
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన విద్యను అందిస్తాం: మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం పథకం అమలుపై మంత్రి నారాలోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన
Read Moreప్రేమ జంటల బెదిరించి డబ్బులు వసూల్ చేస్తోన్న నకిలీ పోలీసులు అరెస్ట్
అమరావతి: ప్రేమ జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసుల ముఠా గుట్టురట్టయ్యింది. అడవివరం శోఠ్యాం రోడ్డుమార్గాన ప్రయాణిస్తున్న ప్రేమ జంటలన
Read Moreతిరుమల: లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు.. బాధ్యులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం..
తిరుమల లడ్డూ ప్రసాదంపై రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చేసిన ఆరోపణలను టీటీడీ ఖండించింది. జూన్ 8 న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తినే
Read Moreకడప జిల్లా: రూ . 40 లక్షల విలువైన 34 ఎర్రచందనం దుంగలు సీజ్ : ఐదుగురు అరెస్ట్
కడప జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ ఎర్ర చందనం ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.40 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధ
Read MoreAP News: లక్ష 50వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన ఏపీ సర్కార్..! ఏం చేసిందంటే?
AP Welfare Schemes: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెల్లగా ఒక్కో పథకం అమలును కొనసాగిస్తోంది. ఈ ఏడాది స్కూళ్లు తెరుచుకున్న వేళ అర
Read Moreజర్నలిస్ట్ కొమ్మినేనికి బిగ్ రిలీఫ్.. సుప్రీం కోర్టులో బెయిల్
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొమ్మినేని బెయిల్ పిటిషన్ విచారించిన జస్టిస్ పి.కె.మివ్రా ధ
Read Moreతిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయం కూల్చేశారు : విగ్రహాన్ని నదిలో పడేశారు..!
తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం సమీపంలో స్వర్ణముఖి నది ఉంది. ఈ నది ఒడ్డున శ్రీ వారాహి అమ్మవారి ఆలయం ఉంది. ఈ
Read Moreవెంకన్న తన భక్తులను ఆకలితో ఉంచడు.. తిరుమలలో అన్న ప్రసాదం ఇలా మొదలైంది..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నిత్యాన్నదాన కార్యక్రమానికి ఎంత ప్రాశస్త్యం ఉందో తెలిసిందే. తిరుమల వెంకన్న దర్శనార్
Read MoreAP News: పీఎస్సార్ ఆంజనేయులకు మధ్యంతర బెయిల్
ముంబయి నటి జత్వాని కేసులో... ఏపీపీఎస్సీ గ్రూప్- 1 మూల్యాంకనం అక్రమాల కేసులో అరెస్టు అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి..గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్
Read MoreGood News : జూన్ 12న.. తల్లుల ఖాతాల్లో డబ్బులు.. ఒక్కొక్కరికి 15 వేలు చొప్పున.. ఎంత మంది పిల్లలుంటే అన్ని 15 వేలు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం పథకాన్ని జైన్ 12 న అమలు చేయనుంది. చంద్రబాబు, సర్కార్,కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏ
Read Moreజగన్ పొదిలి పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. గో బ్యాక్ అంటూ మహిళల ఆందోళన
ప్రకాశం: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ పొదిలి పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పొగాకు రైతులకు మద్దతుగా బుధవారం (జూన్ 11) జగన్ పొదిలి వెళ్లగా.. ట
Read Moreఫేక్ డిగ్రీ సర్టిఫికెట్స్ తో ఏపీ నుంచి లండన్ కు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో యువకుడు అరెస్ట్..
ఫారిన్ వెళ్లి చదివి అక్కడే సెటిల్ అవ్వాలని చాలామంది కలలు కంటూ ఉంటారు.. తమ కల నెరవేర్చుకోవడం కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేవారు కొంతమంది ఉంటే.. జాబ్ సంప
Read Moreతిరుమల కొండల్లో చెలరేగిన మంటలు..
తిరుమల శేషాచల కొండల్లో అగ్ని ప్రమాదం జరిగింది. శిలాతోరణం, శ్రీవారి పాదాలకు వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో జూన్ 10న ఉదయం మంటలు ఎగిసిపడ
Read More