కరీంనగర్
కోరుట్ల: ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికుల నిరాహార దీక్ష
కోరుట్ల, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ.10 వేలు ఇచ్చి, వారి సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడ
Read Moreజగిత్యాల రూరల్, వెలుగు: వ్యక్తి కిడ్నాప్.. ఏడుగురి అరెస్ట్
జగిత్యాల రూరల్, వెలుగు: క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు సంబంధించి ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించిన ఘట
Read Moreగోదావరిఖని: చీటింగ్ కేసులో సింగరేణి ఉద్యోగికి మూడేండ్ల జైలు శిక్ష
గోదావరిఖని, వెలుగు: అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి డబ్బులు దండుకొని మోసగించిన కేసులో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైటింక్లయిన్కాలనీకి చెందిన సింగరేణి ఉ
Read Moreజగిత్యాల టౌన్: ఒమన్ నుంచి స్వగ్రామానికి 15 మంది బాధితులు..
గల్ఫ్లో ఉద్యోగాల పేరుతో ఏజెంట్ మోసం జగిత్యాల టౌన్, వెలుగు: ఉపాధి కోసం విదేశాలకు
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటనలు.. కోరుట్లలో భార్యపై అనుమానం..మరోచోట ఓ కుటుబంలో ఆస్తి గొడవలు
వేర్వేరు చోట్ల ఇద్దరు హత్య కోరుట్లలో అనుమానంతో భార్యను చంపిన భర్త ఆస్తి గొడవలతో తనుగులలో యువకుడిని చంపిన కుటుంబసభ్యులు కోరుట్ల/జమ్మికుంట,
Read Moreతల్లి, అక్క, బావ కలిసి చంపేసి వరి పొలంలో పాతిపెట్టారు.. కరీంనగర్ జిల్లాలో షాకింగ్ ఘటన
తనుగుల: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో దారుణం వెలుగుచూసింది. వారం రోజుల క్రితం నమోదయిన ఓ వ్యక్తి మిస్సింగ్ కేసును పోలీసులు హత్యగా నిర
Read Moreకరీంనగర్లో భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్.. రోజుకు 50 వేల మంది విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించే కార్యక్రమంలో భాగంగా కరీం
Read Moreఆ టీచర్ మాకొద్దు..జమ్మికుంటలో స్టూడెంట్ల ఆందోళన
జమ్మికుంట, వెలుగు: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో పని చేస్తున్న రామ్ రాజయ్య అనే టీచర్ తమను కొట్టడంతో పాటు అసభ్యకర
Read Moreఅమెరికాలో కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పేర్యా రవీందర్ రావుకు సన్మానం
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్లోని కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పేర్యా రవీందర్ రావుకు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్లో ఘన స్వా
Read Moreవేములవాడ రాజన్న ప్రసాదంగా కోడెల పంపిణీ : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడలో 45 ఎకరాల్లో గోశాల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి వేములవాడ, వెలు
Read Moreగోదావరి పుష్కరాలకు రూ.70 కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి వివేక్ వెంకటస్వామి
గోదావరి పుష్కరాల కోసం చెన్నూరు పుష్కరఘాట్ లను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. 2027 జులై లో జరిగే గ
Read Moreదుబాయి వెళ్లేందుకు బయల్దేరి.. టీ తాగేందుకు ఆగాడు.. శాంషాబాద్ దగ్గర బస్సు కొట్టేయడంతో..
కాసేపు అయితే విమానం ఎక్కి దుబాయిలో దిగేటోడు. ఫ్లైట్ ఎక్కే లోపు ప్రమాదం ప్రాణాలను ఎగరేసుకుపోయింది. గ్రేటర్ హైదరాబాద్ శంషాబాద్ దగ్గర 2026 సెప్టెంబర్ 14వ
Read Moreకరీంనగర్లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్..స్కూల్ బ్రేక్ ఫాస్ట్ ప్రోగ్రామ్లో భాగంగా ఏర్పాటు
జిల్లాలో 49,025 మంది విద్యార్థులకు టిఫిన్ 16న ప్రారంభించచున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎ
Read More












