కరీంనగర్
మానేరులో పేలుళ్లు.. ఇండ్లకు బీటలు .. రివర్ ఫ్రంట్ పనుల్లో డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ వాడకం
పేలుళ్లు ధాటికి బీటలు వారుతున్న ఇండ్లు, పగులుతున్న అద్దాలు ఎల్ఎండీ గేట్ల సమీపంలోనూ బ్లాస్టింగ్స్ డ్యామ్ సేఫ్టీపై అనుమానాలు కంట్రోల్డ్ బ్లాస్ట
Read Moreకోరుట్ల: టీఆర్ రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాల అమ్మకం...షోరూం నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు
కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్లలోని పలు బైక్ షోరూముల్లో రవాణాశాఖ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అయితే కొన్ని షోరూంలు త
Read Moreకిటకిటలాడిన వేములవాడ.. ఆరుద్ర నక్షత్రం, చతుర్దశి సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆరుద్ర నక్షత్రం, చతుర్థశి సోమవారం ర
Read Moreజర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి...కరీంనగర్ కలెక్టరేట్ ముందు టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా
కరీంనగర్ టౌన్, వెలుగు: జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా కమిటీ డిమాండ్
Read Moreఢిల్లీ, హైదరాబాద్ తరహాలో తెలంగాణలో పబ్లిక్ స్కూల్స్ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: హైదరాబాద్, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ల తరహాలో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప
Read Moreగంగాధర: సీఎంపై మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫిర్యాదు
గంగాధర, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉండటమే కాకుండా ప్రజలను రెచ్చగొట్టేలా, ఆత్మహత్యలకు ప్రేరేపించేలా ఉన్నాయని ఆర
Read Moreహుజురాబాద్: వ్యభిచారం చేస్తోందనే అనుమానంతో హత్య..సహజీవనం చేస్తున్న వ్యక్తే నిందితుడు
అరెస్ట్ చేసిన పోలీసులు హుజురాబాద్, వెలుగు: కరీంనగర్జిల్లా హుజురాబాద్ లో చింత సునీత(35) హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చే
Read Moreపెద్దపల్లి: ముగిసిన శ్రీ ఓదెల మల్లన్న బ్రహ్మోత్సవాలు
అగ్ని గుండాల వద్ద నిరసన వ్యక్తం చేసిన భక్తులు పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయ
Read Moreకరీంనగర్ ప్రజావాణిలో అధికారుల కాలక్షేపం
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణికి హాజరయ్యే అధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం కరీంనగర్ కలెక్టర
Read Moreరాయికల్: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఓ ఆయుధం..అవగాహన సదస్సులో ఎమ్మెల్యే సంజయ్
రాయికల్, వెలుగు: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఒక ఆయుధమని, సర్ ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు కావాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ కోరారు. కాంగ్రెస్
Read Moreకరీంనగర్: బదిలీ అయినా పోతలేరు...ఉన్నచోటి నుంచి కదలని హోంగార్డులు
బదిలీ అయి 10 రోజులైనా రిలీవ్ కాకుండా అక్కడే విధులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ట్రాన్స్ ఫర్ అయిన 373 మందిలో సుమారు 1
Read More20 ఏళ్లకు ఒకసారి వచ్చే రోజు.. ఇవ్వాళ శివుడిని దర్శించుకుంటే అన్ని పాపాల నుంచి విముక్తి !
రాజన్న సిరిసిల్ల జిల్లా: సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్బంగా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. 20 సంవత్సరాలకొక్కసారి ఈ ర
Read Moreకేసీఆర్ కు ప్రజా సమస్యలు పట్టవ్.. ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చింది మనవడి కోసమే.. ప్రజల కోసం కాదు: మంత్రి వివేక్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర మంత్రి
Read More












