
ఆంధ్రప్రదేశ్
ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన కరోనా.. విశాఖలో పాజిటివ్ కేసులు.. ఈ నిబంధనలు పాటించాల్సిందే..!
కరోనా డేంజర్ బెల్స్ మళ్లీ మోగుతున్నాయి. ఒక రెండేళ్ల పాటు జనజీవనాన్ని స్థంభింపజేసిన కోవిడ్-19 వైరస్ మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు
Read Moreతిరుమలలో అన్యమత ప్రార్థనలు.. ఆరా తీసిన ఎస్పీ
తిరుమలలో ముస్లిం వ్యక్తి నమాజ్ చేసిన విషయంపై ఎస్పీ వి. హర్షవర్దన్ రాజు స్పందించారు. తిరుమల కళ్యాణ వేదికను సందర్శించిన ఆయన అక్కడ స్
Read Moreసీఎం రేవంత్ రెడ్డి పేరుతో బ్లాక్ మెయిలింగ్.. మాజీ క్రికెటర్ నాగరాజు అరెస్ట్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి పేరుతో మోసాలకు పాల్పడుతోన్న మాజీ క్రికెటర్ను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. పోల
Read Moreవిద్యార్థి ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్
అన్నమయ్య జిల్లా: విద్యార్థి ప్యాంట్ జేబులో మొబైల్ ఫోన్ పేలింది. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప
Read Moreగోవిందా గోవిందా : తిరుమలలో నమాజ్ చేసిన ముస్లిం వ్యక్తి
తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న అన్యమతస్తుల ఉద్యోగులను సైతం బదిలీ చేయాలని బోర్డు నిర్ణయించింది. తిరుమల కొండకు వచ్చే వాహనాలపై ఇతర మతస్తుల చిహ్
Read Moreవైసీపీ నేతల కేసుల విచారణలు.. కోర్టు ఆదేశాలు ఇలా..!
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు మరో షాక్ తగిలింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీను రెండు రోజులపాటు పోలీసు కస్టడీ &nb
Read Moreవిజయ సాయి చంద్రబాబుకు లొంగిపోయాడు: వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణ
హైదరాబాద్: ఒకప్పుడు జగన్కు అత్యంత సన్నిహితంగా మెలిగిన విజయసాయిరెడ్డిపై వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి
Read Moreప్రధాని ముందుకు పోలవరం పంచాది! ముంపుపై మోదీకి వివరించనున్న రాష్ట్ర అధికారులు
ఈ నెల 28న ప్రగతి మీటింగ్లో పోలవరం ప్రాజెక్ట్పై చర్చ ముంపు, పరిహారంలాంటి విషయాలపై 4 రాష్ట్రాల వివరణ తీసుకోనున్న మోదీ 954 ఎకరాల ముంపుపై తేల్చాల
Read Moreవిశాఖలో షర్మిల ఆమరణ నిరాహార దీక్ష.. ఎందుకంటే..
ఏపీసీసీ అధ్యక్షురాలు .. వైఎస్ షర్మిల విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా నిలిచారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడానిక
Read Moreఏపీకి నాలుగు కుంకీ ఏనుగులు.. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ కు అప్పగించిన సీఎం సిద్దరామయ్య
ఏపీకి నాలుగు కుంకీ ఏనుగులను అప్పగించింది కర్ణాటక ప్రభుత్వం. బెంగళూరు విధానసౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్
Read Moreహనుమాన్ జయంతి మే 22 : హనుమాన్ దీక్ష ను విరమించే ప్రముఖ ఆలయాలు ఇవే..!
నమ్మినవారికి నేనున్నానంటూ వరాలు ఇచ్చే దేవుడు ఆంజనేయుడు. శ్రీరాముడిని నమ్మిన భక్త ఆంజనేయుడు. సింధూర ప్రియుడు. ఒక్కసారి మాలధరించి 'అంజన్నా.. అని పిల
Read Moreచంద్రబాబుపై అలిపిరిదాడి సూత్రధారి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ లో హతం..
బుధవారం ( మే 21 ) ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.. ఈ కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర
Read Moreఇక రేషన్ వాహనాలు కనిపించవు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం జరిగింది. మంగళవారం ( మే 20 ) జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది క్యాబినెట్. జూన్ నెల ను
Read More