ఆంధ్రప్రదేశ్

రేపటి విచారణకు రాలేను.. సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ

సీబీఐకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి లేఖ రాశారు. రేపు (మే22) అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. తల్లి అనారోగ్యం దృష్ట్యా హాజరుకాలే

Read More

బెంగళూరులో వర్ష బీభత్సం.. విజయవాడకు చెందిన యువతి మృతి

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల బెంగళూరులో ఆదివారం ( మే21) మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన వడగళ్

Read More

ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్.. పిడుగులు పడే అవకాశం

మండు వేసవిలోనూ అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాకాలాన్ని తలపించేలా.. ఈదురుగాలు, ఉరుములు, పిడుగులతో అల్లాడిస్తున్నాయి. ఈ పరిస్థితి మరికొన్ని రోజుల ప

Read More

ప్రకాశం జిల్లాలో పులి క‌ల‌క‌లం.. బెంబేలెత్తుతోన్న జ‌నం

ఈ మ‌ధ్య కాలంలో జ‌నావాసంలోకి పులులు సంచారం చేస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో పెద్దపులి క‌ల‌క‌లం రేగింది.  అర్ధవీడు మం

Read More

రాధ హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. చంపింది స్నేహితుడు కాదు.. భర్తే

ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు గ్రామ శివారులో కోట రాధ అనే వివాహితని అత్యంత దారుణంగా హతమార్చిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

Read More

అన్నమయ్య డ్యామ్ బాధితులను ఆదుకోరా.. మరో నెల రోజులు వెయిట్‌ చేస్తాం..

అన్నమయ డ్యామ్ బాధితులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.   అన్నమయ్య డ్యాం బాధితులకు నెలలో ఇళ్ల నిర్మాణం చేస

Read More

ఏపీకి మరో ప్రమాదం వచ్చే అవకాశం.. జల్ జీవన్  పథకం అమలులో 18వ స్థానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రమాదం ముంచుకొస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.  సీఎం జగన్ వైఖరితో ఏపీ తాగునీటి సంక్షోభం దిశ

Read More

ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం.. హాజరుకాని  కేసీఆర్

ఏపీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభమైంది.  గుంటూరు ఆటోనగర్‌ వద్ద ఏఎస్‌ కన్వెన్షన్‌ హాల్‌ వెనుక భాగంలో ఐదంతస్తుల కొత్త భవనంలో ఆఫీస్&z

Read More

శ్రీశైలంలో హుండీ లెక్కింపు.. స్వామివారికి విదేశీ కరెన్సీ

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపు ద్వారా  శ్రీశైల మల్లన్న దేవస్థ

Read More

మహబూబ్‌నగర్ టూ విశాఖపట్నం ఎక్స్ ప్రెస్..

పాలమూరు-విశాఖపట్నం మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును  శనివారం ( మే20) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి త

Read More

ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి మరోసారి సీబీఐ నోట

Read More

​యూట్యూబ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇస్తాం: నారా లోకేశ్

ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టుల అక్రిడిటేషన్, టిడ్కో ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఆయన చే

Read More

భారీ పాల ట్యాంకర్‌ బోల్తా.. నేల పాలైన వేల లీటర్ల పాలు

తిరుపతి సమీపంలో ఓ భారీ పాల ట్యాంకర్ ప్రమాద‌వ‌శాత్తూ బోల్తా పడింది. దీంతో ట్యాంక‌ర్ లోని పాలు పెద్ద ఎత్తున రోడ్డుపై ఒలికిపోయి ప్రవహించాయ

Read More