రంగారెడ్డి
Municipal Elections: చేవెళ్ల మున్సిపాల్టీలో 1 మరియు 4 వార్డుల్లో బీజేపీకి రెండే ఓట్లు
చేవెళ్ల 1వ వార్డు, 4 వ వార్డులో బీజేపీ అభ్యర్థులకు కేవలం 2 చొప్పున ఓట్లు పడ్డాయి. 13 వ వార్డులో బీఆర్ఎస్అభ్యర్థికి కేవలం 9 ఓట్లు పోలయ్యాయి. 5వ వార్డు
Read MoreMunicipal elections: రంగారెడ్డి జిల్లాలో చైర్పర్సన్ రేసులో ఉన్నది వీళ్లే..!
చైర్మన్స్థానాలను చేవెళ్ల జనరల్, శంకర్పల్లి జనరల్, ఇబ్రహీపట్నం జనరల్, మొయినాబాద్ఎస్సీ జనరల్, షాద్ నగర్ బీసీ జనరల్, ఆమనగల్ జనరల్కు కేటాయించారు.
Read Moreకాంగ్రెస్ కే శివారు పట్టణం.. మెజార్టీ మున్సిపల్ స్థానాలు హస్తగతం
రంగారెడ్డి జిల్లాలోని ఆరు స్థానాల్లో నాలుగు చోట్ల పాగా బీఆర్ఎస్ ఖాతాలోకి ఇబ్రంహీంపట్నం, ఆమన్గల్ వికారాబాద్ జిల్లాలో మూడు చోట్లా హస్తమే
Read More13 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతం మేడ్చల్లో అత్యధికం.. వికారాబాద్లో అత్యల్పం
పరిగి 13 వార్డులో కొందరు దొంగ ఓట్లు వేస్తున్నారని కాంగ్రెస్ఏజెంట్ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్సే బోగస్ ఓట్లు వేస్తున్నారని బీఆర్
Read Moreమూసీ అభివృద్దిపై కీలక అప్డేట్..భూసేకరణ ప్రక్రియ షురూ
హైదరాబాద్: మూసీ అభివృద్దిపై కీలక ప్రకటన చేసింది మూసీ రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్. మూసీ అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపింద
Read Moreమున్సిపల్ ఎన్నికలు..మేడ్చల్ లో వెండి కాయిన్లు పంపిణీ చేసిన బీజేపీ అభ్యర్థి
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతోంది. కొన్ని చోట్ల చెదురుమొదురు ఘటనలు మినహా ప్రశాంతంగా
Read Moreఅయ్యోపాపం.. ప్రాణం తీసిన పతంగి..రేకుల షెడ్ పైనుంచి జారి పడి బాలుడు మృతి
శంషాబాద్, వెలుగు : పతంగి ఎగురవేసేందుకు రేకుల షెడ్పైకి ఎక్కిన బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు. ఈ
Read Moreఅత్తాపూర్ లో అగ్నిప్రమాదం.. కారు షోరూం సర్వీస్ సెంటర్ లో చెలరేగిన మంటలు
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అత్తాపూర్ లోని ఓ కారు షోరూం సర్వీసింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స
Read Moreఓట్ల కోసం దిగజారుతున్న సీఎం : మంత్రి కిషన్రెడ్డి
రేవంత్రెడ్డి కాదు.. రేవంత్ఖాన్&zw
Read Moreఎంతపని చేశావురా కొడుకా..! ప్రియురాలికి వీడియోకాల్.. ఆతరువాత ఏం చేశాడంటే..!
మేడిపల్లి, వెలుగు: ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ మైనర్ ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన
Read Moreయూరియా కోసం వచ్చి ..రోడ్డు ప్రమాదంలో రైతు మృతి..రంగారెడ్డి జిల్లా యాచారంలో ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు: బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొని యూరియా కోసం వచ్చిన రైతు చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలకేంద్రంలో సాగర్
Read Moreసీఎం సభను సక్సెస్ చేయాలి : మంత్రి శ్రీధర్బాబు
పరిగి, వెలుగు: పరిగిలో శనివారం జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, మంత్రి శ్రీధర్ బాబు అధికా
Read Moreదొంగ ఓటర్లను తరిమికొట్టండి : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల మున్సిపాలిటీలో గండీడ్, పరిగి, తాండూరు ప్రాంతాలకు చెందిన వ్యక్తుల ఓట్లను కాంగ్రెస్ నేతలు నమోదు చేయించారని మాజీ మంత్రి, మహేశ్వర
Read More












