ఖమ్మం

ఒడిశాలో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

భద్రాచలం, వెలుగు: ఒడిశా రాష్ట్రంలోని కందమాల్​ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఎస్పీ హరీశ్​ బీసీ తెలిపిన వివరాల ప

Read More

భూదాన్ భూముల్లో  గుడిసెలు కూల్చివేత..ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో తీవ్ర ఉద్రిక్తత

వందలాది మంది అధికారులు, పోలీసులతో వినోభా కాలనీ దిగ్బంధం బుల్డోజర్లతో 600 ఆక్రమణల తొలగింపు ముల్లె మూట, పిల్లపాపలతో వెళ్లిపోయిన పేదలు పట్టాలిప్

Read More

ఖమ్మంలో పూడిక తీతకు నోచుకోని ‘తాలిపేరు’

    రిజర్వాయర్ లో​ తగ్గుతున్న నీటి సామర్థ్యం     అత్యధిక క్యాచ్​మెంట్​ ఉన్న మధ్యతరహా ప్రాజెక్టుగా గుర్తింపు  &nbs

Read More

ఖమ్మంలో టీటీడీ దేవస్థానానికి 20 ఎకరాలు కేటాయింపు 

సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి తుమ్మల  ఖమ్మం, వెలుగు : నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ

Read More

అభివృద్ధిలో అశ్వారావుపేటను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అశ్వారావుపేట, వెలుగు : రాష్ట్రంలోనే అశ్వారావుపేట మున్సిపాలిటీని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నూతన పాలకవర్గ సభ్యులక

Read More

ఖమ్మంలో హైటెన్షన్.. భారీగా మొహరించిన పోలీసులు

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఉద్రిక్తత నెలకొంది.  వి. వెంకటాయపాలెం సమీపంలోని 60 ఎకరాల  ప్రభుత్వ భూమిని స్వాధీన పరుచుకోవాలని కోర్టు ఉత్తర

Read More

మహిళా సర్పంచ్ సూసైడ్ అటెంప్ట్.. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో ఘటన

పాల్వంచ, వెలుగు: పాల్వంచ మండలంలోని సత్యనారాయణపురం గ్రామ సర్పంచ్ జర్పుల సంధ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పంచాయతీ పాలనా వ్యవహారాల్లో సర్పంచ్ భర్త జో

Read More

ఖమ్మంలో మిర్చికి తెగులు.. రైతులకు దిగులు..

  భద్రాచలం జిల్లాలో 25 వేల ఎకరాల్లో సాగు చేసిన మిరప పంట ఎకరం పంటలో సుమారు 40 శాతం వరకు తెగులు ఆందోళనలో అన్నదాతలు  భద్రాచల

Read More

ఆగస్టు నాటికి లింక్ కెనాల్స్ పూర్తి ; ఎమ్మెల్యే మట్టా రాగమయి

పెనుబల్లి, వెలుగు: వచ్చే ఆగస్టు నాటికి లింక్​కెనాల్స్​ను పూర్తి చేసి, పంటలకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మట్టా రాగమయి తెలిపారు. ప

Read More

ఏదులాపురాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం రూరల్, వెలుగు: ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి సూచించారు.

Read More

 ఏరు ఉత్సవంలో భాగంగా గోదావరికి నదీ హారతి

భద్రాచలం, వెలుగు: ఏరు ఉత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం భద్రాచలంలోని గోదావరికి అర్చకులు నదీ హారతి ఇచ్చారు. కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఆదేశాల మేరకు ప్రతీ

Read More

ఏఐతో పాత ప్రశ్నాపత్రాల విశ్లేషణ..పదోతరగతిలో వెనకబడిన విద్యార్థులపై ఫోకస్

పాస్ ​పర్సంటేజీని పెంచడమే లక్ష్యంగా కొత్తగూడెం కలెక్టర్ వినూత్న ఆలోచన జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు 124 టెన్త్​ విద్యార్థులు 4,418 మంది భద్

Read More

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి :  కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి 

ఖమ్మం టౌన్, వెలుగు : గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సర్పంచులకు సూచించారు. నగరంలోని డీపీఆర్ సీ సెంటర్ లో నూతన సర్పంచ

Read More