ఆంధ్రప్రదేశ్
బంగాళాఖాతంలో అల్పపీడనం... తెలంగాణ, ఏపీలో వారం రోజులు వర్షాలు..
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులు, ఈ
Read Moreశ్రీశైలంలో వైభవంగా శ్రావణమాసం ఉత్సవాలు.. మల్లన్న ఆర్జిత సేవల్లో కీలక మార్పులు
శ్రీశైలం ఆలయంలో ఆగస్టు 13 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు శ్రావణ మాసోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ఆర్జిత సేవల
Read Moreపద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం.. ఆగస్టు 13న టికెట్లు విడుదల
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధి
Read Moreతిరుమల: శ్రీవారి సేవ ట్రైన్ ది ట్రైనర్స్ రెండో విడత శిక్షణ పూర్తి..43 రోజుల్లో 1,888 మందికి శిక్షణ
తిరుమల శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు నిర్వహించిన ట్రైన్ ది ట్రైనర్స్ రెండో విడత శిక్షణ పూర్తయింది
Read Moreనల్లమలలో మరో పెద్దపులి మృతి.. అడవుల్లో టైగర్స్కు రక్షణ లేదా..?
నల్లమలలో మరో పెద్దపులి చనిపోయిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) లో 2025 సెప్టెంబర్ నెలలో పెద్దపులి చనిపోయినట్లు
Read Moreరెండున్నరేళ్లుగా టీటీడీకి చంద్రగ్రహణం పట్టింది... వైదిక కార్యక్రమాలకు తిలోదకాలు ఇచ్చారు: భూమన కరుణాకర్ రెడ్డి
రెండున్నరేళ్లుగా టీటీడీకి చంద్రగ్రహణం పట్టిందని.. వైదిక కార్యక్రమాలకు టీటీడీ తిలోదకాలు ఇచ్చిందని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి
Read Moreతిరుమలకు వెళ్లే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్.. తిరుపతి ఎయిర్ పోర్టులో ఈ-వీసా సేవలు
న్యూఢిల్లీ: కళియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి వచ్చే విదేశీ భక్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి విమానాశ్రయంలో
Read Moreకొడుకు భయంతోనే చంద్రబాబు డీఎస్సీపై సీబీఐ విచారణ చేయడం లేదు: మాజీ మంత్రి రోజా
తిరుపతి జిల్లా నగరిలో డీఎస్సీ నియామకాలపై రాజకీయ వేడి రాజుకుంది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా ఆధ్వర్యంలో న
Read MoreKrishneswara Rao: ‘చందమామ కథలు’ నటుడు కన్నుమూత.. ఈ సూపర్ హిట్ చిత్రాలకు కథ రాసింది ఇతనే
ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు, నాటకరంగ దిగ్గజం, రచయిత ఎల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ, గుండె సంబంధిత అనారోగ్య సమస్య
Read Moreతిరుపతి పాస్ పోర్ట్ ఆఫీస్లో పనిచేయని సర్వర్లు.. ఎండలోనే కూర్చుని తిప్పలు పడ్తున్న జనం
తిరుపతి: తిరుపతి పాస్ పోర్ట్ కార్యాలయంలో సర్వర్లు పనిచేయక ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. సోమవారం సాయంత్రం నుంచి ఇదే పరిస్థితి. సర్వర్ పని చేయకపోవడంత
Read Moreరోడ్డుపై కోళ్లను గుంపులుగా వచ్చి ఎత్తుకెళ్లారు: గాయపడ్డ లారీ డ్రైవర్ను ఎవరూ పట్టించుకోలేదు
అది ప్రధాన రహదారి.. నిత్యం ట్రాఫిక్ రద్దీ.. అలాంటి రోడ్డుపై లారీ యాక్సిడెంట్.. ఎవరైనా ఏం చేస్తారు.. లారీలో మనుషులు ఉన్నారా లేదా.. డ్రైవర్ పరిస్థితి ఏం
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో అదుపుతప్పి రక్షణగోడను ఢీకొన్న కారు... నలుగురికి గాయాలు..
తిరుమలలో ఘోర ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులో కారు అదుపుతప్పి రక్షణగోడను ఢీకొనడంతో నలుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ( ఆగస్టు 11 ) జరి
Read Moreఆస్పత్రి బిల్లులకు జేబు నుంచి పైసలు కట్టుడు బాగా పెరిగింది.. టాప్-3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్
భారతీయులపై వైద్య ఖర్చుల భారం ఏటేటా భారీగా పెరుగుతోంది. హెల్త్ కేర్ సేవలు పొందేందుకు ప్రజలు సొంతంగా జేబుల నుంచి చెల్లిస్తున్న మొత్తం 5 ఏళ్లలో ఏకంగా 28.
Read More












