ఖమ్మం
కేటీపీఎస్ ను సందర్శించిన శ్రీలంక సుప్రీంకోర్టు జడ్జి
పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) 5, 6 దశల కర్మాగారాన్ని శ్రీ
Read Moreప్రతి భూమికి డిజిటల్ మ్యాప్.. భూధార్ కార్డులు : ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్
మధిర/ఎర్రుపాలెం, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే ద్వారా రైతుల భూముల వివాదాలు, విస్తీర్ణ వ్యత్యాసాలు, రికార్డుల్లోని లోపాలను సరిదిద్దడమే
Read Moreఅనుమానంతో భార్యను చంపిన భర్త.. ఖమ్మం జిల్లాలో ఘటన
ఖమ్మం, వెలుగు: వివాహేతర సంబంధం అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. అనంతరం డెడ్ బాడీని కారులో రోడ్డు పక్కన వదిలి పరార్ అయ్యాడు. ఈ ఘటన ఖమ్మం జిల
Read Moreఖమ్మం: వేగంగా భూముల రీసర్వే
మధిర/ సుజాతనగర్, వెలుగు: జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన భూ రీ సర్వే ప్రక్రియను ఆఫీసర్లు పరిశీలించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం తొండలగోపవరంలో జరుగుతున్న
Read Moreటేకులపల్లి మండలంలోని ఏకలవ్య పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
టేకులపల్లి, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా తని
Read More22ఏ భూములు విడిపించాలె ..పేదల భూములు చేర్చడం అన్యాయం : కేంద్ర మంత్రి బండి సంజయ్
రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పదేండ్లు దోచుకు తిన్నది నాపై 109 కేసులు పెట్టినా భయపడలే తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే కేంద్ర మంత్రి బండి సంజయ్
Read More‘భక్తరామదాసు’ నీటి విడుదల
కూసుమంచి, వెలుగు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతుల విజ్ఞప్తి మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశాలతో మంగళవారం భక్
Read Moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్టు, భూ సర్వేలపై కలెక్టర్ పరిశీలన
భద్రాద్రికొత్తగూడెం/ భద్రాచలం/ పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట
Read Moreసింగరేణి పెన్షన్.. మందులకూ సాల్తలే .. కనీస పెన్షన్ రూ. 10 వేలు ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పోరాటం
వేలాది మందికి రూ.200 నుంచి రూ.500 మధ్యే అందుతున్న పింఛన్ దయనీయంగా బతుకీడుస్తున్న రిటైర్డ్ కార్మికులు మూడేండ్లకోసారి సవరించాల్సి ఉన్నా 28 ఏండ్లు
Read Moreభద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్టు .. సాధ్యాసాధ్యాలపై ఏఏఐ బృందం పరిశీలన
భద్రాద్రికొత్తగూడెం/ సుజాతనగర్, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్&
Read Moreజీరంఘాటీ కేసులో పది మంది దోషులుగా నిర్దారణ..13 ఏళ్ల తర్వాత జగదల్ పూర్ ఎన్ఐఏ కోర్టులో విచారణ పూర్తి
శిక్షలపై నిర్ణయం ఈ నెల 16కు వాయిదా భద్రాచలం, వెలుగు: 2013 మే 25న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జీరంఘాటీలో మావోయిస్టుల హత్యాకాండలో జగ
Read Moreభద్రాచలం ఆలయ పనుల్లో వేగం పెంచాలి.. మూడు షిఫ్టుల్లో పనులు జరిగేలా చూడాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ పునఃనిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ అంకిత
Read Moreమహిళలు ఆర్థికంగా ఎదగాలి.. సత్తుపల్లి ఇందిర మహిళాశక్తి సదస్సులో మంత్రి సీతక్క
సత్తుపల్లి, వెలుగు: మహిళలు స్వతంత్రంగా జీవిస్తూ, ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులుగా మారాలన్నదే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభి
Read More












