ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు.. హాజరైన ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. 2025 నవంబర్ 19వ తేదీన సత్యసాయి బాబా శతజయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. ప్ర
Read Moreఅల్లూరి జిల్లాలో మరో ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోలు మృతి
అల్లూరి జిల్లా: అల్లూరి జిల్లా మరోసారి కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోలకు
Read Moreఏపీలో హై అలర్ట్.. ఏలూరులో మరో 12 మంది మావోలు అరెస్ట్
అల్లూరి జిల్లా మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు కీలక నేత హిడ్మా, ఆయన భార్య రాజక్క ఎన్ కౌంటర్ తర్వాత ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలో 200
Read Moreమీకు మరో 4 నెలలే టైమ్.. తుపాకులు వదిలి బయటకు రండి: మావోయిస్టులకు కేంద్రమంత్రి బండి పిలుపు
హైదరాబాద్: మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్పై కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (నవంబర్ 18) వేములవాడలో ఆయన
Read Moreకృష్ణా జిల్లా పెనమలూరును చుట్టుముట్టిన ఆక్టోపస్ బలగాలు : ఓ ఇంట్లో మావో సానుభూతిపరులు
కృష్ణా జిల్లా పెనమలూరులో హైటెన్షన్ నెలకొంది.. పెనమలూరులోని కొత్త ఆటోనగర్ లో ఆక్టోపస్ బలగాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. కొత్త ఆటోనగర్ లో 25 మంది మావో
Read More‘హిడ్మా’ జాడ ఎలా కనిపెట్టామంటే.. ఎన్ కౌంటర్పై ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ మహేష్ చంద్ర లడ్డా
అల్లూరి జిల్లా: మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్పై ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ మహేష్ చంద్ర లడ్డా మీడియాకు వివరాలను వెల్లడించారు. మావోయిస్ట్ అగ్రన
Read Moreహిడ్మా.. ఎక్కడున్నా ఇంటికి రా బిడ్డా అంటూ తల్లి వేడుకోలు.. వారం రోజులకే ఎన్ కౌంటర్లో హతం !
మావోయిస్ట్ ఫ్రీ ఇండియాను స్థాపిస్తాం.. 2026 మార్చి నెలాఖరు వరకు భారత్ లో మావోయిస్టులను ఏరిపారేస్తాం.. లొంగిపోండి లేదంటే ప్రాణాలపై ఆశలు వదులు కోండి.. ఇ
Read Moreవైసీపీ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి అరెస్ట్...
ఏపీలో వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మంగళవారం ( నవంబర్ 18 ) హైదరాబాద్ లో వైసీపీ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. బైకర్ తలపై పడ్డ రాయి.. తీవ్ర గాయాలు
తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం జరిగింది.. మంగళవారం ( నవంబర్ 18 ) తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో హరిణి ప్రాంతంలో వెళ్తున్న బైకర్ పై చిన్న రాయి పడటంతో తీవ్ర గ
Read Moreఅప్పుడు తప్పించుకుని.. ఇప్పుడిలా ఎన్కౌంటర్లో హతమై.. ‘హిడ్మా’ టార్గెట్ గానే తెలంగాణలో ‘ఆపరేషన్ కర్రె గుట్ట’
ములుగు/రంపచోడవరం: మావోయిస్ట్ అగ్ర నేత మడవి హిడ్మా ఎన్ కౌంటర్లో చనిపోయినట్లు ఏపీ డీజీపీ ప్రకటించడంతో ‘ఆపరేషన్ కర్రె గుట్ట’ మరోసారి వార్తల్
Read Moreతిరుమలలో మరోసారి నకిలీ టికెట్ల కలకలం.. మంత్రి సత్యకుమార్ పేరుతో ఫేక్ లెటర్లు..
కలియుగ వైకుంఠం తిరుమలలో మరోసారి నకిలీ టికెట్ల కలకలం రేగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ లెటర్లు చలామణి కావడం కలకలం రేపింది. ఈ క్రమంలో విజయవా
Read Moreతిరుమలలో భారీ వర్షం..చలిగాలులతో భక్తుల ఇబ్బందులు..
తిరుమలలో భారీ వర్షం కురిసింది. సోమవారం ( నవంబర్ 17 ) రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి భక్తులు తీవ్ర ఇబబందులు పడుతున్నారు. దర్శనానికి
Read Moreమావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. ఏపీలో మావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మా ఎన్ కౌంటర్
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ అల్లూరి జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత హిడ
Read More












