ఆంధ్రప్రదేశ్
నకిలీ మద్యం కేసు.. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం(నవంబర్ 2) ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని
Read Moreకాశీబుగ్గలో తొక్కిసలాట.. 9 మంది మృతి.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘటన
మృతుల్లో 13 ఏండ్ల బాలుడు, 8 మంది మహిళలు మరో 16 మందికి గాయాలు.. ముగ్గురికి సీరియస్ ఏకాదశి సందర్భంగా వేంకటేశ్వర స్వామి గుడికి పోటెత్తిన భక్
Read Moreకాశీబుగ్గ ఆలయంలో 10కి చేరిన మృతులు : సీఎం చంద్రబాబు, దేవాదాయ మంత్రి స్పందన ఇదీ..!
ఏపీలోని కాశీబుగ్గలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్న తిరుపతిగా పేరుగాంచిన కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరం ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో 10 మంది
Read Moreకాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు కేంద్రం ఎక్స్గ్రేషియా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ విజయ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చే
Read Moreకాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం తొక్కిసలాటకు కారణం ఇదే..?
శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్న తిరుపతిగా పేరుగాంచిన కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరం ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో ఇప్పటి వరకు 9
Read Moreశ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట .. ఐదుగురు భక్తులు మృతి
శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్న తిరుపతిగా పేరుగాంచిన కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరం ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో&n
Read Moreకటారి దంపతుల హత్య కేసులో ఐదుగురికి మరణ శిక్ష
చిత్తూరు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు 2015 నవంబర్ 17న ఘటన ఆఫీస్లోకి చొరబడి కత్తులతో పొడిచి మాజీ మేయర్ దంపతుల హత్య దోషి చింటూకు మరణ శిక్ష,&n
Read Moreమాజీ మేయర్ ఫ్యామిలీ హత్య కేసులో ఐదుగురికి ఉరి శిక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో జరిగిన మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను దోషులుగా నిర్థా
Read Moreశ్రీవారి మెట్టు మార్గం లో చిరుత పులి
శ్రీవారిమెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు మార్గంలో 150వ మెట్టు దగ్గర రోడ్డు దాటుతున్న భక
Read MoreNara Rohith Wedding: మా రోహిత్ ఓ ఇంటివాడయ్యాడు.. మా కుటుంబానికి ఒక పండుగ.. సీఎం చంద్రబాబు
టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడయ్యారు. హీరోయిన్ శిరీష లేళ్ల (సిరి)తో మూడుముళ్ల బంధంతో వివాహ బంధంలో అడుగుపెట్టారు. గురువారం (2025 అక్టోబర్ 30న) రాత
Read Moreతిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు..! సిట్ విచారణలో షాకింగ్ విషయాలు.. !
తిరుమల కల్తీ నెయ్యి బాగోతం వెనుక భారీ కుట్ర ఉన్నట్లు గుర్తించారు సిట్ అధికారులు.మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్న అప్పన్న అరెస్ట
Read Moreటీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ని కలిసిన శ్రీశైలం చైర్మెన్ పోతుగుంట రమేష్ నాయుడు..
గురువారం ( అక్టోబర్ 30 ) టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను కలిశారు శ్రీశైలం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు. తిరుమలలో జరిగిన ఈ భేటీలో స్వామివారి వస్త్ర
Read Moreబస్సులో సజీవ దహనం అయిన ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఇచ్చిన వేమూరి కావేరి ట్రావెల్స్
కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర ప్రమాదానికి గురై.. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో 19 మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే కదా.. ఈ ప్రమాదంలో బస్సులో
Read More












