
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి భక్తులకు అలర్ట్: ఈ తేదీల్లో వీఐపీ దర్శనాలు రద్దు..
సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఆదివారం చంద్రగ్రహణం కారణంగా వీఐపీ దర్శన సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తున్నట్లు తెల
Read Moreఓరి దేవుడా.. బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం : రాబోయే 24 గంటల్లో వర్షాలే వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఆవర్తనం అల్పపీడనంగా మారింది. రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింతగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత 24 గంటల్లో పశ్
Read Moreసింహాద్రి అప్పన్న ఉద్యోగుల చేతివాటం.. హుండీ నుంచి రూ.50 వేలు చోరీ.. సస్పెండ్ చేసిన ఈవో
సింహాద్రి అప్పన్న ఉద్యోగులు తమ చేతివాటం చూయించారు. లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం నుంచి ఏకంగా 50 వేల రూపాయలు మాయం చేశారు. హుండీ లెక్కింపులో చేతివాటం
Read Moreసెప్టెంబర్ 7న చంద్రగ్రహణం.. శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేత.. మళ్లీ దర్శనం ఎప్పుడంటే..
ఈ నెల అంటే సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి మరుసటి రోజు 8న ఉదయం 5 గంటల వర
Read Moreఈ నెలలోనే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు : ఏయే తేదీల్లో ఏ సేవనో తెలుసుకోండి..!
తిరుమల శ్రీవారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు వైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాలకు సంబంధించిన పనులను టీటీడీ &nb
Read MorePawan Kalyan: అల్లు అరవింద్, అల్లు అర్జున్ని పరామర్శించిన డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్
దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య, నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూసిన విషయం తెలిసిందే. వృద్ధాప్య కారణాలతో శనివారం (ఆ
Read Moreబాసర నుంచి భద్రాచలం దాకా.. ముంచెత్తిన గోదావరి!
నదీ తీర గ్రామాల్లో క్షణక్షణం భయం బాబ్లీ, విష్ణుపురి, గైక్వాడ్, ఇతర ప్రాజెక్టుల నుంచి భారీగా వరద ఎస్సారెస్పీకి 4.75 లక్షల క్యూసెక్క
Read Moreపార్టీ పెట్టి మధ్యలో వెళ్లిపోయిన వారున్నారు.. నేనలా కాదు : విశాఖపట్నం సభలో పవన్ కళ్యాణ్
పార్టీ పెట్టామంటే ఎంత కష్టమైనా తట్టుకుని నిలబడే ధైర్యం, స్థైర్యం ఉండాలని.. అవి తనలో ఉన్నాయని అన్నారు జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
Read Moreమహిళా భద్రతలో ముంబై, వైజాగ్ బెస్ట్ సిటీలు.. ఢిల్లీ అన్సేఫ్.. హైదరాబాద్ ఎన్నో స్థానంలో ఉందంటే..
మహిళా భద్రత విషయంలో ఎప్పటిలాగే ముంబై మొదటి స్తానాన్ని దక్కించుకుంది. వుమెన్ సేఫ్టీలో అత్యంత భద్రత కలిగిన నగరంగా ముంబై మొదటి స్థానంలో నిలవగా.. ఢిల్లీ మ
Read MoreTirumala: తిరుమలలో గదులు దొరక్క ఇబ్బంది పడుతున్న భక్తులకు శుభవార్త
తిరుమల: ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం తిరుమలలో నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం-5 భవనాన్ని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య
Read Moreతిరుమల కొండపై సెప్టెంబర్ నెలలో వేంకటేశ్వరస్వామి విశేష సేవలు, పూజలు, పర్వదినాలు ఇవే..!
కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారికి ప్రతి నెలలో విశేష పర్వదినాలు ఉంటాయి. తిరుమలతో పాటుగా టీటీడీ అనుబంధ ఆలయాల్లోకూడా ఈ విశేష పర్వదినాలు నిర్వహిస్తారు. ఈ
Read Moreకుప్పంలో కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి..
శనివారం ( ఆగస్టు 30 ) చిత్తూరు జిల్లా కుపంలో పర్యటించారు సీఎం చంద్రబాబు. ఈ పర్యటనలో భాగంగా కృష్ణమ్మకు జలహారతి సమర్పించారు సీఎం చంద్రబాబు. కుప్పం మండలం
Read Moreశ్రీశైలం నుంచి 738 కి.మీ. ప్రయాణించి.. కుప్పం చేరిన కృష్ణా జలాలు.. సీఎం చంద్రబాబు జలహారతి
సీమ ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. కరువు సీమ కాదు.. ఇక నుంచి ధాన్య రాశులను పండించే రతనాల సీమ అని చెప్పుకునే సమయం ఆసన్నమైంది. కృష్ణా జలాలు కుప్పం చేరట
Read More