
రంగారెడ్డి
సంగారెడ్డిలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం..ఫిల్మ్ నగర్ ఎస్సై మృతి
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం(జూన్2) అర్థరాత్రి సంగారెడ్డి జిల్లా చేర్యాల గేటు దగ్గర కారును లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో
Read Moreవికారాబాద్ డీఎంహెచ్వోగా లలితాదేవి
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ కె.లలితాదేవి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీఎంహెచ్వోగా పనిచేసిన డాక్టర్
Read Moreలోక్సభ స్పీకర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
వికారాబాద్, వెలుగు: హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో జరుగుతున్న వార్షిక కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్(సీపీఏ) ఇండియా రీజియన్, జోనల్ 2
Read Moreఏసీబీ కి పట్టుబడిన తలకొండపల్లి తహసీల్దార్, వీఆర్ఏ
ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ నాగార్జున, వీఆర్ఏ యాదగిరి మంగళవారం ఓ మహిళా రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ
Read Moreవికారాబాద్ జిల్లా అభివృద్ధికి కార్యాచరణ.. రౌండ్ టేబుల్ సమావేశంలో వీడీడీఎఫ్ సభ్యుల తీర్మానం
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని వికారాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్ మెంట్ ఫోరం(వీడీడీఎఫ్ ) స
Read Moreరెవెన్యూ సదస్సుల్లో 21 వేల దరఖాస్తులు రంగారెడ్డి కలెక్టర్
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: రెవెన్యూ సదస్సుల్లో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 21 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల
Read Moreదుర్గం చెరువు ఎఫ్టీఎల్ను నిర్ధారించండి..జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని 15.23 ఎకరాల లేఔట్లో ప్రజా అవసరాలకు కేటాయించిన స్థ
Read Moreరంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం.. కారును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు స్పాట్ డెడ్..
సాగర్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. రంగారెడ్డి జిల
Read Moreనాటు కోళ్ల షెడ్డుపై వీధి కుక్కల దాడి.. 250 కోళ్లు మృత్యువాత
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం జరిగింది. నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలో ఓ నాటు కోళ్ల పెంపకం దారుడికి చెందిన నాటు కోళ్లపై కుక్కలు దాడి చేశాయి.
Read Moreగుండాల గ్రామంలో నీటి గుంతలో పడి.. ఇద్దరు చిన్నారులు దుర్మరణం
వికారాబాద్ జిల్లా గుండాల గ్రామంలో విషాదం పరిగి, వెలుగు: కాళ్లకు అంటిన బురదను కడుక్కుందామని వెళ్లి నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారుల
Read More12 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి అడ్డంగా దొరికిన ఇబ్రహీంపట్నం ఆర్ఐ
రాష్ట్రవ్యాప్తంగా అవినీతి అధికారులపై యాంటి కరప్షన్ బ్యూరో (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది. ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటున
Read Moreసెల్ఫోన్ దొంగను పట్టించిన రోడ్డు ప్రమాదం
అతడో దొంగ. దొంగతనాలకు అలవాటుపడి సెల్ఫోన్లు చోరీలు చేస్తున్న అతడిని రోడ్డు ప్రమాదం పట్టించింది. టైం బాగుంటే నార్మల్ గా నే ఫోన్లను అమ్ముకొని ఎంజా
Read Moreవికారాబాద్లో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు.. నలుగురు మృతి
పెండ్లి విందుకు వెళ్లొస్తుండగా అర్ధరాత్రి ఘోర ప్రమాదం 32 మందికి గాయాలు.. 10 మందికి సీరియస్ నూతన వధూవరులకూ స్వల్ప గాయాలు మృతుల్లో
Read More