ఆంధ్రప్రదేశ్
AP News: శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం.. దేశం శాంతి.. సౌభాగ్యంతో విరాజిల్లాలని ప్రత్యేక పూజలు..
నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. ఈ
Read Moreరాష్ట్ర విభజన తీరు మానని గాయం..కాక్రోచ్ పార్టీని చూస్తే చలిచీమల పద్యం గుర్తుకొస్తున్నది: పవన్ కళ్యాణ్
ప్రజల మధ్య విద్వేషాలకు ఇదే కారణం: పవన్ కల్యాణ్ ఇంకా ప్రజల్లో అశాంతి, అసంతృప్తి ఉన్నాయి తెలంగాణ ఏర్పాటును జనసే
Read Moreఏలూరులో హైడ్రామా... అర్థరాత్రి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హల్చల్
ఏలూరులో హైడ్రామా చోటు చేసుకుంది. సోమవారం ( జూన్ 15 ) అర్థరాత్రి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రోడ్డుపైకి వచ్చి హల్చల్ చేశారు. తన కుటుంబసభ్యుల
Read Moreబీజేపీ ఆడిస్తున్న తోలుబొమ్మ పవన్ కళ్యాణ్.. ఎవరో ఉప్పు అందిస్తే మాట్లాడడం మానుకో..: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ ఆడిస్తున్న తోలుబొమ్మ పవన్ కళ్యాణ్ అని.. బీజేపీ పలికిం
Read Moreగండిపేట భూముల కేసులో మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు మరో షాక్... పోలీస్ కస్టడీకి కోర్టు ఆదేశాలు...
హైదరాబాద్ గండిపేట భూముల కబ్జా కేసులో ఏపీకి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చంచల్ గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క
Read Moreదక్షిణకాశీకి పోటెత్తిన భక్తులు.. శ్రీకాళహస్తీశ్వరుని ప్రాంగణం కిటకిట
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తికి భక్తులు పోటెత్తారు. సోమాపతి అమావాస్య విశేష పర్వదినాన ( జూన్ 15) శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకొకేందుకు
Read Moreఅర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..పోలీసులపై ఎదురుకాల్పులు!
ఏపీలోని బాపట్ల జిల్లాలో అర్థరాత్రి రైలులో దొంగల బీభత్సం సృష్టించారు. చెంగల్పట్టు నుంచి కాకినాడ వెళ్తున్న సర్కార్ ఎక్స్ ప్రెస్ ను ఆపి దోపిడీకి యత
Read MoreTTD కీలకప్రకటన: శ్రీవారికి 3 రోజుల పాటుసాలకట్ల జ్యేష్టాభిషేకం..జూన్ 28న ఆర్జిత సేవలు రద్దు
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది.2026 జూన్ 26వ తేదీ నుంచి 2
Read Moreతాగి ఊగుతూ..అరుస్తూ.. నడిరోడ్డుపై.. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వీరంగం
అతనో ప్రజాప్రతినిధి.. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే..ప్రజలపట్ట బాధ్యతగా ఉండి.. ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన నేత. కానీ తప్ప తాగి రోడ్లపై బీభత్సం సృష్టించార
Read Moreసూసైడ్ మిస్టరీ : చేతులు కట్టేసుకుని ఉరి ఎలా వేసుకుంటారు.. ఆ ముగ్గురి మరణం వెనక కుట్ర ఉందా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలో జరిగిన మరణాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒక ఇంట్లో ముగ్గురు మనుషులు ఉరి వేసుకు
Read Moreతిరుమల కొండ రద్దీ.. అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్..శిలాతోరణం వరకు క్యూ.. స్వామి దర్శనానికి 22 గంటలు
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్ని కంపార్ట్మెంట్లు ఉదయానికే ( జూన్ 15) &nb
Read Moreపాపికొండలు విహారయాత్రకు బ్రేక్.. బోట్ల ఫిట్నెస్.. భద్రత ప్రమాణాలను పరిశీలిస్తున్న అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో గోదావరి అందాలు చూడాలంటే పాపికొండల విహార యాత్ర చేయాల్సిందే.. తెలంగాణలోని భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి వరకు విహారయాత్రను ప
Read Moreపాపం కుక్క..!..తుని చిన్నారి కోసం వెతుకుతూ నీరసించి మృతి.. ఏపీలో మిస్టరీగా మారిన రెండేండ్ల పాప మిస్సింగ్ కేసు..
తుని చిన్నారి ఆచూకీ కోసం వెతుకుతూ నీరసించి మృతి 500 ఎకరాల అడవిలో జల్లెడ పడుతున్న 400 మంది పోలీసులు ఏపీలోని కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్&
Read More












