ఆంధ్రప్రదేశ్
నాంపల్లి సీబీఐ కోర్టు జడ్జ్ బదిలీ.. జగన్ ఆస్తుల కేసు మళ్లీ మొదటికి
ఏపీ మాజీ సీఎం జగన్ ఆస్తుల కేసు మళ్లీ మొదటికి వచ్చింది. నాంపల్లి సీబీఐ కోర్టు జడ్జి రఘురాం బదిలీ అయ్యారు. కొత్త న్యాయాధికారిగా పట్టాభిరామ
Read Moreతిరుపతిలో ప్రపంచ స్థాయి టౌన్ షిప్...డెల్లా గ్రూప్ తో ఏపి ప్రభుత్వం ఒప్పందం..
14 వందల ఎకరాలలో వసుదైక కుటుంబం పేరుతో టౌన్ షిప్... టిటిడి, ఏపి టూరిజం సహకరంతో నిర్మాణం... తిరుపతి ఎయిర్ పోర్ట్ సమీపంలో శ్రీకారం.... ఆధ్య
Read Moreపోలవరం– నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్కు అనుమతి ఇవ్వండి: ఏపీ సీఎం చంద్రబాబు
గోదావరి వరద జలాల మళ్లింపు కోసం ఆర్థిక సాయం చేయండి కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, నిర్మలకు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి ఢిల్లీ పర్యటనలో ఏడుగురు మ
Read Moreకర్నూల్ జిల్లాలో గంజాయి కలకలం.. ఏకంగా దేవాదాయ శాఖ భూమిలోనే పండిస్తున్నరు..!
అమరావతి: కర్నూల్ జిల్లాలో గంజాయి సాగు కలకలం రేపింది. గుట్టు చప్పుడు కాకుండా పొలంలో గంజాయి పండిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకార
Read Moreఏలూరు జిల్లా జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ.. రౌడీషీటర్ జగదీష్ పై ఖైదీల దాడి..
ఏలూరు జిల్లా జైలులో ఖైదీల మధ్య ఘర్షణ కలకలం రేపింది. ఏలూరుకు చెందిన రౌడీషీటర్ జగదీష్ పై కొందరు ఖైదీలు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం ( డిసెంబర్ 19 ) జరి
Read Moreవిశాఖలో ఎరుపెక్కిన సముద్రం.. ఎర్రటి అలలు ఎగిసిపడుతున్నాయి.. ఎందుకిలా..?
సలార్ సినిమాలో ప్రభాస్ కన్సార్ ఎరుపెక్కాలా అన్నట్లు వైజాగ్ లోని సముద్రం ఎరుపెక్కింది. ఆర్కే బీచ్ లో ఎగసిపడుతున్న అలలు ఎరుపు రంగులోకి మారాయి.. అది నీరా
Read Moreస్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరిట విశాఖ వాసులకు వల.. రూ. 2 కోట్ల మోసం..
ఏపీలోని విశాఖపట్టణం వాసులే టార్గెట్ గా జరిగిన భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో 15 మంది విశాఖ వాసుల నుంచి రూ.
Read Moreశ్రీశైలం ఆలయంలో స్పర్శదర్శన వేళలు మార్పు.. ఈవో శ్రీనివాసరావు కీలక నిర్ణయం..
ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో భక్తులకు ప్రత్యేకంగా స్పర్శదర్శనం పొందే అరుదైన అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. స్పర్శ దర్శన వేళల్లో మార్పు
Read Moreచల్లబడ్డ బంగారం, వెండి.. తగ్గిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
బంగారం ధరలు శుక్రవారం 19 రోజున చల్లబడ్డాయి. నిన్న మొన్నటితో పోల్చితే ప్రస్తుతం 1 గ్రాము బంగారం ధర రూ.600 పైగా తగ్గింది, ఇక వెండి ధర క
Read Moreమెడికల్ కాలేజీలు ప్రైవేటుకు కట్టబెట్టడం పెద్ద స్కాం.. అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం: వైఎస్ జగన్
ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి మార్చుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెల
Read Moreమీరు మారరా : తిరుమల ఆలయం ఎదుట రాజకీయ పోస్టర్ విడుదల
ఎన్ని సార్లు చెప్పినా వినరు.. మారరు.. తిరుమల కొండపై ఎలాంటి రాజకీయాలకు.. అన్యమత ప్రచారం చేయటం నేరం.. నిషేధం. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ఫొటోలు తప్పిత
Read Moreశ్రీశైలం మహా క్షేత్రంలో యువతి వింత చేష్టలు..సోషల్ మీడియాలో వైరల్..ఆగ్రహించిన భక్తులు
శ్రీశైలం వంటి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో కొందరు యువతీ యువకులు ప్రవర్తిస్తున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భక్తిభావంతో గడపాల్సిన చోట, సోష
Read Moreవైఎస్ వివేకా హత్య కేసులో జగన్, భారతికి భారీ ఊరట
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య విషయాన్ని వైఎస్ జగన్కు, భారతికి చెప్పడంలో తప్పులేదని సీబీఐ కోర్టు వ్యాఖ్యానించింది. వివేకా హత్య కేసును
Read More












