ఆంధ్రప్రదేశ్

తిరుమలలో ఫ్రైడ్ రైస్, మంచూరియా బ్యాన్.. అన్ని రకాల చైనీస్ ఫుడ్ నిషేధం

తిరుమల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం.  ఇక్కడకు వచ్చి శ్రీవారిని దర్శించుకొనే భక్తులు ఎంతో నిష్టగా ఉండాలి.  మద్యం.. మాంసం వంటి పదార్దాలను తిరుమలలో

Read More

శ్రీశైలంలో అణువణువూ తనిఖీలు.. ఒక్క వాహనాన్నీ వదలకుండా చెక్ చేస్తున్నారు..!

ఇండియా-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలంలో దేవస్థానం అధికారులు భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆద

Read More

అనకాపల్లి జిల్లాలో నకిలీ నోట్ల కలకలం.. ముగ్గురు అరెస్ట్​.. ఇద్దరు పరారీ

అనకాపల్లి జిల్లా లో ఫేక్​ నోట్ల కలకలం రేగింది.   నర్సీపట్నం నెల్లిమెట్ట జంక్షన్  సమీపంలో  నకిలీ నోట్లు ముఠా గుట్టును పోలీసులు  రట్

Read More

ఏపీలో రూ.5,000 కోట్లతో ఎల్జీ ప్లాంటు నిర్మాణం షురూ

రూ.5,000 కోట్ల పెట్టుబడి చిత్తూరు: ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా శ్రీసిటీలో హోం అప్లయెన్సెస్​ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని

Read More

టీడీపీ MP లక్ష్మీనారాయణ ఇంట్లో తీవ్ర విషాదం.. విమాన ప్రమాదంలో సోదరి మృతి

డెహ్రాడూన్: టీడీపీ నేత, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉత్తరఖాండ్‎లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన సోదరి వేదవతి

Read More

ఏపీ ఎలక్ట్రానిక్​ పవర్​ హౌస్ : మంత్రి లోకేష్​

 ఆంధ్రప్రదేశ్ ను ఎలక్ట్రానిక్ పవర్ హౌస్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామని  విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు .అంతర

Read More

వైసీపీ నేత నారాయణరెడ్డి హత్య కేసులో.. 11 మందికి జీవిత ఖైదు

 వైసీపీ నేత వైసీపీ నేత నారాయణరెడ్డి హత్యకేసులోని 11 మంది నిందితులను దోషులుగా గుర్తించిన  కర్నూలు జిల్లా కోర్టు జీవితఖైదుతో పాటు రూ. వెయ్యి ర

Read More

అహోబిలం దేవస్థానం దగ్గర డిఫెన్స్​ మాక్​ డ్రిల్​

దేశవ్యాప్తంగా ఆర్మీ అధికారులు సివిలీయన్స్​తో  డిఫెన్స్​ మాక్​ డ్రిల్​ నిర్వహించారు.  నంద్యాల జిల్లా పోలీస్​ ఉన్నతాధికారి అధిరాజ్​ సింగ్​ రాణ

Read More

ఆంధ్ర-ఒడిషా బార్డర్‎లో భారీ ఎన్ కౌంటర్.. మావోయిస్టు కీలక నేత జగన్‌ మృతి

అమరావతి: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా తెలంగాణ-ఛత్తీస్ గఢ్‎ సరిహద్దులోని కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ ముమ్మరంగా కొనసాగుతుండగానే.. తాజాగా అల్లూరి జ

Read More

నాలో చాలా మార్పు వచ్చింది.. కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యం: వైయస్ జగన్

అమరావతి: కూటమి ప్రభుత్వంపై రాష్ట్రంలో తీవ్ర అసంతృప్తి ఉందని.. అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో ప్రజలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారని  ఏపీ మాజీ స

Read More

దేశభద్రతపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసు పెట్టాల్సిందే: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆపరేషన్ సిందూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆపరేషన్ సిందూర్ ను దేశం మొత్తం స్వాగతిస్తోందని అన్నారు.ఉగ్రస్థావరాలను ధ్వంసం

Read More

Obulapuram Mining Case: చంచల్ గూడ జైలు లోపటికి గాలి జనార్దన్ రెడ్డి.. ఆయన ఆస్తులను ఏం చేస్తారంటే..

హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కేసులో దోషిగా తేలిన గాలి జనార్ధన్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆర్డర్ కాపీ కోసం ఇప్పటి వరకు నలుగురు ముద్దాయిలను క

Read More

US visa: భారతీయ విద్యార్థులకు శుభవార్త.. వేల సంఖ్యలో యూఎస్ వీసా స్లాట్స్ ఓపెన్..

NRI News: జనవరిలో అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎస్ యూనివర్సిటీల్లో చదువుతున్న లక్షల మంది విదేశీ విద్యా

Read More