రంగారెడ్డి

వృద్ధుడి ఫోన్‌‌‌‌ చోరీ.. ఖాతాలో లక్ష మాయం.. ఇబ్రహీంపట్నంలో ఆర్టీసీ బస్సులో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: బస్సులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడి మొబైల్‌‌‌‌ ఫోన్‌‌‌‌ను చోరీ చేసి, ఆయన బ్యాంక్‌&zwn

Read More

శంషాబాద్ దగ్గర కంటైనర్ బోల్తా.. - హైదరాబాద్-బెంగళూరు హైవే పై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీ ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల దగ్గర  కంటైనర్ బోల్తా పడింది. 2026 ఆగస్టు 23న జరిగిన ఈ

Read More

పిల్లల హక్కుల రక్షణలో టీచర్ల పాత్ర కీలకం : లాల్ సింగ్ శ్రీనివాస నాయక్

వికారాబాద్, వెలుగు: పిల్లల హక్కులను రక్షించడం, వారికి సురక్షితమైన వాతావరణం కల్పించడంలో టీచర్ల పాత్ర కీలకమని వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్

Read More

కొత్తూరు పోలీసులపై రాళ్ల దాడి..మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన

షాద్ నగర్, వెలుగు: కొత్తూరు మండల పరిధిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన బొగ్గుల సాయి గౌడ్ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసి

Read More

చేయూత కు దరఖాస్తుల వెల్లువ..తెలంగాణలో ఇప్పటి వరకు 1.61 లక్షల అప్లికేషన్లు

లక్షకు పైగా వితంతు, 41 వేలకు పైగా దివ్యాంగుల అర్జీలు అప్లికేషన్లలో టాప్ లో హైదరాబాద్‌‌, మేడ్చల్, నల్గొండ జిల్లాలు  అత్యల్పంగా ము

Read More

కోట్లకు కోట్లు వెనకేసిన ఇబ్రహీంపట్నం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌.. అరెస్ట్ చేసిన ఏసీబీ !

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ శ్రీనివాస్ రెడ్డిని ఏసీబీ అధికారులు అ

Read More

ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంపై ఏసీబీ రైడ్స్.. ఏవో శ్రీనివాస్ రెడ్డి ఇళ్లలో సోదాలు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్స్ జరిపారు. ఏఓగా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డిపై  అవినీతి ఆరోపణలతో 2026 ఆగ

Read More

మద్యం మత్తులో డయల్‌‌‌‌- 100కు ఫోన్లు..వ్యక్తిపై కేసు

మేడిపల్లి, వెలుగు: మద్యం మత్తులో డయల్‌‌‌‌-100కు పదేపదే ఫోన్‌‌‌‌ చేసి పోలీసులతో అమర్యాదగా ప్రవర్తించిన వ్యక్తిప

Read More

నకిలీ టికెట్లతో జెడ్డా వెళ్లేందుకు యత్నం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ జంట

గండిపేట, వెలుగు: శంషాబాద్‌‌‌‌ ఎయిర్​పోర్టులో నకిలీ విమాన టికెట్లతో దంపతులు పట్టుబడ్డారు. జెడ్డా వెళ్లేందుకు ఓ దంపతులు శంషాబాద్&zwn

Read More

బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ : వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్

వికారాబాద్, వెలుగు: దళితులను బీజేపీ నిత్యం అవమానాలకు గురిచేస్తోందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ విమర్శించారు. హల్ద్వానీలో కాంగ్ర

Read More

22A అధికారుల తప్పిదమే.. ఆ భూములను ప్రొహిబిటెడ్ లిస్టునుంచి తొలగిస్తాం: మంత్రి పొంగులేటి

22A నిషేధిత భూముల లిస్టుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పొరపాటు  కొందరు ప్రైవేట్ వ్యక్తులు భూములు 22A  నిషేధిత భూమ

Read More

సరిహద్దు భద్రతలో ఎస్ఎస్బీది కీలక పాత్ర.. రంగారెడ్డి జిల్లాలో జవాన్ల క్వార్టర్లు ప్రారంభం

  కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇబ్రహీంపట్నం, వెలుగు: దేశ సరిహద్దుల్లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తూ మాదక ద్రవ్యాలు,

Read More

పార్దీ గ్యాంగ్ లో ఇద్దరు అరెస్ట్.. మొయినాబాద్ లో తాళం వేసిన ఇళ్లలో చోరీలు

చేవెళ్ల, వెలుగు: తాళం వేసిన ఇండ్లు, షట్టర్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న పార్దీ గ్యాంగ్ లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆదివారం మొయ

Read More