కరీంనగర్
విలువలకు మారుపేరు దుద్దిళ్ల శ్రీపాదరావు: మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్
మంథని, వెలుగు: పేదవారి కళ్లల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ విజయ
Read Moreడబ్బులు డబుల్ ఇస్తామని నమ్మించి రూ.500 కోట్లు కొల్లగొట్టిన్రు..డిపాజిట్ల పేరిట యూనిక్యూ సంస్థ ఘరానా మోసం
ఉమ్మడి కరీంనగర్ లో వెలుగుచూసిన మోసం వందల్లో ఏజెంట్లు, వేలాది మంది బాధితులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే తరహా మోసాలు కరీంనగర్, వెలుగు: నెల
Read Moreఇందిరమ్మ ఇండ్లు పేదలకు వరం : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ, మల్కపేటలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి హాజరు వేములవా
Read Moreమల్యాల మండల కేంద్రంలో రామ మందిరానికి రూ.3 లక్షల విరాళం
మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో నిర్మించనున్న రామ మందిరంలో విగ్రహాల ఏర్పాటు కోసం స్థానిక వార్డు మాజీ సభ్యుడు కాలికంటి స్వామిగౌడ్
Read Moreఅన్నదాన సత్రం పనులు స్పీడప్ చేయండి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అన్నదాన సత్రం పనులను స్పీడప్ చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్
Read More20న జగిత్యాలలో బీఆర్ఎస్ బహిరంగ సభ.. స్థలాన్ని పరిశీలించిన పార్టీ నేతలు
జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈనెల 20న బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనుండగా, పార్టీ నాయకులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Moreఅడిక్షన్ ట్రీట్మెంట్ సెంటర్ ప్రారంభం
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి గోదావరిఖనిలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ సెంటర్ను పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డ
Read Moreమలయశ్రీకి కన్నీటి వీడ్కోలు.. కవులు, రచయితలు నాస్తిక సంఘాల నివాళి
కరీంనగర్, వెలుగు: సుప్రసిద్ధ పరిశోధకుడు, కవి, రచయిత, భౌతికవాది పత్రిక ఎడిటర్ డాక్టర్ మలయశ్రీకి కవులు, కళాకారులు, రచయితలు, సామాజిక ఉద్యమకారులు, కుటుంబ
Read MoreSBI ఏటీఎంలో డబ్బులు కొట్టేసి.. ఏటీఎం మిషన్ను ఊరవతల పడేశారు !
రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం అక్కపెల్లి శివార్లలో SBI ఏటీఎం మిషన్ దొరికింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అర్ధరాత్
Read Moreభీమేశ్వర స్వామిసేవలో నటుడు సాయి ధరమ్ తేజ్
వేములవాడ/కొండగట్టు, వెలుగు: వేములవాడ భీమేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోడె మొక్
Read Moreజగిత్యాలలో మహిళల భారీ బైక్ ర్యాలీ
జగిత్యాల టౌన్, వెలుగు: భారతీయ సంస్కృతి, మరుగున పడుతున్న కుటుంబ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆర్
Read Moreరూ.10 వేల కోట్ల వ్యాపారమే లక్ష్యం : కలెక్టర్ చిత్రామిశ్రా
కరీంనగర్ టౌన్, వెలుగు: 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.10 వేల కోట్ల వ్యాపార లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్
Read Moreహెచ్ఎం కొట్టాడని మనస్తాపంతో స్టూడెంట్ సూసైడ్
రాయికల్, వెలుగు: హెచ్ఎం కొట్టాడని మనస్తాపంతో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన దుగ్గిళ్ల అక్షయ్(16) సూసైడ్ చేసుకున్నాడు. ఎస
Read More













