ఆంధ్రప్రదేశ్
శ్రీవారి మెట్టు మార్గం లో చిరుత పులి
శ్రీవారిమెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు మార్గంలో 150వ మెట్టు దగ్గర రోడ్డు దాటుతున్న భక
Read MoreNara Rohith Wedding: మా రోహిత్ ఓ ఇంటివాడయ్యాడు.. మా కుటుంబానికి ఒక పండుగ.. సీఎం చంద్రబాబు
టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడయ్యారు. హీరోయిన్ శిరీష లేళ్ల (సిరి)తో మూడుముళ్ల బంధంతో వివాహ బంధంలో అడుగుపెట్టారు. గురువారం (2025 అక్టోబర్ 30న) రాత
Read Moreతిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు..! సిట్ విచారణలో షాకింగ్ విషయాలు.. !
తిరుమల కల్తీ నెయ్యి బాగోతం వెనుక భారీ కుట్ర ఉన్నట్లు గుర్తించారు సిట్ అధికారులు.మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్న అప్పన్న అరెస్ట
Read Moreటీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ని కలిసిన శ్రీశైలం చైర్మెన్ పోతుగుంట రమేష్ నాయుడు..
గురువారం ( అక్టోబర్ 30 ) టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను కలిశారు శ్రీశైలం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు. తిరుమలలో జరిగిన ఈ భేటీలో స్వామివారి వస్త్ర
Read Moreబస్సులో సజీవ దహనం అయిన ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఇచ్చిన వేమూరి కావేరి ట్రావెల్స్
కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర ప్రమాదానికి గురై.. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో 19 మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే కదా.. ఈ ప్రమాదంలో బస్సులో
Read Moreతిరుమల: శ్రీవారికి వైభవంగా పుష్పయాగం.. 9 టన్నులు.. 16 రకాల పూలన్నీ స్వామికే..!
తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్తమాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు టీటీడీ అ
Read Moreనెల్లూరు జిల్లా : పెన్నా నదిలో తప్పిన భారీ ప్రమాదం... కొట్టుకు పోయిన ఇసుక పడవలు
నెల్లూరు జిల్లా సంగం పెన్నా నది బ్యారేజి వద్ద భారీ ప్రమాదం తప్పింది. ఇసుక సేకరణకు ఉపయోగించే మూడు పడవలు వరద ప్రవాహంలో కొట్టుకువచ్చి బ్యారేజి వైపు దూసుక
Read Moreఏపీలో భిక్షాటన నిషేధం.. జీవో జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ‘భిక్షాటన నివారణ (సవరణ) చట్టం&n
Read Moreమొంథా తుఫాన్ ఎఫెక్ట్.. సికింద్రాబాద్ మీదుగా వెళ్లే 133 రైళ్లు రద్దు..
మొంథా తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాల కారణంగా కొన్నిప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస
Read Moreతుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన..
ఏపీలో మొంథా తుఫాన్ బీభత్సం సృఙిష్టిస్తున్న సంగతి తెలిసిందే... మంగళవారం ( అక్టోబర్ 28 ) రాత్రి తుఫాన్ తీరం దాటిన క్రమంలో ఏపీలోని చాలా జిల్లాల్లో మోస్తర
Read Moreమొంథా తుఫానుపై మంత్రి నారా లోకేష్ సమీక్ష.. విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని ఆదేశం
మొంథా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలతో పాటు ఇతర అన్ని జిల్లాల్లో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. తుఫాను తీవ్ర
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం! తుఫాన్ గాలులకు కూలిన భారీ వృక్షం..
తిరుమల ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి మోంథా తుఫాను కారణంగా బలమైన గాలుల ధాటికి ఓ భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. ఈ ఘ
Read Moreతుఫాను తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచన
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను తీరం దాటింది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో మంగళవారం (అక్టోబర్ 28)
Read More












