ఖమ్మం
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సమీపంలో గుడిసెల కూల్చివేత.. రోడ్డున పడ్డ కుటుంబాలు
ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న గుడిసె వాసుల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. మార్కెట్ అభివృద్ధి కోసం అక్కడి నివాసాలను ఖ
Read Moreరాజ్యాంగ పరిరక్షణే కమ్యూనిస్టుల లక్ష్యం కావాలి : ప్రొఫెసర్ కాశీం
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం ఖమ్మం, వెలుగు : అసమానతలు లేని రాజ్యాంగ పరిరక్షణే కమ్యూనిస్టుల లక్ష్య
Read Moreరేషన్ బియ్యం అమ్మే వ్యక్తికి ఏడాది జైలు శిక్ష
భద్రాచలం, వెలుగు : పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా అధిక ధరలకు అమ్ముతున్న ఆచంట వెంకట సీతామాధవరావు అనే వ్యక్తికి ఏడాది జైలు శి
Read Moreగవర్నమెంట్ స్కూళ్లు పచ్చదనంతో కళకళలాడాలి : కలెక్టర్జితేశ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గవర్నమెంట్ స్కూళ్లు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్అధికారులకు, టీచర్లకు సూచించారు. కొత్తగ
Read Moreధనికులపైనే మోదీ ప్రేమ.. రైతులు, కార్మికులను పట్టించుకోడు : ప్రధాన కార్యదర్శి డి.రాజా
ట్రంప్ సామ్రాజ్యవాద ధోరణిని ఖండించలేని స్థితిలో ఉన్నడు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శ ఖమ్మం,
Read Moreభద్రాద్రికొత్తగూడెంలో మున్సిపల్ పోరు.. పొత్తుల గుబులు!..సీట్ల సర్దుబాటుపై ఆశావహుల్లో టెన్షన్..
కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల మధ్య పొత్తు కుదిరేనా? సీపీఐ, సీపీఎంతో పొత్తు కోసం తహతహలాడుతున్న బీఆర్ఎస్ &n
Read Moreస్తంభాద్రి హాస్పిటల్ లో రోబొటిక్ మోకాలు మార్పిడి సర్జరీ సక్సెస్
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలోని నెహ్రూ నగర్ లో ఉన్న స్తంభాద్రి హాస్పిటల్ లో జిల్లాలోనే ప్రథమంగా ఇంపోర్టెడ్ రోబోటిక్ మోకాలి మార్పిడి సర్జరీని సక్సె
Read Moreమహిళలందరికీ ఇందిరమ్మ చీరలు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మధిర, వెలుగు: స్వయం సహాయక సంఘాల మహిళకే కాకుండా అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు అందజేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మం
Read Moreజంక్షన్ల వద్ద ప్రమాదాల నియంత్రణకు చర్యలు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రోడ్డు భద్రత కమిటీ చర్యల పురోగతిపై సమీక్ష ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరి
Read Moreరూ.80 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లి పట్టణంలో రూ.80 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మంగళవారం శంకుస్థాపన చేశారు. రూ.50 లక్షలతో స్థానిక
Read Moreమధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించిన విద్యార్థులు
టేకులపల్లి, వెలుగు: టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించి ఇంటి నుంచి తెచ్
Read Moreఅన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
అశ్వారావుపేట/దమ్మపేట, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను చేసి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటామని ఎమ్మెల్యే జారే
Read Moreఆస్పత్రి ప్రాంగణంలో ప్రైవేటు అంబులెన్సులు ఏంటి? : ఐటీడీఏ పీవో
వైద్యులపై ఐటీడీఏ పీవో ఆగ్రహం ఎంవీఐతో కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశం భద్రాచలం, వెలుగు : ఆస్పత్రి ప్రాంగణంలో ప్రైవేటు అంబులెన్సులు ఉండటంపై
Read More












