ఆంధ్రప్రదేశ్
తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు.. మూడు వేల మంది పోలీసులతో భద్రత..
కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇ
Read Moreశ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్: వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట..
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేస్తున్నట్లు తెలిపింది టీటీడీ. డిసెంబర్ 30 నుంచి
Read Moreనేను ఉన్నప్పుడే నెంబర్ 1.. టీడీపీ, జనసేనది తప్పుడు ప్రచారం : జగన్
పారిశ్రామిక తయారీ రంగం.. అంటే మ్యానిఫ్యాక్చరింగ్ రంగంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందంటూ డేటాతో సహా Xలో పోస్ట్ చేశారు మాజీ స
Read Moreఉత్తరాంధ్రపై చంద్రబాబు కన్ను పడింది.. భూములు దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ
సీఎం చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. మంగళవారం ( డిసెంబర్ 23 ) మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈమేరకు వ్యాఖ్యలు చే
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వివేక్ , ఎంపీ వంశీకృష్ణ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబ సభ్యులు. డిసెంబర్ 23న ఉదయం శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు తీర్
Read Moreడిసెంబర్ 24న నింగిలోకి బ్లూబర్డ్–2 ..ఇస్రో ఎల్వీఎం3 ఎం6 రాకెట్ ప్రయోగం..!
హైస్పీడ్ సెల్యులర్ బ్రాడ్ బాండ్ కోసం అమెరికా లేటెస్ట్ శాటిలైట్ స్పేస్లోకి మోసుకెళ్లనున్న ఇస్రో ఎల్వీఎం3 ఎం6 రాకెట్ ఇండియన్ స్పేస్
Read Moreతిరుపతి ఎయిర్ పోర్టులో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘనస్వాగతం పలికిన అభిమానులు..
తిరుపతి ఎయిర్ పోర్టులో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘనస్వాగతం పలికారు అభిమానులు. మంగళవారం ( డిసెంబర్ 23 ) తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న మంత్రి వివే
Read Moreవిశాఖ పోర్టులో ఉద్యోగాలు.. బిటెక్ చేసినోళ్లకు మంచి ఛాన్స్..
విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.
Read Moreచంద్రబాబు హయాంలో ప్రతి తాలూకా నుంచి ముంబైకి వలసలు: కేసీఆర్
మహబూబ్ నగర్ జిల్లాను చంద్రబాబు నాయుడు దత్తత తీసుకుని ఇష్టమొచ్చినట్లు పునాది రాళ్లు వేశారని అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కల్వకుర్తి.. మన్ను మశానం అ
Read Moreతిరుమల : శ్రీవారి భక్తుల భద్రతే మాకు ముఖ్యం.. తిరుపతి పోలీస్ శాఖకు టీడీడీ 20 బ్రీత్ ఎనలైజర్స్
తిరుమల శ్రీవారి భక్తుల భద్రతను టీటీడీ అధికారులు కట్టుదిట్టం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత చర్యల్ల
Read Moreఅధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు.. ఇప్పుడేం చేస్తారు.. జగన్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటే.. తాము అధికారంలోకి వ
Read Moreనాంపల్లి సీబీఐ కోర్టు జడ్జ్ బదిలీ.. జగన్ ఆస్తుల కేసు మళ్లీ మొదటికి
ఏపీ మాజీ సీఎం జగన్ ఆస్తుల కేసు మళ్లీ మొదటికి వచ్చింది. నాంపల్లి సీబీఐ కోర్టు జడ్జి రఘురాం బదిలీ అయ్యారు. కొత్త న్యాయాధికారిగా పట్టాభిరామ
Read Moreతిరుపతిలో ప్రపంచ స్థాయి టౌన్ షిప్...డెల్లా గ్రూప్ తో ఏపి ప్రభుత్వం ఒప్పందం..
14 వందల ఎకరాలలో వసుదైక కుటుంబం పేరుతో టౌన్ షిప్... టిటిడి, ఏపి టూరిజం సహకరంతో నిర్మాణం... తిరుపతి ఎయిర్ పోర్ట్ సమీపంలో శ్రీకారం.... ఆధ్య
Read More












