ఖమ్మం
శిశువు జన్మించిన 48 గంటల తర్వాత టెస్టులు చేయాలి : ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ స్టేట్ డైరెక్టర్ విజయలక్ష్మి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: శిశువు జన్మించిన 48 గంటల తర్వాత సికిల్ సెల్, అనీమియా, హైపోతలసేమియా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్
Read Moreఖమ్మం అర్బన్ మండలంలో ఇండ్లను కూల్చిన ఆఫీసర్లను శిక్షించాలి
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూమిలో నిరుపేదలు నిర్మించుకున్న పక్కా ఇండ్లను అకారణంగా కూల్చిన ప్రభుత్వ అధికారులను, ఆదేశాలు
Read Moreఎవరెస్ట్ బేస్ క్యాంప్పై ‘సింగరేణి’ జెండా..ఖమ్మం పర్వతారోహకుడు మోతికుమార్ ఘనత
అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, వెలుగు : ఖమ్మం జిల్లాకు చెందిన యువత పర్వతారోహకుడు మోతికుమార్ ఎవరెస్ట్&
Read Moreపోడు భూముల వివాదంలో ఉద్రిక్తత.. అటవీ శాఖ అధికారులు, గిరిజనుల మధ్య తోపులాట.. ఖమ్మం జిల్లాలో ఘటన
మహిళా ఫారెస్ట్ ఆఫీసర్ చేతికి గాయం ఇద్దరు గిరిజనులను అదుపులోకి తీసుకున్న అధికారులు సత్తుపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కాక
Read Moreమృగశిరకార్తె కోసం పట్టిన 10 క్వింటాళ్ల చేపలు మృతి..జూలూరుపాడు మండలంలో ఘటన
జూలూరుపాడు, వెలుగు: మండలంలోని బొజ్జ్య తండా గ్రామపంచాయతీ పరిధిలోని దండాల చెరువులో భారీ సంఖ్యలో చేపలు మృతిచెందాయి. మృగశిర కార్తె సందర్భంగా చేపలను విక్రయ
Read Moreఇంటిగ్రేటెడ్ స్కూళ్లు.. దార్శనిక దేవాలయాలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ముదిగొండ, వెలుగు : ‘రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్&z
Read Moreఆటోను ఢీకొట్టిన లారీ.. మహిళ మృతి.. ఖమ్మం జిల్లా మధిర మండలంలో ప్రమాదం
దైవదర్శనం ముగించుకొని వస్తుండగా ఘటన ఒకరు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం మధిర, వెలుగు: దైవదర్శనం అనంతరం స్వగ్రామానికి ఆటోలో వెళ్తున్న ఓ కు
Read Moreజంపాలనగర్ కు వైద్యాధికారులు
కొణిజర్ల, వెలుగు: మండలంలోని మెకాలకుంట పంచాయతీ పరిధిలోని జంపాలనగర్లో కిడ్నీ బాధితులపై శుక్రవారం ‘వీ6, వెలుగు’లో ప్రచురితమైన కథనానికి జిల్ల
Read Moreఖమ్మం జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలి : కలెక్టర్ అంకిత్
భద్రాద్రికొత్తగూడెం/ టేకులపల్లి, వెలుగు : జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కల్పించే విధంగా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని భద్రాద్రికొత్తగూడెం
Read Moreసింగరేణి వ్యాప్తంగా 6.68 కోట్ల మొక్కలు నాటాం
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు 16,790 హెక్టార్లలో 6.68 కోట్ల మొక్కలు నాటామని సింగరేణి కాలరీస్ కంపెనీ డైరెక్టర్లు ఎల్
Read Moreనకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ : జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
జయశంకర్ భూపాలపల్లి/ పాల్వంచ/నల్లబెల్లి: వెలుగు: రైతులకు నకిలీ విత్తనాలు అంటగడితే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుక
Read Moreఖమ్మం సీసీఎస్ పోలీసులకు సీపీల ప్రశంసలు
ఖమ్మం టౌన్, వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కేయూసీ పోలీస్ స్టేషన్లో నమోదైన చోరీ కేసులో నిందితులను పట్టుకున్న ఖమ్మం సెంట్రల్
Read Moreపాల్వంచలో 4.5 కిలోల గంజాయి పట్టివేత
పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం వద్ద గురువారం 4.5 కిలోల గంజాయిని ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్
Read More












