రంగారెడ్డి
రోడ్డు ప్రమాదంలో దివాకర్ రెడ్డి మృతిపై నిరసన.. 50 మందిపై కేసు
చేవెళ్ల, వెలుగు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని ధర్నా చేసిన 50 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 3న పామెన గ
Read Moreభూమిని రక్షించుకుంటేనే భవిష్యత్.. ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి
టీజీ ఆర్గానిక్ మొబైల్ యాప్ ప్రారంభం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాండూరు, వెలుగు : ప్రతిఒక్కరూ
Read Moreఊరెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల
కీసర, వెలుగు: కీసర పరిధిలోని రాంపల్లి శ్రీనివాస్ కాలనీలో సోమవారం చోరీ జరిగింది. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి శుక్రవారం తన కుటుంబంతో కలిసి సొంత గ్రామాని
Read Moreఅల్లుడి దాడిలో అత్త మృతి.. హైదరాబాద్ శివారు మేడిపల్లి పీఎస్ పరిధిలో ఘటన
మేడిపల్లి, వెలుగు : ఓ వ్యక్తి తన అత్తను హెల్మెట్తో కొట్టడంతో ఆమె బైక్పై నుంచి కిందపడి చనిపోయింది. ఈ ఘటన హైదరాబాద్
Read Moreఎస్ఎంపీలో 100 శాతం ఉత్తీర్ణత .. హైదర్షాకోట్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ
గండిపేట,వెలుగు : ఎస్ఎస్సీ ఫలితాల్లో హైదర్షాకోట్లోని ఎస్ఎంపీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పరీక్షలకు హాజరైన 50 మంది విద్యార్థులు
Read Moreఅర్హులందరికీ అక్రెడిటేషన్లు ఇస్తాం .. రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
ఇబ్రహీంపట్నం, వెలుగు: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కొ
Read Moreవిద్యకు ప్రభుత్వం పెద్దపీట ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి : పి.సుదర్శన్ రెడ్డి
బోధన్, వెలుగు: కాంగ్రెస్ప్రభుత్వం విద్యకు అధిక ఫండ్స్కేటాయిస్తూ పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహదారుడు పి.సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్జిల్లా
Read Moreఎదురెదురుగా ఢీకొన్న కార్లు.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో ఇద్దరు మృతి
ఆమనగల్లు, వెలుగు : రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు చనిపోగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల
Read Moreకుత్బుల్లాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం..స్క్రాప్ గోడౌన్ లో మంటలు
మేడ్చల్ మల్కా్జ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ లో మంగళవారం (ఏప్రిల్ 28) రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఓ స్క్రాప్ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూ
Read Moreరంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో క్రేన్లు కూలిన ఘటన.. బాధితులను పరామర్శించిన మంత్రి వివేక్
నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీలో (ఎన్ సి సి) జరిగిన ఘటన బాధాకరమని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం (ఏప్రిల్ 28) చికిత్
Read Moreఆమనగల్లు మున్సిపాలిటీ .. కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి
–ఆమనగల్లు, వెలుగు : ఆమనగల్లు మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ సోమవారం ముగిసిందని మున్సిపల్ కమిషనర్ శంకర్ వెల్లడించారు. ఈనెల 2
Read Moreగాలి దుమారానికి క్రేన్ కూలింది.. ఐదుగురు వలన కూలీలు మృతి .. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలో ఘటన
గాలి దుమారంతో కుప్పకూలిన క్రేన్ ఐదుగురు మృతి మరో 11 మందికి తీవ్ర గాయాలు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పరిధిలోని ఎన్సీసీ లిమిటెడ్లో ఘో
Read MoreNCC సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో ఘోర ప్రమాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శంకర్ పల్లి మండలం మహాలింగాపురం దగ్గర ఉన్న NCC సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో ప్రమాదవశాత్తూ క్రేన్ కుప్
Read More












