కరీంనగర్
అప్పులు,ఈఎంఐల బాధ భరించలేక ప్రాణం తీసుకున్న బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుళ్లకోట గ్రామంలో విషాదం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు చేసిన అప్పులు, ఈఎంఐల బాధ భరించలేక జీవితం మీద విరక్తితో బీఆర్ఎస్ మండ
Read Moreడిజిటల్ క్రాప్ సర్వేలో లోపాలకు చెక్..ఆన్లైన్లో పంట నమోదుతో రైతుల మొబైల్కు మెసేజ్
తప్పులుంటే ఏఈవోలను సంప్రదించాలని సూచన 72 గంటల్లోగా సవరణలకు అవకాశం మంచిర్యాల, వెలుగు : డిజిటల్క్రాప్సర్వే (డీసీఎస్)లో లోపాలను నివారించడాని
Read Moreకథలాపూర్ మార్కెట్ యార్డు అభివృద్ధికి రూ.2.96 కోట్లు
కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీలో అభివృద్ధి పనుల కోసం రూ.2.96 కోట్లు నిధులు విడుదల చేస్తూ అధికారులు ఉత్తర్వులు
Read Moreజగిత్యాల : అంగన్వాడీ టీచర్తో బీజేపీ నేత అసభ్య ప్రవర్తన..బాధితురాలికి అండగా ఉంటామని ఎంపీ అర్వింద్ హామీ
జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల పట్టణంలో అంగన్వాడీ టీచర్తో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్ అసభ
Read Moreకరీంనగర్: తల్లి హత్య కేసులో కొడుకుకు జీవిత ఖైదు
కరీంనగర్, వెలుగు: ఆస్తి వివాదం నేపథ్యంలో రోకలిబండతో తల్లిని హత్య చేసి, తమ్ముడిపై హత్యాయత్నం కేసులో నేరస్తుడు అగుర్ల లింగయ్యకు కోర్టు జీవిత ఖైదు విధించ
Read Moreశంకరపట్నం: సాయం కోరి వచ్చి.. ఆపై కత్తితో బెదిరించి..మహిళ మెడలోని బంగారం గొలుసు లాక్కెళ్లిన కి‘లేడీ’
శంకరపట్నం, వెలుగు: సాయం చేయామని వేడుకుంటున్నట్టు నటించిన ఓ మహిళ.. కత్తి చూపించి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం
Read Moreకరీంనగర్ : పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా?..కరెంట్ కోతలపై రైతుల ఆందోళనలు
కోరుట్ల/తిమ్మాపూర్/జగిత్యాల రూరల్/గన్నేరువరం, వెలుగు: నిత్యం కరెంట్ కోతలు విధిస్తున్నారని, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడంలేదని రైతులు కన్
Read Moreజగిత్యాల టౌన్: చెత్త వాహనంలో మట్టి వినాయకుల తరలింపు..కలెక్టరేట్ వద్ద బీజేపీ ఆందోళన
జగిత్యాల టౌన్, వెలుగు: వినాయక చవితి సందర్భంగా పంపిణీ చేయాల్సిన మట్టి వినాయక విగ్రహాలను మున్సిపల్ చెత్త వాహనంలో తరలించడం వివాదం రేపింది. అధికారుల నిర్ల
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయితే రీఫండ్ కావట్లే
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖలో రూ.6.50 కోట్లు పెండింగ్ భూభారతిలో మరో రూ.5 కోట్లు &nbs
Read Moreరామగుండం ఎన్టీపీసీని బి గ్రేడ్ నుంచి అప్గ్రేడ్ చేయాలి: ఎంపీ వంశీకృష్ణ
పెద్దపల్లి: ఎన్టీపీసీ రామగుండంలోని కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాకా వెంకటస్వామి కాలం నుంచి కృషి చేస్తున్నామని పెద్దపల్లి ఎ
Read Moreధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న పెద్దపల్లి ఎంపీ
జగిత్యాల జిల్లా: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దర్శించుకున్నారు. మేళతాళాలతో ఆలయా అర్చకులు, అధికారులు స్వాగత
Read Moreఅన్నా.. నేను చనిపోతున్నా.. సోదరుడికి మెసేజ్ పెట్టి కొడుకుతో సహా బావిలో దూకిన మహిళ
మహిళ డెడ్ బాడీ లభ్యం, బాలుడి కోసం గాలింపు జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఘటన మల్యాల, వెలుగు: 'అన్నా నేను చనిపోతున్న' అని సోదరుడికి మ
Read Moreఇస్రోలో శిక్షణకు సిరిసిల్ల యువకుడు
సిరిసిల్ల టౌన్, వెలుగు: అంతరిక్ష రంగంలో దేశానికి సేవలందిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో ట్రైనింగ్కు సిరిసిల్ల యువకుడు సిరిగిరి తేజస్వి
Read More












