ఆంధ్రప్రదేశ్
నకిలీ మద్యంపై సీఎం చంద్రబాబు సీరియస్.. ములకలచెరువు నిందితులపై కఠిన చర్యలకు ఆదేశాలు..
ఏపీలో పెనుదుమారం రేపిన ములకలచెరువు నకిలీ మద్యం ఘటనపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశి
Read Moreఫేక్ డాక్టరేట్లు ఇస్తూ లక్షల్లో సంపాదన.. హైదరాబాద్లో వ్యక్తి అరెస్టు
కవులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థల్ని టార్గెట్ చేసి ఫేక్ డాక్టరేట్లు ప్రదానం చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్న వ్యక్తిని సోమవారం (అక్టోబర్ 06) పోలీసులు అరె
Read Moreరేపు ( అక్టోబర్ 6 ) విశాఖకు మహిళా క్రికెట్ టీం.. 9 నుంచి ప్రపంచ కప్ మ్యాచులు..
సోమవారం ( అక్టోబర్ 6 ) భారత మహిళా క్రికెట్ టీం విశాఖపట్నానికి చేరుకోనుంది. ఈ నెల 9 నుంచి వైజాగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మహిళా ప్రపంచ కప్ మ్యాచులు జరగను
Read Moreఅన్నమయ్య జిల్లాలో లిక్కర్ దందా గుట్టు రట్టు.. రూ.1.75 కోట్ల నకిలీ మద్యం సీజ్..
అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం ముఠా గుట్టు రట్టయింది. నకిలీ మందు తయారీ కోసం ఏకంగా పెద్ద సెటప్ ఏర్పాటు చేసిన లిక్కర్ డాన్లను అరెస్టు చేశారు ఎక్సైజు పోలీ
Read Moreతిరుపతిలో వర్ష బీభత్సం... చెరువులైన రోడ్లు.. మునిగిపోయిన రైల్వే అండర్ బ్రిడ్జిలు..
తిరుపతిలో భారీ వర్షం బీబత్సం సృష్టించింది. శనివారం ( అక్టోబర్ 4 ) కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీగా వర్షపు నీరు వచ్చి చే
Read Moreఆటో డ్రైవర్ సేవలో... కూటమి సర్కార్ కొత్త పధకం.. ఒక్కొక్కరికి రూ. 15 వేలు..
ఏపీలోని కూటమి సర్కార్ మరో పధకం ప్రారంభించింది. శనివారం ( అక్టోబర్ 4 ) ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ సేవలో పధకం ప్రారంభించింది ప్రభుత్వం. ఈ పధ
Read Moreప్రముఖ నవలా రచయిత లల్లా దేవి కన్నుమూత
అమరావతి : ప్రముఖ రచయిత లల్లా (82) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో 2025, అక్టోబర్ 3వ తేదీ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన అసలు పేరు పరుచూరి నారాయణాచార్యుల
Read Moreఅమరావతిలో రూ. 10 వేల కోట్ల మలేషియా పెట్టుబడులు
ఏపీ రాజధాని అమరావతిలో 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టటానికి మలేషియా ప్రతినిధులు అంగీకరించినట్లు స్పష్టం చేశారు మంత్రి నారాయణ. 2025, అక్టోబర్ 3వ
Read Moreతిరుపతి పట్టణానికి బాంబు బెదిరింపులు : 4 ప్రాంతాల్లో RDX పెట్టామంటూ మెయిల్స్
తిరుపతి పట్టణంలో హై టెన్షన్. టౌన్ లోని నాలుగు చోట్ల RDX బాంబులు పెట్టాం అంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పోలీసులకు ఈ మెయిల్స్ వచ్చాయి. 2025, అక్టోబర
Read Moreతిరుమల శ్రీవారి సేవ అడ్వాన్స్ బుకింగ్ పై టీటీడీ కీలక నిర్ణయం..
కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి సేవకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. అడ్వాన్స్ బుకింగ్ విధానాన్ని 3 నెలల నుంచి 1 నెలకు తగ్గించాలని ఎక్క
Read Moreఆధార్ అప్ డేట్ ఫీజులు భారీగా పెరిగాయి : హోం సర్వీస్ ఏకంగా 700 రూపాయలు..!
ఆధార్.. దేనికైనా ఇదే ఆధారం అయిపోయింది. ఒకప్పుడు రేషన్ కార్డు మాదిరి.. ఇప్పుడు ఆధార్ కంపల్సరీ అయ్యింది. ఈ ఆధార్ లో మార్పులు అనేవి ఇప్పుడు ఫ్రీ కాదు.. ఫ
Read Moreఉత్తరాంధ్రలో వర్ష బీభత్సం : కరెంట్ పోల్స్ పడిపోయాయి.. రాకపోకలు బంద్
ఏపీలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి..ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా చాలా
Read Moreకర్నూలు జిల్లా దసరా ఉత్సవాల్లో కర్రల సమరం... ముగ్గురు మృతి.. వంద మందికి తీవ్ర గాయాలు..
కర్నూలు జిల్లాలోని హోళగుంద మండలం దేవరగట్టులో దసరా ఉత్సవాలు హింసాత్మకంగా మారాయి. గురువారం ( అక్టోబర్ 2 ) దసరా ఉత్సవాల్లో భాగంగా దేవరగట్టులో నిర్వహించిన
Read More












