ఖమ్మం

హక్కుల కోసం మాలలు ఐక్యంగా పోరాడాలి : మాలమహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు గుంతేటి వీరభద్రం

కామేపల్లి, వెలుగు: హక్కుల సాధన కోసం మాలలు ఐక్యంగా పోరాడాలని హైకోర్టు అడ్వకేట్ పల్లా రాజశేఖర్, అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు లింగాల రవి

Read More

కొత్తగూడెంలో బోనాల సందడి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెంలో ఆషాఢం బోనాలను ఆదివారం భక్తులు వైభవంగా నిర్వహించారు. సిటీలోని బూడిదగడ్డ ఏరియా, చుంచుపల్లి మండలంలోని రాంనగర్​

Read More

ఇది కాకుంటే అది...డీ లిమిటేషన్ ప్రచారంతో ముఖ్య నేతల పక్క చూపులు

కొత్తగూడెంపై పొంగులేటి, సత్తుపల్లిపై తుమ్మల నజర్​  జనరల్ అయినా సత్తుపల్లి నుంచి పోటీ చేసే ప్లాన్​ లో సండ్ర కొత్తగూడెం అసెంబ్లీ నుంచి ఎంపీ

Read More

జాబ్ నోటిఫికేషన్లు ఆలస్యం అవుతున్నాయని.. నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం.. ఖమ్మం జిల్లాలో ఘటన

ముదిగొండ, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నో ఏండ్లుగా సిద్ధమవుతున్నా నోటిఫికేషన్లు ఆలస్యం అవుతున్నాయని ఓ నిరుద్యోగి సూసైడ్​ నోట్​ రాసి ఆత్మహత్యకు యత్

Read More

రూ.52 కోట్ల ఫ్రాడ్ కేసులోనిందితుడు అరెస్ట్..భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీసులు35 వాహనాలు స్వాధీనం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మాయమాటలతో రూ. 52 కోట్లు వసూలు చేసిన వ్యక్తిని భద్రాద్రికొత్తగూడెం పోలీసులు అరెస్ట్​ చేశారు. శనివారం లక్ష్మీదేవిపల్లి పోలీ

Read More

ముందస్తు చర్యలతో వరద నష్ట నివారణ : పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క

మంగపేట/ ఏటూరునాగారం/ వెంకటాపురం, వెలుగు: గోదావరి నదికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా

Read More

వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత చట్టవిరుద్ధం :  డాక్టర్ భీంరావు యశ్వంత్ అంబేద్కర్

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల సర్వే నంబర్లు 147, 148, 149లోని భూదాన్ భూముల్లో నివసిస్తున్న నిరుపేదల ఇండ్లను కూల్చివేయడం చట్టవిరుద

Read More

సదరమ్ కార్డుల జారీని వేగవంతం చేయాలి  : కలెక్టర్ దివాకర

ఖమ్మం టౌన్, వెలుగు : అర్హులైన ప్రతి దివ్యాంగుడికి సదరమ్​ యూడీఐడీ కార్డులు సకాలంలో అందేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వేగవ

Read More

పాపికొండల పర్యాటకానికి బ్రేక్ .. శ్రీరాంసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోకి భారీగా వరద..మూడు రోజుల్లో 13 టీఎంసీలు..

భద్రాచలం వద్ద మూడో ప్రమాదహెచ్చరిక జారీ  జలదిగ్బంధంలో బూర్గంపహాడ్ పొంగుతున్న ప్రాణహిత, వార్ధా పలు గ్రామాల్లో నిలిచిన రాకపోకలు ఇంకా కొనస

Read More

నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలనే మోసం చేస్తున్న ముఠా

కారేపల్లి, వెలుగు: నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్న ముఠాను ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా కీలక సూత్రధా

Read More

భద్రాచలం రామాలయం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారాచమంద్రస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శుక్రవారం పరిశీలించారు. ఈవో దామోదర్​రావు,

Read More

మిర్చి రైతుల పంట పండింది.. క్వింటా రూ. 23 వేలు దాటిన తేజ మిర్చి ధర

ఖమ్మం, వెలుగు : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో తేజ రకం మిర్చి రేటు క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం క్వింటాల్ మిర్చి రూ.23,350 పలికింది. ఇప్పటివరకు రూ.22 వేల

Read More