ఆంధ్రప్రదేశ్
వైజాగ్ లో గూగుల్ భారీ పెట్టుబడి.. ఏఐ హబ్ కోసం 1.33 లక్షల కోట్లు
ఇక్కడే డేటా సెంటర్ గిగావాట్ కెపాసిటీతో నిర్మాణం 30 వేల మందికి ఉపాధి2028లో మొదలయ్యే చాన్స్ న్యూఢిల్లీ:టెక్ కంపెనీ గూగుల్ భా
Read Moreడేటా సెంటర్ తో ఉద్యోగాలు రావు.. చంద్రబాబు, లోకేష్ ప్రచారం మానుకోండి: గుడివాడ అమర్ నాథ్
విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం గూగుల్ తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇండియాలో మొట్టమొదటి ఏఐ హబ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత
Read Moreఅదానీ భాగస్వామ్యంతో విశాఖలో గూగుల్ AI హబ్.. క్లీన్ ఎనర్జీతో మెగా డేటా సెంటర్
అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ భారతదేశంలోని వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ అలాగే ఎయిర్ టెల్ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ కేంద్రంగా ఏఐ హబ్ ఏర్పాటు
Read Moreతిరుమల పరకామణి చోరీ కేసుపై హైకోర్టు ఆగ్రహం... సీఐడీ విచారణ షురూ..
తిరుమల పరకామణి చోరీ కేసు ఏపీలో పెను దుమారం రేపుతోంది. ఈ కేసు విషయంలో పోలీసు శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు.లోక్ అదాలత్ లో కేసు రాజీ వ
Read Moreవిశాఖలో గూగుల్ AI లక్షా 30 వేల కోట్ల పెట్టుబడి : మోడీకి ప్లాన్స్ వివరించిన సుందర్ పిచాయ్
అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ మారుతున్న ఏఐ యుగానికి అనుగుణంగా కొత్త ప్రాజెక్టులను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ ఇండియాలో అతిపెద్ద పెట్టుబడికి సిద్
Read MoreTTD News: తిరుచానూరు అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు.. ఎప్పుడంటే..!
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. నవంబరు 16వ తేదీన అంకురార్పణ
Read Moreశ్రీశైల క్షేత్రంలో నిఘా నీడ.. అక్టోబర్ 16న ప్రధాని మోదీ పర్యటన ..
శ్రీశైల క్షేత్రం పోలీసులతో నిండిపోయింది. ఈ నెల 16న ప్రధాని మోదీ భ్రమరాంభ సమేత శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. నంద్యాల జ
Read Moreపవన్ కల్యాణ్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా : శ్రీకాళహస్తి వినూత కోట
ఏపీలో రాజకీయ దుమారం రేపిన శ్రీకాళహస్తి కోటా వినూత డ్రైవర్ హత్య కేసు మళ్ళీ వార్తల్లో నిలుస్తోంది. హత్యకు గురైన డ్రైవర్ సెల్ఫీ వీడియో బయటపడటమే ఇందుకు కా
Read MoreCRDA హెడ్ ఆఫీసు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. అమరావతి రీస్టార్ట్ అయ్యాక తొలి ప్రభుత్వ భవనం..
అమరావతిలో CRDA ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. సోమవారం ( అక్టోబర్ 13 ) అమరావతికి భూములిచ్చిన రైతులతో కలిసి సీఆర్డీఏ భవనాన్ని ప్రారం
Read Moreనకిలీ మద్యం కేసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోన్న నకిలీ మద్యం కేసులో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ
Read Moreచీరాల బీచ్లో ఐదుగురు తెలంగాణ స్టూడెంట్స్ గల్లంతు.. ముగ్గురి డెడ్ బాడీలు లభ్యం
అమరావతి: బాపట్ల జిల్లాలోని చీరాల బీచ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో సరదాగా బీచ్కు వెళ్లిన ఐదుగురు యువకులు నీటిలో గల్లంతయ్యా
Read Moreచిత్తూరు జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు.. వైసీపీ నేత సహా ఆరుగురు అరెస్ట్..
ఏపీలోని చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి. జిల్లాలోని పెద్దపంజాణి మండలం వీరిపల్లి కొండపై గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. స
Read Moreతెలంగాణకు ముంచుకొస్తున్న ముప్పు.. కృష్ణా నీటి మళ్లింపుకు కర్నాటక, మహారాష్ట్ర ఎత్తులు.. ఇప్పటికే శ్రీశైలం నుంచి ఏపీ దోపిడీ
ఇప్పటికే శ్రీశైలం అడుగు నుంచి దోచుకుపోతున్న ఏపీ తెలంగాణకు ముంచుకొస్తున్న ముప్పు.. మన ప్రాజెక్టులకు నీళ్లందని పరిస్థితి పోలవరం డైవర్షన్ కేటాయింప
Read More











