రంగారెడ్డి
విద్యార్థులకు అలర్ట్.... ఆగస్టు 14న ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు
భారీ వర్షాల కారణంగా ఆగస్టు 14న మేడ్చల్ మల్కాజ్ గిరిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు జిల్లా డీఈవో. ప్రభుత్వ, జెడ్ప
Read Moreఏసీబీ వలలో ముగ్గురు ఉద్యోగులు
మంచిర్యాల/వికారాబాద్/పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం లంచం తీసుకుంటూ ముగ్గురు అవినీతి ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. రెడ్
Read Moreఅమెరికాలో తెలంగాణ విద్యార్థిని మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలం గాణ విద్యార్థిని మృతిచెందింది. సోమవారం (ఆగస్టు 11) చికాగో లో చదువుకుంటున్న మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని గం
Read Moreకీసర ORR పై ఘోర రోడ్డుప్రమాదం..చెట్లకు నీరు పోస్తున్న కార్మికులను ఢీకొట్టిన వాహనం
మేడ్చల్: కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం(ఆగస్టు 11) ఓఆర్ ఆర్ పై చెట్లకు నీరు పోస్తున్న కార్మికులపైకి టాటా ఇంట్రో వాహనం వ
Read Moreరోడ్డు లేక గర్భిణీ నరకయాతన..మార్గమధ్యలో ప్రసవం..వీపుపై మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు
సంగారెడ్డి జిల్లాలో రోడ్లు లేక గర్భిణీ నరకయాతన.. నాగల్గిద్ద మండలంలోని మున్యా నాయక్ తండా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఓ గర్భిణీ చెప్పలేని
Read Moreఫేక్ అటెండెన్స్.. ఇద్దరు కార్యదర్శులు ఔట్
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో తప్పుడు అటెండెన్స్ నమోదు చేసిన జీపీ కార్యదర్శులపై వేటు పడింది. రంగారెడ్డి జిల్లాలోని ఆమన్గ
Read Moreకాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాం:మంత్రి వివేక్ వెంకటస్వామి
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఐదురోజుల కాంగ్రెస్ జనహిత పాదయాత్ర రెండో రోజు సంగారెడ్డ
Read Moreపరిగిలో కాంగ్రెస్ పాదయాత్ర.. ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ వెంట నడిచిన కాంగ్రెస్ శ్రేణులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం గురువారం (జులై 31)
Read Moreతెలంగాణ భూములు ఆయిల్ పామ్కు అనుకూలం : మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
సాగులో మన రాష్ట్రమే నంబర్ వన్ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వికారాబాద్, వెలుగు: ఆయిల్ పామ్ పంటల సాగుకు తెలంగాణ భూములు అనుకూలంగా ఉన్
Read Moreపైసల వర్షం కురిపిస్తామని.. రూ.21 లక్షలు స్వాహా ..చేవెళ్లలో ‘బ్లఫ్మాస్టర్’ మూవీని మించిన ఘటన
రూ.21 లక్షలను రూ.4 కోట్లు చేస్తామని టోకరా ముఠాలోని ఐదుగురు అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు రూ.18 లక్షల నగదు, గ్రాము గోల్డ్, ఫేక్ నోట్ల కట్టలు స్వాధ
Read Moreమధ్యాహ్నం కూడా ఇంట్లోనే ఉన్న ఈ యువతి అలా ఎలా చనిపోయిందో పాపం..
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన జరిగింది. అప్పటి దాకా ఇంట్లోనే ఉన్న యువతి ఉన్నట్టుండి ప్రాణం లేని స్థితిలో కనిపించే సరికి కన్న తల్లిదండ్రుల
Read MoreBONALU 2025: సల్లంగా చూడమ్మా.. ధూంధాంగా లాల్ దర్వాజ బోనాలు
హైదరాబాద్ లో ఆషాఢమాసం బోనాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. లాల్ దర్వాజా బోనాల జాతరకు భక్తులు ఈ రోజు ( జులై 20) ఉదయం నుంచి భక్తులు పెద్ద సం
Read Moreపీచు మిఠాయి అమ్మేటోళ్లతో జాగ్రత్త.. వీళ్లు అమ్మే చాక్లెట్లు పిల్లలు తింటే ఇక అంతే !
పీచు మిఠాయి అంటే పిల్లలు ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పిల్లలేంటి పెద్దలు కూడా ఈ స్వీట్ ను ఇష్టపడుతుంటారు. పింక్ రంగులో లేదా మరో ఆకర్ష
Read More












