ఖమ్మం

గోదావరి వరదలపై అలర్ట్గా ఉండాలి : భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ

భద్రాచలం, వెలుగు: 2022 లో వచ్చిన గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఇతర శాఖల ఆఫీసర్లంతా అప్రమత్తంగా ఉండాలని, విపత్తులను ఎద

Read More

దుమ్ముగూడెం మండలంలోని అక్రమ కలప పట్టివేత

భద్రాచలం, వెలుగు: దుమ్ముగూడెం మండలంలోని దుమ్ముగూడెం అటవీ రేంజ్​ లింగాపురం బీట్​లో అటవీ సిబ్బంది బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్రమంగా తరలిస

Read More

జనసేనలో చేరిన మాజీ డీహెచ్‌‌‌‌ శ్రీనివాసరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మాజీ హెల్త్​ డైరెక్టర్‌‌‌‌ గడల శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్‌‌&zw

Read More

సింగరేణిలో కొత్త గనుల సంవత్సరంగా 2026

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో 2026ను కొత్త గనుల సంవత్సరంగా పేర్కొంటూ ఆ దిశగా కొత్త మైన్స్​ను ప్రారంభించుకోనున్నామని సింగరేణి కాలరీస్ కంపెనీ

Read More

సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం

కామేపల్లి/ వర్ధన్నపేట/ పర్వతగిరి (సంగెం/ గీసుగొండ)/ రఘునాథపల్లి, వెలుగు: పేదల సొంతింటి కల నెరవేర్చడానికే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల

Read More

జై తెలంగాణ ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అంబరాన్నంటిన ఆవిర్భావ సంబురాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్, హనుమకొండల

Read More

భద్రాద్రికొత్తగూడెం జిల్లా తాలిపేరులో మునిగి తండ్రీకొడుకులు మృతి.. చేపలు పడుతుండగా ఘటన

భద్రాచలం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు నదిలో మునిగి తండ్రీకొడుకులు చనిపోయారు. మండలంలోని మొగళ్లపల్లికొత్తూరు గ్రామానికి చెంది

Read More

కల సాకారమైన వేళ..ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గృహప్రవేశాల సందడి

     కొత్తిండ్ల పండుగల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు      లబ్ధిదారులకు కొత్తబట్టలు పంపిణీ మహబూబాబ

Read More

ఊట్లపల్లి సమీపంలోని బాధిత రైతులకు నష్టపరిహారం

అశ్వారావుపేట, వెలుగు: మండల పరిధిలోని ఊట్లపల్లి సమీపంలోని వెంకమ్మ చెరువు కాలువ తవ్వకాల్లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు సోమవారం తహస

Read More

సీతారామ ఎత్తిపోతలకు మరో రూ.9 వేల కోట్లు అవసరం: మంత్రి తుమ్మల

భద్రాద్రికొత్తగూడెం/పినపాక, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకానికి ఇప్పటివరకు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేశామని,

Read More

నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి అదనపు హంగులు.. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా చర్యలు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేయడంతో  పాటు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర

Read More

జావీద్‌‌‌‌ సేవలు మరువలేనివి.. ఖమ్మంలో జావీద్‌‌‌‌ సంతాప సభ

హాజరైన రాష్ట్ర వ్యవహారాల  ఇన్‌‌‌‌చార్జి, మంత్రులు, పీసీసీ చీఫ్‌‌‌‌ ఖమ్మం టౌన్, వెలుగు : కాంగ్రెస్

Read More

అనుమానాస్పదంగా కేటీపీఎస్ ఉద్యోగి మృతి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘటన

పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని గట్టాయిగూడెంకు చెందిన కేటీపీఎస్  ఉద్యోగి మీసాల సునీల్ కుమార్(45) డెడ్​బాడీ అనుమాన

Read More