ఆంధ్రప్రదేశ్
టీటీడీ కొత్త ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరణ
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన కార్యనిర్వహణ అధికారి బాధ్యతలను తెలుగు రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్కి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ లో
Read Moreశ్రీశైలం ఆలయ ఆవరణలో ప్లాస్టిక్ నిషేధం.. బయోడిగ్రేడబుల్ వాటర్ బాటిల్ ట్రయల్ రన్
శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రతిరోజు చాలామంది భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళుతూ ఉంటారు. ఇక ఈ క్రమంలో శ్రీశైలం ఆలయంతోప
Read Moreశ్రీకాళహస్తి దేవాలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబు..స్వయంభువు క్షేత్రంలో ఘనంగా ఏర్పాట్లు
భారత దేశంలోని పంచభూత లింగాల క్షేత్రాల్లో శ్రీకాళహస్తి దేవాలయం చాలా ప్రసిద్దిచెందింది. వాయు లింగేశ్వరుడుగా .. స్వయంభువుగా వెలసిన దివ్య క్షేత్రంల
Read Moreతిరుమలలో భక్తుల భద్రతపై టీటీడీ ఫోకస్.. ఏఐ సీసీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు ఏర్పాటు
తిరుమలలో భక్తుల భద్రతపై ఫోకస్ పెట్టింది టీటీడీ. ఈ క్రమంలో అధునాతన FRC ఏఐ ఆదారిత ఫెస్ రికగ్నేషన్ కెమెరాలను ఏర్పాటు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర
Read Moreసనాతన ధర్మాన్ని నవతరానికి అందించాలి: టీటీడీ ఇంచార్జి ఈవో వెంకయ్య చౌదరి
సనాతన ధర్మాన్ని నవతరానికి అందించాలని.. శాస్త్రం, సంప్రదాయానికి సాంకేతికతను జోడించి వారసత్వ సంపదను కాపాడాలని అన్నారు టీటీడీ ఇంచార్జి ఈవో సీహెచ్ వెంకయ్య
Read Moreగుంటూరులో అంబటి రాంబాబు కుటుంబానికి జగన్ పరామర్శ
గుంటూరు: గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అంబటి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పా
Read MoreJabardasth Comedian: రోడ్డు ప్రమాదంలో ‘జబర్దస్త్’ కమెడియన్ మృతి : కన్నీళ్లు పెట్టుకున్న సుమ
రాజమండ్రి–కొవ్వూరు రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఎదురెదురుగా వస్తున్న ర
Read Moreగోదావరి ట్రిబ్యునల్ కావాలట!ఏపీ కొత్త కుట్ర.. పోలవరం– నల్లమల సాగర్ కడతామని వెల్లడి
కృష్ణాతో పాటు గోదారిజలాలపైనా ఏపీ కన్ను మనకు టీఏసీ క్లియరెన్స్ వచ్చిన 8 ప్రాజెక్టులపైనా అక్కసు ఇప్పుడున్న 518 టీఎంసీలు సరిపోవంటూ ఏపీ వాదన 750
Read MoreNHRC ఆదేశాలతో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదు
రైల్వేకోడూరు: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదైంది. శ్రీధర్ తనపై ఏడాదిన్నరగా అత్యాచారం చేశాడని జాతీయ
Read Moreఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణ కమిటీ
తిరుపతి: తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యిపై విచారణ కమిటీ వేయాలని నిర్ణయించింది. కమిటీ నివేదిక ఆధారంగా న
Read Moreతెలంగాణ ఆర్టీసీ టూరిజానికి తిరుమల దర్శనం టికెట్లు ఇవ్వాలి: సీపీఐ నారాయణ
తిరుమల శ్రీవారి దర్శనం కోసం గతంలో మాదిరిగానే తెలంగాణ టూరిజం కార్పొరేషన్కు రోజుకు 300 దర్శన టికెట్లు కేటాయించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. న
Read Moreదిగొస్తున్న బంగారం ధర.. 20 వేలు తగ్గినా వెండి.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే..
బంగారం, వెండి ధరలు రోజురోజుకి కరిగిపోతున్నాయి. గత వారం రోజుల్లోనే బంగారం, వెండి ఆల్ టైం హై రికార్డు స్థాయి నుండి కుప్పకూలుతున్నాయి. ఒక విధంగా చూస్తే ఈ
Read Moreఏసీబీకి చిక్కిన లీగల్ మెట్రాలజీ ఆఫీసర్
నల్గొండ జిల్లాలో రూ. 20 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ వేయింగ్ మెషీన్ లైసెన్స్ కోసం డబ్బులు డిమాండ
Read More












