ఖమ్మం
గోదావరి కరకట్టల పరిశీలన.. పోలవరం బ్యాక్ వాటర్తో భద్రాచలానికి ముప్పు తీవ్రత
భద్రాచలం, వెలుగు : పోలవరం బ్యాక్వాటర్కారణంగా భద్రాచలం పట్టణానికి కలిగే ముప్పు తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర జలశక్తి సంఘం ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్
Read Moreఖమ్మం అంటే వ్యవసాయం.. వ్యవసాయం అంటే ఖమ్మం: డిప్యూటీ సీఎం భట్టి
గత ప్రభుత్వం పూర్తి కాలంలో రైతులకు 72 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే.. ఈ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర ఏళ్లలోనే ఏకంగా రూ.
Read Moreజగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభను సక్సెస్ చేయండి : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఈ నెల 10న నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడ
Read Moreవాస్తవాలను నిర్భయంగా ప్రజలకందించాలి..సమాజంపై సోషల్ మీడియా ప్రభావం అనే అంశంపై సెమినార్
ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సూచన భద్రాచలం, వెలుగు : వాస్తవాలను నిష్పాక్షికంగా, నిర్భయంగా ప్రజలకు అందించాలని ప్రెస్అకాడమీ చై
Read Moreచింతకాని: రైతు ఆశీర్వాద సభకు సర్వం సిద్ధం..సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల
చింతకాని, వెలుగు: ఈ నెల 10న ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం(మత్కెపల్లి క్రాస్ రోడ్) వద్ద నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను రాష్ట
Read Moreడ్రగ్స్ పెడ్లర్స్ కంటే.. మావోయిస్టులే నయం : డీజీపీ సీవీ ఆనంద్
గంజాయి సాగుచేసేవారిని, స్మగ్లర్లను మావోయిస్టులు అదుపులో పెట్టారు: డీజీపీ సీవీ ఆనంద్ డ్రగ్స్, గంజాయిని సమిష
Read Moreమావోయిస్టుల కంటే గంజాయి స్మగ్లర్లే డేంజర్.. సరిహద్దులు బ్లాక్ చేస్తాం: డీజీపీ సీవీ ఆనంద్
మావోయిస్టుల కంటే గంజాయి స్మగ్లర్లే సమాజానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కమిషనరేట్ పరిధిలో
Read Moreదమ్మపేట: నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా
దమ్మపేట, వెలుగు: మందుల విక్రయ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో ఓ వ్యక్తికి మూడేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ దమ్మపేట జూనియర్ సివి
Read Moreసింగరేణిలో మెడికల్ బోర్డు పునఃప్రారంభం
ఈ నెల 15 నుంచి నిర్వహణకు సన్నాహాలు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో కదిలిన సింగరేణి యాజమాన్యం భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి కార్మి
Read Moreసీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన : ఖమ్మం కలెక్టర్ దివాకర
చింతకాని, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని ఖమ్మం కలెక్టర్ దివాకర తెలిపారు. మధి
Read Moreపట్టాలేని రైతులకు యూరియా తిప్పలు!..జాగీర్దారీ, సీలింగ్, పోడు రైతులకు కష్టాలు
దేవుడి మాన్యం సాగు చేసే కౌలు రైతులకు ఇబ్బందులు ధరణి వల్ల కాస్తు కాలమ్ తీసేయడంతో సమస్య యాప్లో నాన్ డిజిటల్ సిగ్నేచర్ (ఎన్&zwnj
Read Moreఇంటర్ అమ్మాయిని అమ్మ తీసుకురమ్మందని చెప్పి కిడ్నాప్.. నలుగురిపై పోక్సో కేసు
కారేపల్లి, వెలుగు: ఇంటర్ చదువుతున్న ఓ బాలికను కిడ్నాప్ చేసిన వ్యవహారంలో నలుగురిపై ఖమ్మం జిల్లా కారేపల్లి పీఎస్లో ఆదివారం పోక్సో కేసు నమోదు చేశారు. ఎస
Read Moreతెలుగులో.. తొలి ఫెమినిస్ట్ నాటకం..115 సంవత్సరాల క్రితం రాసిన కనక్తార నాటకం ప్రదర్శన
రాజులు మారినా, రాజ్యాలు కూలినా ఆధునిక ప్రపంచంలో స్త్రీ హింస తప్పడం లేదు. అన్యాపదేశంగా చందాల కేశవదాసు 115 సంవత్సరాల క్రితం రాసిన “కనక్తార”న
Read More












