ఆంధ్రప్రదేశ్

ఎర్రచందనం నరికేస్తే తాట తీస్తాం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఎర్రచందనం..వెంకటేశ్వరస్వామి రక్తం నుంచి పుట్టిన చెట్టు: పవన్​ కళ్యాణ్​ ఎర్రచందనం చెట్ల పుట్టుకపై ఏపీ డిప్యూటీ సీఎం  పవన్​ కళ్యాణ్​ ఆసక్తి

Read More

తిరుమల స్వామి సన్నిధిలో కార్తీక వన భోజనాలు.. ఎప్పుడంటే..!

కార్తీక వన భోజన కార్యక్రమం నవంబరు 9వ తేది తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో జరుగనుంది. పవిత్రమైన కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీ

Read More

తిరుపతిలో ఎర్రచందనం గోడౌన్ లను తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం పవన్..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించారు. శనివారం ( నవంబర్ 8 ) జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతి చేరుకున్న పవన్ కళ్యాణ్. రేణిగుంట విమానాశ్రయం నుం

Read More

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల కల్తీ నెయ్యి కేసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుదీర్ఘ కాలంగా విచారణ జరుగుతున్న ఈ కేసులో సిట్ దూకుడు పెం

Read More

తెల్లారితే ప్రమాదాలు.. నల్గొండలో హైవేపై తగలబడిన కారు.. ఏపీలో పెళ్లి కారు బీభత్సం !

నల్గొండ: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారి 65పై వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు డివైడర్ను ఢీ కొట్టింది. వేగంగా ఢీకొ

Read More

నెలలో రెండోసారి.. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం కలకల రేపింది.  ఎస్వీయూలోని పాపులేషన్ స్టడీస్ , ఐ బ్లాక్ మధ్యలో కొత్త బిల్డింగు కన్స్ట్రక్షన్ జరుగుతున్న

Read More

రూ. 2.5 కోట్ల ప్రైజ్ మనీ, గ్రూప్-I జాబ్.. తెలుగు క్రికెటర్ శ్రీచరణికి భారీ నజరానా

అమరావతి: ఉమెన్స్ వరల్డ్ కప్ విజేత టీమిండియా జట్టు సభ్యురాలు, తెలుగు క్రికెటర్ శ్రీచరిణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ.2.5 కోట్

Read More

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు డీపీఆర్ టెండర్లు రద్దు

హైదరాబాద్: ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్ట్ వ్యవహరంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు డీపీఆర్ టెండర్లను ఆంధ్రప్రదేశ్ ప్ర

Read More

కర్నూలు బస్సు ప్రమాదం కేసులో ట్రావెల్స్ ఓనర్ వేమూరి వినోద్ కుమార్ అరెస్ట్..

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 19 మంది మృతి చెందిన ఈ ఘటన త

Read More

హైదరాబాద్ మియాపూర్లో హ్యాష్ ఆయిల్ అమ్ముతున్న ముఠా.. ఒడిశా, ఏపీకి చెందిన నలుగురు అరెస్టు

హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల ముఠా పెచ్చుమీరిపోతోంది. ఎంత మందిని అరెస్టు చేస్తున్నప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా అమ్మేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

Read More

సీఎం చంద్రబాబును కలిసిన శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్..

ఇటీవల ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం వరల్డ్ విజేతలుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ( నవంబర్ 7 ) సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లిన ఇండియన్ ఉమెన్

Read More

ఎజెండాలో బనకచర్ల లేకుండా మీటింగా..? ఇవాళ(నవంబర్ 07) పీపీఏ మీటింగ్పై తెలంగాణ సీరియస్

నవంబర్ 07 న  పీపీఏ మీటింగ్..  పోలవరంతో ముంపు సహా వివిధ అంశాలపై చర్చ..  బనకచర్లను ఎజెండాలో చేర్చాలని తెలంగాణ డిమాండ్​ ఇప్పటికీ

Read More

ఎటువంటి లోపం ఉండొద్దు: రాష్ట్రపతి తిరుమల పర్యటనపై టీటీడీ అదనపు ఈవో రివ్యూ

తిరుమల: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025, నవంబరు 21న తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై గురువ

Read More