ఆంధ్రప్రదేశ్

SS Rajamouli: ‘బాహుబలి’ రాకెట్ ప్రయోగం భారీ సక్సెస్.. ఇస్రోను అభినందించిన ఎస్ ఎస్ రాజమౌళి

ఇస్రో (ISRO) చేపట్టిన CMS-03 ఉపగ్రహ ప్రయోగం సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఈ అరుదైన ప్రయోగంతో భారతదేశం అంతరిక్ష పరిశోధనలో మరో చారిత్రాత్మక ఘనతను సాధించ

Read More

శివోహం: శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు.. మారు మోగిన శివయ్య నామం

కార్తీకమాసం రెండో సోమవారం ( నవంబర్​3) శివాలయాలకు భక్తులు పోటెత్తారు.  నంద్యాల జిల్లా అష్టాదశ శక్తిపీఠం,ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో

Read More

ఆ స్పీడ్ బ్రేకర్స్ వల్ల.. ఇబ్రహీంపట్నం దగ్గర ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

ఒకటి తర్వాత ఒకటి.. వరసగా ప్రమాదాలు కలవపెడుతున్నాయి. చేవెళ్ల దగ్గర ఆర్టీసీ బస్సున కంకర టిప్పర్ ఢీకొని 20 మంది చనిపోయిన సంచలనంగా మారింది. ఇదే సమయంలో మరో

Read More

అంతరిక్షంలోకి 4 వేల 410 కిలోల శాటిలైట్.. జీశాట్ 7ఆర్ విజయవంతంగా కక్ష్యలోకి..

స్వదేశీ గడ్డపై నుంచి తొలిసారి అతి భారీ ఉపగ్రహ ప్రయోగం  జీశాట్ 7ఆర్​ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చిన ‘బాహుబలి’ రాకెట్  హిం

Read More

నకిలీ మద్యం కేసు.. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్

నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ ను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆదివారం(నవంబర్ 2) ఉదయం ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని

Read More

కాశీబుగ్గలో తొక్కిసలాట.. 9 మంది మృతి.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘటన

మృతుల్లో 13 ఏండ్ల బాలుడు, 8 మంది మహిళలు  మరో 16 మందికి గాయాలు.. ముగ్గురికి సీరియస్ ఏకాదశి సందర్భంగా వేంకటేశ్వర స్వామి గుడికి పోటెత్తిన భక్

Read More

కాశీబుగ్గ ఆలయంలో 10కి చేరిన మృతులు : సీఎం చంద్రబాబు, దేవాదాయ మంత్రి స్పందన ఇదీ..!

ఏపీలోని కాశీబుగ్గలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్న తిరుపతిగా పేరుగాంచిన  కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరం ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో 10 మంది

Read More

కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు కేంద్రం ఎక్స్‎గ్రేషియా

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‎లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ విజయ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చే

Read More

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం తొక్కిసలాటకు కారణం ఇదే..?

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్న తిరుపతిగా పేరుగాంచిన కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరం ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో ఇప్పటి వరకు 9

Read More

శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట .. ఐదుగురు భక్తులు మృతి

శ్రీకాకుళం జిల్లాలో  తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్న తిరుపతిగా పేరుగాంచిన  కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరం ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో&n

Read More

కటారి దంపతుల హత్య కేసులో ఐదుగురికి మరణ శిక్ష

చిత్తూరు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు 2015 నవంబర్​ 17న ఘటన ఆఫీస్​లోకి చొరబడి కత్తులతో పొడిచి మాజీ మేయర్ దంపతుల హత్య దోషి చింటూకు మరణ శిక్ష,&n

Read More

మాజీ మేయర్ ఫ్యామిలీ హత్య కేసులో ఐదుగురికి ఉరి శిక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో జరిగిన మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను దోషులుగా నిర్థా

Read More

శ్రీవారి మెట్టు మార్గం లో చిరుత పులి

శ్రీవారిమెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. చంద్రగిరి మండలం  శ్రీవారిమెట్టు మార్గంలో 150వ మెట్టు దగ్గర రోడ్డు దాటుతున్న  భక

Read More