రంగారెడ్డి

కేవలం నాలుగు నిమిషాల్లో చోరీ.. ఎస్బీఐ ఏటీఎం పగలగొట్టి..రూ.30లక్షలతో పరారీ

రంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. మహేశ్వరం మండలం రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎం పగలగొట్టి చోరీ చేశారు దొంగలు. కారులో  వచ్చిన నలుగురు గుర్తు తెల

Read More

మణికొండలో అగ్నిప్రమాదం ఘటన..సెల్ఫోన్ సైలెంట్ వారి ప్రాణాలు తీసిందా

మణికొండలో అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి  గ్రౌండ్​ఫ్లోర్​ కిరాణ దుకాణం పక్కన షార్ట్​ సర్క్యూట్​  ప

Read More

అధికారుల వేధింపులతో.. పురుగుల మందు తాగి కండక్టర్ ఆత్మహత్య

యాచారం:రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గాండ్లగూడెంలో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత 15 రోజుల క్రితం ఆర్టీసీ ఉన్నతాధికారులు వేధించడం తో ఇంట

Read More

ఈ బిల్‌ కలెక్టర్‌ కలెక్షన్ కింగ్.. మస్తు పైసలు తీస్కుంటూ ఏసీబీకి దొరికిండు..!

ఏసీబీ ఎన్ని దాడులు చేసి అవినీతి తిమింగళాలలను పట్టుకుంటున్నా కొందరు అధికారుల తీరు మారడం లేదు. లంచానికి మరిగిన అధికారులు చిన్న పని చేయాలన్నా చేయి తడపాల్

Read More

నీటి బకెట్ లో పడి వృద్ధురాలు మృతి

రంగారెడ్డి జిల్లా చీపునుంతలలో ఘటన ఆమనగల్లు, వెలుగు: ప్రమాదవశాత్తు నీటి బకెట్ లో పడి ఊపిరాడక వృద్ధురాలు చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగిం

Read More

యూకే కరెన్సీ ఇస్తానని మోసం.. రెండేండ్ల తరువాత శంషాబాద్​ ఎయిర్ పోర్టులో పట్టుబడ్డ నిందితుడు

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: చదువు కోసం లండన్‌‌‌‌‌‌‌‌  వెళ్లేందుకు

Read More

సీసీఐ నిర్లక్ష్యం.. పత్తి రైతులకు శాపం పట్టించుకోని మార్కెటింగ్​ అధికారులు

సర్వర్ పునరుద్దరణపై లేని క్లారిటీ దళారుల బారిన పడుతున్న పత్తి రైతులు తాండూరు/ చెన్నూరు/ లక్ష్సెట్టిపేట, వెలుగు:సీసీఐ అధికారుల నిర్లక్ష్యంతో

Read More

సిటీలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు

 వెలుగు, నెట్​వర్క్​: మరాఠా సామ్రాజ్య వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌‌ జయంతి వేడుకలు బుధవారం సిటీలో ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహాలు, ఫొటోలక

Read More

ఆర్టీసీ బస్సు కింద నలిగిన పసి ప్రాణం.. వికారాబాద్​ జిల్లా బషీరాబాద్​లో ఘటన

వికారాబాద్, వెలుగు: ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఏడేండ్ల బాలుడు బలయ్యాడు. వికారాబాద్​జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని టాకీ తండాకు చెందిన రాథ

Read More

సొంత ఖర్చులతో టాయిలెట్లు కట్టిస్తా: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

హైదరాబాద్​సిటీ, వెలుగు: విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నదని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నా

Read More

షాద్ నగర్ పబ్లిక్కు గుడ్ న్యూస్.. కేంద్రం నుంచి రూ.28 కోట్లు విడుదల

షాద్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 28 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అమృత్ పథకం కింద రూ.28 కోట్ల విడుదల చేసినట్లు  ఎంపీ డీకే అ

Read More

సమస్య తీరాలంటే స్వయం సేవే దిక్కు.. గుర్రపు డెక్కను స్వయంగా తొలగించుకుంటున్న మత్స్యకారులు

శంషాబాద్, వెలుగు: శంషాబాద్​ కాముని చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను స్వయంగా గంగపుత్ర సంఘం సభ్యులే తొలగించుకుంటున్నారు. మున్సిపల్ ​అధికారులు పట్టిం

Read More

ఇయ్యాల్టి (ఫిబ్రవరి 17) నుంచి కొడంగల్లో నక్షా సర్వే

కొడంగల్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన నక్షా పైలట్​సర్వే కొడంగల్ ​మున్సిపాలటీ సోమవారం నుంచి షురూ కానుంది. వ్యవసాయ సాగు భూముల

Read More