ఖమ్మం

బెస్ట్ అవైలబుల్ స్కూల్​ స్కీం కింద దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు​ : 2025-26 విద్యా సంవత్సరానికి గానూ బెస్ట్ అవైలబుల్ (రెసిడెన్షియల్) స్కీం కింద 1వ తరగతి, 5వ తరగతిలో ప్రవేశం పొందేందుకు షెడ్

Read More

అడవిని నరకడం దేశద్రోహం కంటే ఎక్కువ : మంత్రి తుమ్మల నాగేశ్వరావు

పెనుబల్లి, వెలుగు :  అడవిని నరికి ప్రకృతిని నాశనం చేయడం దేశాద్రోహం కంటే ఎక్కువని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. ఖమ్మం జిల్లా పెను

Read More

మధిరలో విత్తన దుకాణాల్లో తనిఖీలు

మధిర/కూసుమంచి, వెలుగు: మధిరలో టౌన్ సీఐ రమేశ్, మండల వ్యవసాయ అధికారి కె.సాయి దీక్షిత్, మధిర రూరల్​  సబ్ ఇన్​స్పెక్టర్​లక్ష్మీభార్గవి, కూసుమంచిలో ఏవ

Read More

విపత్తు సమయంలో పక్కా ప్లాన్​తో పని చేయాలి : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

300 మంది వాలంటీర్లకు ఆపదమిత్ర శిక్షణ ఖమ్మం కార్పొరేషన్, వెలుగు​: విపత్తు సమయంలో పక్కా ప్లాన్​తో పని చేస్తే ప్రజల ప్రాణ, విలువైన పత్రాలు, వస్తు

Read More

ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాల కలకలం!

ఉమ్మడి జిల్లా గిరిజన రైతులే టార్గెట్ గా దళారుల దందా  బెంగళూరు, ఏపీ నుంచి వచ్చి సీక్రెట్ గా అమ్మకాలు లూజ్ విత్తనాలు అందంగా ప్యాక్​ చేసి మోస

Read More

పైన టమాటాలు.. కింద పశువులు..ఏటూరునాగారంలో పట్టుకున్న పోలీసులు

ఏటూరునాగారం, వెలుగు : టమాట లోడు పేరుతో పశువులను తరలిస్తున్న వ్యక్తులను ఏటూరునాగారం పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ

Read More

భద్రాద్రి జిల్లా పోలీసులకు 17 మంది మావోయిస్టుల లొంగుబాటు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మావోయిస్ట్‌‌ పార్టీకి చెందిన 17 మంది భద్రాద్రి జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీస

Read More

560 కేజీల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత ..తొమ్మిది మంది అరెస్ట్ .. ఎక్కడంటే

ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడి తల్లాడ, వెలుగు: రైతులకు నకిలీ విత్తనాలు అమ్ముతున్న ముఠాలను ఖమ్మం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. తొమ్మి

Read More

తాలిపేరుకు ప్రాజెక్ట్‌‌కు వరద..నీరు రావడం ఇదే మొదటిసారి

 భద్రాచలం, వెలుగు : ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడంతో భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్‌‌కు వరద వచ్చి చే

Read More

ట్రైబల్​ మ్యూజియానికి కేంద్రం రూ.కోటి నిధులు..ఐటీడీఏ పీవో రాహుల్​కు ప్రశంసలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియానికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ రూ.కోటి నజరానా ప్రకటించింది. హైదరాబాద్ లోని ఐటీడీఏ పీవో

Read More

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే జారే

ములకలపల్లి, వెలుగు : అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం కిన్నెరసాని  పర్యటన ముగించుకొని తిరిగి తమ నివాసం గండుగులపల్లికి వె

Read More

కార్పొరేషన్​గా మారిన కొత్తగూడెం..జీవో రిలీజ్​చేసిన ప్రభుత్వం

పాల్వంచ మున్సిపాలిటీతో పాటు  ఏడు పంచాయతీలు కార్పొరేషన్​లోనే భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం మున్సిపాలిటీ ఇక కార్పొరేషన్​ గా మా

Read More

  కేపీ జగన్నాథపురంలో పెద్దమ్మ తల్లి హుండీ ఆదాయం రూ.23 లక్షలు

పాల్వంచ, వెలుగు : మండలంలోని కేపీ జగన్నాథపురంలో ఉన్న కనక దుర్గ పెద్దమ్మతల్లి దేవాలయం హుండీని గురువారం లెక్కించారు. ఈవో రజనీకుమారి, మణుగూరు నీలకంఠేశ్వర

Read More