రంగారెడ్డి

చేవెళ్లలో అగ్ని ప్రమాదం..భారీగా ఆస్తినష్టం

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శంకర్‌పల్లి రోడ్డులో ఉన్న రిషిత ఆటోమొబైల్స్ అండ్ సప్లయర్స్ అనే గోదాంలో షార్ట్ సర్కూట్ వల్ల మంటలు చెలరేగాయి. గోదాంలో హ

Read More

సౌందర్ రాజన్ కు తుది వీడ్కోలు..చిలుకూరులో భక్తజన సందోహం మధ్య ముగిసిన అంత్యక్రియలు

చేవెళ్ల, వెలుగు: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానర్చకులు, ఆలయ మేనేజింగ్​ డైరెక్టర్​ సౌందర్ రాజన్ కు భక్తజనులు తుది వీడ్కోలు పలికారు. వృద్దాప్య సమస్యలతో శుక్

Read More

పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన డాక్టర్, హోంగార్డ్

కీసర, వెలుగు: కీసర పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న హోంగార్డ్​ నాగేశ్, గాంధీ హాస్పిటల్  ఫోరెన్సిక్  డాక్టర్  సందీప్  లంచం తీసుకుంటు

Read More

వికారాబాద్‌‌ లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

    మానసిక ఒత్తిడిని తట్టుకోలేక సూసైడ్ వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మానసిక ఒత్తిడి తట్టుకోల

Read More

35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర పోలీస్ స్టేషన్ హోంగార్డ్

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు జరిపింది. 35 వేల రూపాయలు లంచం తీసుకుంటూ కీసర హోంగార్డ్ నగేష్ ఏసీబీకి పట్టుబడ్డా

Read More

నా చావుకు ఎవరు కారణం కాదు.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వికారాబాద్ జిల్లాలోమహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. కోట్ పల్లిలో  పోలీస్ స్టేషన్ లో  రైటర్ గా పనిచేస్తున్న కానిస్టేబుల్ దివ్య ఆత

Read More

వికారాబాద్ లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వికారాబాద్ జిల్లా  కేంద్రంలో  విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని  గంగారం సాయిబాబా కాలనీలో మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది

Read More

లాయర్ల ఆందోళన..షాద్ నగర్ కోర్టు ఎదుట  అడ్వక్వేట్ల ధర్నా..ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని డిమాండ్

 అడ్వకేట్​ ప్రొటెక్షన్​ యాక్ట్​ తీసుకురావాలని షాద్​నగర్​ కోర్టు ఎదుట బుధవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  ధర్నా చేశారు.  బార్ అసోసియేషన్

Read More

నవాంద్గిలో హుబ్లీ రైలు హాల్టింగ్.. నెరవేరిన తాండూరు ప్రజల చిరకాల కోరిక

    చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాండూర్, వెలుగు: తాండూర్ నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలం నావాంద్గి రైల్వే స్టేషన్‌&zw

Read More

ఇబ్రహీంపట్నంలో విషాదం.. డాక్టర్ల నిర్లక్ష్యం.. గర్భిణీ కడుపులోశిశువు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నంలో డాక్టర్ల నిర్లక్ష్యంతో తల్లి గర్భంలో ఉన్న శిశువు మృతిచెందింది.పురిటినొప్పులతో ఆస్పత్రికివెళ్లగా సమయానికి చికిత్స అం

Read More

సంక్షేమమే కాంగ్రెస్ అజెండా : పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్

పరిగి, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని

Read More

బీజాపూర్ హైవేపై కారు బీభత్సం

రెండు బైక్​లు, కారును ఢీకొట్టిన ఇన్నోవా ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలోని హైదరాబాద్–

Read More

ఏసీబీ వలలో  ఎలక్ట్రిసిటీ ఏఈ

మెహిదీపట్నం, వెలుగు: మాసాబ్‌‌ట్యాంక్ ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్(ఏవో)గా పనిచేస్తున్న మామిడిశెట్టి శ్రీనివాస్‌‌రావు

Read More