ఖమ్మం
ఖమ్మం: ప్రతి హామీని అమలు చేస్తున్నాం
ఖమ్మం టౌన్, వెలుగు: ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. బుధవారం ఖమ్మ
Read Moreరైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య
టేకులపల్లి/ కామేపల్లి, వెలుగు: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. బుధవారం టేకులపల్లి మండలంలోని బేతంపూడి
Read Moreఉమ్మడి ఖమ్మం, వరంగల్: ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
వెలుగు, నెట్వర్క్: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆఫీసర్లు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిలో భాగంగా బుధవారం ఉమ్మడి
Read Moreఅశ్వారావుపేట: తల్లి ప్రవర్తన నచ్చక కొడుకు సూసైడ్
అశ్వారావుపేట, వెలుగు: తల్లి ప్రవర్తన నచ్చక ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఎస్సై యయాతి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వారాపేట మండలంలోని దబ్బతోగు గ్ర
Read Moreఒడిశాలో మావోయిస్టుల డంప్ స్వాధీనం
భద్రాచలం, వెలుగు: ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో మంగళవారం మావోయిస్టుల డంప్ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పక్కా సమాచారం మేరకు జిల్లా పరిధిలోన
Read Moreఅశ్వారావుపేట: కమీషన్లు రావనే గత సర్కార్ ఇండ్లు కట్టలే
రెండేండ్లలో72 వేల ఉద్యోగాలు ఇచ్చినం త్వరలో 9 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ మంత్రి పొంగులేటి శ్
Read Moreమణుగూరు: పశువుల పోట్లాటలో వృద్ధురాలు మృతి
మణుగూరు, వెలుగు: పశువులు పోట్లాడుకుంటూ ఓ వృద్ధురాలిపై పడడంతో చనిపోయింది. ఎస్సై నగేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పీవ
Read Moreకొమురం భీం ఆదివాసీలకు ఆదర్శం : భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
భద్రాచలం, వెలుగు: ఆదివాసీలకు కొమురం భీం ఆదర్శమని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. చర్ల మండలం కేశవాపురంలో మంగళవారం ఆయన కొమురం భీమ్ విగ్రహ
Read Moreనేలకొండపల్లి : రైతుల కష్టాలను బీజేపీ, బీఆర్ఎస్ అపహాస్యం చేస్తుంది
నేలకొండపల్లి, వెలుగు: తెలంగాణ రైతుల కష్టాలను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అపహాస్యం చేస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం
Read Moreముదిగొండ మండల పరిధిలోని 16 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ముదిగొండ, వెలుగు: ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని చిరుమర్రి-సువర్ణాపురం ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 16 ట్రాక్టర్లను
Read Moreట్రావెల్స్ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఘటన
పెనుబల్లి, వెలుగు : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలం
Read Moreజీపీఎస్ ట్యాగ్తో రాబందు కలకలం... చర్ల మండంలో పక్షిని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు
భద్రాచలం, వెలుగు: భద్రాచలం మన్యంలో జీపీఎస్ ట్యాగ్తో ఉన్న రాబందు కనిపించడం కలకలం రేపింది. చర్ల మండలం తిప్పాపురం గ్రామంలో సోమవార
Read Moreప్రజాసమస్యల పరిష్కారమే ‘ప్రజాదర్బార్’ లక్ష్యం.. న్యాయబద్ధమైన సమస్యలను తప్పక పరిష్కరిస్తం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఖమ్మం రూరల్/కూసుమంచి, వెలుగు : ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటిని త్వరగా పరిష్కరించడమే &ls
Read More












