ఆంధ్రప్రదేశ్

ఏపీలో డీఎస్సీ, టెట్‌కు లైన్‌ క్లియర్‌..వాయిదా పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో  డీఎస్సీ నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. డీఎస్సీ షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. టెట్, డీఎస్సీ

Read More

AP News: మహానంది వెళ్లి వస్తూ.. ఆరుగురి మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ... కొమరోలు మండలం తాటిచెర్ల ముత్తు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. &nbs

Read More

2 వారాల్లో సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్ ఖాయమా : ముందస్తు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

ఏపీ రాజకీయాల్లోనే కీలక మలుపు. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్ కు లైన్ క్లియర్ అయ్యిందా.. సుప్రీంకోర్టు ఆదేశాలతో అరెస్ట్ ఖా

Read More

ఏపీలో కరోనా కలకలం.. కడప రిమ్స్‎లో పాజిటివ్ కేసు నమోదు..!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‎లో కరోనా కలకలం రేపుతోంది. గురువారం (మే 22) వైజాగ్‎లో తొలి కరోనా కేసు నమోదు కాగా.. తాజాగా కడపలోకి కొవిడ్ ఎంట్రీ ఇచ్చింది.

Read More

ఒక్క రోజులోనే 72 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం : అర్థరాత్రి వరకు పర్యవేక్షించిన అదనపు ఈవో

వేసవి సెలవుల కారణంగా  తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత వారం రోజులుగా శ్రీవారి దర్శనం కోసం భక్తుల తాకిడి ఎక్కువ అయ్యింది. గురువారం (మే 22) రికా

Read More

ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన కరోనా.. విశాఖలో పాజిటివ్ కేసులు.. ఈ నిబంధనలు పాటించాల్సిందే..!

 కరోనా డేంజర్ బెల్స్ మళ్లీ మోగుతున్నాయి. ఒక రెండేళ్ల పాటు జనజీవనాన్ని స్థంభింపజేసిన కోవిడ్-19 వైరస్ మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు

Read More

తిరుమలలో అన్యమత ప్రార్థనలు.. ఆరా తీసిన ఎస్పీ

తిరుమలలో  ముస్లిం వ్యక్తి నమాజ్​ చేసిన విషయంపై ఎస్పీ వి. హర్షవర్దన్​ రాజు స్పందించారు.  తిరుమల కళ్యాణ వేదికను సందర్శించిన ఆయన  అక్కడ స్

Read More

సీఎం రేవంత్ రెడ్డి పేరుతో బ్లాక్ మెయిలింగ్.. మాజీ క్రికెటర్ నాగరాజు అరెస్ట్

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి పేరుతో మోసాలకు పాల్పడుతోన్న మాజీ క్రికెటర్‎ను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. పోల

Read More

విద్యార్థి ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్

అన్నమయ్య జిల్లా: విద్యార్థి ప్యాంట్ జేబులో మొబైల్ ఫోన్ పేలింది. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్‎లోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప

Read More

గోవిందా గోవిందా : తిరుమలలో నమాజ్ చేసిన ముస్లిం వ్యక్తి

తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న అన్యమతస్తుల ఉద్యోగులను సైతం బదిలీ చేయాలని బోర్డు నిర్ణయించింది. తిరుమల కొండకు వచ్చే వాహనాలపై ఇతర మతస్తుల చిహ్

Read More

వైసీపీ నేతల కేసుల విచారణలు.. కోర్టు ఆదేశాలు ఇలా..!

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు మరో షాక్ తగిలింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీను రెండు రోజులపాటు పోలీసు కస్టడీ &nb

Read More

విజయ సాయి చంద్రబాబుకు లొంగిపోయాడు: వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణ

హైదరాబాద్: ఒకప్పుడు జగన్కు అత్యంత సన్నిహితంగా మెలిగిన విజయసాయిరెడ్డిపై వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి

Read More

ప్రధాని ముందుకు పోలవరం పంచాది! ముంపుపై మోదీకి వివరించనున్న రాష్ట్ర అధికారులు

ఈ నెల 28న ప్రగతి మీటింగ్​లో పోలవరం ప్రాజెక్ట్​పై చర్చ ముంపు, పరిహారంలాంటి విషయాలపై 4 రాష్ట్రాల వివరణ తీసుకోనున్న మోదీ 954 ఎకరాల ముంపుపై తేల్చాల

Read More