కరీంనగర్
ట్రావెల్ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు
భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలంలో ప్రమాదం జగిత్యాల జిల్లాలో కెనాల్లో పడిన క్వాలిస్, ఆరుగురికి గాయా
Read Moreపెద్ద లీడర్ల ప్రస్థానం గల్లీ నుంచే.. ఉమ్మడి జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకప్పటి కౌన్సిలర్లు, కార్పొరేటర్లే
కార్పొరేటర్లుగా పనిచేసిన బండి సంజయ్, గంగుల కౌన్సిలర్లుగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు బొమ్మ వెంకన్న, కటారి దేవేందర్ రా
Read Moreతెలంగాణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముంబైలో తగలబడింది
షాకింగ్.. వెరీ షాకింగ్ ఇన్సిడెంట్. తెలంగాణ రాష్ట్రం జగిత్యాలకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. మహారాష్ట్ర రాష్ట్రంలో తగలబడింది. బస్సు మొత్తం మంటల్ల
Read Moreకొండగట్టుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..కెనాల్ లో బోల్తాపడ్డ క్వాలిస్ వాహనం
కొండగట్టుకు వెళ్తుండగా జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ కళాశాల దగ్గరలోని కెనాల్లో క్వా
Read Moreఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల టౌన్, వెలుగు: రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల
Read Moreమైనారిటీ గురుకుల అడ్మిషన్ పోస్టర్ ఆవిష్కరణ
కరీంనగర్ టౌన్,వెలుగు: 2026-–27 ఏడాదికి సంబంధించి మైనారిటీ గురుకుల స్కూల్, కాలేజీ(బాయ్స్ 1 కరీంనగర్ విట్స్ క్యాంపస్
Read Moreభీమేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు.. లక్షా 50 వేల మందితో కిటకిట
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న అనుబంధ భీమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం సుమారు 1.50లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆల
Read Moreప్రతీ స్కూల్ను సందర్శించి సౌకర్యాలపై నివేదిక ఇవ్వాలి : కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: అధికారులు జిల్లాలోని ప్రతి స్కూల్ను సందర్శించి జనవరి 31లోపు అక్కడి మౌలిక వసతులు సహా అన్ని అంశాలపై నివేద
Read Moreమహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
డిసిసి అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండి, వెలుగు: తెలంగాణలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ
Read Moreకరీంనగర్ బల్దియాలో రిజర్వేషన్లపై రగడ.. డివిజన్ల పునర్విభజనపై వివాదం
జనాభా ప్రాతిపదికన జరగలేదని ఆరోపణ కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్, ఇతర ఆశావహులు
Read Moreలిడ్ క్యాప్ భూములను పరిరక్షించాలి : రాష్ట్ర అధ్యక్షుడు పల్లెల వీరస్వామి
జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట పట్టణంలోని లిడ్ క్యాప్ను పునరుద్ధరించి భూములను పరిరక్షించాలని తెలంగాణ లెదర్ ఆర్టిజన్ కో-ఆపరేటివ్
Read Moreమేడారం ఎఫెక్ట్.. కిక్కిరిసిన భీమేశ్వరాలయం
వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ భీమేశ్వర ఆలయం ఆదివారం మేడారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లేముందు వేములవాడ రాజన్న,
Read Moreకార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరించండి : కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జి వెలిచాల
కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జి వెలిచాల కరీంనగర్ సిటీ, వెలుగు: కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస
Read More












