కరీంనగర్
ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
పెగడపల్లి, వెలుగు: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామని ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నా
Read Moreకొడిమ్యాల: 20 ఏండ్ల నిరీక్షణకు తెర...భూ పరిహారం కింద రూ.48 లక్షలు అందుకున్న ఏడుగురు రైతులు
ఎమ్మెల్యే సత్యం చొరవతో బాధితులకు న్యాయం కొడిమ్యాల,వెలుగు: ఏడుగురు రైతుల 20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. భూములు కోల్పోయి కష్టాలు పడ
Read Moreవరద పోటు.. జలకళ..ఎగువ మానేరు పరవళ్లు.. సిరిసిల్ల జిల్లాలో రైతులు ఆనందం
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలో ఎగువ మానేరు పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న కూడెల్లి, పాల్వంచ వ
Read Moreచెల్లెలికి సంతానం కలిగి.. తనకు కాలేదని ఈ అన్న ఎంత పని చేశాడు.. జగిత్యాల జిల్లాలో విషాద ఘటన
జీవితాన్ని వేరొకరితో పోల్చుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పే సరైన ఉదాహరణ ఇది. చెల్లెలికి సంతానం కలిగిందని.. తనకు కాలేదని మనస్థాపంతో
Read Moreరైతులకు పంపిణీ చేయక.. పట్టించుకోక.. వేములవాడ రాజన్న గోశాలలో ఐదు కోడెలు మృతి
వేములవాడ రాజన్న గోశాల తీరు మారటం లేదు. గోశాల నిర్వహణలో నిర్లక్ష్యం, సంరక్షణ లేకపోవడం, పరిశుభ్రంగా ఉంచకపోవడం మొదలైన కారణాలతో ఇప్పటికే పలుమార్లు గ
Read Moreఛీ వీళ్లు అసలు కొడుకులేనా..! ఇంట్లో చనిపోతే అరిష్టమని తల్లిని బావిలో పడేసిండ్రు
సైదాపూర్, వెలుగు: తల్లి తమ ఇంట్లో చనిపోతే ఇల్లు వదిలాల్సి వస్తుందన్న భయంతో ఇద్దరు కొడుకులు కలిసి ఆ తల్లిని బావిలో పడేసి హత్య చేశారు. ఐదు నెలల కింద కరీ
Read Moreగుళ్లో పాఠాలు చెబుతున్న టీచర్స్.. సిరిసిల్ల జిల్లాలో విద్యార్థులు ఇ బ్బంది పడకుండా చర్యలు
స్కూల్లో సరిపడా గదులు లేక విద్యార్థులకు గుడిలో పాఠాలు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామంలో
Read Moreరామగుండంలో NIA సోదాలు.. భారీగా ఎలక్ట్రానిక్ డివైసులు స్వాధీనం
సైబర్ దాడులకు పాల్పడిన ఉగ్రమూకల ఏరివేతలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దూకుడు పెంచింది. గుజరాత్ సైబర్ టెర్రరిజం కేసులో భాగంగా... దేశవ్యాప్తంగా ఐ
Read Moreముక్కిపోతున్న దొడ్డు బియ్యం.. రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం అమ్మకానికి ప్రభుత్వం టెండర్లు
కరీంనగర్, వెలుగు: రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం అమ్మకానికి ప్రభుత్వం ఎట్టకేలకు టెండర్లు పిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల్లో 28,380 ట
Read Moreరాఖీల తయారీ.. గృహపరిశ్రమగా విస్తరణ ..మహిళలకు ఉపాధి..
తెలంగాణలో రాఖీ పండుగను ప్రజలు అత్యంత వైభవంగా వేడుకగా జరుపుకుంటుంటారు. దీని కోసం చేతితో రాఖీల తయారీ గృహ పరిశ్రమగా విస్తరిస్తోంది. రాఖీలను తయారు చ
Read Moreఅరేయి నీకిది న్యాయమేనా.. ప్రేమించాడు.. పెళ్లి వద్దన్నాడు.. ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు నిరసన
కోరుట్ల, వెలుగు: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కద
Read Moreజమ్మికుంటలో పూలుపండ్లు అయినంక, శుభలేఖలు పంచినంక పెండ్లి వద్దన్నడు.. తర్వాత ఏమైందంటే..
కరీంనగర్: జమ్మికుంట పట్టణంలో నిశ్చితార్థం పూర్తయి పెళ్లి పెట్టుకున్న తర్వాత వరుడు పెళ్లికి నిరాకరించాడు. జమ్మికుంటకు చెందిన కావ్య అనే యువతితో.. అఖిల్
Read Moreకరీంనగర్ కార్పొరేషన్లో ‘జెన్-జీ వాచ్డాగ్’..అవినీతికి అడ్డుకట్ట వేస్తాం : వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అవినీతికి అడ్డుకట్ట వేసి ప్రజలకు పారదర్శకమైన పాలన అందించేందుకు ‘జెన్-జీ విజిలెన్స్ వాచ్డాగ్
Read More












