కరీంనగర్
రాజ్యాంగం వల్లే ప్రజలందరికీ సమాన హక్కులు: మంత్రి వివేక్ వెంకటస్వామి
కోల్బెల్ట్/చెన్నూరు/కోటపల్లి, వెలుగు: భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ కల్పించిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. అన్ని వర్గాల ప
Read Moreకరీంనగర్ సిటీలో మంచినీటి పైప్ లైన్ పనులను వెంటనే పూర్తిచేయాలి : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ సిటీలోని 45వ డివిజన్ మంకమ్మ తోటలో చేపట్టనున్న మంచినీటి పైప్లైన్&
Read Moreఎన్నికల నిర్వహణలో బెస్ట్ పర్ఫామెన్స్కు..కరీంనగర్ కలెక్టర్కు అవార్డు
కరీంనగర్ టౌన్, వెలుగు: ఎన్నికల నిర్వహణలో బెస్ట్ పర్ఫాఫెన్స్ కనబరిచిన కరీంనగర్ కలెక్టర్&zwn
Read Moreడబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట బీఆర్ఎస్ మోసం : విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ వెలుగు: డబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ప్రభుత్వ విప్,
Read Moreమంథని నుంచి మేడారానికి బస్సులు ప్రారంభం
మంథని, వెలుగు: మంథని నుంచి మేడారం జాతరకు స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు అసిస్టెంట్ మేనేజర్ ఏంజెల్ తెలి
Read Moreగోదావరిఖనిలో సైబర్ మోసం
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోయారు. వాట్సప్లో వచ్చిన లింక్ను ఓపెన్ చేసిన పలువురి అకౌంట్ల నుంచి డబ్బ
Read Moreసమ్మక్క జాతరకు వేళాయే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా అమ్మవార్ల గద్దెలు ముస్తాబు
మినీ మేడారాలుగా రేకుర్తి, వీణవంక, గోదావరిఖని, కేశవపట్నం, గోయల్వాడ, నీరుకుళ్ల, కొదురుపాక, కొలనూరు
Read Moreలష్కర్ వారానికి పోటెత్తిన భక్తులు..మల్లన్న నామస్మరణతో మారుమోగిన కొమురవెల్లి
కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఉత్సవాల్లో భాగంగా లష్కర్ వారానికి (రెండో ఆదివారం) భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ర
Read Moreట్రాఫిక్ రూల్స్ పాటించడం అందరి బాధ్యత : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
వేములవాడ, వెలుగు: ట్రాఫిక్ రూల్స్ పాటించడం అందరి బాధ్యత అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్న
Read Moreసింగరేణిని అధోగతిపాలు చేసింది బీఆర్ఎస్సే : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: సింగరేణి సంస్థను అధోగతిపాలు చేసింది బీఆర్ఎస్సేనని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆరోపించారు. కార్మికులకు జీతాలు చెల్లించలేని
Read Moreనాలుగు గ్యారంటీలు అమలు చేశాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
రాయికల్, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల్లో ఇప్పటికే నాలుగింటిని అమలు చేశామని, త్వరలో మరో రెండింటిని చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ
Read Moreచివరి మడి వరకూ సాగు నీరిస్తాం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర, వెలుగు: చొప్పదండి నియోజకవర్గంలో యాసంగి సాగుకు సంబంధించి చివరి మడి వరకూ సాగు నీరిస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక
Read Moreనిరుద్యోగులు నైపుణ్యాలు పెంచుకుంటేనే జాబ్స్..తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
కరీంనగర్ టౌన్,వెలుగు: నిరుద్యోగులు నైపుణ్యాలు పెంచుకుంటేనే ఉద్యోగాలు సొంతమవుతాయని తెలంగాణ విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పేర్కొన్నారు. కరీంనగర్ లో
Read More












