ఆంధ్రప్రదేశ్
మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు ముమ్మరం... ఏ2 డాక్టర్ పార్థసారథి కోసం బెంగళూరులో పోలీసుల గాలింపు
మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు ,ముమ్మరం చేశారు పోలీసులు. శనివారం ( నవంబర్ 15 ) సంబంధించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసుల
Read Moreశ్రీవారి భక్తులకు అలర్ట్: ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదలపై టీటీడీ అప్ డేట్..
శ్రీవారి భక్తులకు కీలక అప్ డేట్ రిలీజ్ చేసింది టీటీడీ. ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదలపై కీలక ప్రకటన చేసింది టీటీడీ. 2026 ఫిబ్రవరి నెలకు సంబంధించి వివి
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. బోల్తా పడ్డ కారు
తిరుమల ఘాటు రోడ్డుపై ఓ కారు ప్రమాదానికి గురైంది. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. రెండవ ఘాట్ రోడ్లో మలుపు వద్ద వేగంగా వస్తున్
Read Moreబంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్షాలు..?
తుఫాను కారణంగా భారీ వర్షాలతో అతలాకుతలం అయిన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇదే సమయంలో మరో బాంబ్ పేల్చింది వాతావరణ శాఖ (IMD). బంగాళాఖ
Read Moreబీచ్ లో కూర్చొని రెండు పెగ్గులేసుకోకుండా.. టీ తాగుతారా.. ?: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీచ్ లో కూర్చొని రెండు పెగ్గులేసుకోకుండా టీ తాగుతారా అంటూ సంచలన వ్యాఖ్యలు చ
Read Moreక్రికెటర్ శ్రీచరణిని అభినందించిన టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు...
ఇండియన్ విమెన్ క్రికెట్ టీం ఇటీవల జరిగిన ప్రపంచ కప్ విజేతలుగా నిలిచిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ సాధించిన టీంలో ఒకరైన తెలుగు ప్లేయర్ శ్రీచరణి టీటీడీ
Read Moreతిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి అనుమానాస్పద మృతి..
తిరుమల పరకామణి కేసు ఏపీ పాలిటిక్స్ లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకంగా ఉన్న మాజీ టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చ
Read Moreతిరుమలలో అన్న ప్రసాద తయారీకి మరింత నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి: టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి
గురువారం ( నవంబర్ 13 ) రైస్ మిల్లర్ల సమావేశంలో పాల్గొన్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కీలక ఆదేశాలు జారీ చేశారు. తిరుమలలో అన్న ప్రసాద తయారీకి మ
Read Moreపవన్.. మాపై చేసిన ఆరోపణలు నిరూపించు: ఎంపీ మిథున్ రెడ్డి
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు ఎంపీ మిథున్ రెడ్డి. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు మిథున్ రెడ్డి. పవన్
Read Moreఇండియా - యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు..
గురువారం ( నవంబర్ 13 ) ఇండియ-యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చే
Read Moreజమ్మూ కాశ్మీర్ ఉగ్రకుట్ర భగ్నం వెనుక మాస్టర్ బ్రెయిన్... మన తెలుగు ఆఫీసరే.. !
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ముమ్మరంగా దర్యాప్తు జరిపి.. ఢిల్లీ లక్ష్యంగా టెర్రరి
Read Moreశ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న నితిన్ దంపతులు
సినీ హీరో నితిన్ దంపతులు ఇవాళ నవంబర్ 13న శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు . దర్శనం అనం
Read Moreమదనపల్లిలో కిడ్నీల దందా..మహిళ మృతితో బయటపడ్డ ముఠా గుట్టు
ఏపీలోని మదనపల్లిలో కిడ్నీల దందా చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. డబ్బు ఆశ చూపి డోనర్లను, అధిక డబ్బులు వసూలు చేస్తూ పేషెంట్లను మోసం చేస్తూ కోట్లు గడిస్
Read More












