ఆంధ్రప్రదేశ్

ఉక్కు నగరంలో విశాఖ స్టీల్​ ప్లాంట్​ కార్మికులు పాదయాత్ర..

  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ సిఐటియు కార్మిక నేతలు ఉక్కునగరంలో  పాదయాత్ర చేశారు. త్రిష్ణ గ్రౌండ్ నుండి మే డే మ

Read More

తిరుమలలో హై అలెర్ట్​... పహల్గామ్​ దాడి ఎఫెక్ట్​

పహల్గామ్ ఉగ్రదాడి  నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశ

Read More

తిరుమల కొండపై నాగుపాము హల్ చల్​.. భయంతో పరుగులు తీసిన భక్తులు

తిరుమలలో ఐదు అడుగుల  నాగుపాము హల్​ చల్​ చేసింది. తిరుమల కొండపై వీఐపీ ప్రాంతం  పద్మావతి ఏరియాలో నాగుపాము బుసలు కొడుతూ  కలకలం రేపింది. స్

Read More

ఏపీలో కన్న కొడుకు కిరాతకం.. తల్లిదండ్రులను ట్రాక్టర్తో ఢీ కొట్టి చంపేశాడు..!

‘‘తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు. పుట్టనేమి ! వాడు గిట్టనేమి ! పుట్టలోన చెదలు పుట్టదా ? గిట్టదా. విశ్వదాభిరామ వినురవేమ !’’ త

Read More

విశాఖ KGHను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా అభివృద్ధి చేస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

విశాఖపట్టణం: ఆన్లైన్ విధానంలో పూర్తి స్థాయి వైద్య సేవలు అందించే పరిస్థితులు రావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రాలో ఎంతోమందికి వై

Read More

రూ.100 కోట్లతో బోర్డు తిప్పేసిన స్నేహ మాక్స్ : వైజాగ్ సిటీలోనే అతిపెద్ద చీటింగ్

 ఈ మధ్య రోజుకో కంపెనీ బోర్డు తిప్పేస్తోంది. రియల్ ఎస్టేట్ సంస్థలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు, చిట్ ఫండ్ కంపెనీలు ఇలా రోజుకో చోట   సామాన్యులకు క

Read More

Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఏపీ హైకోర్టులో ఊరట

అమరావతి: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట దక్కింది. 41-ఏ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని హైకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని రజనీకి కోర

Read More

తిరుమల: అందరికి అన్న ప్రసాదం అందిస్తాం: అదనపు ఈవో వెంకయ్య చౌదరి

తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. భక్తులకు ఆకలి అనేది తెలియకుండా టిటిడి ఎప్పటికప్పుడు అల్పాహారాలు, అన్నప్రసాదాలు ప

Read More

తిరుమ‌ల‌లో హై అలర్ట్.. భద్రతా దళాల మాక్ డ్రిల్.. ఉగ్రవాదులు చొరబడితే ఎలా ఎదుర్కోవాలో మెళకువలు

కశ్మీర్  పహల్గాం ఉగ్రదాడి జరిగిన క్రమంలో తిరుమలలో ముందస్తు జాగ్రత్త చర్యలు మొదలుపెట్టారు. అందులో భాగంగా భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. &n

Read More

Pawan Kalyan: కావలిలో మధుసూదన రావుకు నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్

కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన నెల్లూరు కావలి వాసి మధుసూదనరావు మృతదేహానికి నివాళులు అర్పించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గురువారం (ఏప్రిల్ 24)

Read More

ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీకి షాక్​.. ఆమె మరిది గోపి అరెస్ట్​

మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీకి భారీ షాక్ త‌గిలింది. ఆమె మ‌రిది.. విడ‌ద‌ల గోపీని ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. &

Read More

పహల్గాం ఉగ్రదాడిలో నెల్లూరుకు చెందిన సాఫ్ట్వేర్ మృతి.. కావలిలో విషాద ఛాయలు

జమ్ము కశ్మీర్ పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన మారణహోమం దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. విహారయాత్రకు వెళ్లిన టూరిస్టులను అత్యంత కిరాతకంగా కాల్చి

Read More

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడి..ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి

జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 26 మంది చనిపోయారు. మంగళవారం పహల్గామ్ సమీపంలోని మినీ స్విట్జర్

Read More