కరీంనగర్
పెండ్లి కావట్లేదని యువకుడు సూసైడ్..కరీంనగర్ జిల్లా కరీంపేటలో ఘటన
శంకరపట్నం, వెలుగు: పెళ్లి కావడం లేదని ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేటకు చెందిన బొజ్జ
Read Moreకొండగట్టులో జేష్ఠ్యాభిషేక వేడుకలు
కొండగట్టు,వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో జేష్ఠ్య మాసాన్ని పురస్కరించుకొని పురస్కరించుకొని సోమవారం జేష్ఠ్యాభిషేక వేడుకలు నిర్వహించారు.
Read Moreవేములవాడ పట్టణంలోని రాజన్న గుడి చెరువు మైదానంలో భక్తురాలి మెడలోంచి పుస్తెలతాడు చోరీ
వేములవాడ, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న గుడి చెరువు మైదానంలో నిద్రిస్తున్న ఓ భక్తురాలి మెడలో నుంచి పుస్తెలతాడు చోరీ చేసిన
Read Moreతడిసిన వడ్లను వెంటనే తరలించాలి : రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్
వేములవాడ రూరల్, వెలుగు: తడిసిన ధాన్యాన్ని కొని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ రూరల్ మండలం లిం
Read Moreగ్యాస్ ధరల పెంపుపై కరీంనగర్లో కాంగ్రెస్ నిరసన
కరీంనగర్ సిటీ, వెలుగు: పెంచిన ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సోమవారం కరీంనగర్&z
Read Moreకొడుకులు తిండి పెడ్తలేరు.. కరీంనగర్ ప్రజావాణిలో దరఖాస్తు.. గంటలోనే పరిష్కరించిన అధికారులు
కలెక్టర్కు గోడు వినిపించిన వృద్ధురాలు కరీంనగర్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధురాలి సమస్యను జిల్లా కలెక్టర్ తెలుసుకుని వెంట
Read Moreగల్ఫ్లో గుండెపోటుతో తెలంగాణ వాసి మృతి.. మస్కట్ లో పని చేస్తున్న సిరిసిల్ల జిల్లా వ్యక్తి
ఎల్లారెడ్డిపేట, వెలుగు: బ్రతుకుదెరువు కోసం గల్ఫ్కు వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ
Read Moreఏడాదిలోపు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి, వెలుగు : ఏడాదిలోపు ధర్మపురి నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం
బోయినిపల్లి/కొత్తపల్లి/వేములవాడ రూరల్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివారం గాలి వాన బీభత్సం సృష్ట
Read Moreసింగరేణిలో అన్నీ స్కామ్లే.. సీబీఐ విచారణ జరిపించాలి: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు
గోదావరిఖని/పెద్దపల్లి, వెలుగు : కాంగ్రెస్అధికారంలోకి వచ్చాక సింగరేణిలో వరుసగా కుంభకోణాలు జరుగుతున్నాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్&z
Read Moreభీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ
వేములవాడ, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయంలో వేసవి సెలవులు ముగుస్తున్న సందర్
Read Moreపీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో మరొకరు అరెస్ట్.. రెండు పిస్టల్స్, సెల్ ఫోన్ స్వాధీనం
కరీంనగర్, వెలుగు : కరీంనగర్లోని పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ ఘటనలో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్&z
Read Moreవరి కొయ్యలు కాల్చిన రైతులకు ఫైన్..కథలాపూర్ మండలంలో 8 మంది రైతులపై చర్యలు
ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా జగిత్యాల, వెలుగు: పంట పొలాల్లో వరి కొయ్యలను కాల్చుతున్న రైతులపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జగిత్యా
Read More












