కరీంనగర్
కరీంనగర్ జిల్లాలో విషాదం: స్మార్ట్ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
స్మార్ట్ఫోన్ ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఫోన్ కొనివ్వలేదన్న చిన్న మనస్థాపంతో ఓ వలస కూలీ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో వ
Read Moreగల్ఫ్లో ఇద్దరు తెలంగాణ కార్మికులు మృతి.. డెడ్బాడీల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు
ఎల్లారెడ్డిపేట, వెలుగు: బతుకుదెరువు కోసం మస్కట్ కు వెళ్లిన ఓ కార్మికుడు గుండెపోటుతో మృతిచెందాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా
Read Moreఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్రలు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెగడపల్లి/ధర్మపురి, వెలుగు: ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్రలు చే
Read Moreజగిత్యాల: కొడుకుకు అరుదైన వ్యాధి.. భార్య వరకట్న వేధింపుల కేసు
న్యాయం చేయాలని ప్రజావాణిలో కలెక్టర్కు వినతి జగిత్యాల, వెలుగు: దివ్యాంగుడైన కొడుకు కోసం ఓ
Read Moreజగిత్యాల లోని యావర్ రోడ్డు విస్తరణకు నిధులు ఎందుకు తేవడం లేదు :మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డును విస్తరణకు ఎందుకు తేవడం లేదని ఎమ్మెల్యే సంజయ్
Read Moreకరీంనగర్: ఇంటర్ స్టేట్ ర్యాంకర్కు కలెక్టర్ అభినందన
రామడుగు/కరీంనగర్ టౌన్, వెలుగు: ఇంటర్
Read Moreఉల్లాసంగా ఉత్సాహంగా స్కూల్కు..
స్కూళ్లు రీ ఓపెన్ కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా బడికి వెళ్లారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్&zw
Read Moreభక్తులు మెచ్చేలా రాజన్న ఆలయ నిర్మాణం : ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: ఆగమశాస్ర్త ప్రకారం, శృంగేరి పీఠాధిపతుల సూచనలతో భక్తుల మెచ్చేలా రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ప్రభుత్వ
Read Moreకరీంనగర్ జిల్లాలో కన్నీళ్లు తెప్పించే ఘటన: తండ్రి మృతిని తట్టుకోలేక యాసిడ్ తాగి కూతురు ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: తండ్రి మృతిని తట్టుకోలేక కూతురు యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకార
Read Moreఅంగవైకల్యంతో పుట్టిన కొడుకును వదిలేసి, మొగుడిపై అక్రమ కేసులు పెట్టిన భార్య.. ప్రజావాణిలో తండ్రి కన్నీరు
కన్నప్రేమ కరువైంది.. మానవత్వం మంటగలిసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే.. అంగవైకల్యంతో పుట్టాడనే సాకుతో కన్నకొడుకును, కట్టుకున్న భర్తను నడిరోడ
Read Moreకేంద్రం విధానాలతో బొగ్గు పరిశ్రమ నిర్వీర్యం.. ప్రైవేట్ పెట్టుబడిదారులకు కేటాయిస్తూ నిర్వీర్యం చేస్తోంది
గోదావరిఖని, వెలుగు: బొగ్గు పరిశ్రమను వేలం పాట పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పెట్టుబడిదారులకు కేటాయిస్తూ నిర్వీర్యం చేస్తోందని సీఐటీయూ ఆల్ ఇ
Read Moreఫస్ట్ హాఫ్లో ప్రజాప్రభుత్వం సక్సెస్ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ/ వేములవాడ రూరల్, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వంలో ఫస్ట్ హాఫ్ విజయవంతంగా పూర్తయిందని, కానీ ప్రతిప
Read Moreకరీంనగర్లో డాక్టర్ల మధ్య వార్..రెండు వర్గాలుగా విడిపోయిన డాక్టర్లు
ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రావు వర్సెస్ వన్ హాస్పిటల్ డాక్టర్ మహేశ్ రెడ్డి హాస్పిటల్స్ యాక్షన్
Read More












