రంగారెడ్డి
వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వేస్టేషన్లో కూలీల ముసుగులో నలుగురు మావోయిస్టులు !
పది రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా రుక్మాపూర్ రైల్వే స్టేషన్లో పనులు మహారాష్ట్ర, తాండూరు పోలీసుల ఉమ్మడి ఆపరేషన్ పక్కా సమాచారంతో మెరుపు దాడి, న
Read Moreషాద్ నగర్ లో దొంగ ఓనర్లు.. దోచుకున్నరు...నిర్మాణంలో ఉన్న బిల్డింగులకు యజమానులంటూ టోకరా
రెడీమిక్స్ కాంక్రీట్ సరఫరాదారుల దగ్గర రూ.16 లక్షలు మాయం ఇద్దరు నిందితుల అరెస్ట్ షాద్ నగర్, వెలు
Read Moreపరిగి టౌన్లో దిగజారిపోయిన దొంగలు.. చిన్న పిల్లల సైకిళ్లను కూడా వదలడం లేదుగా !
పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో దొంగలు బరితెగిస్తున్నారు. ఇప్పటివరకు బైక్ చోరీలతో హడలెత్తించిన కేటుగాళ్లు.. ఇప్పుడు చిన్నారుల సైకిళ్లను కూడా వ
Read Moreమే 8న మత్స్యకారులకు అవేర్నెస్ ప్రోగ్రాం.. వికారాబాద్ కలెక్టరేట్ లో అవగాహన సదస్సు
వికారాబాద్, వెలుగు: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 8న ఉదయం 9 గంటలకు వికారాబాద్ కలెక్టరేట్లో మత్స్యకారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట
Read Moreహైదర్షాకోట్ లో అగ్నిప్రమాదం..KFC, ఫిజ్జా స్టోర్ లో చెలరేగిన మంటలు
రంగారెడ్డి జిల్లాలో హైదర్ షా కోట్ లో అగ్నిప్రమాదం జరిగింది. బుేధవారం(మే6) ఉదయం హైదర్ షా కోట్ లో హైవేపై ఉన్న KFC, ఫిజ్జా స్టోర్ లో ఒక్కసారి
Read Moreరూ.20 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి
ఆమనగల్లు, వెలుగు: రూ.20 వేలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ పంచాయతీ కార్యదర్శి శరత్కుమార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏ
Read Moreరోడ్డు ప్రమాదంలో దివాకర్ రెడ్డి మృతిపై నిరసన.. 50 మందిపై కేసు
చేవెళ్ల, వెలుగు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని ధర్నా చేసిన 50 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 3న పామెన గ
Read Moreభూమిని రక్షించుకుంటేనే భవిష్యత్.. ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి
టీజీ ఆర్గానిక్ మొబైల్ యాప్ ప్రారంభం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాండూరు, వెలుగు : ప్రతిఒక్కరూ
Read Moreఊరెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల
కీసర, వెలుగు: కీసర పరిధిలోని రాంపల్లి శ్రీనివాస్ కాలనీలో సోమవారం చోరీ జరిగింది. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి శుక్రవారం తన కుటుంబంతో కలిసి సొంత గ్రామాని
Read Moreఅల్లుడి దాడిలో అత్త మృతి.. హైదరాబాద్ శివారు మేడిపల్లి పీఎస్ పరిధిలో ఘటన
మేడిపల్లి, వెలుగు : ఓ వ్యక్తి తన అత్తను హెల్మెట్తో కొట్టడంతో ఆమె బైక్పై నుంచి కిందపడి చనిపోయింది. ఈ ఘటన హైదరాబాద్
Read Moreఎస్ఎంపీలో 100 శాతం ఉత్తీర్ణత .. హైదర్షాకోట్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ
గండిపేట,వెలుగు : ఎస్ఎస్సీ ఫలితాల్లో హైదర్షాకోట్లోని ఎస్ఎంపీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పరీక్షలకు హాజరైన 50 మంది విద్యార్థులు
Read Moreఅర్హులందరికీ అక్రెడిటేషన్లు ఇస్తాం .. రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
ఇబ్రహీంపట్నం, వెలుగు: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కొ
Read Moreవిద్యకు ప్రభుత్వం పెద్దపీట ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి : పి.సుదర్శన్ రెడ్డి
బోధన్, వెలుగు: కాంగ్రెస్ప్రభుత్వం విద్యకు అధిక ఫండ్స్కేటాయిస్తూ పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహదారుడు పి.సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్జిల్లా
Read More












