రంగారెడ్డి
ఘనంగా శ్రీరాములగుట్ట బ్రహ్మోత్సవాలు..మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలో సామూహిక వ్రతాలు
శామీర్ పేట, వెలుగు: మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లక్ష్మాపూర్ పరిధిలోని శ్రీరాములగుట్ట బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. వేద పండితులు నాగరాజు, సందీ
Read Moreఆ అక్కకు చెబుతున్న.. సామాజిక బహిష్కరణ వరకు తెచ్చుకోవద్దు: సీఎం రేవంత్
మూసీ నది ఒడ్డున మంచిరేవులలో శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతం నుంచి45 ఏళ్లుగా
Read Moreరంగారెడ్డి జిల్లా నందిగామలో పత్తి గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.60 కోట్ల నష్టం..!
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం (మార్చి 28) ఉదయం శ్రీకృష్ణ పత్తి గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స
Read Moreభర్త గోవా టూర్కు.. భార్య చుట్టాల గ్రామానికి.. దొంగలు ఇంట్లోకి..! మొయినాబాద్లో రూ.30 లక్షల బంగారం, 10 లక్షల నగదు చోరీ
భర్త స్నేహితులతో కలిసి గోవా విహారయాత్రకు వెళ్లాడు. ఇంట్లో ఒక్కదాన్ని ఏం చేద్దామని భార్య తల్లిగారి ఊరికి వెళ్లిపోయింది. ఇదే అదనుగా భావించిన దొంగలు.. ఇం
Read Moreప్రైవేటు హాస్టల్లో బీటెక్ విద్యార్థి సూసైడ్.. ఇబ్రహీంపట్నంలో ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు: ప్రైవేటు హాస్టల్లో ఉరేసుకొని బీటెక్ స్టూడెంట్ చనిపోయాడు. గురునానక్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న కందిమల్ల సాయి (20) ఇబ్ర
Read Moreరైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం.. మార్కెట్లో రూల్స్ అన్నీ కచ్చితంగా పాటించాల్సిందే..!
వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ వికారాబాద్, వెలుగు: వికారాబాద్వెజిటేబుల్ మార్కెట్ను మార్కెట్
Read Moreకల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా అరెస్ట్.. 600 కిలోల పేస్ట్ స్వాధీనం
తాండూరు, వెలుగు : కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను వికారాబాద్ జిల్లా పో
Read Moreఐదు మండలాల్లో ఇంటిగ్రేటెడ్ భూభారతి.. ఏప్రిల్2 నుంచి పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు
సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్లాన్ సర్వే నుంచి రిజిస్ట్రేషన్ వరకు ఒకే గొడుగు కిందకు సేవలు
Read Moreఇండస్ట్రీయల్ కారిడార్ భూసేకరణకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన కాడ్లాపూర్ గ్రామస్థులు
వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామస్థులు నిరసనకు దిగారు. ఇండస్ట్రీయల్ కారిడార్ భూసేకరణకు వ్యతిరేకంగా గురువారం (మార్చి 26) పరిగి బస్టాం
Read Moreతాండూరు బడ్జెట్ రూ. 27.51 కోట్లు.. మున్సిపల్ గ్రాంట్, ఎంపీ, ఎమ్మెల్యే నిథులతో అభివృద్ది చేస్తాం
తాండూరు, వెలుగు: తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న నీరజాబాల్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం బడ్జెట్ సమావేశం జరిగింది. రూ. 27.51 కోట్ల బడ్జెట్కు
Read Moreపెట్రోల్ కోసం యుద్ధం..వికారాబాద్ లో పెట్రోల్ లేదు
వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం నుంచి ఏ పెట్రోల్ బంక్లోనూ పెట్రోల్ దొరకలేదు. అంతటా నో స్టాక్ బోర్డులు దర్శనం ఇచ్చాయి.
Read Moreవికారాబాద్ జిల్లాలో సర్పంచ్ కుటుంబంపై హత్యాయత్నం.. ఇంటికి నిప్పంటించడంతో నలుగురి పరిస్థితి విషమం
వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. సర్పంచ్ కుటుంబం ఇంట్లో ఉండగానే బయట నుంచి తాళం వేసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన కలకలం ర
Read Moreషాద్నగర్లో ఒక్క బంక్లోనే దొరుకుతున్న.. పెట్రోల్, డీజిల్.. క్యూ కట్టిన జనం
షాద్నగర్: పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఇంధన కొరత తీవ్రంగా కనిపిస్తో
Read More











