రంగారెడ్డి
కొత్తూరు పోలీసులపై రాళ్ల దాడి..మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన
షాద్ నగర్, వెలుగు: కొత్తూరు మండల పరిధిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన బొగ్గుల సాయి గౌడ్ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసి
Read Moreచేయూత కు దరఖాస్తుల వెల్లువ..తెలంగాణలో ఇప్పటి వరకు 1.61 లక్షల అప్లికేషన్లు
లక్షకు పైగా వితంతు, 41 వేలకు పైగా దివ్యాంగుల అర్జీలు అప్లికేషన్లలో టాప్ లో హైదరాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాలు అత్యల్పంగా ము
Read Moreకోట్లకు కోట్లు వెనకేసిన ఇబ్రహీంపట్నం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్.. అరెస్ట్ చేసిన ఏసీబీ !
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డిని ఏసీబీ అధికారులు అ
Read Moreఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంపై ఏసీబీ రైడ్స్.. ఏవో శ్రీనివాస్ రెడ్డి ఇళ్లలో సోదాలు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్స్ జరిపారు. ఏఓగా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డిపై అవినీతి ఆరోపణలతో 2026 ఆగ
Read Moreమద్యం మత్తులో డయల్- 100కు ఫోన్లు..వ్యక్తిపై కేసు
మేడిపల్లి, వెలుగు: మద్యం మత్తులో డయల్-100కు పదేపదే ఫోన్ చేసి పోలీసులతో అమర్యాదగా ప్రవర్తించిన వ్యక్తిప
Read Moreనకిలీ టికెట్లతో జెడ్డా వెళ్లేందుకు యత్నం.. శంషాబాద్ ఎయిర్పోర్టులో పట్టుబడ్డ జంట
గండిపేట, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్టులో నకిలీ విమాన టికెట్లతో దంపతులు పట్టుబడ్డారు. జెడ్డా వెళ్లేందుకు ఓ దంపతులు శంషాబాద్&zwn
Read Moreబీజేపీ దళిత వ్యతిరేక పార్టీ : వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్
వికారాబాద్, వెలుగు: దళితులను బీజేపీ నిత్యం అవమానాలకు గురిచేస్తోందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ విమర్శించారు. హల్ద్వానీలో కాంగ్ర
Read More22A అధికారుల తప్పిదమే.. ఆ భూములను ప్రొహిబిటెడ్ లిస్టునుంచి తొలగిస్తాం: మంత్రి పొంగులేటి
22A నిషేధిత భూముల లిస్టుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పొరపాటు కొందరు ప్రైవేట్ వ్యక్తులు భూములు 22A నిషేధిత భూమ
Read Moreసరిహద్దు భద్రతలో ఎస్ఎస్బీది కీలక పాత్ర.. రంగారెడ్డి జిల్లాలో జవాన్ల క్వార్టర్లు ప్రారంభం
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇబ్రహీంపట్నం, వెలుగు: దేశ సరిహద్దుల్లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తూ మాదక ద్రవ్యాలు,
Read Moreపార్దీ గ్యాంగ్ లో ఇద్దరు అరెస్ట్.. మొయినాబాద్ లో తాళం వేసిన ఇళ్లలో చోరీలు
చేవెళ్ల, వెలుగు: తాళం వేసిన ఇండ్లు, షట్టర్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న పార్దీ గ్యాంగ్ లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం మొయ
Read Moreషాబాద్ దశ తిరిగింది! ..ఇండస్ట్రియల్, టూరిజం హబ్ ఏర్పాటుపై సర్కారు నజర్
ఇప్పటికే హైతాబాద్, సీతారాంపురంలో 1,580 ఎకరాల్లో పార్కులు కొత్తగా 418 ఎకరాలు టీజీఐఐసీకి అప్పగింత మరో 375 ఎకరాలు టూరిజం శాఖకు.. ఇంకో 200
Read Moreతాండూరు: 7,500 కిలోల కల్తీ బెల్లం పట్టివేత
తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం బొపునారం గ్రామ పరిధిలో టాస్క్ఫోర్స్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఆటోలో తాండూర
Read More‘ఆమనగల్లు’ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు, వెలుగు : ఆమనగల్లు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్
Read More












