ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో నోట్ల కట్టల కలకలం.. పట్టుబడిన రూ.30 లక్షల డబ్బు..!
శ్రీశైలం: నంద్యాల జిల్లా శ్రీశైలం టోల్ గేట్ వద్ద లక్షల రూపాయల డబ్బు కలకలం రేపింది. దేవస్థానం టోల్ గేట్ దగ్గర పోలీస్ సిబ్బంది, దేవస్థానం సెక్యూరిటీ వాహ
Read Moreవామ్మో.. ప్రేమించి పెళ్లిచేసుకోలేదని కక్షతో.. డాక్టర్ కుటుంబాన్ని నర్సు ఏం చేసిందో చూడండి
ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నాడు..వేరే మహిళను పెళ్లిచేసుకున్నాడు..దీంతో మాజీ ప్రియురాలు అతనిపై కక్ష కట్టింది. ప్రతీకారం తీసుకోవాలనుకుంది..తాను చేస్తు
Read Moreపద్మ అవార్డులకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ అభినందనలు.. త్వరలో సన్మానం
తెలుగు రాష్ట్రాల నుంచి పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్
Read Moreపద్మ అవార్డ్స్ 2026: తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారి లిస్ట్ !
దేశ రెండవ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఒక రోజు ముందుగానే ఆదివారం (జనవరి 25) ప్రకటించిన
Read Moreతిరుమలలో రథసప్తమి వేడుకలు.. ఎప్పుడు మొదలయ్యాయో తెలుసా..!
సూర్య భగవానుడి పుట్టిన రోజు సందర్భంగా తిరుమలలో ఆదివారం ( జనవరి 25) రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు జరిగే
Read Moreతిరుమలలో భారీగా రథసప్తమి వేడుకలు : ఏర్పాట్లు పరిశీలించిన అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి
తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు. భక్తులకు అన్ని విధాలుగా
Read Moreతిరుపతి లడ్డూకు కల్తీ నెయ్యి కేసులో చార్జ్షీట్.. 24 మందిని నిందితులుగా గుర్తించిన సిట్
తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో స్పెషల్ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) శుక్రవారం నెల్లూరు ఏసీబీ కోర్ట
Read MoreMBBS సీటు కోసం తన కాలును తానే నరుక్కున్న కుర్రోడు : ఏడ్చేసిన డాక్టర్లు, పోలీసులు.. ఈ దౌర్బాగ్యానికి కారణం ఎవరు..?
సూరజ్ భాస్కర్.. వయస్సు 20 ఏళ్లు. డాక్టర్ కావాలని కలలు కన్నాడు.. దాని కోసం రాత్రీ పగలు చదివాడు. రెండు సార్లు నీట్ రాశాడు.. సీటు రాలేదు. నీట్ ఎగ్జామ్ లో
Read Moreజగన్ కు లిక్కర్ స్కాం గురించి తెలిసి ఉండదు: విజయసాయి రెడ్డి
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. జగన్ కు లిక్కర్ స్కాం గురించి తెలిసి ఉండదని... ఒకవేళ తెల
Read Moreదావోస్ లో ఇంట్రెస్టింగ్ సీన్.. సీఎం రేవంత్ ను సన్మానించిన లోకేష్..
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ అంతర్జాతీయ వేదికపై
Read Moreసంక్రాంతికి రూ. రెండువేల కోట్లు చేతులు మారాయి... ప్రభుత్వమే పందాలను ప్రోత్సహించింది: వైఎస్ జగన్
గురువారం ( జనవరి 22 ) మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఏపీలో సంక్రాంతి సందర్భంగా రూ. 2 వేల కోట్ల
Read Moreఏపీలో ఆస్ట్రేలియా మాదిరి చట్టం.. వీళ్లకు సోషల్ మీడియా బ్యాన్.. త్వరలోనే చట్టం
సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలు తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ముఖ్యంగా పిల్లల విషయంలో సోషల్ మీడియా వినియోగంపై బ్యాన్ విధ
Read Moreతిరుపతిలో పిల్లల కిడ్నాప్ ముఠా.. నిందితుల కోసం స్పెషల్ టీమ్
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కిడ్నాప్ కలకలం రేగింది. ఓ చిన్నారిని ( 13 నెలల పాప) ఇరుగు పొరుగు వారు అపహరించారని పోలీసులు గుర్తించారు. ఈఘటనకు
Read More












