ఆంధ్రప్రదేశ్
కృష్ణా బోర్డు.. దండగ!.. ఏపీ జలదోపిడీ పట్టదు.. టెలిమెట్రీలు పెట్టదు
ఉన్నవాటిని పట్టించుకోకుండా బాధ్యతల నుంచి పక్కకు ఫేజ్ 1లో ఏర్పాటు చేసిన టెలిమెట్రీల నిర్వహణ రాష్ట్రాలదేనట వాటర్ అకౌంట్, లెక్కలు సైతం రాష్ట్రాల
Read Moreనిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటర్ తో ఉద్యోగాలు..మార్చి 9న అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్ మెంట్ ర్యాలీ
తెలంగాణ, ఏపీ యువతకు గుడ్ న్యూస్..భారత వైమానిక దళంలోకి చేరేందుకు గొప్ప అవకాశం.. ఇంటర్, పాలిటెక్నికల్ డిప్లామా అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు పొందవచ్
Read Moreతిరుపతిలో మరోసారి బాంబు కలకలం..మూడు హోటళ్లకు బాంబు బెదిరింపులు
తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో మరోసారి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా వరుసగా వస్తున్న ఈ-మెయిల్ బెదిరింపులతో భక్తులు, స
Read Moreశ్రీశైలానికి సాష్టాంగ యాత్ర... కర్ణాటక భక్తుడి అలుపెరగని సంకల్పం..
పుణ్యక్షేత్రాలకు పాదయాత్ర చేసి వెళ్లేవారిని తరచూ చూస్తుంటాం. తిరుమల, శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాలకు పాదయాత్రగా వెళ్లే భక్తుల్లో ఎక్కువమంది స్వామి మాల
Read Moreతిరుమలలో దారుణం: అలిపిరి పార్కింగ్ దగ్గర జింకపై చిరుత దాడి.. భయాందోళనలో భక్తులు..
కలియుగ వైకుంఠం తిరుమలలో దారుణం జరిగింది.. అలిపిరి పార్కింగ్ దగ్గర జింకపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బుధవారం ( మార్చి 4 ) వేకువజామున 3:30 గంటల
Read Moreఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి..
ఏపీలోని చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం ( మార్చి 4 ) జరిగిన ఈ ఘట
Read Moreటీటీడీ భక్తులకు అలర్ట్.. తిరుమలలో శ్రీవారి దర్శనం ప్రారంభం
తిరుమల: కలియుగ దైవం శ్రీవారి ఆలయంలో మంగళవారం (మార్చి 3) రాత్రి 8 గంటల నుంచి భక్తులకు దర్శనం ప్రారంభమైంది. మధ
Read Moreనా కొడుకు పెళ్లి రండి: జగన్కు డిప్యూటీ సీఎం భట్టి ఆహ్వానం
హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్
Read MoreAP EAMCET 2026 విద్యార్థులకు గుడ్ న్యూస్.. మార్చి 17 వరకు రిజిస్ట్రేషన్ గడువు పెంపు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) AP EAMCET 2026 కోసం రిజిస్ట్రేషన్ గడువు తేదీని పొడిగించింది. ఏపీ ఎంసెట్ (EAMCET) 2026 పరీ
Read Moreగ్రహణం ఎఫెక్ట్ : తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. మళ్లీ స్వామి దర్శనం ఎన్నిగంటలకంటే ..!
చంద్రగ్రహణ ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలను మూసివేస్తున్నారు. ఇప్పటికే ( వార్త రాసే సమయానికి) శ్రీశైలం ఆలయం మూసి వేయగా.. త
Read Moreశ్రీశైలం మలన్న భక్తులు అలెర్ట్.. దేవాలయాన్ని మూసేశారు.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే..
చంద్రగ్రహణం ప్రభావం ప్రారంభమైంది. నంద్యాల జిల్లాశ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలు మూసివేశారు. ఈ రోజు ( మార్చి 3) తెల్లవారుజామున 3 గంటలకు
Read Moreతిరుమలలో భక్తుల ఘర్షణ.. క్యూ లైన్లోనే కొట్టుకున్న రెండు కుటుంబాలు
తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా క్యూ లైన్లో రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వివాదం చిలికి
Read Moreనాలుగు రోజుల క్రితం రెండో పెళ్లి... ఇంతలోనే వరుడు ఆత్మహత్య..
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు రోజుల క్రితం పెళ్ళైన ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని
Read More












