ఆంధ్రప్రదేశ్

బనకచర్ల కోసం ఏపీ రూ.82వేల కోట్ల అప్పుకు రెడీ

హైదరాబాద్, వెలుగు: పోలవరం ఇంకా పూర్తికాకముందే పోలవరం–బనకచర్ల (పీబీ) లింకు ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం హడావిడి చేస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తు

Read More

బనకచర్ల ఏపీకి గుదిబండే..మేఘా కంపెనీ కోసమే అంటున్న ఏబీ వెంకటేశ్వరరావు

బనక చర్ల ప్రాజెక్టు నిర్మిస్తే అయ్యే ఖర్చు ఏపీ ప్రజలకు గుదిబండలా మారుతుంది.. కేవలం కాంట్రాక్టర్ల కోసమే చేపట్టే ఈ ప్రాజెక్టుతో ఏపీ ప్రజలకు ఎలాంటి ప్రయో

Read More

చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం.. యువతిపై అడవి పందుల దాడి.. తీవ్ర గాయాలు..

చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది.. ఆవులకు గడ్డి కోయడానికి పొలానికి వెళ్తున్న యువతిపై అడవి పందులు దాడి చేశాయి. ఈ దాడిలో యువతికి తీవ్ర గాయాలయ్యా

Read More

అక్టోబర్ నెలలో తిరుమలకు వెళ్లే ప్లాన్ లో ఉన్నారా..? ఆన్లైన్లో దర్శన టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే..

అక్టోబర్ నెలకు సంబంధించి దర్శన కోటా విడుదల వివరాలు వెల్లడించింది టీటీడీ. అక్టోబర్ నెలకు సంబంధించి వివిధ దర్శనాలు, గదుల కోటాను జులై 19న ఉదయం 10 గంటలకు

Read More

పెద్దాపురం సిల్క్ చీరలకు మరో అరుదైన గుర్తింపు.. వన్ నేషన్... వన్ ప్రొడక్ట్ అవార్డ్

జాతీయస్థాయిలో పెద్దాపురం సిల్క్​ చీరల పేరు మరోసారి మార్మోగింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నాయి.  చేనేత &nbs

Read More

శ్రీశైలం గేట్లు మూసివేశారు : పై నుంచి తగ్గిపోయిన వరద

శ్రీశైలం జలాశయానికి  కొనసాగిన వరద ప్రవాహం కాస్త తగ్గింది. ఎగువ నుండి వరద ప్రవాహం తగ్గడంతో..  ప్రాజెక్టు అధికారులు గేట్లు మూసివేశారు.  క

Read More

చిత్తూరు జిల్లాలో తల్లిని కరెంటు స్తంభానికి కట్టేసిన కొడుకు.. విచారణలో తేలిన ట్విస్ట్ ఏంటంటే..

చిత్తూరు జిల్లాలో మహిళను కరెంటు స్తంభానికి కట్టేసిన ఘటన చోటు చేసుకుంది. పొలంలో ఉన్న కరెంటు స్తంభానికి మహిళను కట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మ

Read More

తిరుపతి రైల్వేస్టేషన్ లో రైలు బోగీలో మంటలు

ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుపతి రైల్వేస్టేషన్ లో ప్రమాదం. ఆగి ఉన్న రైలు బోగీలో మంటలు వచ్చాయి. ఈ మంటలు చాలా ప్రాంతం వరకు కనిపించటం.. నల్లటి పొగ చుట్ట

Read More

బిట్స్ పిలానీ విస్తరణకు రూ.2వేల 200 కోట్లు.. అమరావతిలో AI+ క్యాంపస్

BITS Pilani Amaravati: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరైన ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ప్రస్తుతం బిట్స్ పిలానీ సంస్థకు చాన్స్&z

Read More

మల్లన్న భక్తులకు కీలక అప్ డేట్ : శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనానికి బ్రేక్.. ఎందుకంటే..

 శ్రీశైలం మల్లన్న భక్తులకు ఆలయ అధికారులు కీలక అప్ డేట్ ఇచ్చారు.  భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్లు ఈవ

Read More

బనకచర్ల ఇప్పుడు అసాధ్యం..సీడబ్ల్యూసీకి పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేఖ

పోలవరంపూర్తయ్యాకే పరిశీలించవచ్చు` సీడబ్ల్యూసీకి పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేఖ పీబీ లింక్ పోలవరం డీపీఆర్‌‌కు విరుద్ధం  ఏపీ అది

Read More

ఆంధ్రప్రదేశ్‎లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి ఏడుగురు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‎లోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం (జూలై 13) రాత్రి రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తా పడింది. ఈ

Read More

తిరుమలలో జీయంగార్ల చాతుర్మాస దీక్ష సంకల్పం

తిరుమల శ్రీవారి ఆలయంలో పెద్దజీయంగార్లు చాతుర్మాస దీక్షను ఆదివారం(జూలై13) ప్రారంభించారు. ఆనవాయితీ ప్రకారం.. ఈ దీక్ష ప్రారంభానికి ముందు శ్రీ వరాహస్వామివ

Read More