారుణం.. భార్య, కొడుకును చంపేశాడు.. చావు బతుకుల మధ్య కూతురు
ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పరిధిలో మద్యం మత్తులో ఒక మనిషి మృగంలా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్య, కన్న బిడ్డలపై పాశవికంగా కత్తితో దాడి చేశాడ
Read Moreబంగారం కోసం .. అత్తను చంపిన కోడలు..కామారెడ్డి జిల్లాలో దారుణం
రంగారెడ్డి జిల్లాలో భోజనం విషయంలో గొడవ, వ్యక్తి హత్య లింగంపేట, వెలుగు : ఓ మహిళ బంగారం కోసం తన అత్తను బండరాయితో కొట్టి హత్య చేసింది. ఈ ఘట
Read Moreదేవుడు పిలుస్తున్నాడని ..ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి.. మేడిపల్లి పీఎస్ పరిధిలో ఘటన
మేడిపల్లి, వెలుగు: ‘నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను.. నన్ను శివయ్య పిలుస్తున్నాడు’ అంటూ ఓ యువతి లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయిన
Read Moreఆన్ లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.. పీపుల్స్ డిగ్రీ కాలేజీలో సైబర్ నేరాలపై అవగాహన
తాండూర్, వెలుగు: ఆన్లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తాండూరు ఎస్సై అంబయ్య సూచించారు. శనివారం పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కాలేజీలో విద్
Read Moreవికారాబాద్ జిల్లాలో 7 వేల లీటర్ల అక్రమ డీజిల్ సీజ్
24 గ్యాస్ సిలిండర్లు కూడా.. వికారాబాద్లో టాస్క్ ఫోర్స్ దాడులు వికారాబాద్/పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లాల
Read Moreఘనంగా శ్రీరాములగుట్ట బ్రహ్మోత్సవాలు..మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలో సామూహిక వ్రతాలు
శామీర్ పేట, వెలుగు: మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లక్ష్మాపూర్ పరిధిలోని శ్రీరాములగుట్ట బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. వేద పండితులు నాగరాజు, సందీ
Read Moreఆ అక్కకు చెబుతున్న.. సామాజిక బహిష్కరణ వరకు తెచ్చుకోవద్దు: సీఎం రేవంత్
మూసీ నది ఒడ్డున మంచిరేవులలో శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతం నుంచి45 ఏళ్లుగా
Read Moreరంగారెడ్డి జిల్లా నందిగామలో పత్తి గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.60 కోట్ల నష్టం..!
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం (మార్చి 28) ఉదయం శ్రీకృష్ణ పత్తి గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స
Read Moreభర్త గోవా టూర్కు.. భార్య చుట్టాల గ్రామానికి.. దొంగలు ఇంట్లోకి..! మొయినాబాద్లో రూ.30 లక్షల బంగారం, 10 లక్షల నగదు చోరీ
భర్త స్నేహితులతో కలిసి గోవా విహారయాత్రకు వెళ్లాడు. ఇంట్లో ఒక్కదాన్ని ఏం చేద్దామని భార్య తల్లిగారి ఊరికి వెళ్లిపోయింది. ఇదే అదనుగా భావించిన దొంగలు.. ఇం
Read Moreప్రైవేటు హాస్టల్లో బీటెక్ విద్యార్థి సూసైడ్.. ఇబ్రహీంపట్నంలో ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు: ప్రైవేటు హాస్టల్లో ఉరేసుకొని బీటెక్ స్టూడెంట్ చనిపోయాడు. గురునానక్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న కందిమల్ల సాయి (20) ఇబ్ర
Read Moreరైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం.. మార్కెట్లో రూల్స్ అన్నీ కచ్చితంగా పాటించాల్సిందే..!
వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ వికారాబాద్, వెలుగు: వికారాబాద్వెజిటేబుల్ మార్కెట్ను మార్కెట్
Read More












