ఖమ్మం

భద్రాద్రి కోఆపరేటివ్ బ్యాంకు 25వ బ్రాంచ్ ప్రారంభం

ఖమ్మం టౌన్, వెలుగు : సిద్దిపేటలో భద్రాద్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ 25వ బ్రాంచ్ ను ఆ బ్యాంకు చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి గురువారం ప్

Read More

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం : సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి 

పెనుబల్లి, వెలుగు : ప్రభుత్వం పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు కృషి చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. గురువారం పెనుబ

Read More

భద్రాచలం సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల పనులు షురూ..!

భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల పనులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. రూ.1.50 కోట్లతో దేవస్థానం భక్తులకు వసతులు

Read More

మీ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లి కొట్లాడ్తం..ఇక్కడే ఇండ్లు కట్టించి, గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది: కేటీఆర్

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్​పరామర్శ ఖమ్మం టౌన్, వెలుగు: వెలుగుమట్ల భూదాన్ భూమిలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు అండగా నిలబడ

Read More

భద్రాద్రికొత్తగూడెంలో రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఏపీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న రూ. 2 కోట్ల విలువైన గంజాయిని గురువారం భద్రాద్రికొత్తగూడెం పోలీసులు పట్టుకున్నారు. గంజ

Read More

ఖమ్మం జిల్లాలో గిరి జనుల కుటుంబాల్లో వెలుగులు

    డీఏ జగ్వా స్కీంతో జిల్లాలో 3,159 మందికి లబ్ధి       ఏజెన్సీలోని గిరిజనుల ఇండ్లకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్స

Read More

 సింగరేణి యాజమాన్యం రాని లాభాలు చూపించి కార్మికులను మోసం చేసింది :  నర్సింహరావు

ఎంప్లాయీస్​యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహరావు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి యాజమాన్యం రాని లాభాలు చూపించి కార్మికులను మోసం చేసింద

Read More

రోడ్డు భద్రత.. ప్రతి పౌరుడి బాధ్యత : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి 

ఖమ్మం రూరల్, వెలుగు : రోడ్డు భద్రత కేవలం ప్రభుత్వానిది మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని కలెక్టర్​అనుదీప్​ దురిశెట్టి సూచించారు. -జిల్లాలో రోడ్డు

Read More

టీబీ వ్యాధిని మందుల ద్వారా నయం చేయొచ్చు : ఖమ్మం జిల్లా టీబీ ఆఫీసర్ సుబ్బారావు 

కామేపల్లి, వెలుగు : టీబీ వ్యాధి సోకిన వారు భయపడాల్సిన పనిలేదని, మందుల ద్వారా తగ్గించవచ్చునని జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సుబ్బారావు తెలిపారు.

Read More

డయల్ 100కు వెంటనే స్పందించాలి : ఎస్పీ బి.రోహిత్ రాజు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డయల్ 100కు ఫోన్ రాగానే వెంటనే స్పందించి స్పాట్​కు వెళ్లి బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ బి.రోహిత్​ రాజు సూచించారు. హేమచం

Read More