ఆంధ్రప్రదేశ్
తిరుమలలో భక్తుల రద్దీ.. 30 కంపార్ట్ మెంట్లలో వేచి చూస్తున్న భక్తులు.. స్వామి దర్శనానికి 12 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు భారీగా తరలివస్తున్నారు.
Read Moreనరసరావుపేట నుంచి హైదరాబాద్కు కారులో వస్తుండగా విషాదం
హైదరాబాద్: తెలంగాణలో సోమవారం ఉదయం వరుస రోడ్డు ప్రమాదాలు విషాదం నింపాయి. నల్గొండ జిల్లా అద్దంకి బైపాస్ పానగల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పంచర్ అయి
Read Moreవీడికి మతి పోయిందా..!ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు..పెళ్లి వద్దన్నాడు..ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా అయింది
నిశ్చితార్థం తర్వాత పెండ్లికి నో.. పెట్టిన బంగారం, వెండి ఇచ్చేందుకు నిరాకరణ ఏపీకి చెందిన యువకుడిపై కేసు మేడిపల్లి, వెలుగు: నిశ్చ
Read Moreట్రాన్స్ జెండర్ ను పీఏగా నియమించుకున్న ఎమ్మెల్యే గల్లా మాధవి... మంత్రి లోకేష్ ప్రశంసలు..
టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ట్రాన్స్ జెండర్ ను పీఏగా నియమించుకున్న సంగతి తెలిసిందే. సమాజంలో అట్టడుగు వర్గాలకు అండగా నిలుస్తామంటూ మాటలు మాత్రమే చెప్పక
Read Moreవిశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి... ఏడుగురికి తీవ్ర గాయాలు..
ఏపీలోని విశాఖపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే బ్రిడ్జి కుప్పకూలడంతో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ( ఏప్రిల్ 26 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వ
Read Moreతిరుమల కొండ కిట కిట.. శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్ స్వామి దర్శనానికి 18 గంటల సమయం
తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టిటిడి అధికారులు తెలిపారు. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్&
Read Moreతిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం...
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్
Read Moreతిరుపతి ఎస్వీ బాలమందిరంలో ప్రవేశాలకు ఆహ్వానం...
తిరుపతి ఎస్వీ బాలామందిరంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది టీటీడీ. మే 16 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది టీటీ
Read Moreకళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే, అనుచరుల అరాచకం.. టోల్ ప్లాజా దగ్గర జుట్టు పట్టుకుని మహిళపై దాడి
అన్నమయ్య జిల్లా హైవే టోల్ గేట్ సిబ్బందిపై కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అతని అనుచరులు దాడి చేసిన ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్
Read Moreఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత...! బంకుల దగ్గర భారీ క్యూ లైన్లు..
యూఎస్, ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఉంటుందంటూ కొన్నాళ్ల కిందట వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే... కేంద్రం అప్రమత్తం అవ్వడంతో దేశంలో ఇ
Read Moreఅటెండర్ ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, వెండి వస్తువులు... లక్షల్లో నగదు.. ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి..
ఏపీలో ఓ అటెండర్ ఇంట్లో నిర్వహించిన దాడుల్లో కిలోల కొద్దీ బంగారం, వెండి వస్తువులు, లక్షల్లో నగదు పట్టుబడటం కలకలం రేపింది. వాణిజ్య పన్నుల శాఖలో అటెండర్
Read Moreశ్రీశైల ద్వార క్షేత్రాలలో ప్రత్యేక పూజలు... లోక కళ్యాణం కోసం గిరిప్రదక్షిణ.
శ్రీశైల ద్వార క్షేత్రాలలో ఏప్రిల్ 27 నుండి 30 వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గిరిప్రదక్షిణగా పిలువబడే ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్
Read Moreనలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నరు.. నువ్వంటే ఫీలింగ్స్ రావట్లే: రెహానా 12 పేజీల సూసైడ్ నోట్లో షాకింగ్ విషయాలు
ఆంధ్రప్రదేశ్: కాబోయే భర్త వేధింపుల తట్టుకోలేక కడప జిల్లాకు చెందిన రెహానా (26) అనే యువతి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. 12 పేజీల సూసైడ్ నోట్ రాసి రె
Read More













