ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో భక్తుల రద్దీ.. స్వామి.. అమ్మవార్ల దర్శనానికి 5 గంటల సమయం
వేసవి సెలవుల రోజులలో శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో శ్రీశైలం క్షేత్రం సంద
Read Moreరోడ్డు పై ఏనుగుల గుంపు హల్ చల్ .. గంటసేపు రాకపోకలకు అంతరాయం
తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చంద్రగిరి – భాకరపేట ఘాట్ రోడ్డుపై ఆదివారం రాత్రి ఏనుగుల గుంపు రోడ్డుమీదకు రావడంతో వాహనదారులు
Read Moreచిత్తూరు జిల్లాలో దొంగనోట్ల కలకలం: రూ. 10 లక్షలు అసలు కరెన్సీకు.. రూ. కోటి ఫేక్నోట్స్
మోసాలు.. దొంగతనాలు.. అసాంఘిక కార్యకలాపాలు.. చట్టవ్యతిరేక పనులు చేసే వారి భరతం పట్టాల్సిన పోలీసులే అక్రమాలు చేస్తున్న ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. &
Read Moreగంజాయి మత్తు: ఒకప్యాకెట్ ఇప్పించండి.. మీ కాళ్లు పట్టుకుంటా.. సెల్ టవర్ ఎక్కి యువకుడు వీరంగం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి బాబులు శృతి తప్పుతున్నారు. డ్రగ్స్ మత్తు కోసం బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో హనుమంతు అ
Read Moreమూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు.. ఏపీ ప్రభుత్వం ఈ ప్రకటన ఎందుకు చేసిందంటే..
అమరావతి: ఏపీలో జననాల రేటు ఆందోళనకర స్థాయికి పడిపోతోందని, జపాన్, చైనా సహా కొన్ని ఐరోపా దేశాలు ఎదుర్కొంటున్న జనాభా క్షీణత సంక్షో
Read Moreతిరుమల కొండకు పోటెత్తిన భక్తులు.. అన్ని కంపార్ట్మెంట్లలో వేచియున్న భక్తులు
తిరుమల కొండ కిటకిటలాడి పోతుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయాయి. వేసవి స
Read Moreఏపీలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న JBT ట్రావెల్స్ బస్సు.. ఒకరు మృతి..
ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అరుణాచలం నుండి హైదరాబాద్ వెళ్తున్న జేబీటి ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆదివ
Read Moreఇద్దరా.. ముగ్గురా ? ఏపీ పాపులేషన్ పాలసీపై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ
గతంలో కట్టడి.. ఇప్పుడు పెంపుదల తగ్గుతున్న ఫర్టిలిటీ రేటు, ఏపీలో 1.6.. తెలంగాణలో 1.5 శాతం జనాభా స్థిరత్వానికి 2.1 శాతం ఫర్టిలిటీ అవసరం
Read Moreటీటీడీకి ఎలక్ట్రిక్ బస్సు విరాళం ఇచ్చిన చెన్నైకి చెందిన భక్తులు...
టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు విరాళం ఇచ్చారు చెన్నైకి చెందిన భక్తులు. చెన్నైకి చెందిన వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ సంస్థ చైర్మెన్ వర్థమాన్ జైన్ శనివారం ( మే 16 ) టీట
Read Moreవిజయ్ తో నన్ను పోల్చొద్దు..2019లో ఒంటరిగా పోటీ చేస్తే ఓడించారు: పవన్ కళ్యాణ్
తమిళనాడులో విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్ తో తనను పోల్చడంపై జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తమిళనాడు పర
Read Moreఏపీ: పుట్టపర్తిలో రూ.16వేలకోట్లతో.. AMCA ఫైటర్ జెట్ ఇన్ ఫ్రాస్టక్ఛర్ ప్రాజెక్టు
ఏపీలోని పుట్టపర్తిలోAMCA ఫైటర్ జెట్ల ఇన్ ఫ్రాస్టక్చర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. రూ.16వేల కోట్ల భారీ వ్యయంతో చేపట్టి
Read Moreఏపీ విద్యార్థిని బోటనీ ఎగ్జామ్ ఫెయిల్.. రీవాల్యుయేషన్ పెడితే 60/60 మార్కులు.. షాకింగ్!
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన ఒక బైపీసీ స్టూడెంట్ బోటనీ పరీక్షలో తప్పింది. కేవలం 5 మార్కులు తక్
Read Moreపుట్టపర్తిలో AMCA ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. శుక్రవారం ( మే 15 ) జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సహా కేంద్ర రక్షణ మంత్రి రా
Read More












