ఆంధ్రప్రదేశ్
దావోస్ లో ఇంట్రెస్టింగ్ సీన్.. సీఎం రేవంత్ ను సన్మానించిన లోకేష్..
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ అంతర్జాతీయ వేదికపై
Read Moreసంక్రాంతికి రూ. రెండువేల కోట్లు చేతులు మారాయి... ప్రభుత్వమే పందాలను ప్రోత్సహించింది: వైఎస్ జగన్
గురువారం ( జనవరి 22 ) మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఏపీలో సంక్రాంతి సందర్భంగా రూ. 2 వేల కోట్ల
Read Moreఏపీలో ఆస్ట్రేలియా మాదిరి చట్టం.. వీళ్లకు సోషల్ మీడియా బ్యాన్.. త్వరలోనే చట్టం
సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలు తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ముఖ్యంగా పిల్లల విషయంలో సోషల్ మీడియా వినియోగంపై బ్యాన్ విధ
Read Moreతిరుపతిలో పిల్లల కిడ్నాప్ ముఠా.. నిందితుల కోసం స్పెషల్ టీమ్
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కిడ్నాప్ కలకలం రేగింది. ఓ చిన్నారిని ( 13 నెలల పాప) ఇరుగు పొరుగు వారు అపహరించారని పోలీసులు గుర్తించారు. ఈఘటనకు
Read Moreఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. సిరివెళ్లలో అగ్నికి ఆహుతైన AR BC VR ప్రైవేట్ ట్రావెల్స్..
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి (NH 40)పై శిరివెళ్ళ మెట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమ
Read Moreజనవరి 25న రథసప్తమి.. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక ఆదేశాలు
జనవరి 25న రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్ లో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు టీటీడీ ఈవో అన
Read Moreఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటా.. పాదయాత్రపై జగన్ కీలక వ్యాఖ్యలు..
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని.. ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానని అన్నారు. ఇకపై ప్రతి వారం
Read Moreకొండాపూర్ లో 42 ఎకరాల భూములపై ఏపీ Vs తెలంగాణ : హైకోర్టులో పోటాపోటీ వాదనలు
హైదరాబాద్లోని ఐటీ కారిడార్ నడిబొడ్డు కొండాపూర్ ప్రాంతంలో ఉన్న వేల కోట్ల విలువైన భూమి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొత్త వి
Read Moreవిహారయాత్రకు వెళ్లి వస్తుండగా.. ప్రైవేట్ బస్సును ఢీ కొన్న రెండు టూరిస్ట్ బస్సులు
ఏపీ రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దివాన్ చెరువు దగ్గర జనవరి 20న రాత్రి ప్రైవేట్ ట్రావెల్ బస్సును మరో రెండు టూరిస్ట్ బస్సులు ఢీ
Read Moreతిరుమలలో కల్యాణ వేదికకు విశేష స్పందన.. ఇప్పటి వరకు ఎన్ని వివాహాలు అయ్యాయంటే...
తిరుమల కల్యాణవేదికకు నూతన వధూవరుల నుండి విశేష స్పందన వస్తోందని తెలిపింది టీటీడీ. టీటీడీ 2016 ఏప్రిల్ 25వ తేదీ నుండి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్య
Read Moreచిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఏనుగు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గంగవరం మండలం కల్లుపల్లి అటవీ ప్రాంతం సమీపంలో పొలాల్లో ఓ ఏనుగు మృతి చె
Read Moreఎన్ని కష్టాలు బాసూ : ఈ కుర్రోళ్లకు వధువు కావలెను.. పల్లెలో సంక్రాంతి బ్యానర్లు
పండుగలకు బ్యానర్లు పెట్టడం కామన్.. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ప్రముఖ పండుగల ప్రత్యేకతను చాటుతూ, మిత్రులకు, బంధువులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ
Read Moreసంక్రాంతి కిక్కు..ప్రభుత్వ ఖజానాకు రూ. 877 కోట్ల ఆదాయం
ఏపీలో సంక్రాంతి పండుగ సందర్భంగా మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. జనవరి 9 నుంచి 16 వరకు, కేవలం వారం రోజుల్లోనే రూ. 877 కోట్ల విలువైన మద్
Read More












