
ఆంధ్రప్రదేశ్
జగన్ కేసులో ఈడీ దూకుడు: రూ.800 కోట్ల విలువైన జగన్, దాల్మియా సిమెంట్స్ ఆస్తులు అటాచ్
ఇన్నాళ్లు నత్తనడకన సాగుతున్న జగన్ ఆస్తుల కేసులకు సంబంధించి.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఒక్కసారిగా దూకుడు చూపిస్తోంది. జగన్ మాజీ సీఎం అయిన తర్వాత వే
Read Moreతల్లిదండ్రులు పొలం అమ్మి అమెరికాకు పంపిస్తే.. నెల రోజులకే మీ కూతురు చనిపోయిందని ఫోన్ వచ్చింది..
గుంటూరు: అమెరికాలోని టెక్సాస్లో తెలుగు యువతి దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఏప్రిల్ 12న ఈ ఘటన జరగగా.. ఏప్రిల్ 15న చికిత్
Read Moreతిరుమలలో కలకలం.. కౌస్తుభం పార్కింగ్ దగ్గర మంటల్లో కాలిపోయిన కారు
తిరుమల: తిరుమల కౌస్తుభం పార్కింగ్ వద్ద కారు దగ్ధమైన ఘటన కలకలం రేపింది. కారులో మంటలు రావడంతో భక్తులు కంగారుపడ్డారు. రోనాల్డ్ డస్టర్ కారు పూర్తిగా కాలిప
Read Moreనిరుద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. DSC ఏజ్ లిమిట్ పెంపు
అమరావతి: డీఎస్సీ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. 2025 మెగా డీఎస్సీకి వయో పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. డీఎస్సీ
Read Moreతిరుమల: టీటీడీ సేవలు అభినందనీయం: ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటి
తిరుమల భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలను బాగున్నాయని ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటి చైర్మన్ వేగుల్ల జోగేశ్వరరావు తెలిపారు. గతంతో పోలిస్తే ..ఇప్పుడు
Read Moreవైజాగ్ వైసీపీకి భారీ షాక్ : జనసేనలోకి కార్పొరేటర్లు
విశాఖ సిటీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వైసీపీకి విశాఖలో మరో షాక్ తగిలింది. ఊహించినట్లుగానే ఆ పార్టీ నుంచి కార్పొరేటర్లు ఒక్కరొక్కరుగా చ
Read Moreఏపీలో లాకప్ డెత్.. షర్ట్ తో ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య..
ఏపీలోని కడప జిల్లాలో లాకప్ డెత్ కలకలం రేపుతోంది.. గంజాయి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకుడు లాకప్ లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురు
Read Moreతిరుపతిలో ఉద్రిక్తత: భూమన హౌస్ అరెస్ట్.. గోశాలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు..
టీటీడీ గోశాల అంశంపై ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. అధికార టీడీపీ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఇవాళ ( ఏప్రిల్ 17 ) గోశా
Read Moreఅధికారుల నిర్లక్ష్యం..వేటగాళ్ల ఉచ్చుకు చిరుత బలి
ఏపీ అన్నమయ్య జిల్లాలో ఘోరం జరిగింది. వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుత ప్రాణాలు కోల్పోయింది. గ్రామస్తులు సమాచారం ఇచ్చినా &nbs
Read Moreకన్నతల్లి, మాతృభాష, మాతృభూమిని ఎప్పుడూ మరవద్దు: వెంకయ్యనాయుడు
హైదరాబాద్: కన్నతల్లి, మాతృభాష, మాతృభూమిని ఎప్పుడూ మరవద్దని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని హోటల్ దస్పల్లాలో
Read MoreTCS News: జాక్పాట్ కొట్టిన టీసీఎస్.. 99 పైసలకే 21 ఎకరాలు, ఏపీ సర్కార్ సంచలనం..
AP News: దేశంలోని ఐటీ సేవల రంగంలో దిగ్గజ సంస్థగా కొనసాగుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ ప్రస్తుతం జాక్ పాట్ కొట్టింది. తాజాగా ఏపీ ప్రభుత్వం వ
Read Moreమందు బాటిల్ టచ్ చేస్తే చేతులు నరికేస్తా : ఎక్సైజ్ పోలీసులకు బెల్ట్ షాపు వార్నింగ్
ఏపీలోని నంద్యాల జిల్లాలో బెల్ట్ షాపుకి నిర్వాహకులు రెచ్చిపోయారు.. ఎక్సయిజ్ అధికారులు,పోలీసులపై తిరగబడ్డారు బెల్ట్ షాపు నిర్వాహకులు. నంద్యాల జిల్లాలోని
Read Moreతిరుమల కొండపై కొట్టుకున్న డ్రైవర్లు : శివ అనే డ్రైవర్ మృతి
తిరుమలలో దారుణం జరిగింది.. పార్కింగ్ విషయంలో డ్రైవర్ల మధ్య మొదలైన గొడవ ఓ డ్రైవర్ మరణానికి కారణమయ్యింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. 3
Read More