కరీంనగర్
రామగిరి ఖిల్లాకు మహర్దశ..టూరిస్ట్ స్పాట్గా మార్చేందుకు రూ.5 కోట్లు మంజూరు
అటవీ శాఖకు రూ.1.14 కోట్లు, టూరిజం శాఖకు రూ.3.86 కోట్లు కేటాయించిన సర్కార్ పర్వతమాల ప్రాజెక్ట్ కింద రోప్ వే ఏర్పాటు పెద్దపల్లి, వెలుగు:శతృద
Read Moreమానేరుపై హైలెవెల్ బ్రిడ్జి..మంథని మండలంలో నిర్మించేందుకు ప్లాన్
1.12 కి.మీ బ్రిడ్జి నిర్మాణానికి రూ.203కోట్లు మంజూరు రెండు జిల్లాల మధ్య పెరగనున్న కనెక్టివిటీ పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని మం
Read Moreఉత్సాహంగా కాకా క్రికెట్ టోర్నీ.. విశాక ఇండస్ట్రీస్, హెచ్ సీ ఐ ఆధ్వర్యంలో నిర్వహణ
వరంగల్, ఆదిలాబాద్, సంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్ ఉమ్మడి జిలాల్లో పోటీలు మ్య
Read Moreగోదావరిఖనిలో ఘనంగా సింగరేణి ఆవిర్భావ వేడుకలు
గోదావరిఖని, వెలుగు: సింగరేణి 137వ ఆవిర్భావ వేడుకలను మంగళవారం ఆర్జీ 1, ఆర్జీ 2 ఏరియాల్లోని జీఎం ఆఫీసుల ఆవరణలో నిర్వహించారు. గోదావరిఖని ఆఫీస్&zwnj
Read Moreసరికొత్తగా కరీంనగర్ టూ టౌన్ పోలీస్స్టేషన్..ప్రారంభించిన సీపీ గౌష్ ఆలం
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఆధునీకరించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం మంగళవారం
Read Moreసర్వమత సామరస్యమే కాంగ్రెస్ లక్ష్యం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట, వెలుగు: సర్వమత సామరస్యానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కోనరావుపేటలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర
Read Moreజగిత్యాలలో కన్నకూతుళ్లు పట్టించుకోవడం లేదని.. వృద్ధురాలు ఆర్డీవోకు ఫిర్యాదు
జగిత్యాల టౌన్, వెలుగు: కన్న కూతుళ్లు తమను పట్టించుకోవడం లేదని ఓ వృద్ధురాలు జగిత్యాల ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల పట్టణం మి
Read Moreసుల్తానాబాద్ పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : ఎమ్మెల్యే విజయరమణారావు
సుల్తానాబాద్, వెలుగు: నియోజకవర్గంలో ప్రధాన పట్టణమైన సుల్తానాబాద్ను అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామ
Read Moreరాయికల్ మండలంలో 14 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
రాయికల్, వెలుగు: ఇసుకు అక్రమ రవాణాపై మైనింగ్అధికారులు మంగళవారం కొరడా ఝులిపించారు. జగిత్యాల మైనింగ్ ఏడీ సింగ్, రాయికల్ తహసీల్దార్ నాగార్జున ఆధ్వర్యం
Read Moreప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి : కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్&zw
Read Moreజమ్మికుంట పత్తి మార్కెట్ కు నాలుగు రోజులు సెలవు
జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట పత్తి మార్కెట్కు వరుసగా నాలుగు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ చైర్&
Read Moreఉత్సాహంగా కాకా మెమోరియల్ క్రికెట్ పోటీలు..ఫస్ట్ డే పాలమూరు, నారాయణపేట విన్..
తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్లోని కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్, వెలిచాల జగపతిరావు మెమోరియల్ గ్రౌండ్లో క
Read Moreరాజన్న సిరిసిల్ల జిల్లాలో తగ్గిన చోరీలు, పెరిగిన సైబర్ క్రైమ్
ఈ ఏడు జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్ గతేడాదితో పోల్చితే 14.03 శాతం తగ్గిన క్రైమ్ రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడా
Read More












