ఖమ్మం

కమలాపురం వద్ద .. రూ 6.50 లక్షల నగదు స్వాధీనం

మణుగూరు, వెలుగు : ఆధారాల్లేని రూ 6.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు మణుగూరు సీఐ సతీశ్ ​కుమార్ తెలిపారు. పార్లమెంట్​ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం క

Read More

గరిమెళ్ల పాడులో 42.7డిగ్రీల ఉష్ణోగ్రత

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఈనెల మొదటి వారంలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవ

Read More

చెక్ పోస్ట్​లో ఏఎస్ఐ మందు పార్టీ.. వీడియో తీసి సోషల్​ మీడియాలో పెట్టిన స్థానికులు

విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న బూర్గంపహాడ్​ సీఐ  బూర్గంపహాడ్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టులో డ్యూటీ చేస్తున్న ఓ ఏ

Read More

ఓటర్​ నమోదుకు పది రోజులే చాన్స్ .. మార్చి 15లోగా దరఖాస్తు చేసుకునే అవకాశం

ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆఫీసర్లు తాజాగా 'ఐ ఓట్ ఫర్ షూర్' అనే నినాదంతో ఖమ్మంలో 5కే రన్​నిర్వహణ పార్లమెంట్ ఎన్నికలపై

Read More

కాంగ్రెస్​ మీటింగ్​లో బీఆర్ఎస్​ ఎమ్మెల్యే

మహబూబాబాద్​ ముఖ్యనేతల భేటీలో పాల్గొన్న తెల్లం వెంకట్రావ్​ బీఆర్​ఎస్​ సమావేశాలకు దూరం దూరం భద్రాద్రి కొత్తగూడెం/ మహబూబాబాద్, వెలుగు: భ

Read More

కాంగ్రెస్ మీటింగ్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకున్న సంగతి తెలిసిందే. చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, కీలక నేతలు, మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేటర్లు  

Read More

ఎలక్షన్ ట్రైనింగ్ కు రానివారికి షోకాజ్ నోటీస్ల లు ఇవ్వాలి : ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో నిర్వహిస్తున్న ట్రైనింగ్ కు అటెండ్ కాని ఉద్యోగులకు షోకాజ్ నోటీస్లు ఇవ్వాలని కలెక్టర్ డాక్టర్ ఎన్నికల ప

Read More

పెనుబల్లి మండలంలో .. బెల్ట్​షాపుల పై టాస్క్​ఫోర్స్​ దాడులు

పెనుబల్లి, వెలుగు :  బెల్ట్​ షాపుల పై జిల్లా టాస్క్​ఫోర్స్​ అధికారులు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. పార్లమెంట్​ ఎన్నికల కోడ్​ అమల్లో వున్నం

Read More

మార్చిలో 2, 15,450 మంది  రామయ్యను దర్శించుకున్నరు

భద్రాచలం, వెలుగు :  మార్చి నెలలో భద్రాచలం  సీతారామచంద్రస్వామిని 2, 15, 450 మంది భక్తులు దర్శించుకున్నారు.  మార్చి 25న అత్యధికంగా 14, 30

Read More

ఆదివాసీలపై పోలీసు దాడులను ఖండించండి : ఆవునూరి మధు

సీపీఐ  (ఎంఎల్)న్యూడెమోక్రసి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు డిమాండ్ ఖమ్మం టౌన్,వెలుగు : బుగ్గపాడు ఆదివాసీలపై జరిగిన దాడికి &n

Read More

సీసీ కెమెరాలతో నేరాలకు చెక్​: ఏఎస్పీ పంకజ్​ పరితోష్​

భద్రాచలం,వెలుగు : సీసీ కెమెరాలతో నేరాలకు చెక్​ పెట్టొచ్చని భద్రాచలం ఏఎస్పీ పంకజ్​ పరితోష్​ అన్నారు. ఆటో యూనియన్​ నాయకులు, ఇండస్ట్రియల్​ యూనియన్​

Read More

ఏప్రిల్ చివరికల్లా..అందరికీ రైతుబంధు

ఖమ్మం, వెలుగు  :  రాష్ట్రంలో ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులందరికీ రైతుబంధు అందించామని, మిగిలిన వారికి ఈ నెలాఖరు లోపు జమ చేస్తామని వ్యవసాయ శాఖ

Read More

విద్యుత్ ఉత్పత్తిలో కేటీపీఎస్ రికార్డు

పాల్వంచ, వెలుగు :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గల కొత్తగూడెం థర్మల్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌&zw

Read More