ఆంధ్రప్రదేశ్

అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు 

ఏపీలో రాజకీయాలు అట్టుడుకుతున్నాయి.. తిరుమల కల్తీ నెయ్యి అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరి వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేసేవరకు వెళ

Read More

ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగానే జంతు కొవ్వు ఉందని చెప్పాను: సీఎం చంద్రబాబు

ఏపీ పాలిటిక్స్ లో తిరుమల లడ్డు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవలే తిరుమల లడ్డూ కేసుకు సంబంధించిన ఫైనల్ చార్జిషీట్ లో లడ్డూ ప్రసాదం కోసం వాడిన నెయ్యిల

Read More

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నిప్పు... రాళ్లు కర్రలతో టీడీపీ కార్యకర్తల దాడి..

ఏపీలో రాజకీయం అట్టుడుకుతోంది. తిరుమల లడ్డూ వివాదం అంశంపై అధికార, ప్రతిపక్ష నేతల మాటల యుద్ధం ఒక పక్క.. వైసీపీ నేతల ఇళ్లపై టీడీపీ కార్యకర్తల దాడులు మరొక

Read More

తిరుమల ఈవో సింఘాల్ బదిలీ.. నెయ్యి ఇష్యూలో సిట్ నివేదిక తర్వాత ఊహించని నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారం కాక రేపుతోంది. అధికార టీడీపీ కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో ఏపీ

Read More

చంద్రబాబు కుటుంబం ప్రభుత్వ భూములను లాగేసుకుంది: జగన్ సంచలన ట్వీట్.. 

విశాఖపట్నంలో చంద్రబాబు, ఆయన కుటుంబం ప్రభుత్వ భూములను లాగేసుకుందంటూ సంచలన ట్వీట్ చేశారు వైసీపీ అధినేత జగన్. హలో ఇండియా... ఇది వేకప్ కాల్ అంటూ.. శనివారం

Read More

గుంటూరులో హైటెన్షన్.. అంబటి రాంబాబు వర్సెస్ టీడీపీ

తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఇటీవల సీబీఐ సిట్ సమర్పించిన ఫైనల్ చార్జిషీట్ తో ఏపీలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య వార్ పీక్స్ కి చేరింది. ఈ క్రమంలో

Read More

శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉన్నట్లు సిట్ చార్జిషీట్ తో స్పష్టమయింది: బీఆర్ నాయుడు

కలియుగ దైవం తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నేయ్యి కేసుకు సంబంధించి ఇటీవల ఫైనల్ చార్జిషీట్ సమర్పించింది సీబీఐ సిట్. దీంతో ఈ అంశంపై మళ్ళీ పెద్ద ఎత్తున చర

Read More

తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదు.. తేల్చిచెప్పిన CBI

తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విచారణ చేసిన సీబీఐ.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. తన నివేదికను వెల్లడించింది. సుదీర్ఘ విచారణ తర్వాత.. తిరుమల వేంకట

Read More

ఏపీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుల రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు..

ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. నిందితుల రిమాండ్ ను పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది ఏసీబీ కోర్టు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిథున్ ర

Read More

ఏపీ- తెలంగాణ జల వివాదం.. ఢిల్లీలో ఉన్నతస్థాయి కమిటీ భేటీ

ఏపీ,తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఢిల్లీలో భేటీ అయ్యింది. ఈ సమావేశానికి  క

Read More

తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ. 23 లక్షల విలువైన కర్ణపత్రముల బహుకరణ

తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ. 23 లక్షల విలువజేసే జత కర్ణపత్రములు బహుకరించారు ఓ భక్తుడు. గురువారం ( జనవరి 29 ) అమ్మవారి దర్శించుకున్న భక్తుడు కర్ణ

Read More

తిరుమల తరహాలో దుర్గమ్మ ప్రసాదాల తయారీ.. ఇంద్రకీలాద్రి అధికారుల సన్నాహాలు..

తిరుమల తరహాలో దుర్గమ్మ ప్రసాదాలు తయారు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు ఇంద్రకీలాద్రి అధికారులు. ఈ క్రమంలో గురువారం ( జనవరి 29 ) తిరుమలలో క్షేత్రస్థా

Read More

ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ విడుదల చేసింది ప్రభుత్వం. ఫిబ్రవరి 11 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 11న ఉదయం 1

Read More