
ఆంధ్రప్రదేశ్
చిత్తూరులో ఘోరం.. కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి
చిత్తూరులో జిల్లాలో ఘోరం జరిగింది. చౌడేపల్లి పెద్దకొండమరిలో వాటర్ సంపు శుభ్రం చేస్తుండగా విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమ
Read Moreఅమ్మకు బాగాలేదు ... సీబీఐ విచారణకు రాలేను : ఎంపీ అవినాష్ రెడ్డి
సీబీఐ విచారణకు హాజరుకాకుండా కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందుకు బయలుదేరి వెళ్లారు. తమ తల్లి అనారోగ్యంగా ఉందని, సీబీఐకి లేఖ రాసి పులివెందులకు వె
Read Moreఆ జూలో.. జిరాఫీ చనిపోయింది.. మొన్న పులి
విశాఖ ఇందిరాగాంధీ జూ పార్కులో వరుస వన్యప్రాణుల మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. జత జీబ్రాలలో రాణీ అనే జీబ్రా మార్చి 12న మృతి చెందగా, తాజాగా పదేళ్ల వ
Read Moreవాళ్ల కోసం ప్రత్యేక నెంబర్ ఇచ్చిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సీఐడీ) స్వాభిమాన్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ హెల్ప్లైన్ నంబర్ 1091ను ప్రారంభించింది. రాష్ట్ర మహి
Read Moreతిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల
తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్జిత సేవా టిక్కెట్ల షెడ్యూల్ను విడుదల చ
Read Moreతిరుమలను ముంచెత్తిన వాన.. ఉక్కబోత నుంచి రిలాక్స్
భగభగ మండే ఎండలు.. కాలు బయటపెట్టాలంటే మాడు పగిలిపోతుంది. ఇదీ వారం, పది రోజులుగా ఏపీ స్టేట్ లో సిట్యువేషన్. మే 18వ తేదీ మధ్యాహ్నం అనూహ్యంగా వాతావరణం మార
Read Moreకొడాలినానికి బీజేపీ నేత విష్ణవర్ధన్ రెడ్డి సవాల్.. గుడివాడలోనైనా ఇచ్చిన హామీలు పూర్తయ్యాయా..?
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి బహిరంగ సవాల్ విసిరారు బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కనీసం గుడ
Read Moreఆస్పత్రిలో నారా లోకేష్..ఎంఆర్ఐ స్కాన్ చేసిన డాక్టర్లు
టీడీపీ నాయకుడు నారా లోకేష్ గత కొద్దిరోజులుగా భుజం నొప్పితో బాధపడుతున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన మే 18వ తేదీ నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుడి చ
Read Moreఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం శ్రీకృష్ణుడి గెటప్లో ఏర్పాటుకు మంత్రి అజయ్ ప్రయత్నాలు వ్యతిరేకిస్తున్న యాదవ సంఘాలు  
Read Moreఆర్-5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాల ఇవ్వొచ్చు : సుప్రీంకోర్టు
అమరావతిలోని ఆర్-5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆర్-5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చన
Read Moreఉద్యోగ బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఉద్యోగ బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మే 22 నుంచి 31 వరకు బదిలీలు చేయనుంది. ఈ మేరకు గైడ్ లైన్స్ విడుదల చేసింది. రెండ
Read Moreనచ్చిన బట్టలు వేసుకోనివ్వలేదని సవతి తల్లిపై ఫిర్యాదు చేసిన బాలుడు
ఆంధ్రప్రదేశ్లో నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలుడు తన సవతి తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత అధికారులు అతని తల్లిదండ్రులను పిలిపించి, కుట
Read Moreపల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు కూలీలు మృతి
ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఇవాళ( మే17) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ
Read More