రంగారెడ్డి

జవహర్ నగర్ మేయర్పై సొంత పార్టీ నేతల అవిశ్వాసం

జవహర్ నగర్‌లో కార్పొరేషన్ రాజకీయం హాట్ టాఫిక్ గా మారింది. సొంత పార్టీకి చెందిన కార్పొరేటర్లు మేయర్ మేకల కావ్యపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. దాదాప

Read More

రోడ్డు కోసం రోడ్డెక్కిన్రు 

రోడ్డు కోసం ఓ గ్రామస్థులు రోడ్డెక్కారు. తమ గ్రామానికి బీటీ రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో నిర్వహించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద

Read More

ఉపాధ్యాయుల స్పౌజ్‌ క్యాటగిరీ బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలె : PRTU డిమాండ్ 

హైదరాబాద్ : ఉపాధ్యాయుల స్పౌజ్‌ (దంపతుల) క్యాటగిరీ బదిలీలపై రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలో స్థానికులకు మాత్రమ

Read More

ఓ వైపు జెండా ఆవిష్కరణ.. మరో వైపు లీడర్ల వాగ్వాదం

వికారాబాద్ దోమ ఎంపీడీఓ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు బయటపడింది. జెండా ఆవిష్కరించేందుకు సిద్దమైన ఎంపీ

Read More

తుపాకీతో బెదిరించి చోరీ, గాల్లోకి కాల్పులు

మేడ్చల్ జిల్లా శామీర్ పేటలో కాల్పులు కలకలం రేపాయి. మూడు చింతలపల్లి మండలం ఉద్దేమర్రి గ్రామంలోని వినాయక వైన్స్ పై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు దాడి

Read More

ప్రభుత్వ భూమిలో గుడిసెల తొలగింపు.. ఉద్రిక్తత

రంగారెడ్డి జిల్లా : పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కుంట్లూరు రావి నారాయణ రెడ్డి కాలనీలోని సర్వే నెంబర్ 215 నుండి 224 వరకు ఉన్న ప్రభుత్వ భూమిలో వేలాదిగా

Read More

మళ్లీ మంచిరెడ్డి కిషన్ రెడ్డే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అవుతారు : మంచిరెడ్డి ప్రశాంత్ 

రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు ‘ప్రగతి నివేదన యాత్ర’ చేపట్టారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానిక

Read More

వికారాబాద్ జిల్లాలో న్యూమోనియాతో టెన్త్​ క్లాస్ ​విద్యార్థిని మృతి

వికారాబాద్ జిల్లాలో టెన్త్​ క్లాస్​ విద్యార్థిని న్యూమోనియాతో చనిపోయింది. కుల్కచర్ల మండలం రాంపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో అంబిక అనే విద్యార్థిని టెన్త్​

Read More

ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ ను విడుదల చేయాలె :  బీజేవైఎం

రంగారెడ్డి జిల్లా : పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రంగారెడ్డి జిల్లా నాయకులు

Read More

కేసీఆర్ స్పీచ్ లో పస లేదు : బూర నర్సయ్య గౌడ్

ఖమ్మం బీఆర్ఎస్ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి స్పీచ్ లో పస లేదని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి చేసిన

Read More

కోట్ పల్లి ప్రాజెక్టులో పడి నలుగురు మృతి

వికారాబాద్ జిల్లా : వికారాబాద్ జిల్లా కోట్ పల్లిలో విషాదం నెలకొంది. కోట్ పల్లి ప్రాజెక్టులో నలుగురు యువకులు ప్రమాదవశాత్తు గల్లంతై చనిపోయారు.

Read More

గుట్టుగా గంజాయి అమ్ముతుండగా ఇద్దరు అరెస్ట్

రంగారెడ్డి జిల్లా : గంజాయి అక్రమ రవాణ కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..అక్రమ రవాణ మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఒక చోట కేసులు నమోదవుతూనే ఉన్నా

Read More

విద్యా సంస్థల్లోకి డ్రగ్స్..కఠిన చర్యలు ఉంటాయి: మంత్రి సబిత

రంగారెడ్డి జిల్లా : రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. విద్యా సంస

Read More