ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్... ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అధికారులపై విచారణ...

తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అధికారులపై శాఖాపరమైన విచారణకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్

Read More

బంగారం, వెండి ధరలకు మళ్ళీ రెక్కలు... తొలిఏకాదశి రోజున తులం ధర ఎంత పెరిగిందంటే..?

బంగారం ధరలు  ఈ రోజు మళ్ళీ ఆకాశానికి ఎగిశాయి.  నిన్న మొన్నటి దాకా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న ధరలు ఈ రోజు(జులై 25) మళ్ళీ  పెరిగాయి. దింతో

Read More

ఒకే బైక్‌పై ఆరుగురు యువకులు.. వెంటపడి పట్టుకున్న పోలీసులు 

బైక్​ పై ఒకరిద్దరు ప్రయాణించడం సాధారణం.. ముగ్గురు అంటేనే ట్రాఫిక్​ రూల్స్​ ఒప్పుకోవు.. అలాంటిది ఒక్క బైక్ పై ఒకేసారి ఆరుగురు యువకులు  ప్రయాణించడం

Read More

విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి కోట్లల్లో ముంచిన మొగుడూపెళ్లాం !

హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగాల పేరిట లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన దంపతుల పై పలువురు బాధితులు హైదరాబాద్ సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. విజయవాడకు

Read More

జొన్నగిరి గోల్డ్ మైన్‌ ఇకపై స్వర్ణగిరి గోల్డ్ మైన్.. కర్నూలు జిల్లా బంగారు గానికి పేరు మార్చిన ప్రభుత్వం..

కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గోల్డ్ మైన్ పేరును స్వర్ణగిరి గోల్డ్ మైన్ గా అధికారికంగా మార్చింది కూటమి ప్రభుత్వం.ఈ మేరకు గురువారం ( జులై 23 ) ఉత్తర్వుల

Read More

తిరుమల ఆంజనేయస్వామి విగ్రహం దొంగ దొరికాడు... ఎందుకు ఎత్తుకెళ్లాడో తెలిసి పోలీసులు షాక్..

తిరుమలలో 7వ మైలు దగ్గర ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న తిరుపతి పోలీసులు కేవలం 15 గంటల్లోనే దొంగను

Read More

అన్నమయ్య జిల్లాలో దారుణం... తల్లికి వందనం డబ్బుల కోసం భార్యను గొంతు కోసి చంపిన భర్త..

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని తంబళ్లపల్లిలో తల్లికి వందనం డబ్బుల కోసం భార్యను గొంతు కోసి  దారుణంగా హత్య చేశాడు భర్త.శుక్ర

Read More

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆగస్టు 1న ప్రారంభించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ

Read More

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్

హైదరాబాద్ జనానికి బిగ్ అలర్ట్.. హెల్త్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు

Read More

తిరుమల కొండపై ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ

తిరుమల కొండపై ఊహించని ఘటన.. కొండ మార్గంలో నిత్యం పూజలు అందుకునే ఆంజనేయస్వామి విగ్రహం చోరీ అయ్యింది. ఈ ఘటన ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారి

Read More

ఏపీలో కొత్తగా 7 కరోనా కేసులు నమోదు.. గుంటూరులో నలుగురికి కరోనా పాజిటివ్‌

అమరావతి: ఏపీలో కరోనా కలకలం రేపుతుంది. కొత్తగా 7 కరోనా కేసులు నమోదు కావడంతో తోటి తెలుగు రాష్ట్రంలో ప్రజలు కలవరపాటుకు లోనవుతున్నారు. గుంటూరులో నలుగురికి

Read More

70 ఏళ్ల తర్వాత.. గోదావరి నీటి ప్రవాహం కనిష్ఠానికి పడిపోయింది..!

అమరావతి: సూపర్ ఎల్ నినో కారణంగా గత 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా జూలైలో గోదావరి నది నీటి ప్రవాహం 15 వేల నుంచి 20 వేలకు క్యూసెక్కులకు పడిపోయిందని ఆంధ్రప

Read More

పారామెట్రిక్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? వరదలు, తుఫాన్ల సమయంలో ఎలా ఉపయోగపడుతుంది?

వరదలు, తుఫాన్లు, భారీ వర్షాలు, ఎండల తీవ్రత.. ప్రకృతి విపత్తులు ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి. అలాంటి సమయంలో నష్టం జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ క్లె

Read More