ఖమ్మం

ఖమ్మంలో శ్రీలీల సందడి.. మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో ఐటీ హబ్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్‌మాల్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్

Read More

మార్చి చివరి నాటికి లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి

కామేపల్లి, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా మార్చి చివరి నాటికి లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి చెప్పారు

Read More

రేపు పరీక్ష.. ఇవాళ సూసైడ్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన

శనివారం (మార్చి 14) నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. పరీక్షల కోసం ఇన్నాళ్లూ ప్రిపేరైన విద్యార్థులు రేపటి పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు. పరీ

Read More

జమలాపురం వేంకటేశ్వర స్వామి  బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ 

ఎర్రుపాలెం,వెలుగు: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన జమలాపురం వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల  వాల్​పోస్టర్​ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమా

Read More

ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం టౌన్,వెలుగు : ప్రజల మన్ననలు పొందేలా నాయకులు పని చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్ర

Read More

ఖేలో ఇండియా పోటీలకు ఆదివాసీ క్రీడాకారులు

భద్రాచలం,వెలుగు: ఛత్తీస్​గఢ్​ లో ఈనెల 25 నుంచి వచ్చే నెల4 వరకు జరిగే ఖేలో ఇండియా పోటీలకు ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో చదివే ఆలెం వెంకటప్రసాద్, కురుసా నవీన్​

Read More

రక్తమోడిన రహదారులు..నాలుగు ప్రమాదాలు..నిర్మల్,ఖమ్మం,వరంగల్,రంగారెడ్డి జిల్లాల్లో ఘటనలు

నాలుగు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి నిర్మల్‌‌‌‌ జిల్లాలో పెండ్లికి వెళ్తున్న వాహనం బోల్తా, ఇద్దరు మృతి, 15 మందికి గాయాలు ఖ

Read More

గండుగులపల్లి ఏకలవ్య స్కూల్లో ఫుడ్‌ పాయిజన్‌.. 60 మందికి అస్వస్థత, నలుగురికి సీరియస్‌

భద్రాద్రి కొత్తగూడెం/దమ్మపేట, వెలుగు  : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోని ఏకలవ్య స్కూల్‌లో ఫుడ్‌ పాయిజన్‌

Read More

బలమైన దేశానికి.. మోదీ బలహీన ప్రధాని..ఇండియాలో ధరలు పెరుగుతున్నయ్‌‌‌‌

యుద్ధ ప్రభావంతో ధరలు పెరుగుతున్నయ్‌‌‌‌ సీపీఐ జాతీయ నాయకులు నారాయణ ఖమ్మం టౌన్, వెలుగు : ‘ప్రపంచంలోనే అత్యంత బలమైన ప

Read More

వెలుగుమట్లలో ఇండ్ల నిర్మాణం ప్రారంభం..ఉగాదిలోపు విద్యుత్ సరఫరా పనులు పూర్తి

38 ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల ఖమ్మం టౌన్, వెలుగు : రాష్ట్రంలోనే మోడల్‌‌‌‌ కాలనీగా వెలుగుమట్లను తీర్

Read More

పాలేరు పార్కు పనులు ప్రారంభం 

కూసుమంచి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు పార్కును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టూరిజ

Read More

రైతుల సంక్షేమమే లక్ష్యం  : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

బూర్గంపహాడ్, వెలుగు: రైతుల సంక్షేమమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహా

Read More

సింగరేణి యాజమాన్యం స్ట్రక్చర్ మీటింగ్ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో గుర్తింపు సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులతో కొత్తగూడెంలోని కంపెనీ హెడ్డాఫీస్​లో యాజమాన్యం

Read More