ఆంధ్రప్రదేశ్
తిరుమలకు పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన భక్తులు..స్వామి దర్శనానికి 20 గంటలు
తిరుమలకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోన
Read Moreఏపీ,కర్నాటకలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. 13 ఏండ్లలోపువారు వాడకుండా ఏపీలో నిషేధం
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన 90 రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని వెల్లడి అతి వాడకంతో అభ్యసనా సామర్థ్యం దెబ్బతింటున్నదని ఆందోళన 16 ఏం
Read Moreనితీశ్ బాటలో బాబు!? లోకేశ్కు ముఖ్యమంత్రి పీఠం.. ఒక్క పవన్ కల్యాణ్ ఆమోదమే తేలాల్సి ఉంది !
బిహార్ సీఎం నితీశ్కుమార్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడవనున్నారా? ఏపీలో తనయుడు లోకేశ్కు పట్టంగట్టి రాజ్యసభ ద్వారా తాన
Read Moreసాగర్ కుడి కాల్వను ఏపీ ఆపరేట్ చేసుకుంటదట.. మీ అభిప్రాయం చెప్పండి..తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ
హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకుడి కాల్వను ఆపరేట్ చేసేందుకు అనుమతివ్వాలన్న ఏపీ విజ్ఞప్తిపై అభిప్రాయం చెప్పాలని తెలంగాణకు కృష్ణా బోర్డు
Read More13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ : చంద్రబాబు సంచలన ప్రకటన
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇంట్లో పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు కఠిన నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. 13 ఏళ్లలోపు
Read MoreAP News: రెండో భద్రాద్రి.. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం.. వార్షిక బ్రహ్మోత్సవాలు.. మార్చి 26న ప్రారంభం.. ఏప్రిల్ 1 న కళ్యాణం..
ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్ట ఏకశిలానగరంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 26 నుంచి ఏప్రిల్
Read Moreతిరుమల కొత్త ఈవో ... మద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరణ.. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ప్రమాణం
టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర శ్రీవారి ఆలయంలో శుక్రవారం ( మార్చి 6) ఉదయం 7.34 గంటలకు టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన టీటీడ
Read MoreBig Breaking: తిరుమల శేషాచలం కొండల్లో కార్చిచ్చు.. విండ్మిల్ ప్రాంతంలో చెలరేగిన మంటలు
తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో కార్చిచ్చు అలముకుంది. కాకులమాను అటవీ ప్రాంతంలో మంటలు అధికంగా వ్యాపించాయి.విండ్మిల్ ప్రాంతానికి ఆనుకొని మంటలు చెలరేగాయి.
Read Moreతిరుమలలో బర్త్ డే వేడుకలు.. దివ్వెల మాధురి, తనూజపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు
తిరుమలలో బర్త్ డే పార్టీ చేసుకున్న దివ్వెల మాధురి, బిగ్ బాస్ ఫేం తనూజపై పోలీసులకు ఫిర్యాదు చేసింది టీటీడీ. నిబంధనలకు విరుద్ధంగా తిరుమల కొండపై బర్త్ వే
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న కవిత
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శుక్రవారం (మార్చి 06) కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని
Read Moreవరద రోజుల్లో వాడుకున్న నీళ్ల లెక్క వద్దట! వినియోగంపై కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ
వరద రోజుల్లో 215 టీఎంసీల వాడకం వాటిని లెక్కలో కలపవద్దని వాదన వరద రోజుల తర్వాత వాడిన 465 టీఎ
Read Moreకృష్ణా బోర్డు.. దండగ!.. ఏపీ జలదోపిడీ పట్టదు.. టెలిమెట్రీలు పెట్టదు
ఉన్నవాటిని పట్టించుకోకుండా బాధ్యతల నుంచి పక్కకు ఫేజ్ 1లో ఏర్పాటు చేసిన టెలిమెట్రీల నిర్వహణ రాష్ట్రాలదేనట వాటర్ అకౌంట్, లెక్కలు సైతం రాష్ట్రాల
Read Moreనిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటర్ తో ఉద్యోగాలు..మార్చి 9న అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్ మెంట్ ర్యాలీ
తెలంగాణ, ఏపీ యువతకు గుడ్ న్యూస్..భారత వైమానిక దళంలోకి చేరేందుకు గొప్ప అవకాశం.. ఇంటర్, పాలిటెక్నికల్ డిప్లామా అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు పొందవచ్
Read More












