రంగారెడ్డి

కోట్లకు కోట్లు వెనకేసిన ఇబ్రహీంపట్నం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌.. అరెస్ట్ చేసిన ఏసీబీ !

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ శ్రీనివాస్ రెడ్డిని ఏసీబీ అధికారులు అ

Read More

ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంపై ఏసీబీ రైడ్స్.. ఏవో శ్రీనివాస్ రెడ్డి ఇళ్లలో సోదాలు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్స్ జరిపారు. ఏఓగా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డిపై  అవినీతి ఆరోపణలతో 2026 ఆగ

Read More

మద్యం మత్తులో డయల్‌‌‌‌- 100కు ఫోన్లు..వ్యక్తిపై కేసు

మేడిపల్లి, వెలుగు: మద్యం మత్తులో డయల్‌‌‌‌-100కు పదేపదే ఫోన్‌‌‌‌ చేసి పోలీసులతో అమర్యాదగా ప్రవర్తించిన వ్యక్తిప

Read More

నకిలీ టికెట్లతో జెడ్డా వెళ్లేందుకు యత్నం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ జంట

గండిపేట, వెలుగు: శంషాబాద్‌‌‌‌ ఎయిర్​పోర్టులో నకిలీ విమాన టికెట్లతో దంపతులు పట్టుబడ్డారు. జెడ్డా వెళ్లేందుకు ఓ దంపతులు శంషాబాద్&zwn

Read More

బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ : వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్

వికారాబాద్, వెలుగు: దళితులను బీజేపీ నిత్యం అవమానాలకు గురిచేస్తోందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ విమర్శించారు. హల్ద్వానీలో కాంగ్ర

Read More

22A అధికారుల తప్పిదమే.. ఆ భూములను ప్రొహిబిటెడ్ లిస్టునుంచి తొలగిస్తాం: మంత్రి పొంగులేటి

22A నిషేధిత భూముల లిస్టుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పొరపాటు  కొందరు ప్రైవేట్ వ్యక్తులు భూములు 22A  నిషేధిత భూమ

Read More

సరిహద్దు భద్రతలో ఎస్ఎస్బీది కీలక పాత్ర.. రంగారెడ్డి జిల్లాలో జవాన్ల క్వార్టర్లు ప్రారంభం

  కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇబ్రహీంపట్నం, వెలుగు: దేశ సరిహద్దుల్లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తూ మాదక ద్రవ్యాలు,

Read More

పార్దీ గ్యాంగ్ లో ఇద్దరు అరెస్ట్.. మొయినాబాద్ లో తాళం వేసిన ఇళ్లలో చోరీలు

చేవెళ్ల, వెలుగు: తాళం వేసిన ఇండ్లు, షట్టర్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న పార్దీ గ్యాంగ్ లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆదివారం మొయ

Read More

షాబాద్ దశ తిరిగింది! ..ఇండస్ట్రియల్, టూరిజం హబ్ ఏర్పాటుపై సర్కారు నజర్

ఇప్పటికే హైతాబాద్, సీతారాంపురంలో 1,580 ఎకరాల్లో పార్కులు కొత్తగా 418 ఎకరాలు టీజీఐఐసీకి అప్పగింత  మరో 375 ఎకరాలు టూరిజం శాఖకు.. ఇంకో 200

Read More

తాండూరు: 7,500 కిలోల కల్తీ బెల్లం పట్టివేత

తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం బొపునారం గ్రామ పరిధిలో టాస్క్‌‌ఫోర్స్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఆటోలో తాండూర

Read More

‘ఆమనగల్లు’ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, వెలుగు : ఆమనగల్లు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్

Read More

అద్దె కారు మొరాయించింది.. స్నేహితులు ముఖం చాటేశారు.. ఆ తరువాత బీటెక్ విద్యార్థి ఏం చేశాడో తెలుసా..!

కారు యజమాని ఒత్తిడితో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం హాస్టల్ బాత్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌&z

Read More

కొంపల్లిలో 8మంది పేకాట రాయుళ్లు అరెస్టు..రూ.3లక్షల28వేల నగదు సీజ్

రంగారెడ్డి:హైదరాబాద్‌లోని పేట్-బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైటెక్ పేకాట రాయుళ్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు.​అపర్ణ సెరినిటీ అపార్ట్‌

Read More