రంగారెడ్డి

అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. అరుణాచలం యాత్ర ముగించుకొని హైదరాబాద్ వెళుతుండగా..

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాయికల్ టోల్ ప్లాజా దగ్గర అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఇన్నోవా క్రిష్టా వాహనాన్ని ఢ

Read More

హైకోర్టు స్టే కారణంగా.. ఆగిపోయిన ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నిక ప్రకటన

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ వివాదం హైకోర్టుకు చేరింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని ఎవరో కిడ్నాప్ చేశారని ఆయన కొడుకు

Read More

గెలిచినోళ్లను అక్రమంగా ఎత్తుకపోయిన్రు..బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్

ట్యాంక్ బండ్, వెలుగు: మున్సిపల్​ ఎన్నికల్లో గెలిచిన బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులను అధికార పార్టీ అక్రమంగా ఎత్తుకెళ్లిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు

Read More

ఫిబ్రవరి17 న ముగ్గురు కమిషనర్లతో సీఎం సమావేశం..గ్రేటర్ ఎన్నికలపై చర్చించే అవకాశం

అడ్వర్టైజ్​మెంట్ పాలసీపై కీలక నిర్ణయం హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల కమిషనర్లతో సీఎం రేవంత్ రెడ్డి మం

Read More

పదమూడు పీఠాల్లో  పది కాంగ్రెస్ వే.. ఇబ్రహీంపట్నంలో ఉత్కంఠ మధ్య ఎన్నిక ఫిబ్రవరి 17 కు వాయిదా

రంగారెడ్డిలో 5 స్థానాలు కైవసం  మెజారిటీ లేకున్నా అలియాబాద్​లో పాగా ఆమనగల్​లో ఒక్క సీటు గెలిచినా పై‘చేయి’ హంగ్ ​వచ్చిన మూడు చ

Read More

వికారాబాద్ మున్సి పల్ చైర్ పర్సన్ గా గడ్డం అనన్య

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా అసెంబ్లీ స్పీకర్ ​గడ్డం ప్రసాద్ కుమార్ ​కూతురు గడ్డం అనన్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్ పర్సన

Read More

Municipal Elections: చేవెళ్ల మున్సిపాల్టీలో 1 మరియు 4 వార్డుల్లో  బీజేపీకి రెండే ఓట్లు  

చేవెళ్ల 1వ వార్డు, 4 వ వార్డులో బీజేపీ అభ్యర్థులకు కేవలం 2 చొప్పున ఓట్లు పడ్డాయి. 13 వ వార్డులో బీఆర్ఎస్​అభ్యర్థికి కేవలం 9 ఓట్లు పోలయ్యాయి. 5వ వార్డు

Read More

Municipal elections: రంగారెడ్డి జిల్లాలో  చైర్పర్సన్ రేసులో ఉన్నది వీళ్లే..!

చైర్మన్​స్థానాలను చేవెళ్ల జనరల్, శంకర్​పల్లి జనరల్​, ఇబ్రహీపట్నం జనరల్​, మొయినాబాద్​ఎస్సీ జనరల్, షాద్​ నగర్​ బీసీ జనరల్, ఆమనగల్ జనరల్​కు కేటాయించారు.

Read More

కాంగ్రెస్ కే శివారు పట్టణం.. మెజార్టీ మున్సిపల్ స్థానాలు హస్తగతం

రంగారెడ్డి జిల్లాలోని ఆరు స్థానాల్లో నాలుగు చోట్ల పాగా బీఆర్ఎస్​ ఖాతాలోకి ఇబ్రంహీంపట్నం, ఆమన్​గల్  వికారాబాద్​ జిల్లాలో మూడు చోట్లా హస్తమే

Read More

13 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతం మేడ్చల్లో అత్యధికం.. వికారాబాద్లో అత్యల్పం

పరిగి 13 వార్డులో కొందరు దొంగ ఓట్లు వేస్తున్నారని కాంగ్రెస్​ఏజెంట్​ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్సే బోగస్​ ఓట్లు వేస్తున్నారని బీఆర్

Read More

మూసీ అభివృద్దిపై కీలక అప్డేట్..భూసేకరణ ప్రక్రియ షురూ

హైదరాబాద్: మూసీ అభివృద్దిపై  కీలక ప్రకటన చేసింది మూసీ రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్. మూసీ అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపింద

Read More

మున్సిపల్ ఎన్నికలు..మేడ్చల్ లో వెండి కాయిన్లు పంపిణీ చేసిన బీజేపీ అభ్యర్థి

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతోంది. కొన్ని చోట్ల చెదురుమొదురు ఘటనలు మినహా ప్రశాంతంగా

Read More

అయ్యోపాపం.. ప్రాణం తీసిన పతంగి..రేకుల షెడ్‌‌‌‌‌‌‌‌ పైనుంచి జారి పడి బాలుడు మృతి

శంషాబాద్, వెలుగు : పతంగి ఎగురవేసేందుకు రేకుల షెడ్‌‌‌‌‌‌‌‌పైకి ఎక్కిన బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు. ఈ

Read More