ఖమ్మం
ప్రజలను మెప్పించేలా పాలన ఉండాలి: ఎమ్మెల్యే కూనంనేని
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రజలను మెప్పించేలా పాలన ఉండాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉప
Read Moreటీవీవీపీ హాస్పిటళ్ల సేవలు భేష్ : మంత్రి దామోదర
సచివాలయానికి పిలుపించుకొని డీసీహెచ్ఎస్, డాక్టర్లకు ప్రశంసించిన మంత్రి ఏజెన్సీలో స్ఫూర్తి దాయక సేవలపై మంత్రి హెల్త్ సెక్రటరీ ప్రశంసలు భద్రా
Read Moreగ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ లదే కీలక పాత్ర : ఎమ్మెల్యే రాందాస్ నాయక్
జూలూరుపాడు,వెలుగు: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సర్పంచ్ లదే కీలక పాత్ర అని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో యల్లంకి ఫంక్షన్
Read Moreకొత్త సర్పంచులను సన్మానించిన ఎమ్మెల్యే పాయం
కరకగూడెం, వెలుగు : కొత్త సర్పంచులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం కరకగూడెం మండల కేంద్రంలో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద
Read Moreఖమ్మం సిటీలో డ్రా ద్వారా వీధి వ్యాపారులకు షాపులు కేటాయింపు
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలోని ఓల్డ్ బస్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగణంలో 252 షాపులను శుక్రవారం కేఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్
Read Moreగిరిజన మహిళలు జీవనోపాధి పొందాలి : ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, వెలుగు : దళారులను దరి చేరనీయకుండా ఆదివాసీ గిరిజన మహిళా సొసైటీ సభ్యులే ఇసుక ర్యాంపులను నిర్వహించుకుని జీవనోపాధి పొందాలని ఐటీడీఏ పీవో బి
Read Moreసైబర్ నేరాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి : కలెక్టర్ అనుదీప్
సైబర్ క్రైమ్ నియంత్రణపై నిర్వహించిన అవగాహన ఖమ్మం టౌన్, వెలుగు : సాంకేతికత అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ అలర్ట్గ
Read Moreకారేపల్లి లో ఘనంగా ప్రారంభమైన స్పోర్ట్స్ మీట్
కారేపల్లి లో మైనార్టీ స్కూల్స్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన డీఎంఓ కారేపల్లి, వెలుగు: మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలల స్పోర్ట్
Read Moreస్వర్ణకవచధారి సీతారామయ్య
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి శుక్రవారం భక్తులకు బంగారు కవచాల్లో దర్శనం ఇచ్చారు. సుప్రభాత సేవ అనంతరం మూలవరులకు స్వర్ణ కవచాలతో అ
Read Moreఖమ్మంలో ఎస్ బీఐ సురక్ష ఇన్సూరెన్స్ స్కీం కింద క్లెయిమ్ చెక్కు అందజేత
ఖమ్మం టౌన్, వెలుగు : ఎస్ బీఐ సురక్ష ఇన్సూరెన్స్ క్లెయిమ్ రూ.51,91,237.16 చెక్కును బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా శుక్రవారం ఎంజీఎం సత్యం న
Read Moreసీతారామ డిస్ట్రిబ్యూటరీలతోనే.. ఉమ్మడి జిల్లాకు గోదావరి జలాలు : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
షెడ్యూల్ ప్రకారం అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలి రోప్ వే నిర్మాణ పనులు నాణ్యతతో డిసెంబర్ 2026 నాటికి పూర్తి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ
Read Moreఎన్ కౌంటర్ లో మావోయిస్ట్ మృతి..చత్తీస్ గఢ్ ..బీజాపూర్ జిల్లాలో ఘటన
భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్ట
Read Moreవివాహేతర సంబంధానికి అడ్డొస్తుండని భర్తను చంపింది.. ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య
ఆమెతో పాటు ..మరో ముగ్గురు అరెస్ట్ పాల్వంచ, వెలుగు : భర్త హత్య కేసులో భార్యతో పాటు మరో ముగ్గురు నిందితులను భద్రాద్రి జిల్లా పోలీసులు అరెస్ట్ చే
Read More












