
ఆంధ్రప్రదేశ్
డిజిటల్ బుక్ లాంచ్ చేసిన జగన్.. కార్యకర్తలకు అండగా..
కార్యకర్తల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ అధినేత జగన్. కూటమి పాలనలో అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలబడటం కోసం డిజిటల్ బుక్ లాంచ్ చేశారు
Read Moreబంగాళాఖాతంలో వాయుగుండం : సముద్రంలో చేపల వేటపై నిషేధం
రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుందని తెలిపింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ఆదివారం ( సెప్టెంబర్ 27 ) ద
Read Moreతిరుమలకు బ్రహ్మోత్సవాల శోభ.. శ్రీవారికి 60 టన్నుల పూలతో అలంకరణ
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూసేందుకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలక
Read Moreతిరుమల శ్రీవారికి రూ. 60 లక్షల బంగారు కానుక ఇచ్చిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
తిరుమల శ్రీవారికి బంగారు కానుక సమర్పించారు తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇవాళ ఉదయం (సెప్టెంబర్ 23) తిరుమల శ్రీవారికి రూ.60
Read MoreBalakrishna: తమ్ముడు పవన్ ‘ఓజీ’ కోసం వెనక్కి తగ్గా!.. అఖండ-2 విడుదలపై బాలయ్య క్లారిటీ
హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ (సెప్టెంబర్ 23న) అసెంబ్లీ లాబీలో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణతో మంత్రు
Read Moreపోలీసుల నుంచి తప్పించుకున్న ప్రిజం పబ్ కాల్పుల కేసు నిందితుడు ప్రభాకర్
అమరావతి: ప్రిజం పబ్ కాల్పుల కేసు నిందితుడు బత్తుల ప్రభాకర్ పోలీసుల చెర నుంచి తప్పించుకున్నాడు. ఓ కేసు విషయంలో నిందితుడు బత్తుల ప్రభాకర్ను హైదరాబా
Read Moreఅమరావతిపై FB పోస్ట్.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్పై.. ఏపీ ప్రభుత్వం వేటు
తిరుపతి: తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ సుభాష్&zw
Read Moreపవన్ OG కోసం మరో జీవో.. ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షో.. టికెట్ ధర ఎంతంటే..
పవన్ కళ్యాణ్ నటించి ఓజీ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాల్సినంత వెసులుబాటు కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ప్రీమియర్ షోను మరో రోజు ముందుగానే ప్రద
Read Moreతిరుమల శ్రీవారికి రూ. కోటి 80 లక్షల బంగారు పతకాలు విరాళం ఇచ్చిన భక్తులు..
దేవదేవుడు తిరుమల శ్రీవారికి బంగారు పతకాలు, వెండి తట్టలు విరాళం ఇచ్చారు శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వ
Read MoreTTD : తిరుమల భక్తులకు కీలక సూచన.. ఆ సమయంలో భక్తులు కానుకలు ఇవ్వొద్దు
తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జర
Read Moreకపిలతీర్థం ఆలయంలో తొక్కిసలాట వార్తలపై టీటీడీ క్లారిటీ..
మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతిలోని కపిలతీర్థంలో తొక్కిసలాట చోటు చేసుకుందంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచింది టీటీడీ. సోషల్ మీడియాలో తొక్కిసలాట జరిగిం
Read Moreటీటీడీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే సహించం: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే సహించబోమని అన్నారు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి. శనివారం ( సెప్టెంబర్ 20 ) తి
Read Moreఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. తొమ్మిది మంది IAS అధికారుల బదిలీ
ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి IAS లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇటీవలే సీనియర్ IAS అధికారులు, జిల్లా కలె
Read More