కరీంనగర్
మేమున్నాం..రైతులు ఆందోళన చెందొద్దు..మంత్రి వివేక్ వెంకటస్వామి
మోంథా తుఫాను కారణంగా మంచిర్యాల జిల్లా అతలా కుతలం అయింది. పంట పొలాలు నీటమునిగాయి. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది.భారీ వర్షాలకు
Read Moreరాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లను గృహప్రవేశానికి సిద్ధం చేయండి : కలెక్టర్ గరిమా అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: జిల్లాలో పనులు తుది దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేసి, గృహప్రవేశానికి సిద్ధం చేయాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమా అ
Read Moreఅయ్యోపాపం.. చివరి చూపులేదు.. ఎదురు చూపే మిగిలింది.. బ్రహెయిన్ కు ఉపాధి కోసం వెళ్లి జాడ లేని మెట్ పల్లి వాసి
ఐదేండ్ల కిందటే చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ పంపిన బహ్రెయిన్ ప్రభుత్వం డెడ్ బాడీని ఇండియాకు తీసుకెళ్లడం సాధ్యం కాదు &n
Read Moreరైతుల గుండెల్లో తుఫాన్.. కన్నీరు మిగిల్చిన ‘మొంథా’
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 53,704 ఎకరాల్లో పంట నష్టం వెలుగు, నెట్వర్క్: మొంథా తుఫాన్
Read Moreమొంథా తుఫాన్ ఎఫెక్ట్: కరీంనగర్ జిల్లాలో అన్నదాతల ఆందోళన.. హుజూరాబాద్ లో నీట మునిగిన కాలనీలు.. ఇండ్లలోకి వరదనీరు
మొంథా తుపాను ప్రభావంతో కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో కోతకు సిద్ధంగా ఉన్న వరి పైర్లు నేలవాలాయి. కోత కోసి రాశులుగా పోసిన ధాన
Read Moreఒకే ఇంట్లో రెండుసార్లు చోరీ పోలీసులకు పట్టుబడిన దొంగ
కరీంనగర్ రూరల్, వెలుగు: ఒకే ఇంట్లో రెండు సార్లు చోరీ చేసిన దొంగను పట్టుకున్నట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్
Read Moreపెద్దపల్లి అభివృద్ధికి రూ. 62.23 కోట్లు : ఎమ్మెల్యే విజయరమణారావు
ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి పట్టణాభివృద్దికి సర్కార్రూ. 62. 23 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నార
Read Moreసుల్తానాబాద్ రైస్ మిల్లులో పేలిన బాయిలర్
ఇద్దరికి గాయాలు సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి శివారులోని కనకదుర్గ పారాబాయిల్డ్ రైస్ మిల్లులో
Read Moreఎల్లంపల్లి ప్రాజెక్ట్ 13 గేట్లు ఓపెన్..
ఎగువ నుంచి లక్షకుపైగా క్యూసెక్కుల వరద గోదావరిఖని, వెలుగు : భారీ వర్షాలు పడుతుండడంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్లోకి భారీగా వరద నీరు వచ్చ
Read Moreకరీంనగర్ జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం.. ముంచెత్తిన మొంథా
వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న వరిపంట, పత్తి చేన్లు హుజూరాబాద్లో అత్యధికంగా 22.7 సెం.మీ వర్షం కరీంనగర్, హుజూరాబాద్&z
Read Moreరూ.100 కోట్ల మున్సిపల్ భూమి కబ్జా : మాజీ మంత్రి జీవన్రెడ్డి
మాజీ మంత్రి జీవన్రెడ్డి జగిత్యాల, వెలుగు: జగిత్యాల పట్టణ నడిబొడ్డున ఉన్న రూ.100 కోట్ల విలువైన మున్సిపల్ భూమిని క
Read Moreదివ్యాంగులకు సేవ చేయడం అభినందనీయం : కలెక్టర్ పమేలా సత్పతి
కలెక్టర్ పమేలా సత్పతి తిమ్మాపూర్, వెలుగు: స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు స
Read Moreవడ్ల దిగుమతిలో జాప్యం చేయొద్దు : కలెక్టర్ గరిమ అగ్రవాల్
ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల, వెలుగు: వానాకాలం సీజన్కు సంబంధించి కొనుగోలు
Read More












