ఆంధ్రప్రదేశ్

తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి అనుమానాస్పద మృతి..

తిరుమల పరకామణి కేసు ఏపీ పాలిటిక్స్ లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకంగా ఉన్న మాజీ టీటీడీ ఏవీఎస్ఓ  సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చ

Read More

తిరుమలలో అన్న ప్రసాద తయారీకి మరింత నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి: టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి

గురువారం ( నవంబర్ 13 ) రైస్ మిల్లర్ల సమావేశంలో పాల్గొన్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కీలక ఆదేశాలు జారీ చేశారు.  తిరుమలలో అన్న ప్రసాద తయారీకి మ

Read More

పవన్.. మాపై చేసిన ఆరోపణలు నిరూపించు: ఎంపీ మిథున్ రెడ్డి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు ఎంపీ మిథున్ రెడ్డి. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు మిథున్ రెడ్డి.  పవన్

Read More

ఇండియా - యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు..

గురువారం ( నవంబర్ 13 ) ఇండియ-యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చే

Read More

జమ్మూ కాశ్మీర్ ఉగ్రకుట్ర భగ్నం వెనుక మాస్టర్ బ్రెయిన్... మన తెలుగు ఆఫీసరే.. !

ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ముమ్మరంగా దర్యాప్తు జరిపి.. ఢిల్లీ లక్ష్యంగా టెర్రరి

Read More

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న నితిన్ దంపతులు

 సినీ హీరో నితిన్ దంపతులు   ఇవాళ నవంబర్ 13న  శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు .  దర్శనం అనం

Read More

మదనపల్లిలో కిడ్నీల దందా..మహిళ మృతితో బయటపడ్డ ముఠా గుట్టు

ఏపీలోని మదనపల్లిలో కిడ్నీల దందా చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. డబ్బు ఆశ చూపి డోనర్లను, అధిక డబ్బులు వసూలు చేస్తూ పేషెంట్లను మోసం చేస్తూ కోట్లు గడిస్

Read More

తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి గుడి దగ్గర అయ్యప్ప భక్తుల ఆందోళన

అమరావతి: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయ పుష్కరిణి దగ్గర అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. పుష్కరిణిలో స్నానాలకు అనుమతి ఇవ్వకపోవడంతో టీటీడీ తీరుప

Read More

తిరుమలలో మరో కొత్త ప్రాజెక్ట్ ... శాటిలైట్ కిచెన్.. రిలయన్స్ సహకారం

తిరుమలలో మరో చారిత్రాత్మక ప్రాజెక్ట్... శాటిలైట్ కిచెన్ నిర్మాణానికి ముఖేష్ అంబానీ చేయూత... సుమారు 100 కోట్ల వ్యయంతో నిర్మాణం.... సుమారు 2 లక

Read More

తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రపతి ముర్ము రాక.. ఎప్పుడంటే..!

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు  జరుగుతాయి. ఈ ఏడాది జరిగే  అమ్మవారి బ్రహ్మోత్సవాలకు &

Read More

ఇదే సరైన సమయం.. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ ట్వీట్..

తిరుమల కల్తీ నెయ్యి వివాదం తెరపైకి వచ్చిన సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ప్రస్తావన తెచ్చిన సంగతి తెలిసిందే. హిందూ ధర్మ ర

Read More

తిరుమల కల్తీ నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్.. సిట్ విచారణకు టీటీడీ మాజీ అదనపు ఈఓ ధర్మారెడ్డికి

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకి సంబంధించి సిట్ విచారణకు హాజరయ్యారు టీటీడీ మాజీ అదనపు ఈఓ ఏ.వీ ధర్మారెడ్డి. మంగళవారం ( నవ

Read More

నెల్లూరులో ఘోరం: రోడ్డు పక్కన షాపులపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు స్పాట్ డెడ్

నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న షాపులపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం ( నవంబర్ 11 )

Read More